AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 10th Lesson ప్రకటన Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 10th Lesson ప్రకటన

7th Class Telugu 10th Lesson ప్రకటన Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూశారా? ఎక్కడ చూశారు?
జవాబు:
ఇలాంటి ప్రకటన నేను చూడలేదు. కాని మా ప్రక్క ఇంటివారి ‘కుక్కపిల్ల’ తప్పిపోయినపుడు పత్రికలో ఇలాంటి ప్రకటన ఇచ్చారు. బహుమతిగా దానిని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 200 ఇస్తామని మా ప్రక్క ఇంటివారు ప్రకటించారు.

ప్రశ్న 2.
ఈ ప్రకటన ఎవరి కోసం?
ఈ ప్రకటన “శాంతి కపోతం” కోసం.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు?
జవాబు:
అమెరికా ప్రెసిడెంటుకూ, రష్యా ప్రధానమంత్రికీ దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతిలేఖలు పంపిస్తాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ కవితను భావయుక్తంగా చదవండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
సాధన చేసి చదవండి.
పాఠ్యభాగ సారాంశం :
ఎవరికీ రైలు టిక్కెట్లు ఇవ్వకండి. రైళ్ళను ఆపివేయండి. ‘గుళ్ళ పూజలు చేయించండి. రేడియోల్లో ప్రకటనలు చేయండి. అన్నిచోట్లా జాగ్రత్తగా వెతకండి. సైన్యాన్ని, కాపలా పెట్టండి. రాకెట్లను అన్ని గ్రహాలకూ పంపండి. కాలిముద్రలు, వేలిముద్రలు పరిశీలించండి.

జనం గుంపులు గుంపులుగా వస్తూ భయంతో గుసగుసలాడుతున్నారు. స్వార్థం ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఒప్పందాల కాగితాలు చింపేస్తున్నారు. సిద్ధాంతాల చర్చలు ఆగిపోయాయి.

ఇంక చరిత్రలు ఎవరూ రాయనక్కర లేదు. ఎవరూ పాలించనక్కరలేదు. అణుబాంబు ప్రజల్ని నాశనం చేసే ముహూర్తం, దగ్గరకు వచ్చేసింది. మనం మనజాతిని కాపాడుకోవాలంటే, పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలి. జయజయ ధ్వనులు చేస్తూ కదలండి.

శాంతి చక్కని తల్లి. ఆమె మన చెల్లి. ఆమె కళ్ళల్లో జాలి ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆమె జడలో గులాబి పువ్వు ఉంటుంది. ఆమె ప్రజల మేలునే ఎప్పుడూ కోరుతుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ప్రశ్న 2.
మీరు ప్రకటనలు ఎక్కడెక్కడ విన్నారు? ఇవి వేటికి సంబంధించినవి.
జవాబు:
జాతరలలో, తీర్థాలలో పిల్లలూ, ముసలివారూ తప్పిపోతే పేపర్లలో, రేడియోలలోనూ, టీవీలలోనూ ప్రకటనలు ఇస్తారు. ఉద్యోగాల ఖాళీలను గూర్చి ప్రకటిస్తారు. కళాశాలలో సీట్ల ఖాళీలను ప్రకటిస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ధరల ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను గూర్చి ప్రకటిస్తుంది. సభలను గూర్చి, అక్కడకు వచ్చే అతిథులను గూర్చి ప్రకటనలు ఇస్తారు. వర్తకులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న సరకులను గురించి, ధర వరలను గురించి ప్రకటనలు చేస్తే నేను విన్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఏదైనా ఒక ప్రకటనను గురించి చెప్పండి. అది ఎందుకు ఇష్టమైందో వివరించండి.
జవాబు:
ఉద్యోగ ప్రకటనలు, కొత్త సినిమాలు, కళాశాలల్లో సీట్ల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రకటనలు, వస్తువుల అమ్మకాలను గురించి ప్రకటనలు, పెళ్ళి కావలసిన వధూవరుల గురించి ప్రకటనలు ఉంటాయి. నాకు కొత్త సినిమాలను గురించి ఇచ్చే ప్రకటనలు అంటే చాలా ఇష్టం. సినిమాలలో మంచి హాస్యం ఉంటుంది. అందుకే ఆ సినిమా ప్రకటనలంటే నేను ఇష్టపడతాను. …

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది వాటిని పాఠంలో గుర్తించండి.

అ) ఆపివేయండి – పంపించండి – ప్రకటించండి – పరిశీలించండి.
జవాబు:
రైళ్ళు ఆపివేయండి. కేబుల్ గ్రామ్స్ పంపించండి. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి. నిశితంగా పరిశీలించండి.

ఆ) గుసగుసలాడుతున్నారు – బాదుకుంటున్నారు – చింపేస్తున్నారు. ఇలాంటి పదాలు గల వాక్యాలను గుర్తించండి – వాటి కింద గీత గీయండి.
జవాబు:

  1. కంగారుగా భయంతో గుసగుసలాడుతున్నారు.
  2. స్వార్థ జీవనులు గభాలున టొమ్ములు బాదుకుంటున్నారు.
  3. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు.
  4. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ప్రశ్న 2.
కవితలో శాంతిని గురించి వర్ణించిన పంక్తులు చదవండి. వాటి కింద గీత గీయండి.
జవాబు:
“అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జాతిని కాపాడుకోవడానికి కవి ఏం చేయాలన్నారు?
జవాబు:
మనం మన జాతిని కాపాడుకోవాలంటే, ఒక్కటే మార్గం ఉందని కవి చెప్పాడు. పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. అంతకంటే మరోదారిలేదనీ, జై అంటూ శాంతిని వెదకడానికి కదలండనీ ప్రజలకు – కవి పిలుపునిచ్చాడు.

ఆ) కవి దేనికోసం వెతకమన్నారు? ఎక్కడెక్కడ వెతకమన్నారు?
జవాబు:
కవి పరారీ అయిన శాంతి కోసం వెతకమన్నారు. దాని కోసం కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకమన్నారు. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపి, అడుగుజాడల్నీ, వేలిముద్రల్నీ పరీక్షించమన్నారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలతో సమాధానాలు రాయండి.

అ) ‘ప్రకటన’ అంటే ఏమిటి? ప్రకటనలు ఎందుకోసం?
జవాబు:
‘ప్రకటన’ అంటే వెల్లడి చేయడం. పదిమందికీ విషయాన్ని తెలపడం కోసం ప్రకటనలు చేస్తారు. పన్నులు ఫలానా తేదీ లోపల చెల్లించాలని, మున్సిపల్ కమిషనరు మైకు ద్వారా ప్రకటన చేస్తాడు. రేషను సరుకులు వచ్చాయనీ, వాటిని ఫలానా తేదీ నుండి పంపిణీ చేస్తారనీ దుకాణం దారులు ప్రకటన చేస్తారు. చౌకగా బట్టలు అమ్ముతున్నామని బట్టల వర్తకులు ప్రకటిస్తారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడం కోసం, ప్రకటనలు చేస్తారు. తప్పిపోయిన వారిని గూర్చి కూడా ప్రకటన ఇస్తారు.

ఆ) ఈ’ పాఠానికి మరొక శీర్షికను సూచించండి. దానికి మూడు కారణాలు తెలపండి.
జవాబు:
ఈ పాఠానికి మరో శీర్షిక “శాంతి పావురం”.

  1. ఈ పాఠంలో శాంతి లేకపోతే వచ్చే అలజడిని వర్ణించారు.
  2. ‘శాంతి’ స్వరూపాన్ని వర్ణించారు.
  3. జాతిని రక్షించుకోవడానికి శాంతిని వెదకడమే ఏకైక మార్గము అని కవి చెప్పాడు. కాబట్టి ఈ పాఠానికి ‘శాంతి పావురము’ పేరు బాగుంటుంది.

ఇ) ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ ఏ ప్రకటనలు వస్తాయి?
జవాబు:

  1. వీటిలో ముఖ్యంగా ఆనాడు వచ్చే కార్యక్రమాల ప్రకటనలు ఉంటాయి.
  2. ముఖ్యమైన కార్యక్రమాలు ఏ సమయంలో ఏ రోజు వస్తాయో ప్రకటిస్తారు.
  3. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఉంటాయి.
  4. తమకు కావలసిన కళాకారులను గూర్చి వారు ప్రకటనలు ఇస్తారు.
  5. అప్పుడప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గూర్చి, దరఖాస్తు పెట్టుకొనే తీరును గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  6. తప్పిపోయిన వారిని గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  7. తుపాన్లు వంటి సమయాలలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రకటనలు ఉంటాయి.

ఈ) “ప్రకటన” పాఠం గురించి మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
‘బాలగంగాధర తిలక్’ గొప్ప భావుకుడైన మహాకవి. తిలక్ వచన గేయాలు తెలుగు కవితకు మణిహారాలు. ఈ కవితలో కవి “శాంతి” అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్దాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. తప్పిపోయిన వారిని ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో చెప్పాడు. దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను వారు పాటించకపోవడాన్ని విమర్శించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) తిలక్ ప్రకటన కవితకు నేపథ్యం ఏమిటి? ఈ కవిత రాయడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు:
తిలక్ ఈ కవిత రాసేనాటికి రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాలను పన్నుతున్న రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి.

భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమపోరాటం, విముక్తి, కరవులు వంటి స్థానిక విషయాలు ఉన్నాయి. . తిలక్ వీటిని పరిశీలించి ఈ కవిత రాశారు. ఇవే ఈ కవితకు నేపథ్యం.

ప్రపంచంలో అశాంతి పోవాలంటే, అణుయుద్ధ భయం పోవాలంటే, శాంతి ఒక్కటే మార్గమని, చెప్పడమే ఈ కవిత రాయడానికి గల ప్రధాన కారణం.

ఆ) తిలక్ శాంతి అనే స్త్రీని ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
శాంతి చల్లని తల్లి. చక్కని చెల్లి. ఆమె కనుగొలకులు దయతో నిండి ఉంటాయి. ఆమె ముఖంలో సంతోషం పొంగే చిరునవ్వు పరిమళాలు ఉంటాయి. ఆమె కొప్పులో ప్రేమ గులాబి ఉంటుంది. ఆమె ప్రజల హితాన్ని కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్ని, క్రూరత్వాన్ని, మాలిన్యాన్ని ఖండిస్తుంది. తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది.

IV. పదజాలం

1. గీత గీసిన పదాలకు సమానమైన అర్థమిచ్చే పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని వెతికి ఎదురుగా రాయండి.

అ) సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.
జవాబు:
1. సముద్రము
2. పారావారము

ఆ) ఆయుధాలు ధరించిన సైనికులు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు.
జవాబు:
సాయుధ దళాలు

ఇ) రేడియోలో రోజూ నేను వార్తలు వింటాను.
జవాబు:
విషయం

ఈ) శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
జవాబు:
పావురాలు

ఉ) నేను ఎప్పుడూ అబద్ధం ఆడను.
జవాబు:
కల్ల

ఊ) గులాబీ తోటలోని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
జవాబు:
పరిమళాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సమానమైన పర్యాయపదాలు అదే వాక్యంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఆ.వాటి కింద గీత గీయండి.

అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమందరం తప్పకుండా వెళతాం.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి (పర్యాయపదాలు)

ఆ) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అంటూంటారు. అందుకే మన కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు నేత్ర వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి.
జవాబు:
నయనం, కన్ను, నేత్రం (పర్యాయపదాలు)

ఇ) సరిహద్దుల్లో సైనిక దళాలు ఉంటాయి. వాళ్ళను చూడడానికి మనం బృందాలుగా వెళ్లాం. సమూహంగా వెళ్ళడంలో ఆనందం ఉంటుంది.
జవాబు:
దళాలు, బృందాలు, సమూహం (పర్యాయపదాలు) :

ఈ) గూఢచారులు రహస్యంగా విషయాలను కూపీ లాగుతారు. వాళ్ళు ఆరా తీయడంలో చాలా నేర్పరులు.
జవాబు:
కూపీ, ఆరా (పర్యాయపదాలు)

3. పాఠ్యాంశం ఆధారంగా ఈ కింది. నానార్థాల మూలపదాలను వెతికి రాయండి.

అ) దళము = గుంపు, ఆకు
ఆ) ముద్ర = గుర్తు, ప్రభావం

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

4. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు మీ పాఠ్యాంశంలోనే ఉన్నాయి. వాటిని గుర్తించండి. రెండు పదాలనూ ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
అజాగ్రత్త × జాగ్రత్త
నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.

అభ్యాసము :
అ) నీతి × అవినీతి
వాక్య ప్రయోగం : నీతి కలవారు, అవినీతిని చూచి ‘సహించలేరు.

ఆ) నిస్స్వార్గం × స్వార్థం
వాక్య ప్రయోగం : నేను నిస్స్వార్థంగా జీవిస్తాను, స్వార్థంగా జీవించను.

ఇ) సుఖం × కష్టం
వాక్య ప్రయోగం : సుఖం వెంబడి కష్టం ఉంటుందని గుర్తించాలి.

ఈ) శాంతి × అశాంతి
వాక్య ప్రయోగం : ప్రపంచంలోని అశాంతి పోవాలంటే శాంతి దేవతను ఆహ్వానించాలి.

ఉ) నిగర్వి × గర్వి
వాక్య ప్రయోగం : నిగర్వి ఆనందాన్నీ, గర్వి దుఃఖాన్ని తప్పక పొందుతాడు.

ఊ) అంగీకారం × అనంగీకారం
వాక్య ప్రయోగం : నా చదువు విషయంలో అమ్మానాన్నాల మధ్య ఇంకా అంగీకారం, అనంగీకారం ఉంది.

ఎ) నిర్భయం × భయం
వాక్య ప్రయోగం : నిర్భయంగా మాట్లాడేవారంటే అందరికీ భయం.

5. కింది పదాలకు ప్రకృతి పదాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. వాటిని గుర్తించి, సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.
ఉదా : దేవళం (వికృతి) – దేవాలయం (ప్రకృతి)
వాక్యము : నేను రోజూ దేవాలయానికి వెళ్లి దేవునికి దండం పెడతాను.

అ) దరి (వికృతి) – తీరము (ప్రకృతి)
నా మిత్రుడు గోదావరీ తీరమున ఇల్లు కట్టాడు.

ఆ) సంద్రం (వికృతి) – సముద్రం (ప్రకృతి)
మనదేశంలో తూర్పు దిక్కున “బంగాళాఖాతము” అనే సముద్రం ఉంది.

ఇ) గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
గురువులపై భక్తి, గౌరవం కలిగియుండాలి.

ఈ) నిచ్చలు (వికృతి) – నిత్యము (ప్రకృతి)
నిత్యం శివునికి నేను అభిషేకం చేస్తాను.

6. కింది పదాలలో ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు తయారుచేయండి.

అ) తండోపతండాలు
ఆ) విరగబడు
ఇ) రొమ్ములు బాదుకొను
ఈ) గుసగుసలాడు
ఉ) పరీక్షించండి
ఊ) ఆకర్షించటం
ఎ) విరుచుకుపడు
ఏ) నిరూపిస్తున్నది

వాక్య ప్రయోగాలు :
ఉదా : ఆ జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.

  1. శత్రువుల ఘాతుకాల్ని చూచి, ప్రజలు రొమ్ములు బాదుకొని వారిపై విరుచుకుపడ్డారు.
  2. ఆమె ప్రజలను బాగా ఆకర్షించడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపిస్తున్నది.
  3. నిజమేమిటో పరీక్షించండని ప్రజలు భయంతో గుసగుసలాడారు.
  4. తండోపతండాలుగా వస్తున్న వారిని పరీక్షించండి.

V. సృజనాత్మకత

1. రవి నాలుగు సంవత్సరాల పిల్లవాడు. ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళినపుడు కిక్కిరిసిన జనంలో తప్పిపోయాడు. అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లచొక్కా వేసుకున్నాడు. ఈ వివరాలతో ఒక ప్రకటన తయారు. చేయండి.
జవాబు:

తప్పిపోయాడు

మా అబ్బాయి రవికి నాలుగు ఏళ్ళు. కోటప్పకొండ తిరునాళ్ళకు మేము వెళ్ళినపుడు జనంలో తప్పిపోయాడు. అతడు అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లరంగు చొక్కా వేసుకున్నాడు. నా పేరు ముదిరాజు. నా భార్య పేరు “గీర్వాణి. మాది గురజాల గ్రామం. మా పిల్లవాడు చామనచాయగా ఉంటాడు. చురుకుగా ఉంటాడు.

ఆచూకీ తెలిసినవారు, క్రింది చిరునామాకు తెలుపగోరిక. ఆచూకీ తెలిపినవారికి మంచి బహుమతి ఇస్తాము. వివరాలకు ‘గురజాల’ పోలీసు స్టేషను వారిని సంప్రదించండి.

ఇట్లు,
తండ్రి,
కె. ముదిరాజు,
గురజాల గ్రామం,
‘ఫోన్ నెంబరు 286742.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. పాఠం ఆధారంగా అంత్యప్రాస పదాలను ఉపయోగించి నాలుగు పంక్తుల కవిత రాయండి.
జవాబు:
విరివిగా చందాలను పంపించండి
మీ ఔదార్యగుణాన్ని ప్రకటించండి
ధర్మాధర్మాలను పరిశీలించండి
ధర్మాన్నీ, న్యాయాన్ని నిలబెట్టండి.”

3. అందరినీ ఆకర్షించే “శాంతి నినాదాలు” తయారు చేయండి.
ఉదా : యుద్ధాలు వద్దని చెప్పేద్దాం – శాంతే ముద్దని చాటిద్దాం.
జవాబు:

  1. మందుగుండు తగ్గిద్దాం – పదిమందికింత పెడదాం.
  2. కలహాలు మానేద్దాం – సలహాలు పాటిద్దాం
  3. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  4. మైత్రిని పెంచు – ఆయుధాలు త్రుంచు.
  5. నమ్మకం పెంచుకుందాం – అందరం కలిసి మెలిసి తిరుగుదాం
  6. ప్రపంచ మానవులంతా దేవుని బిడ్డలే – వారంతా అన్నదమ్ములే
  7. మనుషుల మధ్య కలహం – వినాశానికి మూలం
  8. కావాలి తప్పక శాంతి – ఇచ్చేద్దాం యుద్ధాలకు విశ్రాంతి.

VI. ప్రశంసము

1. ఆయా సందర్భాల కనుగుణంగా శాంతికోసం జరిగే సభల్లో, ర్యాలీలో పాల్గొనండి. ఇతరులతో చర్చించండి. ‘ప్రపంచ శాంతి దినోత్సవాన్ని గురించి తెలుసుకోండి.
జవాబు:
ఈనాడు ప్రపంచంలో సుమారు 194 దేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహింపబడుతుంది. దానిలో అందరూ పాల్గొనాలి.

VII. ప్రాజెక్టు పని

* మీ గ్రామంలో, వాడలో శాంతికోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా వాడలో పుల్లయ్య, వెంకట్రావులు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాది అమలాపురం నగరంలో నారాయణ పేట అనే పేట. అక్కడ ఆంజనేయ దేవాలయానికి సంబంధించి ఖాళీస్థలాల్లో చాలామంది బీదలు పాకలు వేసుకొని నివసిస్తూ ఉంటారు.

వాళ్ళు నిత్యం కుళాయి నీటి కోసమో, లేక చిన్న చిన్న దొంగతనాల సంబంధంగానో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవారు.

పుల్లయ్య, వెంకట్రావు మునిసిపల్ అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికీ కుళాయిలు వేయించారు. ఇళ్ళ మధ్య తారురోడ్లు వేయించారు. వాడలో శాంతి సంఘాలు నెలకొల్పారు.

ఇప్పుడు మనుషులంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెండ్రుగా ఉంటున్నారు. వారు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వారి ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

(లేదా)

* ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ఫోటోలు, వివరాలు సేకరించండి. వారి ఫోటోలను ఛార్జ్ మీద అతికించి వివరాలు ప్రదర్శించండి.
జవాబు:
ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల వివరాలు :

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన
1) నెల్సన్ మండేలా :
ఈయన దక్షిణాఫ్రికా దేశంలో “ట్రాన్సీలో 1918లో పుట్టారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసులో చేరి, బ్రిటిషు పాలకుల జాతివర్ణ వివక్షతకు ఎదురొడ్డి పోరాడాడు. బ్రిటిషు వారి పాలనలో 27 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. ఈయన . దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈయన 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 3
2) యాసర్ అరాఫత్ :
ఈయన కయిరోలో 1929లో జన్మించాడు. పాలస్తీనియన విద్యార్థి నాయకుడిగా, పాలస్తీనా విమోచన సైన్య నాయకుడిగా పోరాటం నడిపాడు. పాలస్తీనాకు అధ్యక్షుడయ్యాడు. ఈయన పాలస్తీనాలోని అతి పెద్ద గెరిల్లా గ్రూపు అయిన ‘ఆల్తా కు’ అధిపతి. ఈయనకు 1994లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన మన భారత్ కు మంచి మిత్రుడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది వాక్యాలను చదవండి. ఆమ్రేడిత పదాలను గుర్తించండి.

