AP Inter 1st Year History Notes Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Students can go through AP Inter 1st Year History Notes 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

→ క్రీ.పూ. 600 సం॥ల నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు.

→ క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణ వ్యవస్థ అమలులోకి వచ్చింది.

→ సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి.

→ గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది.

→ కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకునే ఆచారం ఉండేది.

AP Inter 1st Year History Notes Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

→ ధర్మశాస్త్రాలు, ధర్మ సూత్రాలు వర్ణ ధర్మాచ’ వృత్తి ధర్మాలు వివరించాయి.

→ స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్నోగమి’ అంటారు.

→ జైన మతంలో తీర్థంకరుడు అంటే మతగురువు.

→ జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది.

→ బౌద్ధ మత స్థాపకుడు గౌతమబుద్ధుడు.

→ జ్ఞానాన్ని పొందిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడని పిలువబడినాడు.

AP Inter 1st Year History Notes Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

Students can go through AP Inter 1st Year History Notes 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

→ క్రీ.పూ. 6వ శతాబ్దం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన దశ.

→ క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపద రాజ్యాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

→ శ్రీ.పూ. 1000సం|| మలివేద ఆర్యులు ‘సప్త సింధు’ ప్రాంతం నుంచి తూర్పు దిశగా పయనించి ‘ఆర్యావర్త’ ప్రాంతాలుగా పిలవబడే గంగా మైదాన ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు.

→ 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిగా బౌద్ధ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది.

→ మగధను పరిపాలించిన మొదటి ప్రముఖ రాజు హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు.

AP Inter 1st Year History Notes Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

→ ఆనాటి గ్రామాల్లో పంట భూములు కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో ఉండేవి.

→ ఈ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది.

→ గంగా మైదానాల ద్వారా బర్మాకు ముఖ్యమైన రహదారి కలదు.

→ మగధను పాలించిన వారిలో నందవంశం ప్రముఖమైనది.

→ భారత్ను ఆక్రమించిన మొదటి రాజు మొదటి డేరియస్.