1) ఔర ! ఎంత పని చేశావు.
2) అరెరె ! అలా అయిందా?
3) ఆహాహా ! నేనే గొప్పవాడిని.
4) ఏమేమి? నువ్వు చూశావా?
5) ఎట్లెట్లూ? మరోసారి చెప్పండి.
6) ఏమిటేమిటి? నువ్వు వినలేదా?
7) ఓహోహో ! మీరు వచ్చారా !

గమనిక :
పై వాక్యాల్లో కొన్ని పదాలు రెండుసార్లు వచ్చాయి. అవి
ఉదా :
1) ఔర + ఔర = ఔరౌర
2) అరె + అరె = అరెరె
3) ఆహా + ఆహా = ఆహాహా
4) ఏమి + ఏమి = ఏమేమి?
5) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లూ?
6) ఏమిటి + ఏమిటి? = ఏమిటేమిటి?
7) ఓహో + ఓహో = ఓహోహో

గమనిక :
వీటిలో మనం తొలుత పలికిన పదాన్నే రెండోమారు పలుకుతున్నాం. అలా రెండోమారు పలికే పదాన్ని “ఆమ్రేడితం” అని అంటాం.

ఆ) పైన ఉన్న, పూర్వపదాల్లో చివరన ఏముందో చూద్దాం.
అ) ఔర్ + అ – (ఔర)
ఆ) అర్ + ఎ – (అరె)
ఇ) ఆహ్ + ఆ – (ఆహా)
ఈ) ఏమ్ + ఇ – (ఏమి)
ఉ) ఎట్ + ఉ – (ఎట్లు)
ఊ) ఏమిట్ + ఇ – (ఏమిటి)
ఎ) ఓహ్ + ఓ – (ఓహో)

ఈ పదాలను పరిశీలిస్తే అ, ఆ, ఇ, ఉ, ఎ, ఓ లు పదం చివరన ఉన్నాయి. అంటే అచ్చులు ఉన్నాయన్నమాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ఇ) కింది పదాలను పరిశీలించండి.

1) ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
2) ఆహా + ఆహా = ఆహాహా = (అ + ఆ = ఆ)
3) ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
4) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
5) ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
6) అరె + అరె = అరరె – (ఎ + అ = అ)
7) ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ) లుగా మారుతాయి.

ఈ) కింది వాటిలో కూడా అచ్చుకు ఆమ్రేడితం పరమైందనే విషయాన్ని గమనించండి.

ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి
ఎట్లు + ఎట్లు ఎట్లెట్లు, ఎట్లుయెట్లు
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత

గమనిక :
ఇలాంటి పదాల్లో ఒక్కోసారి ఆమ్రేడితం విడిగా ఉండటం జరుగుతున్నది.

పై విషయాలను బట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అదే ఆమ్రేడిత సంధి అని తెలుస్తున్నది.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.

ఇప్పటివరకు ఆమ్రేడితానికి సంబంధించిన సంధి అంటే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నారు.

ఉ) ఈ కింది పదాలను పరిశీలించి సూత్రాన్ని సరిచూడండి.
అభ్యాసం :
అ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఆ) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ + ఊ = ఊ) – ఆమ్రేడిత సంధి
ఇ) అంతంత = అంత + అంత = (అ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఈ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) – ఆమ్రేడిత సంధి

సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) దేవాలయాలు : దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ
ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఊ) సంస్కారపు కేశపాశం = సంస్కారము + కేశపాశం – పుంప్వాదేశసంధి
ఎ) అనురాగపు గులాబి = అనురాగము + గులాబి – పుంప్వాదేశసంధి
ఏ) కళాలయాలు = కళా + ఆలయాలు = (ఆ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1) ప్రజాపారావారంప్రజలు అనే పారావారంరూపక సమాసం
2) దరహాస పరిమళాలుదరహాసము అనే పరిమళాలురూపక సమాసం
3) నయనాంచలాలునయనముల యొక్క అంచలాలుషష్ఠీ తత్పురుష సమాసం
4) యుగాంతముయుగము యొక్క అంతముషష్ఠీ తత్పురుష సమాసం
5) అనురాగపు గులాబిఅనురాగము అనే గులాబిరూపక సమాసం

కవి పరిచయం

పాఠం ఫేరు : ‘ప్రకటన’
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
దేని నుండి గ్రహింపబడింది : తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
రచయిత కాలం : 1921-1966
జన్మస్థానం : ‘మండపాక’ గ్రామం, తణుకు తాలూకా, ప:గో జిల్లా.
రచనలు :
1) అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, (కవితా సంపుటాలు)
2) తిలక్ కథలు
పురస్కారాలు : ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1. ‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

గేయానికి – ప్రతిపదారాలు – భావాలు

1 నుండి 5 పంక్తులు :
1. స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి.
ప్రతిపదార్ధం :
స్టేషన్లో = రైల్వే స్టేషన్లలో
టిక్కెట్లను = రైలు టిక్కెట్లను
జారీ చెయ్యకండి = ఇవ్వకండి (అమ్మకండి)
ఎక్కడి రైళ్ళు = ఏ స్టేషన్లో నిలిచిన రైళ్ళు
అక్కడ ఆపివెయ్యండి = ఆ స్టేషన్లోనే నిలిపి ఉంచండి
దేశదేశాలకి = విదేశాలన్నింటికీ
కేబుల్ గ్రామ్స్ = విదేశాలకు పంపే
(Cable gram) టెలిగ్రాము సమాచారాలు
పంపించండి = పంపండి
దేవాలయాల్లో = గుళ్ళలో
నిత్యం = ప్రతిరోజూ
పూజలు చేయండి = పూజలు జరిపించండి.
ఆకాశవాణిలో ఈ విషయం = రేడియోలో ఈ విషయాన్ని
ప్రకటించండి = ప్రకటన ఇవ్వండి

భావం :
ఎవరూ ప్రయాణం చెయ్యకుండా స్టేషన్లలో టిక్కెట్లు ఇవ్వడం ఆపివేయండి. ఎక్కడి రైళ్ళను అక్కడే నిలిపివేయండి. దేశాలు అన్నింటికీ టెలిగ్రాములు పంపండి. దేవాలయాల్లో రోజూ పూజలు చేయండి. అన్ని రేడియో స్టేషన్ల నుండి ఈ విషయం ప్రకటించండి.

విశేషం :
ఏ దొంగ అయినా పారిపోతే అతడు రైలు ఎక్కి పారిపోకుండా రైళ్ళు ఆపివేస్తారు. విదేశాలకు ఆ దొంగ పారిపోతే పట్టుకొని తమకు అప్పగించమని విదేశాలకు టెలిగ్రాములు పంపుతారు. దొంగ దొరికేలా చేయమనిదేవుడికి పూజలు చేస్తారు. దొంగ పారిపోయేడని ప్రజలకు, అందరికీ తెలిసేలా రేడియోలో ప్రకటనలు చేస్తారు. అలాగే ఇక్కడ శాంతి పావురం పారిపోయింది. కాబట్టి, దాన్ని వెతకడం కోసం పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

6 నుండి 12 పంక్తులు :
2. కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి.
సముద్రతీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి.
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రతిపదార్థం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో = కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బులలోనూ
కర్మాగారాలలో = కర్మాగారాలోనూ (ఫ్యాక్టరీలలోనూ)
కాస్త జాగ్రత్తగా = కొంచెం జాగ్రత్త తీసుకొని
నిశితంగా పరిశీలించండి = క్షుణ్ణంగా పరిశీలన చేయండి
సముద్రతీరాలలో = సముద్రము యొక్క తీర ప్రాంతాలలో
నదీజలాలలో వెదకండి = నదులలోని నీళ్ళలో వెతకండి
సాయుధ దళాన్ని = ఆయుధాలతో, ఉన్న సైనికుల్ని
దిక్కులలో నిలబెట్టండి = అన్ని దిక్కులలో కాపలా పెట్టండి (శాంతి పావురం పారిపోకుండా)
రాకెట్లను = రాకెట్లను
అంగారకాది (అంగారక + ఆది) = అంగారకుడు మొదలయిన
గ్రహాలకు పంపించండి = గ్రహముల వద్దకు పంపించండి (శాంతి పావురాన్ని వెదకడానికి)
అడుగుజాడల్ని = పాదముద్రలను (సంగీతం, నాటకం మొదలైనవి)
కూపీ తియ్యండి = గుట్టు లాగండి
వ్రేలి ముద్రల్ని = వేలి ముద్రల్ని
పరీక్షించండి = పరిశీలించండి

భావం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా అన్నిచోట్లా పరిశీలన చేయండి. సముద్ర తీరాలలో, నదీజలాలలో వెదకండి. ఆయుధాలు ధరించిన సైనికుల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకుడు మొదలైన గ్రహాల వద్దకు పంపించండి. నేలమీద అడుగుముద్రల్లో ఏమైనా జాడలు కనిపిస్తాయేమో గుట్టు తీయండి. వేలిముద్రల్ని కూడా పరిశీలించండి.

విశేషం :
శాంతి పావురం జాడను పట్టుకోడానికి పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు. పారిపోయిన వానిని పట్టుకోవడానికి పై చర్యలు చేస్తారు కదా !

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

13 నుండి 18 పంక్తులు :
3. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు.
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
ప్రతిపదార్థం :
ప్రజలు తండోపతండాలుగా = ప్రజలు గుంపులు గుంపులుగా
విరగబడుతున్నారు. = విరగబడి వస్తున్నారు
కంగారుతో భయంతో = ప్రజలు కంగారుపడి భయంతో
గుసగుసలాడుతున్నారు = ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు
కావ్య చర్చలు = సాహిత్య చర్చలు
కళానిలయాలు = లలిత కళా స్థానములు
ఆకర్షించటంలేదు = జనాన్ని ఆకర్షించడం లేదు (జనం వీటిపై దృష్టి పెట్టడం లేదు)
స్వార్థ జీవనులు = తమకోసమే బ్రతికేవారు
గభాలున = గమ్ముని (వేగంగా)
రొమ్ములు బాదుకుంటున్నారు = గుండెలు బాదు కుంటున్నారు
సిద్ధాంతాలు, చర్చలు = విభిన్నవాద సిద్ధాంతాలు, దానిపై చర్చలు
ఎవరూ చేయడం లేదు = మౌనంగా ఉండిపోయారు
సిరా ఇంక కుండానే = శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పెన్ను సిరా ఆరకుండానే (వెంటనే)
ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు = ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భావం :
ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కంగారుతో, భయంతో, ఏవేవో అనుమానాలతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు, కళా నిలయాలు జనాన్ని ఆకర్షించడం లేదు. తమ స్వార్థం కోసమే ఆలోచించే మనుష్యులు మాత్రం, గుండెలు బాదుకుంటున్నారు. విభిన్నవాద సిద్ధాంతాల మీద రకరకాల చర్చలు జరిపే మేధావులు, మౌనంగా ఉండిపోయారు. ఎన్నో అంశాల మీద చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ సంతకం చేసిన సిరా ఆరకముందే, చింపేస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

19 నుండి 28 పంక్తులు :
4. అతృప్త అశాంత ప్రజాపారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు.
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ – మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరుదారి లేదు కదలండి కదలండి జై అని
ప్రతిపదార్థం :
అతృప్త = తృప్తిలేని
అశాంత = శాంతిలేని
ప్రజా, పారావార, తరంగం = ప్రజలు అనే, సముద్రపు కెరటం (ప్రజా సమూహం)
అంచుల్ని దాటి = చెలియలి కట్టలను దాటి
భీకరంగా విరుచుకు పడుతోంది = భయంకరంగా మీదకు పడుతున్నారు
ఇంక చరిత్రలు వ్రాయ నక్కరలేదు = ఇకమీదట చరిత్రలు వ్రాయవలసిన అవసరం లేదు
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు = రాజులు రాజ్యాలు పాలించవలసిన పనిలేదు
అణుబాంబు = ఆటంబాంబు
యుగాంతాన్ని (యుగ + అంతాన్ని) = యుగ సమాప్తి జరుగుతుందని
నిరూపిస్తున్నది = వెల్లడిస్తోంది
ఆ ముహూర్తం = యుగ సమాప్తి అయ్యే సమయము
త్వరలోనే వస్తున్నది = తొందరగానే వస్తోంది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ = శ్రద్ధగా నిలబడండి
(Stand attention)
మన జాతిని = మన భారతజాతిని
మనం కాపాడుకోవాలంటే = మనము రక్షించుకోవాలంటే
ఒక్కటే మార్గం = ఒక్కటే దారి ఉంది
వెదకి తీసుకురండి = వెదకి వెనక్కు తీసుకురండి
పరారీ అయిన వ్యక్తిని = పారిపోయిన దానిని (శాంతి కపోతాన్ని)
వేరు దారి లేదు = మరో మార్గం లేదు
కదలండి కదలండి జై అని = జయ జయ ధ్వనులు చేస్తూ నడవండి.

భావం :
అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలు, సముద్రంలోని కెరటాల్లా భయంకరంగా విరుచుకు పడుతున్నారు. ఇకమీదట ఎవరూ చరిత్రలు రాయనవసరం లేదు. రాజులు రాజ్యాల్ని పాలింపవలసిన అవసరం లేదు. అణుబాంబు, ఈ యుగాన్నీ, మానవులనూ నాశనం చేసే సమయం తొందరలోనే ఎదురవుతుంది. కాబట్టి శ్రద్ధగా నిలబడండి. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అందరూ కదలి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలి. మరోదారి లేదు. అందరూ ‘జై’ అంటూ కదలండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

29 నుండి 35 పంక్తులు :
5. అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి.
ప్రతిపదార్ధం :
అపార – అంతులేని
కృపా తరంగితాలు + ఐన = దయతో పొంగి పొరలే వయిన (నిండిన)
నయనాంచలాలు (నయన + అంచలాలు) = కన్నుల అంచులు (కను గొలకులు)
ఆనందం జాలువారే = సంతోషం ప్రవహించే
స్నిగ్ధ దరహాస = స్వచ్ఛమైన చిఱునవ్వు యొక్క
పరిమళాలు = సువాసనలు
సంస్కారపు కేశపాశంలో = చక్కగా దువ్వుకొన్న తల వెండ్రుకల కొప్పులో
తురిమిన = ధరించిన
అనురాగపు గులాబి = ప్రేమ గులాబీ పుష్పం
సదా = ఎల్లప్పుడూ
ప్రజా హితైషిణి = ప్రజల మేలు కోరేది
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
గర్వం లేని రాణి = గర్వము ఎరుగని రాణి
కల్లనీ = అబద్దాన్ని
క్రౌర్యాన్నీ = క్రూరత్వాన్ని
కాలుష్యాన్ని = మాలిన్యాన్ని
తిరస్కరిస్తుంది = నిరసిస్తుంది
తెల్లని పావురాన్ని = తెల్లని పావురాలను
సరదాగా ఎగరేస్తుంది = వేడుకగా ఎగురవేస్తుంది
చల్లని తల్లి = ఆమె చల్లని తల్లి
చక్కని చెల్లి = ఆమె మనకు చక్కని చెల్లెలు
ఆమె పేరు శాంతి . = ఆ చల్లని తల్లి, చెల్లి పేరు శాంతి

భావం :
ఆమె కనుగొలకులు అంతులేని దయతో నిండియుంటాయి. ఆమె ముఖంలో ఆనందమూ, స్వచ్ఛమైన చిఱునవ్వు పరిమళమూ కనిపిస్తాయి. ఆమె తలలో ప్రేమ గులాబిని ధరిస్తుంది. ఆమె ఎప్పుడూ చక్కగా మాట్లాడుతూ, ప్రజల హితాన్ని కోరుకుంటుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్నీ, క్రూరత్వాన్నీ, కాలుష్యాన్ని నిరసిస్తుంది. ఆమె ఎప్పుడూ తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ఆమె మన చల్లని తల్లి. చక్కని చెల్లెలు. ఆమె పేరు శాంతి.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

SCERT AP Board 7th Class Social Solutions 5th Lesson Europe Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Studies Solutions 5th Lesson Europe

7th Class Social Studies 5th Lesson Europe Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
The Atlantic Ocean has a deep impact on the climate of Europe as well as on the life and livelihood of the people of Europe. Collect relevant information and write an essay on the theme.
Answer:
Europe has four dominant types of climate-maritime in the south and mountain in the lands. The maritime climate has moderate temperatures in both summer and winter.
The climate of western Europe is far more moderate due to the marine influences of the relatively warm waters of the North Atlantic Drift, which are brought onshore by the prevailing Westerly winds. The major air pressure systems include the Icelandic. low, dominant in winter but influential all year, which is the origin of cyclonic storms. So impact in the changing weather conditions in western and northern Europe.
The North Atlantic drift brings warmer weather to Europe. Temperatures on the European continent are about 15°F warmer than other areas of the same latitude.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

Question 2.
Answer these questions with the help of the maps given in the lesson:
a) Which of the following is not a landlocked (surrounded by land) country?
(Hungary/Romania/Poland/Switzerland)
Answer:
Switzerland.

b) Which mountains lie between the Caspian Sea and the Black Sea?
(Alps/Caucasus Mountains)
Answer:
The Caucasus.

c) Which countries are on the shores of the Arctic Ocean?
(Russia/Germany/Sweden/Norway)
Answer:
Norway, Sweden, and Russia.

d) Can a ship sail from the Black Sea to the Atlantic Ocean? If yes, trace the route it will have to take.
Answer:
Yes, a ship can sail from the Black Sea to the Atlantic Ocean. The route is – the Black Sea to waters between Turkey and Bulgaria → to the Mediterranean Sea → Atlantic Ocean.

Question 3.
Why are harbors built-in deep gulfs or bays?
Answer:

  1. Bays and gulfs are parts of the sea enclosed by land on three sides.
  2. In a bay, the land curves inwards and the mouth of the bay is usually wide as in the Bay of Bengal.
  3. A gulf is a narrow inlet of the sea and has a narrow mouth.
  4. Since the bays and gulfs are protected from the storms of the high seas they are very useful for building harbors where ships can be safely anchored and cargo loaded or unloaded.
  5. Deep gulfs or bays are preferred for building harbors as Large ships can be anchored in them.
  6. Ships need deep waters so that their bottoms do not touch the seafloor.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

Question 4.
Why are the winters less severe in Western Europe than in Eastern Europe?
Answer:

  1. Besides its distance from the Equator, the climate of Europe is influenced by another factor – the Atlantic Ocean and the winds blowing from it.
  2. This impact is felt more by the regions along the Atlantic Ocean than the ones which are far inland.
  3. In the winters it is quite cold in Western Europe but it is even colder in Eastern Europe,
  4. Thus countries like Poland and Russia have severe winters while France and Great Britain are comparatively warmer.
  5. Russians winters are so cold that the rivers and even the nearby seas freeze
  6. However, this does not happen in the countries of West Europe along the sea coast.
  7. This difference must be because of the nearness of Western Europe to the Atlantic Ocean.

Question 5.
Name four countries on the coast of the Black Sea.
Answer:
The following are the countries on the coast of the Black Sea.

  1. Ukraine
  2. Romania
  3. Bulgaria
  4. Turkey

Question 6.
How do the Westerlies benefit the people of Western Europe?
Answer:
The Westerlies, which blow throughout the year also bring ample moisture to Northern and Western Europe. Since these winds blow from the sea they carry a lot of moisture and regularly cause rainfall. This is why it rains throughout the year in Northern and Western Europe. While it rains only for a few months in our country, there are light showers all around the year in Western Europe. The skies there are usually clouded. While we, in India, eagerly await cool showers, the people of Western Europe long for bright sunny days.
Western Europe also benefits in other ways from the Gulf Streams. The warm currents are very good for fish breeding as they contain ample food materials ic’- the fishes. As a result, the fishery industry is very well developed in the North Sea near Britain. This part of the North Sea is called ‘Dogger Bank’. Fish is an important part of the food of the Europeans and fishing is a very important industry in Europe.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

Question 7.
What are the characteristics of the Mediterranean climate? Name the countries which have a Mediterranean climate.
Answer:
The countries of Southern Europe have the Mediterranean Sea to their south. They are called ‘Mediterranean Countries’. The lands along the Mediterranean Sea have a distinct climate called the ‘Mediterranean climate’.
The Mediterranean countries are the southernmost countries of Europe. As a result, the winters here are not too cold and summers are warm. It does not rain all through the year as in Western Europe. The Westerlies blow here during the winter months only. These winds bring rain to the Mediterranean countries. In other words, it rains here only in winter. Such rainy winters and dry summers are termed as a Mediterranean climate. Several regions in other continents too have a Mediterranean climate. This climate is very good for growing juicy fruits.
The Mediterranean type of climate is found in Portugal, Spain, France, Monaco, Italy, Croatia, Yugoslavia, Albania, Greece and Ukraine.

Question 8.
What are the factors that limit European agriculture?
Answer:
A very large part of Europe is mountainous and not suitable for agriculture. In eastern and northern Europe, it is not possible to cultivate land in winter, due to extreme cold. As a result, it is possible to rain only one crop in a year.

Question 9.
Name the important crops of southern Europe.
Answer:
Wheat, barley, oats, rye, sugar – beet, potato, and fruits are the important crops in southern Europe.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

Question 10.
How can you say that trade and cultural relations have been developed among the countries due to the discovery of new sea routes by European sailors?
Answer:

  1. Europeans overseas expansion led to the contact between the old and new worlds producing the Columbian exchange, named after Columbus.
  2. It involved the transfer of goods unique from one hemisphere to another.
  3. It led to the age of Imperialism, where European colonial powers came to control most of the planet.
  4. The European appetite for trade commodities, empires, and slaves greatly affected many other areas of the world.
    So I can say that trade and cultural relations have been developed due to the discovery of new sea routes by European sailors.

Question 11.
Read the last para of this lesson and comment on it.

Industrial Revolution in Europe

The industrial revolution as you know started in England around 1750 and soon factory production spread to France, Holland, Germany, Spain, Russia, etc. Countries like England and Germany, which had large reserves of coal and other minerals, took lead in developing new industries.
However, as times changed, European countries began to use less and less of their own mineral resources and relied on imports from other countries. The old mining towns and old factories were closed down and new factories grew in new areas. Industrialization also enabled the European countries to import agricultural goods from other countries. Thus, they relied less on the agriculture of their countries for their food and raw material requirements. Hence, Europe became dependent upon trade with other countries. Initially, this trade was with their colonies in Asia, Africa, and America. However as the colonies became independent, they had to develop new ways of trading with them.
Answer:

  1. The industrial revolution started in England around 1750 and soon factory production spread to France, Holland, Germany, Spain, Russia, etc. Countries like England and Germany which had large reserves of coal and other minerals took lead in developing new industries. –
  2. However, as times changed, European countries began to use less and less of their own mineral resources and relied on imports from other countries.
  3. The old mining towns and old factories were closed down and new factories grew in new areas.
  4. Industrialization also enabled the European countries to import agricultural goods from other countries.
  5. Thus they relied less on the agriculture of their countries for their food requirements and raw material requirements.
  6. Hence Europe became dependent upon trade with other countries.
  7. Initially, this trade was with their colonies in Asia, Africa, and America.
  8. However as the colonies became independent, they had to develop new ways of trading with them.

AP Board 7th Class Social Studies Solutions Chapter 5 Europe

Question 12.
How is agriculture similar or different in Europe from that of our country?
(OR)
How are agricultural practices similar or different in Europe from those practiced in India? Explain.
Answer:
Indian agriculture is quite different from European agriculture.

  1. Seasons: In our country, we have three seasons winter, summer, and rain.
  2. In Europe, they have four seasons winter, spring, summer, and autumn.

Agricultural seasons:

  1. In our country, we have two agricultural seasons Rabi and Kharif mean winter and monsoon. Crops are grown nearly eight to 10 months a year.
  2. Summer is the season of agriculture in Europe. There is no need for irrigation as the occasional showers are sufficient for the crops. The cultivation is possible only for 6 to 7 months.
  3. A very large part of Europe is mountainous and not suitable for agriculture.
  4. In India as much as 55% of the land is cultivable.

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

SCERT AP Board 7th Class Social Solutions 4th Lesson Oceans and Fishing Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Studies Solutions 4th Lesson Oceans and Fishing

7th Class Social Studies 4th Lesson Oceans and Fishing Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
Does Bhavanapadu look like the place you live in? What differences and similarities can you think of? Compare them on the following aspects,
a. Sources of livelihood
b. Types of employment
c. Water sources
d. Agriculture practices
Answer:
No. Bhavanapadu is a village on the coastline of Andhra Pradesh. Ours is a village Nandamaru, Unguturu Mandal in West Godavari district.

ComparisonBhavanapaduOur village Nandamuru
a.Sources of livelihoodFishing, AgricultureAgriculture
b.Types of employmentLaborers in fields salt pans, brokersAgricultural laborers, shop owners, vegetable vendors, etc.
c.Water sourcesOcean waterRiver, canal, and well water.
d.Agriculture practicesOld systemsOld and modern systems.

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

Question 2.
How many types of ocean movements are there? Which of them is useful to the fishermen
Answer:
The water of the oceans is never still. There are different kinds of movements of water.
Ocean waters have three kinds of movements. They are:

  1. Waves: When the water on the surface of the ocean rises and falls, they are called waves. They are formed when gentle winds scrape across the ocean surface. The faster the wind, the bigger will be the waves.
  2. Currents: In the oceans, water is found to move from one part to another in big streams. These streams flow constantly in a definite direction on the surface of the ocean a called ocean currents. The ocean currents are of two types – The warm currents and the cold currents. The warm currents flow from the equatorial region towards the poles. The cold currents flow from the poles to towards the equatorial regions.
  3. Tides: Tides are the rhythmic rise and fall in the level of the water in the oceans every day. All places on the coast experience some hours of low tide and some hours of high tide. Tides do not rise to the same height every day. When the tide is high water comes up to the coast for some distance. Then as the low tide begins, the water moves back from the land. The tides are of great help to fishing. Tides at some places take away the mud brought down by rivers and prevent silting.

Question 3.
What is the difference between fishing with Mechanical boats and that of Karrateppa?
Answer:

Mechanical boatsKarrateppa
1. It is a costly boat. It costs around Rs. 6 lakhs.1. It is a country-made boat. So it is very cheap.
2. It has a capacity of 20 members. It has far more risk of life.2. It has the capacity of a few members. It has not had many risks compared to Marapadava.
3. Rs. 5000/- needed for a trip for diesel, wages, and other things.3. It does not need much money.
4. They can go far off places in the sea and can fish for a long time.4. It can cover very short distances.
5. In case of emergency, it is difficult to swim over to the shore.5. In case of emergency, it is easy to swim over to the shore.

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

Question 4.
Write the process of getting a mechanical boat ready for fishing?
Answer:
The boat is made ready the day before with all the necessary things properly loaded. Before launching into the sea :

  1. The fishermen check the engine.
  2. They also check the rope puller.
  3. The additional stock of diesel is kept in the boat.
  4. They keep their food packages in the boat.
  5. They pray to the goddess in whom they have a strong faith.

Question 5.
What does the tool kit of fisherman contain?
Answer:
The fisherman has a special tool kit for repairing the nets which consists of Nulukarralu (net remaining fork), Nulukanda (thread), and a flattened stick that determines the net ring size.

Question 6.
What are the similarities that you find between the surface of the earth and the bottom of the sea?
Answer:
The floor of the ocean is just like the surface of the earth. The bottom of the sea is not a flat surface. It consists of hills, mountains, plateaus, plains, and trenches, etc.

Question 7.
Collect information about the aquifers of your village/town and fill in the table. Analyze the benefits.
AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing 1
Answer:

S.No.Name of the aquiferUsesLimitations
1.Confined aquiferDrinking waterThe aquifer and vulnerability maps can assist with the planning process. In order to assist in the correct interpre­tation and use of the maps, SEPA alerts the user to the following limitations.
2.Unconfined aquiferCultivationHigher vulnerability ratings do not necessarily mean that all activities are unsuitable. Groundwater vulnerability is only one component of risk.
3.Semi confined aquiferDomestic useThe maps will be updated as new geological information becomes available. Maps of receptors will he added, identifying the location of known groundwater abstrac­tions and groundwater-dependent ecosystems.

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

Question 8.
Make an album that reflects the life of fishermen.
Answer:
These pictures express the life of fishermen.
AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing 2

Question 9.
Locate the coastal districts of Andhra Pradesh and write them down.
Answer:
AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing 3

  1. P.S.R. Nellore
  2. Prakasam
  3. Guntur
  4. Krishna
  5. East Godavari
  6. West Godavari
  7. Visakhapatnam
  8. Vizianagaram
  9. Srikakulam

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

Question 10.
What solutions do you show to the fishermen for not depending on the middlemen for money?
Answer:
The fishermen should form themselves as an association or should open a cooperative bank. The association or bank should act as middlemen for the sake of money.

Question 11.
Across the last 4 chapters, we studied many different aspects of water. Here is more information about the availability of water on our Earth. Look at them carefully and explain the availability of water resources on the Earth.
AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing 4
Answer:
71% of our Earth is covered with water.
a) Out of the total water on earth, 97% is saline water and 3% is freshwater.
b) Out of the total freshwater, icecaps and glaciers are 68.7%, groundwater 30.1%, surface water is 0.3% and other is 0.9%.
c) Out of the total fresh surface water, lakes are 87%, swamps are 11% and rivers are 2%.

Question 12.
How do you support the statement ‘The life of fishermen is tied up with seas’.
Answer:
I supported the following statement. The life of fishermen is tied up With seas, why because he doesn’t know any other work. From childhood days onwards he depends on the sea to catch the fish and continue his life. He earns money for his family through fishing only. He has no capacity to live in either village or town because he has no assets and large lands. His main occupation is fishing only. He felt that the sea or Ocean is god and world to him also.

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing

Question 13.
Read the first para of page 32 and comment on it.

Fishing Village on the Coastal Plains

Ocean water is always saline. It contains several mineral salts dissolved in it. The oceans are the main source of rainfall. Oceans are storehouses of fish and other seafood. They are the main source of salts. Oceans provide natural highways for international trade. Let us visit Bhavanapadu, a fishing village near the coast of Andhra Pradesh, and study the life of people living near the ocean.
Answer:
The oceans are useful to us in many ways

  1. We get salt from the ocean water.
  2. Seas abound in mineral wealth.
  3. Oceans provide us with large quantities and a variety of marine foods such as fish, shrimp, oysters, and crabs, etc.
  4. The oceans serve as water transport systems from one continent to another continent. It is cheaper to transport heavy cargo through navigation.
  5. Pearls are found in oysters.

Project

AP Board 7th Class Social Studies Solutions Chapter 4 Oceans and Fishing 5
Read some writings which reference the lifestyle of fishermen. Eg: Samajanv Musalodu, Aatu-Potu (Janjhavathi Kathalu)
Answer:
Students’ Activity.

AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water

SCERT AP Board 7th Class Social Solutions 3rd Lesson Tanks and Ground Water Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Studies Solutions 3rd Lesson Tanks and Ground Water

7th Class Social Studies 3rd Lesson Tanks and Ground Water Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
Correct the incorrect sentences:
a) Water flows from the plains to the plateau. (✕)
Answer:
Water flows from the plateau to the plains.

b) There is a thick deposit of sand and gravel in the plains. (✕)
Answer:
There is a thick deposit of alluvium in the plains.

c) Groundwater will never dry. (✕)
Answer:
Groundwater will dry sometime.

d) It is easy to dig wells in Rajahmundry. (✓)
Answer:
Correct

AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water

Question 2.
The wells shown in this figure are situated on the plains of the Godavari. But there seems to be a mistake in the figure. Can you correct it?
AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water 1
Answer:
The water level should be the same.

Question 3.
In which of these places do you expect maximum percolation to take place?
AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water 2
Answer:
B

Question 4.
When the owners of some wells in Pallerla started using high-powered motors to draw water from the wells, the owners of other wells noticed that their wells were drying up. Discuss the possible solution to the problem.
Answer:
The owners of other wells should resist that owner from using high-power motors. And the owner also should take necessary preventive steps to store rainwater/ underground water.

AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water

Question 5.
In areas where there is a shortage of groundwater, should there be any restrictions on digging tube wells? Why?
Answer:
The areas which have a shortage of groundwater are stated as notified areas by Central Ground Water Authority. In these areas, there is permission for only one tube well to meet the drinking and domestic purpose of water, its diameter should be 100 mm, and the capacity of the pump should not exceed 1 HP. It should have a rainwater harvesting system on the premises. Otherwise, the ‘holding capacity in the matter inside the earth will be lessened.

Question 6.
Think about the ways to restore the groundwater in your area?
Answer:
In our area also people draw more water from the ground, so the groundwater is decreasing over time. I think the following steps are useful to enhance groundwater

  1. Vegetation like trees and grasses and bunds are used to enhance groundwater.
  2. We follow watershed development projects.
  3. Under these projects trees and grasses are planted on the hill slopes from where a stream starts and small bunds are built across streams to stop the flow of water.
  4. I suggest the people store rainwater in tanks and not dig wells too deep in the ground.
  5. I think tanks should be developed in our village which helps the people not only in giving them and their animals drinking water, but also irrigating their fields in such a way that even in drought years people could raise at least some crops.

AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water

Question 7.
Observe the following picture and compare it with your locality.
AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water 3
Answer:
Our village is ‘Kalisipudi’ village in West Godavari District. There are no hills around our village like here. We have two water tanks – one is for drinking water and the another is for cultivation. Rainwater is saved in one tank. Water from* the canal, which was dug from the river Godavari, will be turned to another tank. Our farmers use tractors for ploughing. Our residences are far away from our fields. Draw the map of your village and locate the water resources of your village in it.

Question 8.
Draw the map of your village and locate the water resources of your village in it.
Answer:
A village picture – (with well, water tank)
AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water 4

Question 9.
Read the third para of page 27 and write a comment on it.
Water quickly flows into streams and into rivers. However, if the flow of the j rainwater were to be checked by vegetation or bunds, then there would be a greater possibility of the water percolating into the soil to join the groundwater.
Answer:
After runoff comes the last step of the water cycle, percolation.
Percolation occurs when the water on the earth’s surface in the run-off stage seeps underground. That is why in the old days they used wells to retrieve water.

AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water

Project

Collect the following information about the tanks/kuntas.
AP Board 7th Class Social Studies Solutions Chapter 3 Tanks and Ground Water 5
Answer:
Students’ Activity.

AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers

SCERT AP Board 7th Class Social Solutions 2nd Lesson Rain and Rivers Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Studies Solutions 2nd Lesson Rain and Rivers

7th Class Social Studies 2nd Lesson Rain and Rivers Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
Explain how water changes into water vapour and how clouds are formed from it.
Answer:

  1. The story of rain begins with water vapour. When we dry our wet clothes in the open, we see that the water disappears after a while, and the clothes dry.
  2. Similarly, if we keep some water on a plate, it dries up in a couple of days.
  3. Actually, water in the cloth or in the plate becomes water vapour and mixes with the air through a process called ‘evaporation’.
  4. So even when water is not boiling there is evaporation.
  5. There are several water bodies on the earth’s surface – oceans, rivers, lakes, etc.
  6. There is constant evaporation of water from these water bodies.
  7. In fact, wherever there is moisture, like on a wet cloth, there is evaporation.
  8. There is evaporation from our bodies, from trees, plants and soil.
  9. When water vapour rises with hot air and reaches high up in the sky, it gets cooled.
  10. With the cooling, water vapour is transformed into tiny water droplets.
  11. These droplets gather around minute dust or smoke particles in the air and v gradually increase in size.
  12. These small drops of water gather to form the clouds.

AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers

Question 2.
Where do evaporation and cloud formation take place on a large scale?
Answer:

  1. There are several water bodies on the earth’s surface – oceans, rivers lakes, etc.
  2. There is constant evaporation of water from these water bodies.
  3. Since evaporation takes place all over the earth’s surface, clouds are also being formed all over.
  4. However, it is on the surface of the oceans that maximum evaporation and cloud formation take place.
  5. After all, oceans are vast water bodies extending up to thousands of kilometres.
  6. As a result, it also rains very heavily on the oceans.
  7. Clouds travel inland for thousands of kilometres to bring rain to us.

Question 3.
How do the clouds reach deep inland?
Answer:
Clouds travel inland for thousands of kilometres to bring rain to us. These winds come all the way from the Arabian sea and the Bay of Bengal and they transport the rainy clouds. They are called “Monsoon winds’. They are also called ‘South West Monsoon winds, as they blow from that direction. Their winds blow only in the summer.
There are two arms of the monsoon winds: One blows from the Arabian sea and the other from the Bay of Bengal.
When the South-West monsoon sets around the beginning of June the winds carrying the clouds also reach Andhra Pradesh. These winds reach the Rayalaseema districts of Chittoor and Kurnool first. However they bring very little rain as most of the moisture in the clouds falls down in rain in the Western Ghats and only dry clouds and winds, reach Rayalaseema. The mountain ranges like the Western Ghats in the path of a rain-bearing wind cause them to rise. Rising air cools down and water vapour condenses faster. Further ascent leads to rainfall.

Question 4.
Where does it rain maximum? Choose the right option.
A) sea coasts that are in the direction of the winds.
B) Mountains that are in the direction of the winds.
C) Lands far away from the seas.
Answer:
Sea coasts that are in the direction of the winds.

Question 5.
Fill in the blanks choosing the correct options (bank, tributaries, flood-plain river valley)
a) A river flows through the …………… .
b) Streams or rivers joining a larger river are called the …………… of the main river.
c) The entire valley of a river which is filled with water during the floods is called the …………… of the river.
Answer:
a) river valley
b) tributaries
c) flood – plain.

AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers

Question 6.
The Godavari flows from the west to the east. Why?
Answer:
The plain through which the rivers in Andhra Pradesh flow is high in the North – West. It slopes towards the South-East. The rivers originate in the West. Hence they naturally flow towards the South-East and finally join the Bay of Bengal.
Rivers like the Krishna and the Godavari start from the Western Ghats which receive heavy rains. The rainwater slowly percolates into the ground and flows into the river all through the year.

Question 7.
Describe the main stages of the water cycle. (or)
Describe the different stages of the water cycle.
Answer:
Main stages of the water cycle:
Humidity: The amount of invisible water vapour present in the atmosphere is known as humidity.
Evaporation: The transformation of water from liquid to gas phases as it moves from the ground or bodies of water into the overlying atmosphere due to solar radiation.
Condensation: The transformation of Water vapour to liquid water droplets in the air, creating clouds and fog.
Precipitation: Condensed water vapour that falls to the earth’s surface.

Question 8.
There may be streams and rivers flowing near your village or town. Find out about them and fill in the table below.
AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers 1
Answer:

No.NameSourceWhich river does it join?Which sea does it meet?
1.KrishnaRainwater/ Western GhatsItself it is a river.Bay of Bengal
2.GodavariRainwater / W. GhatsItself it is a river.Bay of Bengal

AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers

Question 9.
Do the rivers in your area contain water throughout the year? Find out from elders if they had more water in earlier times.
Answer:
No, the rivers in our area do not contain water throughout the year; Our elders also expressed the same.

Question 10.
How can people be prepared to face the disasters? (or)
What can the Government do to help the people meet the challenges of disasters like cyclones and floods?
Answer:

  1. Cyclones and floods are seasonal phenomena. During the cyclone listen to radio or TV weather reports and in case of a cyclone/flood warning, ensure that everyone is alerted. This is usually done through loudspeakers or by going from door to door.
  2. Keep an emergency kit ready at home. These kits should contain important papers, some food, some money and emergency telephone numbers.
  3. The nearest available place where refuge could be sought in case of a cyclone
    should be identified in advance.
  4. Wherever necessary, the walls of the house, roofing, doors and windows should be strengthened.
  5. When you get a cyclone warning, store adequate drinking water and food grains in waterproof bags.
  6. Do not venture outside, especially into the sea during and after the warning has been sounded.
  7. Close doors and windows and stay indoors.
  8. Move to a pucca building if you feel your house is not strong enough.
  9. If the cyclone strikes while you are in a vehicle, stop but keep away from the seashore, trees, electric poles and other objects that may be uprooted during the gale.
  10. If the cyclone wind suddenly drops, do not go out, as it could be the eye of the cyclone. Wait till the official all-clear declaration is made officially.
  11. Listen to Radio / TV for updates on the situation.
  12. Even after all-clear has been sounded take necessary precautions while moving to or out of your house. There may be partially uprooted trees or poles.
  13. Look out for snakes that may have come out of their holes. Do not enter floodwaters. They may be too deep.
  14. As a student group, you can play a very significant role in spreading awareness about the above precautions.

Question 11.
Collect the pictures showing cyclones and floods and prepare an album.
Answer:
AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers 2

Question 12.
Make a poster on the devastation of the flood.
Answer:

Floods Devastation

Climate change has contributed to a rise in extreme weather events. Climate change v/ill increase the frequency of heavy rainstorms/ puffing many communities at risk for devastation from floods.
As rains become heavier, streams, rivers and lakes can overflow, increasing the risk of waterborne pathogens flowing into drinking water sources. Downpours can also damage critical infrastructure.
Flooding can cause a range of health impacts and risks, including death and injury, contaminated drinking water, hazardous material spills increased populations of disease-carrying insects and rodents, mouldy houses and community disruption and displacement.
Local communities across the country can prevent floods and heavy rains from devasting their homes, buildings and agricultural land by updating the safety methods.

AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers

Project

Observe in your village/locality where the water is being wasted, furnish the details in a table, discuss the reasons, suggest the ways how water can be saved.
AP Board 7th Class Social Studies Solutions Chapter 2 Rain and Rivers 3
Answer:

Sl. NoThe place where the water is being wastedReasonWays to prevent/save the water
1.Near washing clothesNegligencyUse small buckets instead of large tubes.
2.While washing animalsNegligencyUse small mugs.
3.While carrying water from the tank to the house.WeightUse small utensils instead of large ones.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 8th Lesson నిజం-నిజం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 8th Lesson నిజం-నిజం

7th Class Telugu 8th Lesson నిజం-నిజం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో పిల్లవాడు ఏ పాత్ర ధరించాడు?
జవాబు:
పై చిత్రంలో పిల్లవాడు ‘భీముడు’ పాత్ర ధరించాడు.

ప్రశ్న 2.
ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
పాఠశాలలో వార్షికోత్సవం జరిగినప్పుడు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు. తమలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి, తోడిపిల్లలను సంతోషపెట్టడానికి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు.

ప్రశ్న 3.
చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటోంది?
జవాబు:
చిత్రంలో అమ్మాయి, గదను చూసి తాను ఆడుకొనే బంతి అనుకుంటోంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏమి చెప్తున్నాడు?
జవాబు:
వేషం ధరించిన పిల్లవాడు, తాను భీముడి వేషం వేశానని, మిత్రుడికి చెప్తున్నాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
శీను ఎలాంటివాడో మీ మాటల్లో చెప్పండి. రచయిత ఇంట్లో ఎందుకున్నాడు?
జవాబు:
శీను పన్నెండేండ్ల వయస్సు పిల్లవాడు. శీను రంగయ్యకు కుమారుడు. రంగయ్య రచయితకు మిత్రుడు. శీను మంచి చెడ్డలు చూసి, శీనును మంచిదారిలో పెడతాడని, రంగయ్య, శీనును రచయిత ఇంట్లో ఉంచి అక్కడ బడిలో చదివిస్తున్నాడు.

శీను ఈ మధ్య అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి, బడి తెరిచాక నాల్గు రోజుల తర్వాత రచయిత ఇంటికి వచ్చాడు. బడికి ఆలస్యంగా వచ్చావేమిరా ? అని రచయిత అడిగితే, తన తండ్రి ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని ఎక్కడో పారవేశాననీ, అబద్దాలు చెప్పాడు.

తిరిగి స్కూలుకు నాల్గురోజులు సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఆవు ఈనుతుంది జున్ను తినాలని, శీను మళ్ళీ రచయితతో అబద్దాలు చెప్పాడు. తన తండ్రి రమ్మన్నాడని, తన ఊరిపిల్లవాడు సీతయ్యతో కలిసి తన ఊరు వెడతానని, రచయిత దగ్గర శీను అబద్దాలు చెప్పాడు.

అనుకోకుండా రచయితకు బజారులో శీను తండ్రి కనబడ్డాడు. శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. విషయం తెలిసిన రచయిత, తెలివిగా శీనును డబాయించాడు. శీను తండ్రికి లేఖరాసిస్తానని దానికి జవాబు రాయించుకొని తెమ్మని శీనుకు చెప్పాడు.

దానితో శీను, తండ్రికి విషయం తెలుస్తుందని భయపడి తన ప్రయాణం మానుకొని, తన తప్పు అంగీకరించి, జీవితంలో ఇంక ఎప్పుడూ అబద్ధం ఆడనన్నాడు.

శీను తప్పు తెలిసికొన్నాడు. కాబట్టి మంచి పిల్లవాడు.

ప్రశ్న 2.
పాఠంలో ఏ అంశానికి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలు. మంచి అలవాట్లతో, నిజాయితీతో నడవాలి. అలా నడచుకొన్నవారే, జీవితంలో గొప్పవారుగా ఎదుగుతారు. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీతి మార్గంలోనే నడవాలని, అబద్దాలు ఎప్పుడూ చెప్పగూడదని, తెలియజేయడమే ఈ పాఠంలోని ప్రధాన అంశము. పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలనే అంశానికే ఈ కథలో ప్రాధాన్యం ఉంది.

ఈ కథలో జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పిన శీనును, రచయిత నేర్పుగా తెలివిగా బుజ్జగించి, ఇంక తాను ఎప్పుడూ జీవితంలో అబద్దం చెప్పనని అనిపించాడు. శీనుకు పశ్చాత్తాపం కలిగించాడు. పిల్లలను కొట్టకుండా, * తిట్టకుండా వారికి నచ్చచెప్పి, వారిని మంచిదారిలోకి తేవాలని చెప్పడమే ఈ కథలోని ప్రధాన. అంశం.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
శీను, మామయ్య మాటలలో మీకు ఎక్కడ నవ్వు వచ్చింది? ఎందుకు?
జవాబు:
మామయ్య, శీనును “ఎందుకురా ఇన్ని అబద్దాలాడావు? మీ ఇంటికి మొన్ననేగా వెళ్ళివచ్చింది? ఎందుకు ఇంతలోనే బెంగ పెట్టుకొన్నావు? భయం లేదు చెప్పు” అని బుజ్జగించి అడిగాడు.

అప్పుడు శీను తమ ఇంట్లో ఆవు ఈనుతుందని, శీనుకు పెట్టకుండా తాము ఎలా ,తినగలం అని, శీను తల్లి బాధపడిందని, ఆ జున్ను కోసమే తాను తండ్రి రమ్మన్నాడని అబద్దం చెప్పానని మామయ్యతో నిజం చెప్పాడు. ఈ శీను మాటలు నాకు నవ్వు తెప్పించాయి.

అలాగే సీతయ్యతో కలిసి ఇంటికి వెడతానని శీను మామయ్యకు చెప్పాడు. దానితో మామయ్యకు సీతయ్య చెడ్డవాడనే అనుమానం వచ్చింది. సీతయ్య దుర్మార్గుడనీ, అతనితో స్నేహం వల్లనే శీను చెడిపోయాడనీ, సీతయ్య గురించి వాళ్ళ మేష్టారు తనకు చెప్పాడనీ, మామయ్య శీనును డబాయించాడు.

అప్పుడు శీను, సీతయ్య అనే పిల్లవాడే లేడని తాను సీతయ్య గురించి అబద్ధం చెప్పానని, నిజం బయటపెట్టాడు. : ఈ సందర్భంలో మామయ్య చెప్పిన డబాయింపు మాటలు, నాకు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 4.
‘కథ’ను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
రంగయ్య కుమారుడు శీను, తన మామయ్యగారి ఇంట్లో ఉండి, బడిలో చదువుతున్నాడు. మామయ్య శీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడనీ, శీనుకు అక్కడ చదివితే రెండు ముక్కలు వస్తాయనీ, రంగయ్య, శీనును మామయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు.

దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి స్కూలు తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. తన తండ్రి తనను – నాల్గురోజులు ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని పడిపోయిందనీ, శీను మామయ్యకు అబద్ధం చెప్పాడు.

తిరిగి బడికి నాల్గురోజులు సెలవులు ఇచ్చారు.. తన తండ్రి, ఆ సెలవులకు తనను తప్పక రమ్మన్నాడనీ, తమ ఊరి పిల్లవాడు సీతయ్య’ తనకు తోడుగా వస్తాడనీ, శీను మామయ్యతో అబద్ధం చెప్పాడు.

ఎందుకో, మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడనే అనుమానం వచ్చింది. ఇంతలో శీను తండ్రి రంగయ్య, మామయ్యకు బజారులో కనబడ్డాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని రంగయ్య, మామయ్యకు చెప్పాడు.

దానితో మామయ్య, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి ఆ ఉత్తరానికి శీను తండ్రిచే జవాబు రాయించుకు రమ్మనీ, ఉత్తరం తీసుకురాకపోతే తనకు కోపం వస్తుందనీ శీనుతో చెప్పాడు.

ఉత్తరం చూస్తే, తాను అబద్ధం చెప్పానని తన తండ్రికి తెలుస్తుందని, శీను. తన ప్రయాణం మానుకున్నాడు. శీను, మామయ్యతో. నిజం చెప్పి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా మామయ్య తెలివితో శీనును మంచిదారిలోకి మళ్ళించాడు.

ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా అబద్దాలు చెప్పారా? దానివల్ల ఏం జరిగింది?
జవాబు:
మా బడిలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కలు పరీక్ష. ఆ రోజే మా నగరంలోకి ‘బాహుబలి’ అనే సినిమా .. వచ్చింది. ఆ రోజు శనివారం. పరీక్షలు అయిపోయాయని, ఆ రోజు స్కూలుకు సెలవు అని నేను మా అమ్మగారితో . చెప్పి, పరీక్ష ఎగగొట్టి సినీమాకు వెళ్ళాను. ఆనందంగా సినిమా చూశాను. . . పరీక్షలు అయిన తర్వాత ఒకరోజు మాకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. దానిలో లెక్కల పరీక్ష నేను రాయలేదని రాసి ఉంది. ప్రోగ్రెస్ కార్డుపై మా నాన్నగారు సంతకం చేయాలి. నేను భయపడుతూనే నాన్నగార్కినా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాను. మా నాన్నగారు దానిపై సంతకం చేసి, లెక్కల పరీక్ష ఎందుకు రాయలేదని నన్ను అడిగారు. అమ్మ అక్కడే ఉంది. నాన్న పరీక్షల టైంటేబులు చూశారు. నా తప్పు వారికి దొరికింది. నేను ఏడుస్తూ నాన్నగారి కాళ్ళపై పడి క్షమించమన్నాను. నాన్నగార్కి ఆ కోపం, ఇంకా తగ్గలేదు.

II. చదవడం – రాయడం

అ) పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ను గురించి వాళ్ళ మామయ్యకు గల బాధ్యతలు ఏవి?
జవాబు:
శీను ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి పొద్దుపోయి వస్తే కోప్పడడం, శీను వేళకు. భోజనం చేస్తున్నదీ, లేని – కనుక్కోవడం, అనేవే శీను గురించి వాళ్ళ మామయ్యకు ఉన్న బాధ్యతలు.

ప్రశ్న 2.
రంగయ్య, మామయ్య ‘శీను’ను గురించి, ఏ ఏ సందర్భాలలో, ఏమేమి మాట్లాడారు?
జవాబు:
రంగయ్య తన కుమారుడు శీనును మామయ్య దగ్గర వదలి పెట్టి “కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా !” అని చెప్పాడు.

ఒకరోజు సాయంత్రం బజారులో మామయ్యకు రంగయ్య కనబడ్డాడు. “శీను చదువు ఎల్లా ఉందని” రంగయ్య మామయ్యను అడిగాడు. “చదువు ఎలా. ఉన్నా, శీను చెడుసావాసాలు చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది” .. అని మామయ్య రంగయ్యకు చెప్పాడు.

అప్పుడు రంగయ్య మామయ్యతో “కుర్రవాడిని బాగుచేసే బాధ్యత నీదిరా, అబ్బాయి ! మరి నీ ఇంట్లో ఉంచినది ఎందుకు? కాస్త మంచిచెడ్డ చూస్తావని కదూ ! వాడిని నీవే ఒక దారిలో పెట్టాలి. వాడు పన్నెండేళ్ళ. పిల్లాడు. ఇప్పుడే నీవు వాడిని మంచిదారిలో పెట్టాలి. అంతా నీదే భారం” అని రంగయ్య మామయ్యతో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
మామయ్య, ‘శీను’ను ఊరికి పంపకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘శీను ఈ మధ్య ఏవో కుర్రతనపు చేష్టలు చేస్తున్నాడు. శీను ఈ మధ్య దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. స్కూలు తెరవగానే తిరిగి రాక, నాలుగు రోజులు ఆలస్యంగా మామయ్యగారి ఇంటికి వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా – వచ్చావు? అని మామయ్య అడిగితే, తన తండ్రి ఉండమన్నాడని అబద్దం చెప్పాడు. సెలవు చీటీ తెచ్చావురా? అంటే, తెచ్చాను కాని ఎక్కడో పారవేశానని మరో అబద్దం చెప్పాడు.

ఈ విధంగా శీను అభాద్దాలు చెపుతున్నాడనే అనుమానం మామయ్యకు వచ్చింది. అందుకే, శీనునీ ఊరికి పంపడానికి మామయ్య అంగీకరించలేదు.

ప్రశ్న 4.
‘శీను’ తమ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు?
జవాబు:
శీను దసరా సెలవుల నుండి మామయ్యగారింటికి వచ్చే రోజుననే, శీను ఇంట్లో ఆవు ఆ రోజుననో, మరునాడో ఈనుతుందని అందరూ అనుకుంటున్నారు. శీను తల్లి శీనుతో “నాయనా ! జున్ను తినకుండా వెడుతున్నావు. ఇంకో రెండు రోజులు ఉండరాదురా ! జున్ను నీకు పెట్టకుండా, మేము అందరం ఎలా తింటాం” అని ఎన్నోసార్లు అంది.

శీనుకు జున్ను తినాలని ఉంది. అందుకే శీను ఏదో అబద్ధం చెప్పి, తన ఊరుకు వెళ్ళాలనుకున్నాడు.

ప్రశ్న 5.
మామయ్య ‘సీతన్న’ గురించి ‘శీను’తో ఏం చెప్పాడు?
జవాబు:
మామయ్య శీనుతో సీతన్న గురించి ఇలా చెప్పాడు. – “ఒరే శీనూ ! ఆ సీతన్న వరివెధవ. వీధుల వెంట తిరిగే వెధవ. వాడు వర్థి అబద్ధాల కోరు. వాడు మీ ఊరు వాడయినా సరే వాడితో ఎప్పుడూ మాట్లాడకు.

ఆ సీతన్న గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ మాస్టారు కూడా సీతన్న వట్టి దుర్మార్గుడని, వాడి సహవాసం వల్ల నీవు కూడా చెడిపోతున్నావనీ నాకు చెప్పాడు.”

పై విధంగా మామయ్య శీనుతో సీతయ్య గురించి తనకు తెలిసినట్లు డబాయిస్తూ మాట్లాడాడు.

ప్రశ్న 6.
పాఠం చదవండి. అందులో ప్రశ్నా వాక్యాలను గుర్తించి, రాయండి.
జవాబు:

  1. ఏం కావాలిరా శీనూ?
  2. మళ్ళీ ఎందుకు రా వెళ్ళటం?
  3. ఎందుకురా శీనూ!, ఇప్పుడు నీవు మళ్ళీ ఊరికి వెళ్ళటం? మొన్ననే కదా వెళ్ళి వచ్చావు? ఇంతలోనే ఏమి తొందర?
  4. నిజంగా రమ్మన్నారా?
  5. ఏం రా? వెడతావా?
  6. ఏం వెళ్ళకపోతే ఏం?
  7. మీ నాన్న కోప్పడుతాడేం?
  8. నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా?
  9. వాడి పేరు?
  10. ఏ క్లాసు?
  11. ఏం చెయ్యాలి చెప్పు?
  12. ఎందుకు వెళ్ళవురా?
  13. హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
  14. ఏం జేశాడూ?
  15. ఏం అట్లా చూస్తావు?
  16. ఎందుకురా శీనూ, ఇన్ని అబద్ధాలాడావు? మొ||వి.

ప్రశ్న 7.
క్రింది పేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

“ఈ సెలవులు నాలుగు రోజులూ ఇంటి దగ్గర ఉండివస్తాను మామయ్య”, అన్నాడు శీను. “మళ్ళీ ఎందుకురా వెళ్ళటం?” అన్నాడు మామయ్య. శీను బిక్కముఖంతో అక్కడే నుంచుని ఉన్నాడు.

శీను అంటే ఎవరో కాదు. మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎల్లాగున్నా ! రంగయ్యా, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వడలిపెట్టి, “కాస్త కని పెట్టి చూస్తూవుండరా ! అని చెప్పి వెళ్ళాడు.” కుర్రవాడు మామయ్య దగ్గరవుంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని రంగయ్య ఉద్దేశ్యం.
జవాబు:
ప్రశ్నలు :
1) శీను మామయ్యతో ఏమి చెప్పాడు?
2) శీనునీ మామయ్య ఏమని అడిగాడు?
3) శీను ఎవరు?
4) రంగయ్య, మామయ్యల సంబంధం ఏమిటి?
5) రంగయ్య మామయ్యతో ఏమి చెప్పాడు?

గయ్య కొడుకు అక్కడే నుంచును” అన్నాడు.
రాకపోయినా, చర్చయిత కోరుకున్నారులు చెప్పిన పిల్లలు పిల్లలను కొట్టకు

III. స్వీయరచన

అ) కింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానాలు ఆలోచించి రాయండి.

ప్రశ్న 1.
పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని రచయిత కోరుకున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా, చదువుకోడం వల్ల వారి ప్రవర్తన బాగుపడాలి. చిన్నతనంలోనే పిల్లలను కాస్త మంచి మార్గంలో పెట్టాలని రచయిత కోరుకున్నాడు. … పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. లేకపోతే మొదట అబద్దాలు చెప్పిన పిల్లలు క్రమంగా దొంగతనాలు నేర్చుకుంటారు. తరువాత స్కూలుకు ఎగగొట్టి ఎందుకూ పనికిరాకుండా పోతారు. పిల్లలను కొట్టకుండా తప్పు చేస్తే గట్టిగా చీవాట్లు వేయాలి. అబద్ధం ఆడటం తప్పని పిల్లలకు నచ్చచెప్పాలని రచయిత అనుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ కథ వలన మీరు గ్రహించిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు.
  2. సీతన్నవంటి చెడ్డపిల్లలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు.
  3. అబద్దం చెప్పిన పిల్లలను పెద్దలు కొట్టకూడదు.
  4. ఎందుకు వారు అబద్దం చెప్పారో బుజ్జగించి అడిగి కారణం తెలుసుకొని ఆ పిల్లల కోరికలు తీర్చాలి. ఈ కథలో శీను జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పాడు. అందుకోసం శీను ఎన్నో అబద్దాలు ఆడాడు. మామయ్య లేఖ రాసిస్తాననీ, దానికి శీను తండ్రి చేత జవాబు రాయించుకు రమ్మని చెప్పాడు. తండ్రికి ‘ విషయం తెలుస్తుందని శీను తన తప్పును అంగీకరించి ఇంక ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు మాట ఇచ్చాడు.
  5. దీనిని బట్టి పిల్లలను తెలివిగా మంచిదారిలోకి తేవాలని ఈ కథ ద్వారా నేను గ్రహించాను.
  6. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నీతి మార్గంలో నడవాలనీ, అబద్ధం చెప్పరాదనీ ఈ పాఠం వల్ల నేను గ్రహించాను.

ప్రశ్న 3.
చెడ్డవాళ్ళతో స్నేహం చేయగూడదని రచయిత అన్నారు కదా ! అందువల్ల కలిగే నష్టాలు ఏవి?
(లేదా)
చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదని పెద్దవారు చెబుతారు కదా ! అందువల్ల కలిగే నష్టాలను మీ పాఠ్యాంశము ఆధారంగా వివరించండి.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేస్తే వారి చెడుగుణాలు స్నేహం చేసిన వారికి వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, అబద్ధాలు చెప్పడం, బడి మానివేయడం, పేకాట ఆడడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, సినిమాలకు తరచుగా వేళ్ళడం, త్రాగడం వగైరా చెడు గుణాలు సంక్రమిస్తాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
‘శీను’కు రచయిత ఎలా బుద్ధి చెప్పారో రాయండి.
జవాబు:
శీను’ సెలవులకు తనను ఇంటికి తప్పక రమ్మని, తన తండ్రి చెప్పాడని, రచయితతో అబద్ధం చెప్పాడు. రచయితకు శీను తండ్రి బజారులో కనబడి, తాను శీనును రమ్మని చెప్పలేదని చెప్పాడు.

అప్పుడు రచయిత తాను ఒక ఉత్తరం, శీను తండ్రికి రాసి ఇస్తానని, దానికి తప్పకుండా శీను తండ్రి చేత . జవాబు రాయించుకొని తేవాలని, శీనుకు చెప్పాడు. రచయిత రాసిన ఉత్తరం చదివితే తండ్రికి నిజం తెలుస్తుందని శీను భయపడి, తాను సెలవులకు ఇంటికి వెళ్ళనని చెప్పాడు. అంతేగాక తాను జున్ను తినాలని అబద్దం – చెప్పానని అంగీకరించాడు. ఇంక ఎప్పుడూ అబద్దం. చెప్పనన్నాడు. ఈ విధంగా తెలివిగా, రచయిత .శీనుకు .. బుద్ధి చెప్పాడు.

ప్రశ్న 5.
“శీను విధేయతతో తల ఊపుతూ బస్సు ఎక్కాడు. నేను కిందనే నుంచున్నాను. ఇలా పాడు పైన – నేను కింద ఉన్నామని” రచయిత అన్నాడు కదా ! ఈ మాటల వల్ల మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
సీతయ్య అన్నవాడు తనకు తెలుసునని రచయిత శీను దగ్గర డబాయించాడు. ఆ సీతయ్యే శీనుకు మీ మామయ్యతో ఇలా చెప్పి రారా” అని బోధించి ఉంటాడని రచయిత అనుకున్నాడు. అందుకే శీను దుర్మార్గుడని వాడి – స్నేహంతోనే శీను చెడిపోతున్నాడని, సీతయ్య మాష్టారు కూడా తనకు చెప్పాడని రచయిత శీనును గట్టిగా .. దబాయించాడు.

రచయిత మాటలన్నీ విన్న శీను సీతయ్య అన్నవాడు లేనేలేడని, మెల్లగా నిజం బయటపెట్టాడు. ఈ విధంగా అబద్ధాలు కల్పించి చెప్పడంలో, రచయిత కన్నా శీను పైన ఉన్నాడని, రచయిత కింద ఉన్నాడని కథా. రచయిత చమత్కరించి చెప్పాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ గురించి రాయండి.
జవాబు:
శీను రంగయ్యకు పుత్రుడు. రంగయ్య తనకు మిత్రుడూ, శీనుకు మామయ్య అయిన రచయిత ఇంట్లో ఉంచి శీనును చదివిస్తున్నాడు. శీనును రచయిత కనిపెట్టి చూస్తాడని రంగయ్య ఆశ.

శీను ఈ మధ్య అబద్దాలు ఆడుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి తన తండ్రి ఉండమన్నాడని బడి తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. సెలవు చీటీ తెచ్చాను కాని ఎక్కడో పారవేశానన్నాడు.

మళ్ళీ నాల్గు రోజులు సెలవులు వచ్చాయి. ‘ శీను ఇంట్లో ఆవు ఈనుతోంది. దాని జున్ను తినాలని శీను ఆశపడ్డాడు. తండ్రి’ రమ్మన్నాడని, తమ ఊరి సీతయ్యతో కలిసి వెడతానని మామయ్యతో అబద్దం చెప్పాడు.

మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడని ఎందుకో తోచింది. బజారులో శీను తండ్రి రంగయ్య, శీనుమామయ్యను కలిశాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని చెప్పాడు.

అప్పుడు శీను మామయ్య, శీనుతో, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి శీను తండ్రిచే జవాబు తప్పక రాయించి తెమ్మనీ చెప్పాడు – మామయ్య ఉత్తరం చూస్తే తండ్రికి నిజం తెలుస్తుందని, శీను తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంక జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు శీను చెప్పాడు. మామయ్య జాలిపడి, శీనును జున్ను తినడానికి ఇంటికి పంపాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శీనువచ్చి ఈ నాలుగు సెలవు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెడతానని మామయ్యను అడిగాడు. శీను మామయ్య – గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. శీను తండ్రి రంగయ్య. మామయ్య శ్రద్ధగా చదివిస్తాడని శీనును మామయ్య గారింటి దగ్గర రంగయ్య ఉంచాడు. శీనును మామయ్య జాగ్రత్తగా చూస్తున్నా ఈ మధ్య అబద్ధాలు చెపుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి బడి తెరిచిన నాల్గు రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న, ఉండమన్నాడని మామయ్యతో అబద్దం చెప్పాడు. మామయ్యకు శీను ‘మీద అనుమానం వచ్చింది.

శీను తండ్రి రంగయ్య బజా మామయ్యకు కనబడి శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. దానితో శీను అబద్దాలు ఆడుతున్నాడని మామయ్య గ్రహించాడు. శీనును తిడదామని మామయ్య అనుకున్నాడు. శీను ప్రయాణం ఆపాలని నీవు ఒక్కడివీ ఎలా వెడతావురా అని మామయ్య శీనును అడిగాడు. తన ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతానన్నాడు శీను.

మామయ్య శీనును వెళ్ళమని చెప్పాడు. శీను తండ్రికి తాను ఉత్తరం రాసి ఇస్తానని, దానికి తప్పక జవాబు రాయించి తెమ్మని, తేకపోతే తనకు కోపం వస్తుందనీ మామయ్య శీనుతో అన్నాడు.

ఉత్తరం చూస్తే తాను అబద్దం ఆడినట్లు తండ్రికి తెలుస్తుందని శీను ప్రయాణం మానివేశాడు. అప్పుడు మామయ్య శీనును మందలించాడు.

తరువాత ఎందుకు అబద్దమాడావురా ? అని మామయ్య శీనును అడిగి తెలుసుకున్నాడు. శీను జున్ను తినాలని అబద్దం చెప్పాడని మామయ్య జాలిపడి శీనును వాళ్ళ ఇంటికి బస్సు ఎక్కించి పంపాడు.

IV. పదజాలం

అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాలను తిరిగి రాయండి.

1. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి.
జవాబు:
ప్రవర్తన = నడవడి – వాక్యము
తిరిగి రాయడం : పిల్లలకు మంచి నడవడి నేర్పాలి.

2. రచయిత, ‘శీను’కి ఏ సంగతి చెప్పలేదు.
జవాబు:
సంగతి = సమాచారము
వాక్యము తిరిగి రాయడం : రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు.

3. రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు.
జవాబు:
హఠాత్తుగా = అకస్మాత్తుగా
వాక్యము తిరిగి రాయడం : రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు.

4. విద్యార్థులు అల్లరి చేష్టలు చేయగూడదు.
జవాబు:
చేష్టలు = పనులు
వాక్యము తిరిగి రాయడం : విద్యార్థులు అల్లరి పనులు చేయగూడదు.

5. పెద్దలు, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి.
జవాబు:
బాధ్యత = పూచీ
వాక్యము తిరిగి రాయడం : పెద్దలు పిల్లల అభివృద్ధికి పూచీ వహించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు, వ్యతిరేకార్థాలనిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :

  1. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ, కూర్చున్నాను.
  2. నేను రంగయ్య మంచి స్నేహితులం.
  3. శీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.
  4. ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు.
  5. పిల్లవాన్ని సన్మార్గంలో పెట్టాలి.
  6. వాడికి ధైర్యం లేకపోయింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 2
ఉదా :
1. చల్లని
2. చెడు
3. తొందరగా
4. ఉదయం
5. చెడు మార్గం
6. అధైర్యం

సొంతవాక్యాలు :

  1. చల్లని ఆ : నేను చల్లని మంచి నీళ్ళు తాగుతాను.
  2. చెడు : పిల్లలు చెడు అలవాట్లకు సులభంగా లొంగుతారు.
  3. తొందరగా : బడికి రోజూ తొందరగా వెళ్ళాలి.
  4. ఉదయం : నేను ఉదయం లేవగానే దేవుడికి నమస్కరిస్తాను.
  5. చెడు మార్గం : పిల్లలు చెడు మార్గంలోకి పోకుండా పెద్దలు శ్రద్ధ చూపాలి.
  6. అధైర్యం  : పరీక్షలంటే, పిల్లలు అధైర్యం చెందరాదు.

ఇ) కింది రెండు వరసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని, వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి.

ఉదా :
1) నిజం – అ) కీర్తి
2) ఊరు – ఆ) కష్టాలు
3) మంచి – ఇ) ప్రయాణం
4) చెడు స్నేహం – ఈ) సక్రమంగా
5) బస్సు – ఉ) సెలవులు
6) బడి – ఊ) అబద్ధం

ఉదా :
1. నిజం, అబద్దం : మనం ఎప్పుడూ నిజమే చెప్పాలిగాని అబద్దం చెప్పగూడదు.
2. ఊరు, సెలవులు : ఈ సెలవులకు తప్పక మా ఊరు వెడతాను.
3. మంచి, కీర్తి : మంచి గుణవంతుడికి, కీర్తి వస్తుంది.
4. చెడు స్నేహం, కష్టాలు: చెడు స్నేహం వలన కష్టాలు వస్తాయి.
5. బస్సు, ప్రయాణం : ఎ.సి. బస్సులో ప్రయాణం, సుఖంగా ఉంటుంది.
6. బడి, సక్రమంగా : విద్యార్థులు బడికి రోజూ సక్రమంగా వెళ్ళాలి.

ఈ) పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలను తెలుసుకోండి. వీటిని సొంతవాక్యాలలో రాయండి.

1. తెల్లముఖం వేయడం అంటే : వెలవెల పోవడం అని అర్థం.
వాక్య ప్రయోగం : గురువుగారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, పిల్లలు తెల్లముఖం వేశారు.

2. బుజ్జగించడం అంటే : మారాము చేసేవారిని, మంచి మాటలు చెప్పి ఓదార్చి, ఒప్పించడం అని అర్థము.
వాక్య ప్రయోగం : కొత్త బట్టలు కావాలని ఏడుస్తున్న తమ్ముణ్ణి మా అమ్మ ఎలాగో బుజ్జగించింది.

3. బిక్కమొఖం వేయడం అంటే : భయంతో తెల్లమొగం వేయడం అని అర్థం.
వాక్య ప్రయోగం : బడి మాని సినిమాకు వెళ్ళిన తమ్ముణ్ణి, అమ్మ నిలదీసి ప్రశ్నిస్తే, వాడు బిక్కమొఖం వేశాడు.

4. ఎగగొట్టడం అంటే : తీర్చవలసిన ఋణం మొదలయిన వాటిని తీర్చకపోడం, చేయవలసిన పనిని మానివేయడం.
వాక్య ప్రయోగం :
1) రామయ్య బ్యాంకు నుండి తెచ్చుకొన్న ఋణాన్ని ఎగగొట్టాడు.
2) నా మిత్రుడు నిన్న బడికి ఎగగొట్టాడు.

5. చీవాట్లు వేయడం అంటే : తిట్టడం లేక నిందించడం అని అర్థం.
వాక్య ప్రయోగం : నా మీత్రుడు బడికి ఎగగొట్టాడని తెలిసి, వాళ్ళ నాన్నగారు వాడికి చీవాట్లు వేశారు.

V. సృజనాత్మకత

1. పాఠ్యాంశం ఆధారంగా రచయితకూ, ‘శీను’కూ జరిగే సంభాషణలను రాయండి.
జవాబు:
రచయిత : ఏం కావాలిరా శీనూ?
శీను : ఈ సెలవులు నాల్గు రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను.
రచయిత : మళ్ళీ ఎందుకురా వెళ్ళటం. మొన్నేకదా, వచ్చావు.
శీను : నాన్న తప్పకుండా రమ్మన్నాడు.
రచయిత : సరే ! అవసరం అయితే వెళ్ళుదువుగానిలే. నీవు ఒక్కడివీ ఎల్లా వెడతావురా?
శీను : మా ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతా.
రచయిత : సరే. నీకు ఒక ఉత్తరం రాసి ఇస్తా. అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించుకొని రావాలి.
రచయిత : నేను చెప్పిన విషయాలు తెలిశాయా?
శీను : (ఏడ్పు ముఖంతో) మా నాన్న చేత ఉత్తరం రాయించుకు రావాలి.
రచయిత : ఏం రా శీనూ ! డబ్బు కావాలా?
శీను : అక్కరలేదు. నేను వెళ్ళను మామయ్య.
రచయిత : ఎందుకు వెళ్ళవురా?
శీను : (తలవంచి తెల్లముఖం వేశాడు)
రచయిత : వెధవా చెడిపోతున్నావు. ప్రాణం పోయినా ‘అబద్దం ఆడకూడదు. తెలిసిందా?
శీను : తెలిసింది.
రచయిత : హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
శీను : తెలుసు. ఎప్పుడూ అబద్దం ఆడలేదు.
రచయిత : అదీ మన ఆదర్శం. ఇక నుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి. చెడ్డ పిల్లలతో స్నేహం వద్దు.
శీను : సరే మామయ్యా ! నన్ను క్షమించు. తప్పు చేశా.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

VI. ప్రశంస

* ఇచ్చిన మాటకోసం లేదా ‘సత్యం’ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు:
1) బలిచక్రవర్తి :
వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానన్నాడు. వామనుడు విష్ణుమూర్తి అని, మూడు అడుగులు దానం చేస్తే బలిచక్రవర్తికి ప్రమాదం వస్తుందని బలిచక్రవర్తిని గురువు శుక్రుడు హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాటను కాదని వామనుడికి దానం చేశాడు.

2) కర్ణుడు :
కర్ణుడు తన సహజ కవచకుండలాలను కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వవద్దని, కర్ణుడిని అతని తండ్రి సూర్యుడు హెచ్చరించినా వినకుండా కర్ణుడు దేవేంద్రుడికి తన కవచకుండలాలు ఇచ్చాడు.

3) హరిశ్చంద్రుడు :
హరిశ్చంద్రుడు, తాను అన్నమాట కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చాడు. తనను, భార్యను అమ్ముకొని గురువుగారికి ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించాడు.

4) ఆవు :
తనను తినబోయిన ‘పులికి ఇచ్చినమాట ప్రకారం ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగివచ్చి తనను తినమని పులిని బ్రతిమాలింది.

5) దిలీపుడు :
దిలీపుడు నందినీ, ధేనువును రక్షించడం కోసం, సింహానికి తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.

ఆవు :
అమ్మకొని గురువుగారి అను అన్నమాట కోసి

VII. ప్రాజెక్టు పని

* ‘నిజం’ గొప్పతనాన్ని తెలిపే కథలను సేకరించండి. వాటిని మీ తరగతిలో చదివి వినిపించండి; ప్రదర్శించండి.
జవాబు:

  1. ఆవు – పులి కథ
  2. సత్యహరిశ్చంద్రుని కథ
  3. బలిచక్రవర్తి కథ మొదలయిన వాటిని సేకరించుట.
    విద్యార్థి కృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలను విడదీయండి.
1. ఉదా : వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ)
అ. రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ)
ఇ. ఏకైక క = ఏక + ఏక = (అ + ఏ = ఐ)

2. ఉదా : సమైక్య = సమ – + ఐక్య = (అ + ఐ = ఐ)
ఈ. అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఉ. దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)

3. ఉదా : పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ)
ఊ. దివాకసులు = దివ + ఓకసులు = (అ + ఓ = ఔ)
ఎ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)

4. ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యము = (అ + ఔ = ఔ)
ఏ. దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఐ. దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ)

గమనిక : పై పదాలను విడదీసినపుడు, ప్రతి పదంలోనూ పూర్వపదము యొక్క చివరి అక్షరం ‘అ’ కారం (‘అ’ – అక్షరం) ఉంది. అలాగే పరస్పరం (పరపధంలోని మొదటి అక్షరమైన అచ్చు) స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ — లు ఉన్నాయి. ఇలా ‘అ’కారానికి, ఏ, ఐ – లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది. ‘అ’ కారానికి ఓ, ఔ – లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది. దీనిని “వృద్ధి సంధి” అంటారు.

గమనిక :
ఐ, ఔ – లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి “వృద్ధి సంధి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

వృద్ధిసంధి : సూత్రము :
అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.

ఆ) కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించండి.

అ. అభ్యుదయం = అభి – + ఉదయం = (ఇ + ఉ = య్) – యణాదేశసంధి
ఆ. సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) – గుణసంధి
ఇ. మహౌషధం = మహా + ఔషధం – (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఈ. భాషాన్నత్యం = భాషా + ఔన్నత్యం = (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఉ. లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) – వృద్ధిసంధి
ఊ. లఘూత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
ఎ. మాతృణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి.
ఏ. అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ్) – యణాదేశసంధి

పాఠంలోని వ్యతిరేకపదాలు

వెచ్చని × చల్లని
వెనుక × ముందు
స్నేహితులు × శత్రువులు
బుద్ధిమంతుడు × బుద్దిహీనుడు
జాగ్రత్త × అజాగ్రత్త
నిజము × అబద్ధము
అవసరం × అనవసరం
సన్మార్గం × దుర్మార్గంలో
ధైర్యం × అధైర్యం
దుఃఖం × సుఖం
ప్రశ్న × జవాబు
విచారం × ఆనందం
నమ్మకం × అపనమ్మకం
పాపం × పుణ్యం
భయం × అభయం

ప్రకృతి – వికృతి

ఘంటా – గంట
ముఖం – మొగం
భక్తి – బత్తి
ప్రయాణము – పయనము
నిమిషం – నిముసం
బ్రద్నుడు – ప్రొద్దు
స్నేహం – నెయ్యము
ప్రాణం – పానం
కథ – కత
సన్యాసి – సన్నాసి
సంతోషం – సంతసం
పుస్తకం – పొత్తము
కంఠము – గొంతు
ఆశ్చర్యం – అచ్చెరువు

సమానార్ధక పదాలు (పర్యాయపదాలు)

1. భార్య : 1) పెళ్ళాము, 2) ఇల్లాలు, 3) ఆలు
2. కొడుకు : 1) కుమారుడు, 2) సుతుడు, 3) తనయుడు
3. స్నేహితుడు : 1) మిత్రుడు, 2) నేస్తము, 3) హితుడు
4. ఊరు : 1) గ్రామము, 2) పల్లె
5. నాన్న : 1) తండ్రి, 2) అయ్య, 3) జనకుడు
6. చేయి : 1) చెయ్యి, 2) కరము, 3) హస్తము
7. అబద్ధము : 1) అసత్యము, 2) కల్ల, 3) బొంకు
8. ముఖము : 1) ఆననము, 2) మొగము, 3) మోము

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

సమాసములు – విగ్రహవాక్యాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. తల్లిదండ్రులుతల్లి, తండ్రిద్వంద్వ సమాసం
2. భయభక్తులుభయము, భక్తిద్వంద్వ సమాసం
3. రెండు రూపాయలురెండు (2) సంఖ్యగల రూపాయలుద్విగు సమాసం
4. తొమ్మిది గంటలుతొమ్మిది (9) సంఖ్యగల గంటలుద్విగు సమాసం
5. రెండు అబద్దాలురెండు (2) సంఖ్యగల అబద్ధాలుద్విగు సమాసం
6. రెండు చొక్కాలురెండు (2) సంఖ్యగల చొక్కాలుద్విగు సమాసం

రచయిత పరిచయం

రచయిత : మునిమాణిక్యం నరసింహారావు
జననం : 15-03-1898.
మరణం : 1972వ సంవత్సరం.
జన్మస్థలం : సంగం జాగర్లమూడి (గ్రామం) తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు :

  1. కాంతం కథలు
  2. కాంతం కైఫీయత్
  3. కాంతం కాపురం
  4. మేరీ కహానీ – మొదలైన 24 పుస్తకాలు రచించారు.
  5. దాంపత్యోపనిషత్తు
  6. వినోద వ్యాసములు – మొదలైన వ్యాస సంపుటాలు రచించారు.
  7. ‘మన హాస్యం’ అనే హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథము వ్రాశారు.

హాస్యరస సృష్టికర్త : వీరు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార భరితంగా, చిత్రించిన గొప్ప రచయిత. తెలుగు కథా సాహిత్యంలో వీరు సృష్టించిన ‘కాంతం’ పాత్ర, జీవవంతమైనది.

రచనా శైలి : చమత్కారమును పుట్టించే సులభశైలి, ఆకర్షణీయమైన కథా శీర్షికలు, మునిమాణిక్యం గారి రచనలకు వన్నె తెచ్చాయి.

ఉద్యోగం : వీరు ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేశారు.

వీరి కథలోని ప్రధానాంశాలు :

  1. సజీవమైన వాడుక భాష
  2. అచ్చమైన తెనుగు నుడికారం

1. ‘నిజం నిజం’ కథ రాసిన హాస్యకథా రచయిత మునిమాణిక్యం గారిని గూర్చి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898లో పుట్టారు. వీరు . ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయాల ప్రయోక్తగా పనిచేశారు. వీరు దాంపత్య జీవితాన్ని చమత్కారంగా చిత్రించిన హాస్యకథా రచయిత. వీరు కాంతం కథలు, కాంతం కాపురం, దాంపత్యోపనిషత్తు, వంటి గ్రంథాలు రచించారు. హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం “మన హాస్యం” రచించారు.

కొత్త పదాలు-అర్థాలు

43వ పేజి
తమాషా = గమ్మత్తు
గిరుక్కున ఆ = శీఘ్రముగా తిరుగుటలో అనుకరణము (తొందరగా)
నిక్కరు = లాగు
షర్టు – = చొక్కా
బిక్క ముఖంతో = తెల్ల మొఖంతో (బెదరుతున్న ముఖంతో)
వాడికో ముక్క వస్తుందని = వాడికి కొద్దిగానైనా చదువు వస్తుందని
కుర్రతనపు చేష్టలు = చిన్నపిల్లవాడి పనులు
బిక్కముఖం పెట్టి = బెదరుతున్నట్లు ముఖం పెట్టి

44వ పేజి
తోచలేదు = స్పురించలేదు
నిర్బంధించడం = బలవంతపెట్టడం
హఠాత్తుగా = అకస్మాత్తుగా (అనుకోకుండా)
సంగతి = సమాచారము
సహవాసాలు = స్నేహాలు
ఒక దారిని పెట్టాలి = ఒక మంచి మార్గంలోకి నడిపించాలి
సన్మార్గం = (సత్ + మార్గం) . : = మంచి మార్గం (మంచి దారి)
భారం = బాధ్య త
వఠ్ఠిది = అసత్యమైనది
ఎగగొట్టి = ఎగవేసి (మాని)
చెయ్యి చేసుకోవలసిన అవసరం = కొట్టవలసిన అవసరం
ఈ దఫా = ఈ పర్యాయము
చీవాట్లు వేయు = మందలించు, తిట్టు
పిల్లిలాగ = నెమ్మదిగా, నిశ్శబ్దంగా
బ్రహ్మాండమైన = బాగా గొప్పదైన
బాదుదాము = కొడదాము
నచ్చజెప్పాలి = నచ్చేటట్లు చెప్పాలి

45వ పేజి
ఫోర్తు ఫారం = 9వ తరగతి
తల ఊపాడు = అంగీకరిస్తున్నట్లు తల తిప్పాడు
హడలిపోయేలాగున = భయపడే విధంగా
అక్కర లేదన్నాడు . = అవసరం లేదని చెప్పాడు
బైట పడుతుంది = వెల్లడి అవుతుంది (తెలిసిపోతుంది)
చీవాట్లు వేయటానికి = తిట్టడానికి
తెల్లముఖం వేశాడు = వెలవెల పోయాడు
వఠ్ఠి అబద్ధం = పూర్తిగా అసత్యం
ఓర్చుకున్నాడు = సహించాడు
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
సహవాసం = స్నేహం
పాడైపోయినావు = చెడిపోయావు

46వ పేజి
సన్యాసి = అన్నింటినీ విడిచినవాడు
చీదరించుకొనేసరికి = కోపపడే సరికి
పశ్చాత్తాపం = తాను చేసినది తప్పని తెలిసినప్పుడు, అలా తాను చేశానే అని, బాధపడడం
వెక్కివెక్కి ఏడ్వటం = గట్టిగా ఏడ్వడం
సన్మార్గం (సత్ + మార్గం) = మంచి దారి
ఆదుర్థాపడు = ఆందోళన పడు
ఆరాటం = సంతాపము
ఖిన్నుడై (ఖిన్నుడు + ఐ) = దుఃఖము పొందినవాడై
బుజ్జగించి = బ్రతిమాలి
మాట పెగిలిరాలేదు = నోట మాటరాలేదు
రుద్దకంఠంతో = ఏడ్పు కంఠంతో
బస్టాండు (Bus stand) = బస్సులు ఆగే స్థలము
వ్యర్ధము = వృథా, ప్రయోజనం లేకపోడం

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

47వ పేజి
ఎరిగి ఉన్నట్లు = తెలిసినట్లు
డబాయిస్తే కాని = తనకు తెలిసినట్లు నటిస్తే కాని
బైట పెట్టడు = వెల్లడించడు, పైకి చెప్పడు
దుర్మార్గుడు . = చెడ్డవాడు
కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ = కళ్ళ నుండి వచ్చే నీరు తుడుచుకుంటూ (ఆపుకుంటూ)
గర్జించాను = గట్టిగా అరచాను
ఒళ్ళు = శరీరము
తెప్పరిల్లి = దుఃఖము నుండి తేరుకొని
విధేయతతో = వినయముతో

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 13th Lesson ఆలోచనం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 13th Lesson ఆలోచనం

7th Class Telugu 13th Lesson ఆలోచనం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలోని పిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తూంది?
జవాబు:
మొడటి చిత్రంలోని పిల్లలు అనాథలు, దిక్కులేనివారు, వారికి తల్లిదండ్రులు లేరు, పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఊరుకోపెడుతున్నాడు. ఆ పిల్లలు బీదవాళ్ళనీ, ఏ దిక్కులేని వారనీ అనిపిస్తోంది. వారు అనాథ బాలురనిపిస్తూంది.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఏం జరుగుతోంది? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రెండో చిత్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. రాజ్యాలను పాలించే ప్రభువులు, ప్రక్క దేశాలను ఆక్రమించడానికి యుద్దాలు చేస్తారు. అన్నదమ్ములు బంధువులు సైతం, రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తారు. కులమత దురహంకారాలతో రాజులు యుద్ధాలు చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
ఇలాంటి బాధలులేని లోకం కోసం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ప్రపంచంలోని పిల్లలు అందరూ శాంతి, ప్రేమ, సహనం అనే మంచి గుణాలు కలిగి, చెట్టాపట్టాలు వేసుకొని జీవించాలి. విశ్వశాంతి కోసం. మానవులు అందరూ కృషి చేయాలి. నేను కూడా ఆ విశ్వశాంతి యజ్ఞంలో ఓ సమిథగా నిలబడతాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా గానం చేయండి.
జవాబు:
గేయాన్ని పాటగా పాడడానికి, మీ గురువుగారి సాయంతో ప్రయత్నం చేయండి.

ప్రశ్న 2.
కవి ఈ గేయం ద్వారా ఎవరిని గురించి చెప్పాడు?
జవాబు:

  1. అసంతృప్తి గలవారిని గూర్చి
  2. భూగోళం పుట్టుక గూర్చి
  3. మానవరూపం పరిణామం గూర్చి
  4. సైనికులను గూర్చి
  5. శ్రమ జీవులను గూర్చి
  6. నవయుగాన్ని గురించి
  7. పేదలను గూర్చి
  8. పసి పాపలను గూర్చి
  9. కులమత యుద్ధ బాధితులను గూర్చి కవి ఈ గేయంలో చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
పాఠంలో కవి ఆవేదనను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:

  1. సముద్రం మధ్యలో ఎంతో బడబాగ్ని దాగి ఉంది.
  2. ఆకాశంలో కనిపించని సూర్యగోళాలు ఎన్నో ఉన్నాయి.
  3. ఎన్నో సూర్యగోళాలు బద్దలయితే, ఈ భూగోళం ఏర్పడింది.
  4. ఎన్నో మార్పులు వస్తే ఈ మానవుడు తయారయ్యాడు.
  5. యుద్ధాల్లో రాజుకోసం ఎందరో సైనికులు మరణించారు.
  6. ఎంతోమంది శ్రమజీవుల రక్తం త్రాగి, ధనవంతులు తయారయ్యారో?
  7. తిండిలేనివారు, అనాథలు ఉండని నవయుగం ఎప్పుడు వస్తుందో కదా !
  8. కరవు కాటకాలు లేని రోజు ఎప్పుడు వస్తుందో కదా !
  9. పేదల శోకంలో కోపం ఎంతో ఉంది.
  10. నిద్రించే పసిపాపల అదృష్టం ఎలా ఉంటుందో కదా !
  11. కులమతాల కొట్లాటలు ఎప్పుడు నశిస్తాయో కదా !
  12. భారతీయులు ఎప్పుడు తమ బలపరాక్రమాలు ప్రదర్శిస్తారో కదా ! అని కవి ఆవేదన పడ్డాడు.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
గేయాన్ని చదవండి. గేయంలోని కొన్ని పదాలు రెండు చిన్న పదాలతో కలిసి ఏర్పడ్డాయి. అలాంటి పదాలను వెతికి రాయండి.
ఉదా : సముద్రగర్భం , కవి గుండె.
జవాబు:

  1. నల్లని ఆకాశం
  2. సురగోళాలు
  3. మానవ రూపం
  4. నర కంఠాలు
  5. పచ్చినెత్తురు
  6. నవయుగం
  7. నిదుర కనులు
  8. పసిపాపలు
  9. సుడిగుండాలు
  10. బలపరాక్రమం

ప్రశ్న 2.
ఈ గేయం ప్రశ్నలతో ఉన్నది కదా ! వీటిలో, మిమ్మల్ని బాగా ఆలోచించేటట్లు చేసిన ప్రశ్నలు ఏవి? వాటిని రాయండి.
జవాబు:

  1. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో?
  2. కరవంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో?
  3. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
  4. అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరం?
    అన్న ప్రశ్నలు నన్ను ఆలోచించేటట్లు చేశాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. ఈ భావాలు గల గేయపంక్తుల కింద గీత గీయండి.
అ) పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, ఎవరికీ కనిపించని అగ్ని దాగి ఉంటుంది.
జవాబు:
“ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానల మెంతో ”?

ఆ) కులమతాల గొడవలకు, వివక్షలకు ఎంతోమంది గొప్పవారు, మంచివారు బలైపోయారు.
జవాబు:
కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?”

ఇ) కరవుకాటకాలు లేని మంచికాలం ఎప్పుడు వస్తుందో?
జవాబు:
కరవంటూ, కాటకమంటూ కనుపించని కాలాలెపుడో“!

ఈ) ‘ఆకలితో బాధపడే పేదల దుఃఖంలో ఎంత కోపం ఉంటుందో?
జవాబు:
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో”?

4. పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి.
“భూగోళం ……………………..
……………………………………….

……………………………………….
…………… పరిణామాలెన్నో”
జవాబు:
పద్యం పూరించడం :

“భూగోళం పుట్టుక కోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయానికి మీరైతే ఏ పేరు పెడతారు? రెండు కారణాలు రాయండి.
జవాబు:
“మేధావి అంతరంగం” – అని నేను ఈ కవితకు పేరు పెడతాను. దాశరథి గొప్ప మేధావి. అభ్యుదయకాంక్షి. ఆయన మనోవేదనే ఈ. కవితగా వచ్చింది. కాబట్టి మేధావి ‘అంతరంగ మథనం’ అని కూడా దీనికి పేరు పెట్టవచ్చు. ఈ గేయానికి ఆలోచనం అని, ప్రశ్న అని కూడా పేర్లు పెట్టవచ్చు.

ఆ) కరవు కాటకాల వల్ల వచ్చే నష్టాలేమిటి?
జవాబు:
తినడానికి తిండి ఉండదు. కట్టుకోవడానికి బట్టలు ఉండవు. తిండిలేని వారు రక్తం లేక పాలిపోయి జబ్బుల పాలవుతారు.. ఎండి పీనుగుల్లా మనుషులు తయారవుతారు. ప్రజల ముఖాల్లో సుఖసంతోషాలు ఉండవు. దొంగతనాలు పెరిగిపోతాయి. ప్రజలు ఒకరితో ఒకరు తిండికోసం దెబ్బలాడుకుంటారు. త్రాగడానికి, స్నానం చేయడానికి నీరు దొరకక, పాడిపంటలు ఉండవు.

ఇ) “రాజును గెలిపించడంలో ఒరిగిన నరకంఠాలెన్నో” ఈ వాక్యాన్ని కవి ఎందుకోసం రాశాడు? కవి భావం ఏమిటి?
జవాబు:
తమ తమ రాజులను గెలిపించడానికి, ఆ రాజు వద్ద పనిచేసే సైనికులు ప్రాణాలకు తెగించి, కత్తి యుద్దాలతో, తుపాకీ గుండ్లతో పోరాటం చేస్తారు. అందులో ఎవరో ఒక రాజు గెలుస్తాడు. కాని ఆ రాజును గెలిపించడానికి, ఎందరో అమాయకులైన సైనికుల పీకలు తెగి యుంటాయి. గుండు దెబ్బలకు సైనికుల గుండెలు బద్దలయి ఉంటాయి. రాజు జయిస్తే పండుగలు చేసికొంటారు. కాని దానికోసం చచ్చిన సైనికులను గూర్చి, ఎవరూ పట్టించుకోరు అని కవి బాధపడ్డాడు.

ఈ) పేదల కోపాన్ని కవి లావాతో ఎందుకు పోల్చాడు?
జవాబు:
అగ్నిపర్వతం బద్దలయితే దాంట్లో నుండి ‘లావా’ అనే ద్రవం బయటకు వస్తుంది. అగ్నిపర్వతం లోపల బాగా మంట మండితేనే, ఆ పర్వతం బద్దలయి, లావా బయటకు వస్తుంది – అలాగే పేదవారి కడుపు బాగా మండితేనే, లావాలా వారి కోపం బయటకు ఎగదన్నుతుందని కవి భావం. లావా అగ్నిపర్వతంలో ఎప్పుడూ ఉంటుంది. కాని లోపల వేడి ఎక్కువయితే ఒక్కసారి పేదవాడి కోపంలా అది బయటకు ఎగదన్నుకు వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయం ఆధారంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
కవి ఈ గేయం రాసేనాటి పరిస్థితులు ఇవి.

  1. యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిలో ఎందరో అమాయకులైన సైనికులు తమ రాజుల కోసం మరణిస్తున్నారు.
  2. ధనవంతులు శ్రామికులను, కార్మికులను దోచుకు తిని, ధనవంతులు అవుతున్నారు.
  3. దేశంలో అనాథలు, తిండిలేనివాళ్ళు, కరవు కాటకాలతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
  4. పేదవారు కోపంతో కసిగా ఉన్నారు. పసిపాపల భవిష్యత్తు మంచిగా లేదు.
  5. కవుల మనస్సులు గాయపడ్డాయి. కులమతాల చిచ్చులో మంచివారు నలిగిపోయారు. స్వతంత్రం వచ్చినా భారతీయులు, తమ బల పరాక్రమాలను ప్రదర్శించడం లేదు. వారింకా బానిసత్వంలో ఉన్నట్లే ఉంటున్నారు.

ఆ) “కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో?” అని కవి ఆవేదన చెందాడు కదా ! దీన్ని గురించి వివరించండి.
జవాబు:
మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజలు కులమతాల ప్రాతిపదికగా విడిపోతున్నారు. భారతదేశంలో పుట్టిన వారంతా ఒక్కటే. వారంతా భారతీయులు. అటువంటి ఐక్యత నశించి ఒకరిని ఒకరు ద్వేషించుకొంటూ, కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దీనికి సాయం ఓట్ల కోసం, నాయకులు కులమతాల ద్వేషాగ్నిని మండిస్తున్నారు. కులాలకు, మతాలకు రిజర్వేషన్లు అంటూ అల్లర్లు సాగిస్తున్నారు. సాటి మానవులను కొట్టి చంపుతున్నారు. కులమతాలు నిజానికి కూడు పెట్టవు. మానవులందరిలో ఒకే రక్తం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ‘మానవత’ అనేదే నిజమైన కులమని అందరూ కలసి మెలసి సుఖంగా ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతకాలి.

ఇ) కులమతాలు లేని సమాజంలో ప్రజలందరూ ఎలా ఉంటారో ఊహించి రాయండి.
జవాబు:
కులమతాలు లేకపోతే ప్రజలంతా అన్నదమ్ములవలె. కలసిమెలసి ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ధనికులు పేదలకు సాయం చేస్తారు. బంధువుల్లా ప్రజలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పక్కవాడు తన తోటివాడు అనే ప్రేమభావం వారిలో పొంగిపొర్లుతుంది. అందరూ కలసి పండుగలు చేసుకుంటారు. అందరికీ ఒకే దైవం ఉంటాడు. ప్రజలలో హెచ్చుతగ్గులు భేదభావాలు ఉండవు.. ప్రజలందరూ ఒకే దేవుని బిడ్డలు. అంటే సోదరులు. లోకంలో అన్నదమ్ములు ఎలా ఐక్యతగా ప్రేమభావంతో జీవిస్తారో అలాగే కులమతాలు లేని సమాజంలో ప్రజలు ప్రేమభావంతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆనందంగా, హాయిగా ఉంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడ్పడతారు.

IV. పదజాలం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు, గేయంలో ఉన్నాయి. వాటిని గుర్తించి ఎదురుగా రాయండి.
ఉదా : భారతదేశంలో దిక్కులేనివారు ఎందరో ఉన్నారు.
జవాబు:
అనాథలు

అ) ఆకలితో అలమటించే వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది.
జవాబు:
అన్నార్తులు

ఆ) సముద్రంలో పుట్టే అగ్ని చాలా ప్రమాదకరమయింది.
జవాబు:
బడబాగ్ని

ఇ) సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు.
జవాబు:
భాస్కరుడు

ఈ) అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి ద్రవం వల్ల చాలా వినాశనం కలుగుతుంది.
జవాబు:
లావా

ఉ) మన పాలపుంతలో ఎన్నో సూర్యగోళాలు ఉన్నాయి.
జవాబు:
సురగోళాలు

ఊ) దెబ్బతగిలితే పిల్లలు ఏడుపు ఆపుకోలేరు.
జవాబు:
శోకం

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వాటిని పట్టికలో రాయండి.

అ) రాజరాజు రాజమహేంద్రవరాన్ని పాలించేవాడు. ఆ రాయల ఆస్థానకవి నన్నయ.
ఆ) సముద్రంలో అలలు ఉంటాయి. సంద్రాలలో చేపలు ఎగసిపడతాయి.
ఇ) చెట్ల రాపిడిలో అగ్ని పుట్టింది. ఈ అగ్గికి అడవి తగలబడిపోతుంది.
ఈ) అతని రూపం ఎంతో మనోహరం. ఆ రూపురేఖలు కొందరికే ఉంటాయి.
ఉ) ఆకాశం నిండా మేఘాలు అలముకున్నాయి. ఆకసం వర్షించడానికి సిద్ధంగా ఉంది.
ఊ) పోతన భాగవత కబ్బాన్ని రచించాడు. ఆ కావ్యాన్ని దైవానికి అంకితం చేశాడు.
జవాబు:
ఉదా : రాజు (ప్రకృతి) – రాయలు (వికృతి)
ప్రకృతి – వికృతి
రాజు – రాయడు
సముద్రం – సంద్రం
అగ్ని – అగ్గి
రూపం – రూపు
ఆకాశం – ఆకసం
కావ్యం – కబ్బం
గర్భము – కడుపు
కంఠము – గొంతు
అనాథ – అనద
నిద్రా – నిదుర
కుండము – గుండము

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. గేయం ఆధారంగా కింది పదాలు వివరించి రాయండి

అ) కానరాని భాస్కరులు అంటే:
కనబడని సూర్యులు అని అర్థం. ఆకాశంలో ఎన్నో సూర్యగ్రహాలు ఉంటాయి. కాని అవి మనకు కంటికి కనబడవు. అలాగే లోకంలో ఉన్న ఎందరో గొప్పవార్ని మనం గుర్తించలేము. వారంతా సూర్యుని వంటివారు.

ఆ) దాగిన బడబానలం అంటే :
అంటే కనబడకుండా ఉన్న సముద్రం నీటిలోని బడబాగ్ని. బడబాగ్ని పైకి మనకు కనబడనట్లే, అసంతృప్తి గల మనుష్యుల గుండెల్లో అగ్ని వంటి కోపం ఎంతో దాగి ఉంటుంది.

ఇ) ఒరిగిన నరకంఠాలంటే :
యుద్ధంలో తెగిపడిన సైనికుల పీకలు. రాజుల కోసం సైనికులు పరస్పరం కంఠాలు ఖండించుకుంటారు.

ఈ) రాయబడని కావ్యాలంటే :
మనస్సులోని బాధను గ్రంథంగా రాయలేకపోవడం. లోకంలోని అసమానతల్నీ, అక్రమాల్నీ చూచి, ఆ బాధను కవితా రూపంలో పెట్టలేకపోవడం.

ఉ) నవయుగం అంటే : మరో ప్రపంచం, కరవు కాటకాలు, అనాథలు, అన్నార్తులు, పీడితులు లేని క్రొత్త ప్రపంచం అని అర్థం.

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
“ఆలోచనం” గేయ సారాంశం ఆధారంగా వచన కవిత రాయండి.
జవాబు:
వచన కవిత
“సముద్రంలో దాగి యుంటుంది ‘బడబానలం’
ఆకాశంలో దాగియుంటారు సూర్యసహస్రం
సురగోళాలు విచ్ఛిన్నం భూగోళం ప్రసన్నం
పరిణామ బహుళం నేటి మానవాకారం.
పీకలెన్నో తెగితేనే ఒక రాజు విజయం,
శ్రామికుల రక్తం త్రాగితేనే డబ్బుమయం.
అనాథలు, అన్నార్తులు లేనికాలం రావాలి.

కరవు కాటకాలు అదృశ్యం కావాలి.
అగ్నిపర్వతాల నుండి లావా పొంగుతుంది.
పేదవారి ఆకల్లోంచి శోకం ఉప్పొంగుతుంది.
పసిపాపల భవితవ్యం అది అంతా శూన్యం
గుండె నొచ్చు కవి రాతలు అవి అన్నీ శూన్యం
కులమతాల సుడిగుండంలో చిక్కారు పవిత్రులు
దాస్యంలో చిక్కాయి భారతీయ బలశౌర్యాలు”.

ప్రశ్న 2.
కవి నవయుగాన్ని కోరుకుంటున్నాడు కదా ! మీరు కోరుకునే నవయుగం ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించి రాయండి.
జవాబు:
భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ప్రతివ్యక్తికి విద్యా, వైద్య సదుపాయాలుండాలి. ప్రతి పల్లెకు రోడ్డు, జద్యుచ్ఛక్తి ఉండాలి. చదువుకున్న వారందరికీ జీవనభృతి దొరకాలి. ఉద్యోగ సదుపాయాలు పెరగాలి. ధనిక పేద తారతమ్యం, కులమతాల భేదం, అంటరానితనం నశించాలి. రైతులు నవ్వుతూ జీవించగలగాలి. కులవృత్తులకు ప్రోత్సాహం లభించాలి. పల్లెలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. నగరాలకు వలసలు తగ్గాలి. ఇదే నేను కోరుకొనే నవయుగం. పసిపాపలు నవ్వుతూ ఆనందంగా రోడ్లపై తిరగాలి.

VI. ప్రశంస

ప్రశ్న 1.
‘ఆలోచనం’ గేయం మీ తంగితిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వాళ్ళను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి:
జవాబు:

ఒంగోలు,
దివి. xxxxxx

మిత్రుడు రవికుమార్‌కు, / స్నేహితురాలు కవితకు,

మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా మేష్టారు సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది.

అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆ రోజు మా తరగతి పిల్లలంతా రాజా, కమలలకు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత మేష్టారు వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా.

విశేషాలతో లేఖ రాయి.

నీ ప్రియమిత్రుడు / మిత్రురాలు,
రవికృష్ణ / లక్ష్మీకుమారి.

చిరునామా :
K. రవికుమార్,
S/o. బలరామ్ గారు,
మున్సిపల్ స్కూలు,
కడప.

K. కవిత,
D/o. గోపాలకృష్ణ,
మున్సిపల్ స్కూలు,
కడప.

VII. ప్రాజెక్టు పని

1). దాశరథి రచించిన ఇతర రచనలను సేకరించండి.
(లేదా)
2) దాశరథి రచనలు, పొందిన అవార్డులు, బిరుదులతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్య రచనలు, అవార్డులు, బిరుదుల పట్టిక

రచనలుఅవార్డులుబిరుదులు
1) అగ్నిధార1) 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి1) కవిసింహం
2) పునర్నవం2) 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి2) అభ్యుదయ కవితా చక్రవర్తి
3) రుద్రవీణ3) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’3) ఆంధ్రప్రదేశ్, ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
4) అమృతాభిషేకం4) వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’4) ఆంధ్ర కవితా సారథి
5) మహాంద్రోదయం
6) ఆలోచనాలోచనలు
7) గాలిబ్ గీతాలు
8) కవితా పుష్పకం
9) తిమిరంతో సమరం
10) వేయి సినిమాపాటలు
11) నేత్ర పర్వం

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాక్యాలను చదివి, గీత గీసిన పదాలను ఉదాహరణలలో చూపినట్లు విడదీయండి.

అ) చిట్టెలుక చెట్టు రంధ్రంలోకి దూరింది.
ఉదా : కుట్టుసురు – కులు + ఉసురు
చిట్టెలుక = చిఱు + ఎలుక

ఆ) కట్టెదుటి అన్యాయాలను ఎదిరిద్దాం.
ఉదా : కట్టెదురు = కడు + ఎదురు

ఇ) నట్టిల్లు బాగుంది.
నట్టిల్లు = నడు + – ఇల్లు

ఈ) నిట్టూర్పులతో కాలయాపన చేయవద్దు.
నిట్టూర్పు : నిడు + ఊర్పు

పైన పేర్కొన్న పదాలు, రెండు విధాలుగా కనబడుతున్నాయి. వాటిలోని పూర్వ, పర స్వరాలను కలిపితే ఎలా. మారుతున్నాయో చూడండి.
1. ఱు + ఉ = ట్టు
2. ఱు + ఎ = ట్టె
3. డు + ఊ = ట్టూ
4. డు + ఎ = ట్టె
5. డు + ఇ = ట్టి

గమనిక : అంటే, పూర్వపదం చివర ఉన్న ఐ, డ లకు, అచ్చు పరమైతే ‘మీ’ అంటే, ద్విరుక్త’ట’కారం వస్తున్నది. ‘ కాబట్టి దీన్ని ‘ద్విరుక్తటకార సంధి’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది పదాలను విడదీసి సంధిని గుర్తించండి.
చిట్టడవి = చిఱు + అడవి = ద్విరుక్తటకార సంధి
నట్టేట = నడు + ఏట = ద్విరుక్తటకార సంధి

3) కింది పదాలను ఉదాహరణలో చూపినట్లు విడదీయండి.
ఉదా : నట్టనడుమ =నడుమ + నడుమ

1. కట్టకడ = కడ + కడ
2. ఎట్టెదురు = ఎదురు + ఎదురు
3. తుట్టతుద = తుద + తుద
4. చిట్టచివర = చివర + చివర

గమనిక : ఇవి ద్విరుక్త టకార సంధికి సరిపోతాయా? సరిపోవు కదూ ! ఇవన్నీ ఆమ్రేడిత సంధికి ఉదాహరణలే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పై తరగతుల్లో తెలుసుకుందాం.

1) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బడబానలము = బడబా + అనలము = (ఆ + అ + ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. అన్నార్తులు = అన్న + ఆర్తులు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. భరతావని = భరత + అవని = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
4. అదేంత = అది + ఎంత = (ఇ + ఎ = ఎ) – ఇకార సంధి
5. భానువులెందరో = భానువులు ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
6. సురగోళాలెన్నో = సురగోళాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
7. పరిణామాలెన్నో = పరిణామాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
8. నాటకమంతా = నాటకము + అంతా = (ఉ + అ = అ) – ఉత్వ సంధి
9. కరవంటూ = కరవు + అంటూ = (ఉ +అ = అ) – ఉత్వ సంధి
10. ఇంకెన్నాళ్ళో = ఇంక + ఎన్నాళ్ళో = (అ + ఏ = ఎ) – అత్వ సంధి
11. కావ్యాలెన్నో = కావ్యాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
12. అనాథలుండని = అనాథలు + ఉండని (ఉ + ఉ = ఉ) = ఉత్వ సంధి
13. ధనవంతులెందరో = ధనవంతులు + ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. సముద్రగర్భంసముద్రము యొక్క గర్భంషష్ఠీ తత్పురుష సమాసం
2. నరకంఠాలునరుల యొక్క కంఠాలుషష్ఠీ తత్పురుష సమాసం
3. నవయుగంకొత్తదైన యుగంవిశేషణ పూర్వపద కర్మధారయం
4. కులమతములుకులమూ, మతమూద్వంద్వ సమాసం
5. కవి గుండెలుకవి యొక్క గుండెలుషష్ఠీ తత్పురుష సమాసం

కవి పరిచయం

పాఠం పేరు : ఆలోచనం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పాఠం దేని నుండి గ్రహింపబడింది : ఈ పాఠ్యభాగం ‘ఆలోచనం’ – దాశరథి రచించిన ‘అగ్నిధార’ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.

రచయిత కలం పేరు : ‘దాశరథి’

జన్మస్థలం : చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, – 1925 – 1987

రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనా ! లోచనాలు, గాలిబ్ గీతాలు.

బిరుదులు : కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి.

సాహిత్య సేవ : సినిమా గీతాలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన ! కవిగా సేవలు అందించారు.

సామాజిక సేవ : వీరు హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
పురస్కారాలు :
1) దాశరథి గారి ‘కవితా పుష్పకం’ రచనకు, 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి , బహుమతి లభించింది.
2) వీరి ‘తిమిరంతో సమరం’ అన్న కవితా సంపుటికి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది.
3) వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదునూ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ బిరుదును ఇచ్చాయి.
4) 1977 నుండి 1983 వరకు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు.

1. ‘ఆలోచనం’ గేయ రచయిత దాశరథిని గూర్చి రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యులుగారు అగ్నిధార అనే కవితా సంపుటిని రచించారు. ‘ఆలోచనం’ అనే గేయం అగ్నిధారలోనిది. ఈయన 1925లో వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. ఈయన అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం వంటి కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలు రచించారు.

ఈయనకు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. వీరి ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. వీరి ‘కవితా పుష్పకం’ రచనకు రాష్ట్ర సాహిత్యం అకాడమి బహుమతి లభించింది. వీరు అనేక సినీగేయాలు రచించారు.

గేయాలు – అర్థాలు – భావాలు

1. ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో?
అర్థాలు :
సముద్రగర్భం = సముద్రము లోపల
బడబానలము = ‘బడబా’ అనే అగ్ని
కానరాని = కంటికి కనబడని
భాస్కరులు = సూర్యులు

భావం :
పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, బడబాగ్ని దాగి ఉంటుంది.. అలాగే ఎన్నో అసమానతలు గల ఈ ప్రపంచంలో అసంతృప్తి గలవాళ్ళ గుండెల్లో కూడా, అగ్ని దాగి ఉంటుంది. నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో కంటికి కనిపించని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉంటాయి. అదే విధంగా, ఈ పెద్ద ప్రపంచంలో ప్రతిభ గలవారూ, గొప్పవాళ్ళూ, పైకి కనబడకుండా ఎంతమంది మరుగున పడియున్నారు?

విశేషం :
1) ‘బడబాగ్ని’ :
అనేది సముద్రం లోపల ఉండే అగ్ని. ఇది ఈశ్వరుడిచే పుట్టించబడిన “బడబా” అనే ఆడుగుఱ్ఱము నోటిలో ఉంటుంది. ఇది సముద్ర జలాలను తాగుతూ ఉంటుంది.

2) ఆకాశంలో కానరాని భాస్కరులు :
ఆకాశంలో మొత్తం 12 మంది సూర్యులు ఉంటారు. వారినే ‘ద్వాదశాదిత్యులు’ అంటారు. ఈ 12 మందే కాకుండా, ఇంకా ఎందరో సూర్యులు ఆకాశంలో ఉండి ఉంటారని కవి భావన.

2. భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో?
అర్థాలు :
భూగోళము = గోళాకారంలో ఉన్న భూమండలము
సురగోళాలు = సూర్యగోళాలు
పరిణామాలు = మార్పులు

భావం :
ఈ భూమండలం ఏర్పడడం కోసం, ఎన్నో సూర్యగోళాలు కూలిపోయాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి, నేటి మనిషి రూపం ఏర్పడే వరకూ, ఎన్నో మార్పులు జరిగాయి.

విశేషం :
నక్షత్ర గ్రహాలు :
మనం ఇప్పుడు నివసించే ‘విశ్వం’ కోటానుకోట్ల విశ్వరూపాల్లో ఒకటి. ఈ విశ్వం 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వం, చిన్న ముద్దగా ఉండేది. ఆ ముద్దలో చిన్న గోళీకాయ అంత పదార్థమును, “ఆదియుగపు బ్రహ్మాణువు” అంటారు. ఈ బ్రహ్మాణువులో ఉష్ణోగ్రత 1500 కోట్ల డిగ్రీలకు పెరిగి, అది బద్దలయ్యింది. ఆ పదార్థము నాలుగు వైపులకూ విస్తరించింది. ఈ విస్తరణ మార్పు, దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. క్రమంగా ఉష్ణోగ్రత 4000 డిగ్రీలకు తగ్గింది. ఈ పదార్థంలోని మూలకాలు ఒకదానిని. మరొకటి ఆకర్షించుకొని, పెద్ద మేఘాలుగా మారుతాయి. అవి క్రమంగా దగ్గరయి, తిరిగి ఉష్ణోగ్రత పెరిగితే, ఆ మేఘంలో పేలుళ్ళు జరుగుతాయి. అదే ‘నక్షత్రము” అవుతుంది. ఇందులో పదార్థం తక్కువగా ఉన్న మేఘాలు, గ్రహాలు అయి, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి. దీన్ని “బిగ్ బాంగ్ సిద్ధాంతం” అంటారు.

2. నరజాతి పరిణామం :
నాలుగైదు కోట్ల సంవత్సరాల క్రితం ‘మనిషి’ లేడు. ‘మేట్స్’ అనే తులు ఉండేవి. ఈ కోతి జాతి నుండే, నేటి మానవజాతి పుట్టింది. ఈ మార్పు, 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. వానర జాతి నుండి నరజాతి పుట్టిందని ‘డార్విన్’ చెప్పాడు. మానవజాతికి చెందిన కోతులను నెపియన్స్’ అంటారు. ఇందులో మానవజాతి “హోమోసెపియన్స్” అనే ఉపజాతికి చెందినది. ఈ జాతి . అవశేషాలు, “క్రోమాన్యాన్ గుహలు” లో దొరికాయి. అందుకే ఈ జాతికి “క్రోమాన్యాన్ మానవులు” అంటారు. వీరే.నేటి నరజాతికి మూలపురుషులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. ఒక రాజును గెలిపించుటలో
జరిగిన నరకంఠా లెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు
తాగని ధనవంతులెందరో?
అర్థాలు :
ఒరిగిన = తెగిపడిన
నరకంఠాలు = మానవుల కంఠాలు
శ్రమజీవులు = శ్రమపడి జీవించే మానవులు
నెత్తురు = రక్తం

భావం :
ఒక రాజును యుద్ధంలో గెలిపించడానికి, ఎంతమంది సైనికులు మరణించి యుంటారో? శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి, ధనవంతులెందరుంటారో? నేటి ధనికులు అందరూ పేదలను పీడించి పైకి వచ్చారని కవి భావన.

4. అన్నార్తులు అనాథ లుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో?
అర్థాలు :
అన్నార్తులు (అన్న + ఆర్తులు) = అన్నం కోసం దుఃఖము పొందిన వారు
అనాథలు = దిక్కులేనివారు
నవయుగము = కొత్త యుగము
కాటకము = కరవు

భావం :
తిండి దొరకని వాళ్ళూ, దిక్కులేని వాళ్ళూ, ఉండని కొత్త ప్రపంచం ఎంతదూరంలో ఉందో ? కరవు కాటకాలు లేని సుభిక్షమైన కాలం, ఎప్పుడు వస్తుందో?

5. అణగారిన అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?
అర్థాలు :
అణగారిన = శాంతించిన
లావా = అగ్నిపర్వతం బలయినపుడు దానిలో నుండి వచ్చే ద్రవం
శోకం = దుఃఖం

భావం :
శాంతించిన అగ్నిపర్వతంలో కనపడని లావా ఎంత ఉంటుందో ? ఆకలితో మరణించే పేదవారి మనస్సులో ఎంత కోపమూ, బాధ, దాగి ఉంటాయో?

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

6. పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో?

అర్థాలు :
పసిపాపలు = చిన్నబిడ్డలు, (శిశువులు)
ముసిరిన = చుట్టుముట్టిన, (వ్యాపించిన)
భవితవ్యం = భాగ్యము (శుభము)
గాయపడిన కవిగుండె = అక్రమాలు, అసమానతలు, అన్యాయాలు, అధర్మ కార్యాలు చూసి బాధపడిన కవి హృదయం

భావం :
హాయిగా నిద్రపోయే పసిపాపల కన్నులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, మరి అంత ప్రశాంతత, వారి భావి జీవితంలో ఉంటుందా ? ఎన్నో అసమానతలు ఉన్న ఈ లోకాన్ని చూసి, కవుల హృదయాలు ఎంత లోతుగా గాయపడతాయో ! ఆ ఆవేదనలో మునిగి ఎన్ని కావ్యాలను వారు రాయలేకపోయారో !

7. కులమతాల సుడిగుండాలకు
బలియైన పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో?
అర్థాలు :
సుడిగుండాలు = కలతలు
బలియైన = నాశనమైన
భరతావని (భరత + అవని) భారత భూమి
చెరవీడు = నిర్బంధం నుండి బయటపడు

భావం :
ఈ కుల దురహంకార ప్రపంచంలో కులమతాలు అనే సుడిగుండాలలో చిక్కుకొని, బలి అయిపోయిన మంచివారు ఎంతమంది ఉంటారో? భారతదేశంలోని వీరుల శక్తి సామర్థ్యాలు, ఇంకెన్ని
రోజులకు బయట పడతాయో !

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

పదాలు – అర్థాలు

బడబానలము = బడబాగ్ని, (సముద్రంలో ‘పుట్టిన అగ్ని)
భాస్కరులు = సూర్యులు
సురగోళం = సూర్యగోళం
ఆర్తులు = దుఃఖము పొందినవారు
లావా = అగ్నిపర్వతం నుండి వెలువడే ద్రవం
చెరవీడు = నిర్బంధము నుండి బయటపడు
నరకంఠాలు = మానవుల గొంతులు
పరిణామాలు = మార్పులు
నెత్తురు = రక్తం
భవితవ్యం = అదృష్టం

AP Board 7th Class Telugu Grammar

SCERT AP State 7th Class Telugu Textbook Solutions Grammar Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Grammar

అక్షరమాల (వర్ణమాల)

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం, ‘ధ్వని’ అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను, ‘వర్ణమాల’ అంటారు. ‘అక్షరమాల’ అని కూడా . అంటారు.
ఉదా :
1. ‘అ’ – అనేది ఒక ధ్వ నిని తెలిపే గుర్తు, అంటే అక్షరం.
2. ‘మ’ – అనే అక్షరంలో రెండు ధ్వనులున్నాయి. మ్ + అ = “మ” అవుతుంది.

అక్షరాలలో, మనందరకూ చిన్నప్పటినుండి పరిఛితమైన అచ్చులు, హల్లులు అని రెండు రకాలున్నాయి.

ఉదా :
1. ‘అ, ఆ, ఇ, ఈ ‘ వంటి వర్ణాలను (అక్షరాలను ) “అచ్చులు” అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు అని కూడా అంటారు.

ఉదా :
‘కథగఘ’ వంటి అక్షరాలు (వర్ణాలు) హల్లులు: హల్లులను వ్యంజనాలు, ప్రాణులు అని కూడా పిలుస్తారు.

తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు. అవి
1. అచ్చులు
2. హల్లులు
3. ఉభయాక్షరాలు.

1. అచ్చులు (స్వరాలు):
ఆ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ, – బూ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ

అ) హ్రస్వ అచ్చులు :
ఒక మాత్రా కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, హ్రస్వాచ్చులు (హస్వాలు) అంటారు.
అవి : అ, :- ఇ, – ఉ – ఋ, – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్పపాటుకాలం).

ఆ) దీర్ఘాచ్చులు :
రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, ‘దీర్ఘాచ్చులు’ – దీర్ఘాలు – అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – బూ – ఏ – ఐ – ఓ – ఔ.

2. హల్లులు (వ్యంజనాలు, ప్రాణులు) :
AP Board 7th Class Telugu Grammar 1

ఉచ్చారణ విధానాన్ని బట్టి, హల్లులను ఈ క్రింది విభాగాలుగా చేశారు.
అ) పరుషాలు :- కఠినంగా పలికే ధ్వనులు — “క – చ -ట – త – ప”.
ఆ) సరళాలు :- సరళంగా పలికే ధ్వనులు 41 – జ – డ – ద – ఓ”.
ఇ) అల్పప్రాణాలు :- పరుష సరళాలను అల్పప్రాణాలు అంటారు.
ఈ) మహా ప్రాణాలు :- అర ఛఝ, ఠ,ఢ,థ, ధ, ఫ,భ – లను మహాప్రాణాలు అంటారు. వీటిని ” వర్గయుక్కులు” అని కూడా అంటారు.
ఉ) అనునాసికాలు :- ముక్కు సహాయంతో పలికే వర్ణాలు – “జ, ఇ’, ణ, న, మ”
ఊ) అంతస్థాలు. :- “య, ర, ఱ, ల, ళ, వ ”.

సూచన :- ‘ఱ’ – ఇది గ్రాంథిక భాషలోనే కనిపిస్తుంది.

AP Board 7th Class Telugu Grammar

3. ఉభయాక్షరాలు :- ఇవి మూడు.
అవి :
1. సున్న = ‘O’ (పూర్ణ బిందువు) (పూర్ణానుస్వారం)
2. అరసున్న = “c” (అర్ధానుస్వారం), (అర్ధ బిందువు)
3. విసర్గ = ‘ః’

పై మూడు అక్షరాలనూ, అచ్చులలోనూ, హల్లులలోనూ కూడా ఉపయోగించడం వల్ల, వీటిని ” ఉభయాక్షరాలు” అని పిలుస్తారు.

సూచన :-
1. అరసున్న గ్రాంథిక భాషలో మాత్రమే కనిపిస్తుంది.
2. విసర్గ, తత్సమ పదాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఉదా :
1. కృష్ణుడు
2. దుఃఖము మొ||నవి.

అభ్యాసం:
1) కింది వాక్యంలో పరుషములతో మొదలయ్యే పదములను గుర్తించి రాయండి.
డుపు బరువు గ్గినా, చ్చి క్కున జరజర ని అయ్యింది.
జవాబు:
1. డుపు, 2. చ్చి, 3. క్కున, 4. గ్గిన, 5. ని

2) కింది మాటల్లో సరళములతో మొదలయ్యే పదాలు గుర్తించి రాయండి.
లం, కలం, గాలి, లం, ళం, తళుకు, కాలు, బ్బు,
జవాబు:
1. గాలి, 2. లం, 3. బ్బు, 4. ళం, 5. లం – అనేవి
సరళాలతో మొదలయ్యే పదాలు.

3) కింది ‘మాటల్లో అంతస్థాలను గుర్తించండి.
మున, కారం, పాలు, వం, వేళ
జవాబు:

  1. మునలో ‘య’ అంతస్థము
  2. కారంలో ‘ర’ అంతస్థము
  3. పాలులో ‘లు’ అంతస్థము
  4. వంకరలో ‘వం’ అంతస్థము
  5. వేలో వ, ళ (అంతస్థాలు)

4) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది.
జవాబు:

  1. భాషలో ‘
  2. సహజశక్తిలో ‘,,
  3. మనుషులులో ‘‘ అనేవి ఊష్మాలు.

ద్విత్వ, సంయుక్తాక్షరాలు

కొన్ని అక్షరాలలో రెండేసిగాని, మూడేసి గాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి రెండు రకాలు.
1. ద్విత్వాక్షరం
2. సంయుక్తాక్షరం

1. ద్విత్వాక్షరం :
ఒక హల్లుకు, అదే హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “ద్విత్వాక్షరం అంటారు.
ఉదా :
1. క్క = క్ +్క (క్) + అ = క్క = ఇందులో కకారం రెండుసార్లు వచ్చింది.
2. త్త = త్ + త్ + అ = త్త = ఇందులో తకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం :
ఒక హల్లుకు వేరొక హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు
ఉదా :
1. న్య = న్ + య్ + అ = న్య = ఇందులో నకారం, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
2. క్ష్మి = క్ + ష + మ్ + ఇ = క్ష్మి = ఇందులో కకార, షకార, మకారములనే మూడు హల్లులు కలిశాయి.

హల్లులు – వర్గాక్షరములు

1. వర్గాక్షరాలు : ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ఐదు వర్గములుగా విభజించారు. ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ‘స్పర్శములు’ అని కూడా అంటారు.

1) క వర్గం :- ‘క, ఖ, గ, ఘ, జ
2) చ వర్గం :- చ, ఛ, జ, ఝ, ఇ
3) ట వర్గం :- ట, ఠ, డ, ఢ, ణ
4) త వర్గం :- త, థ, ద, ధ, న
5) ప వర్గం :- ప, ఫ, బ, భ, మ

AP Board 7th Class Telugu Grammar

భాషాభాగాలు

వాక్యాల్లో ‘పదాలు’ ఉంటాయి. పదాల్లో అక్షరాలు ఉంటాయి. కొన్ని అక్షరాలు కలిస్తే, పదాలు అవుతాయి. ఈ పదాలను వ్యాకరణవేత్తలు, కొన్ని భాగాలుగా విభజించారు. వీటిని ‘భాషాభాగాలు’ అంటారు.

1. నామవాచకాలు :
మనుష్యుల పేర్లు, నదులు, ఊర్లు మొదలయిన వాటి పేర్లు, సముదాయాల పేర్లు, జాతులను సూచించే పదాలు “నామవాచకాలు” అంటారు.
ఉదా :
రాజు, కృష్ణుడు, గోదావరి, విశాఖపట్టణం, మొ||నవి.

2. సర్వనామాలు :
నామవాచకాలకు బదులుగా వాడే పదాలను “సర్వనామము”లు అంటారు.
ఉదా : వాడు, వారు, అతడు, నీవు, మీరు, మొ||నవి.

3. విశేషణాలు :
నామవాచకముల యొక్క సర్వనామముల యొక్క గుణాలనూ, లేక లక్షణాల్నీ తెలిపే పదాలకు విశేషణాలని పేరు.
ఉదా :
తెల్లని బట్టలు, మంచి పిల్లవాడు, అతడు పొట్టి, పొడుగు కాదు. ఇక్కడ తెల్లని, మంచి, పొట్టి, పొడుగు అనేవి విశేషణాలు.

4. క్రియలు :
పనులను తెలియజేసే పదాలు.
ఉదా :
1. వండుతోంది
2. రాస్తున్నాడు
3. తొక్కుతున్నాడు
4. చదువుతోంది మొదలుగునవి.

5. అవ్యయాలు :
లింగ వచన విభక్తుల వల్ల మారని పధాలు.
ఉదా : ఆహా, ఓహో, బాపురే, కాబట్టి మొదలగునవి.

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. రమేష్ సినిమాకు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) అవ్యయం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) నామవాచకం

2. కాంతి బాబు అసలు విషయం బయట పెట్టాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) విశేషణం
2) అవ్యయం
3) క్రియ
4) నామవాచకం
జవాబు:
4) నామవాచకం

3. లింగవచన విభక్తులవల్ల మారని పదాలను ఇలా పిలుస్తారు.
1) విశేషణం
2) సర్వనామం
3) అవ్యయం
4) క్రియ
జవాబు:
3) అవ్యయం

4. భుజమంతా తెల్లగా బూడిదయ్యింది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) క్రియ
3) విశేషణం
4) అవ్యయం
జవాబు:
3) విశేషణం

5. ఆమె బజారుకు వెళ్ళింది – గీతగీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) అవ్యయం
2) సర్వనామం
3) విశేషణం
4) నామవాచకం
జవాబు:
2) సర్వనామం

AP Board 7th Class Telugu Grammar

6. ఆమె అన్నం వండుతోంది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
3) క్రియ

7. ఓహో నీ పని పూర్తి అయ్యిందా? – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) అవ్యయం
2) నామవాచకం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) అవ్యయం

8. మీరు పొట్టి మనిషి – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
2) విశేషణం

లింగం, వచనాలు

1. లింగం :
‘లింగం’ అంటే చిహ్నం. అంటే గుర్తు. పురుష, స్త్రీ, నపుంసక వర్గాలను సూచించడానికి, ఇవి సహాయపడతాయి.

అ) పుంలింగం :
పురుషులనూ, వారి విశేషాలనూ తెలిపేది. ఉదా : రాముడు, గుణవంతుడు, ధీరుడు మొ||నవి.

ఆ) స్త్రీలింగం :
స్త్రీలనూ, వారి విశేషాలనూ తెలిపే పదాలు . ఉదా : సత్య, రాధ, అందగత్తె, సుందరి.

ఇ) నపుంసకలింగం :
స్త్రీ, పురుషులు కాని వాటినీ, వాటి విశేషాలను తెలిపేది నపుంసకలింగం.
ఉదా :
పేరు, మనస్సు, మంచిది మొ||నవి.

AP Board 7th Class Telugu Grammar

2. వచనం :
తెలుగులో వచనాలు రెండు రకాలు. అవి:
అ) ఏకవచనం :
ఒకే వస్తువును సూచించేది. ఉదా : రాముడు, పుస్తకం మొ||నవి.

ఆ) బహువచనం :
ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను సూచించేది.
ఉదా :
రాములు, పుస్తకాలు మొ||నవి.

బహువచనంలో మూలపదానికి, లు, రు, ఱు,ండ్రు మొదలయిన ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
పుస్తకం (ఏకవచనం) – పుస్తకాలు (బహువచనం)

1. నితైకవచన పదాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యాకవచన పదాలు’ అంటారు.
ఉదా :
నీరు, బంగారం, బియ్యం , తెలుపు, నిన్న, వరి, మొ||నవి.

2. నిత్యబహువచనాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యబహువచనాలు’ అంటారు.
ఉదా :
వడ్లు, పెసలు, పేలాలు, అచ్చనగాయలు,అందరు ఎందరు మొ||నవి.

విభక్తి ప్రత్యయాలు

* విభక్తులు:- పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను “విభక్తులు” అంటారు.

1. కింది వాక్యాలను గమనించండి.

అ) భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది.
ఆ) సమాజంలో అవసరమున్నవాళ్ళకు సేవచేయడమే సమాజసేవ.
ఇ) అనారోగ్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ) లంక సింహాలు తోక ముడిచాయి.
ఉ) సచిన్ గురించి నీకు తెలిసిన విషయాలు ఏమిటి?

పై వాక్యములలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. “ఆరు వికెట్ల కప్” అనేది ఉండదు. ఇప్పుడు ‘తో’ అనే ప్రత్యయం కలిపి చూడండి.

“భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది”. అప్పుడు వాక్యం పదాల మధ్య సంబంధం ఏర్పడుతుంది.

* విభక్తులు:
పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను, “విభక్తులు” అంటారు.

“విభక్తి ప్రత్యయాలు”“విభక్తులు”
అ) అడు, ము, వు, లుప్రథమా విభక్తి
ఆ) ని(న్), ను(న్) , ల(న్), కూర్చి, గురించిద్వితీయా విభక్తి
ఇ) చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)తృతీయా విభక్తి
ఈ) కొలకు(న్), కైచతుర్డీ విభక్తి
ఉ) వలన(న్), కంటె(న్), పట్టిపంచమీ విభక్తి
ఊ) కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్)షష్ఠీ విభక్తి
ఋ) అందు(న్), న(న్),సప్తమీ విభక్తి
ఋ) ఓ ! ఓరి! ఓయి! ఓసి!సంబోధన ప్రథమా విభక్తి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసము:

1. కింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి, అవి ఏ విభక్తులో రాయండి.

ప్రత్యయం“విభక్తి”
1) సమావేశములో చదివిన విషయం బాగున్నది.లోషష్ఠీ విభక్తి
2) గాలికి రెపరెప లాడుతున్నది. ……………కిషష్ఠీ విభక్తి
3) రహస్యాలను అన్వేషించండి ……………నుద్వితీయా
4) జంతువులు మన కంటే ముందున్నాయి……….కంటెపంచమీ
5) జ్ఞానేంద్రియాలచేత గ్రహిస్తాం ……………చేతతృతీయా
6) బాధ వలన దుఃఖం వస్తుంది …………..వలనపంచమీ
7) ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు ………పట్టిపంచమీ
8) రాముడు ధేనువు పాలు పిండుతున్నాడు ……….డు,వు, లుప్రథమా

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. ఈ కింది వానిలో చతుర్థి విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
1) చేత, తోడ,
2) కొఱకు, కై
3) అందు,న
4) వలన, కంటె, పట్టి
జవాబు:
2) కొఱకు, కై

2. ఇనుముతో నాగటి కర్రు చేస్తారు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) ప్రథమా
2) ద్వితీయ
3) తృతీయ
4) చతుర్డీ
జవాబు:
3) తృతీయ

3. ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) తృతీయ
2) చతుర్డీ
3) పంచమీ
4) షష్ఠీ
జవాబు:
3) పంచమీ

4. రహస్యాలను అన్వేషించండి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం ?
1) ప్రథమా
2) సప్తమీ
3) ద్వితీయ
4) పంచమీ
జవాబు:
3) ద్వితీయ

AP Board 7th Class Telugu Grammar

5. ఈ కింది వానిలో సప్తమీ విభక్తి ప్రత్యయాలు గుర్తించండి.
1) అందు, న
2) కి, కు, యొక్క లో, లోపల
3) చేత, చే
4) కొఱకు, కై
జవాబు:
1) అందు, న

ఉపవిభక్తులు – ఔపవిభక్తికాలు

ఉప విభక్తులు:
ఈ కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటి నామవాచకం అసలు రూపాన్ని గుర్తించి రాయండి.

నామవాచకం

ఉదా:- కంటిలోని నలుసుకన్ను‘కన్ను’ యొక్క ఔపవిభక్తిక రూపం “కంటి”
1) ఇంటికి వెలుగు ఇల్లాలుఇల్లు‘ఇల్లు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఇంటి”
2) ఏటిలోని చేపపిల్లఏఱుయొక్క ఔపవిభక్తిక రూపం “ఏటి”
3) ఊరి కట్టుబాటుఊరు‘ఊరు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఊరి”
4) కాలికి బుద్ధి చెప్పారుకాలు‘కాలు’ యొక్క ఔపవిభక్తిక రూపం “కాలి”
5) రాతిని శిల్పంగా చెక్కారురాయి‘రాయి’ యొక్క ఔపవిభక్తిక రూపం “రాతి”

పై వాక్యాలలోని నామవాచకాలలో వచ్చిన మార్పులు గమనించండి. నామవాచకాలు వాక్యాలలో ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి స్వరూపం మారుతోంది. (కన్ను – కంటిగా ; ఇల్లు – ఇంటిగా ; ఏరు – ఏటిగా ; ఊరు – ఊరిగా, కాలు – కాలిగా ; రాయి – రాతిగా) మారాయి. అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరం మీద ‘ఇ’ గాని, ‘టి’ గాని, ‘తి’ గాని చేరుతున్నాయి.

వీటిని ‘ఉపవిభక్తులు’ అంటారు. ఉపవిభక్తులు కలిగిన నామవాచకాలను “ఔపవిభక్తికాలు” అంటారు.

అభ్యాసము:
1. కింది నామవాచకాలకు ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి, ఔపవిభక్తికాలుగా మార్చి వాక్యాలు రాయండి.
1) ఉదా:
చేయి + త = చేతి
అతనికి చేతినిండా పని ఉంది.

2) గోరు + టి = గోటి .
గోటితో గిల్లితే పోయేదానికి గొడ్డలెందుకు !

3) రోలు + టి = రోటి
రోటిలో వారు పిండిని దంచారు.

4) నూయి + తి = నూతి
నూతిలో కప్పలా ఉండకు.

5) గోయి + తి = గోతి
గోతిలో వారి చెంబు పడింది.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటిపదాన్ని ‘పూర్వపదం’ అనీ, రెండవపదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు.
ఉదా :
రామలక్ష్మణులు చాలా గొప్పవారు.

పై వాక్యంలో నామవాచక పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి ‘రామలక్ష్మణులు’. ఇందులో పూర్వపదము , రాముడు. ఉత్తర పదము – లక్ష్మణుడు – వీటికి రాముడును, లక్ష్మణుడును అని అర్థం చెప్పుకుంటాం.

ద్వంద్వ సమాసం :
రెండుగాని అంతకంటే ఎక్కువ గాని నామవాచకాల . మధ్య ఏర్పడే ఈ సమాసాన్ని, “ద్వంద్వసమాసం” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
1. ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
అ) ఆ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

ఆ) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

ఇ) ప్రమాదంలో నా కాలు చేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలు చేతులు

ఈ) మనిషికి ఈర్ష్యాసూయలు ఉండకూడదు.
జవాబు:
ఈర్ష్యాసూయలు

ఉ) భారతంలో కృష్ణార్జునులు ప్రధాన పాత్రలు పోషించారు.
జవాబు:
కృష్ణార్జునులు

ఊ) మనం నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు.
జవాబు:
నిరాశా నిస్పృహలు

అభ్యాసం: 2
కింది మాటలను వివరించండి. (విగ్రహవాక్యాలు రాయండి.)
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ !
3) రేయింబవళ్ళు – రేయీ, పగలూ
4) గంగాయమునలు – గంగా, యమునా

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 3
కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఇచ్చిన విగ్రహవాక్యం – చేసిన సమాస పదం
ఉదా : రాముడూ – లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) కూరా, కాయా కూరగాయలు
3) అన్నా, తమ్ముడూ అన్నదమ్ములు
4) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
5) మంచి, చెడు – మంచిచెడులు

ద్విగు సమాసం :
సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో ‘సంఖ్య’ గల సమాసాలను, ద్విగు సమాసాలు అంటారు.

అభ్యాసం : 4

1. కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :- నవరసాలు – నవ (9) సంఖ్య గల, రసాలు.
అ) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల, జడలు.
ఆ) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల, వేదాలు.
ఇ) దశావతారాలు . – దశ (10) సంఖ్య గల, అవతారాలు.
ఈ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్య గల, కళలు.
ఉ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల, రోజులు.

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్య ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు” అంటారు.

అభ్యాసం : 5

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళుఅక్కా చెల్లెలూద్వంద్వ సమాసము
ఆ) పంచ పాండవులుపంచ (5) సంఖ్య గల పాండవులుద్విగు సమాసము
ఇ) ద్వాదశ జ్యోతిర్లింగాలుద్వాదశ(12) సంఖ్యగల జ్యోతిర్లింగాలుద్విగు సమాసము
ఈ) సీతారాములుసీతా, రాముడూద్వంద్వ సమాసము
ఉ) రాబర్ట్ రహీములురాబర్టూ, రహీమూద్వంద్వ సమాసము
ఊ) త్రిమూర్తులుత్రి (3) సంఖ్యగల.మూర్తులుద్విగు సమాసము
ఋ) నవగ్రహాలునవ (9) సంఖ్యగల గ్రహాలుద్విగు సమాసము
ఋ) ఏడు రంగులుఏడు (7) సంఖ్యగల రంగులుద్విగు సమాసము
ఎ) వంద పరుగులువంద (100) సంఖ్యగల పరుగులుద్విగు సమాసము
ఏ) సూర్యచంద్రులుసూర్యుడూ, చంద్రుడూద్వంద్వ సమాసము

ఐచ్చిక సమాధాన ప్రశ్నలు

1. విష్ణువు దశావతారములు ఎత్తెను – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల అవతారములు
2) నూరు సంఖ్య గల అవతారములు
3) వేయి. సంఖ్య గల అవతారములు
4) పద్దెనిమిది సంఖ్య గల అవతారములు
జవాబు:
1) పది సంఖ్య గల అవతారములు

2. అన్నదమ్ములు కలసిమెలసి జీవిస్తున్నారు – గీత గీసిన పదం సమాసం పేరు
1) ద్విగు సమాసం
2) ద్వంద్వ సమాసం
3) బహుప్రీహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్వంద్వ సమాసం

3. సీతారాములు భద్రాచలం వెళ్ళారు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) సీతా రాముడు
2) సీతతో రాముడు
3) సీతారాములు కలది
4) సీత కొఱకు రాముడు
జవాబు:
1) సీతా రాముడు

4. త్రిమూర్తులు కలసి వచ్చారు – గీత గీసిన పదం, ఏ సమాసమో గుర్తించండి.
1) ద్వంద్వ సమాసం
2) ద్విగు సమాసం
3) బహుజొహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్విగు సమాసం

AP Board 7th Class Telugu Grammar

5. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల జ్యోతిర్లింగాలు
2) ఇరవై సంఖ్య గల జ్యోతిర్లింగాలు
3) మూడు సంఖ్య గల ‘లింగాలు
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు
జవాబు:
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక:
పై వాక్యంలో ‘చిన్నప్పుడు’ అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనిని సంధిపదం అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినపుడు, రాయవలసినపుడు, “సంధిపదం” – ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను, “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికకు, “సంధి” అని అంటారు.

సంధి కార్యం :
రెండు స్వరాల అచ్చుల) మధ్య జరిగే మార్పును, “సంధి కార్యం” అని అంటారు.

పూర్వ స్వరం:
మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని (అచ్చును), “పూర్వ స్వరం” అని అంటారు.

పర స్వరం :
రెండవ పదము మొదటి అక్షరములోని స్వరాన్ని (అచ్చును), “పరస్వరం” – అని అంటారు.
ఉదా :
రామ + అయ్య ; “మ” లోని ‘అ’ పూర్వస్వరం + ‘అయ్య’ లోని ‘అ’ ; పరస్వరం.

1. అత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = అకారసంధి
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = అకారసంధి
3) చెప్పకున్న = చెప్పక + ఉన్న = (అ + ఉ = ఉ) = అకారసంధి
4) చేయకుంటే = చేయక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
5) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
6) జరగకేమి = జరగక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
7) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
8) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = అకారసంధి

గమనిక :
పై సంధి పదాలలో ‘అ’, పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు ‘అ’ లోపించింది. – పరస్వరం – రూపం కనిపిస్తుంది. దీన్ని “అత్వసంధి” అంటారు. – (హ్రస్వ (పొట్టి) ‘అ’ అనే అక్షరానికి, అచ్చు పరమైతే “అత్వసంధి” ఏర్పడుతుంది.

అత్వసంధి సూత్రం:
అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. (‘అత్తు’ అంటే హ్రస్వ అకారం)

2. ఇత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:- (1) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ= అ) (ఇత్వసంధి)
సంధి జరగనప్పుడు, యకారం ఆగమంగా వస్తుంది.

(ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) (ఇకారసంధి రాని యడాగమరూపం)
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు = (ఇ + ఇ = 3) = వచ్చిరిపుడు – (ఇత్వసంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు = (ఇ + ఇ = యి) = (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి, అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ‘ఇత్వసంధి’, తప్పక జరగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వసంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ) = ఇత్వసంది
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వసంధి
4) కోవెలలోకేగినారు = కోవెలలోకి + ఏగినారు = (ఇ + ఏ = ఏ) = ఇత్వసంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబుగా వస్తుంది. (‘ఇత్తు’ అంటే హ్రస్వ ఇకారం)

3. ఉత్వసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) రాముడతడు = రాముడు + అతడు = (డ్) (ఉ + అ = డ) = ఉత్వసంధి
2) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = ఉత్వసంధి
3) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = ఉత్వసంధి
4) మనసెన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = ఉత్యసంధి

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా (ఉత్తుకు) అచ్చు కలిసినప్పుడు, ఉకారం లోపించి, పరస్వరం కనిపిస్తుంది. దీన్నే “ఉత్వసంధి” అంటారు.

ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైతేసంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే తప్పక సంధికార్యం జరుగుతుంది అని అర్థం.

AP Board 7th Class Telugu Grammar

4. యడాగమ సంధి :
1. కింది పదాలను విడదీయండి.

ఉదా:
1) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
2) మీ ఇల్లు = మీ + ఇల్లు = మీ యిల్లు
3) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక:
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
1) మా + య్ + అమ్మ – మా ‘య’ మ్మ
2) మీ + య్. + ఇల్లు = మీ ‘యి’ ల్లు
3) హరి + య్ + ఇతడు = హరి ‘యి’ తడు

యడాగమం :
సంధి లేని చోట ‘య్’ వచ్చి చేరడాన్నే, ‘యడాగమం’ అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సంధి జరిగిన విధాన్ని చర్చించండి.

అ. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగా వస్తుంది.
1) జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి
2) భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) = అత్వసంధి

ఆ. ఇత్వసంధి సూత్రం:
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
3) ఏమిటాకథ = ఏమిటి + ఆ కథ = (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి
4) చేసుకోవాలని = చేసుకోవాలి + అని= (ఇ + అ = అ) = ఇత్వసంధి
5) రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
6) ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
7) వచ్చితిరిపుడు = వచ్చితిరి + ఇపుడు = (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి

ఇ. ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యంగా వస్తుంది.
8) సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి
9) కావ్యంబలం = కావ్యంబు + అలరె = (ఉ + అ = అ) = ఉత్వసంధి
10) మధువొలికె = మధువు + ఒలికె = (ఉ + ఒ = ఒ) = ఉత్వసంధి
11) కవితలల్లిన = కవితలు + అల్లిన = (ఉ + అ = అ) = ఉత్వసంధి\

మరికొన్ని తెలుగు సంధులు

1. ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి రెండో మారు పలుకుతాం. అలా రెండోమారు పలికే పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము. వ్యాకరణ పరిభాషలో ద్విరుక్తము యొక్క పరరూపమును ఆమ్రేడితం అంటారు.
ఉదా:
ఆహా + ఆహా ‘ = ‘ఆహా’ అనే పదం రెండు సార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే – దాన్ని ఆమ్రేడితం అనాలి.

మరి కొన్ని ఉదాహరణములు :
1) ఔరౌర = ఔర + ఔర = రెండవసారి వచ్చిన ఔర ఆమ్రేడితం
2) అరెరె = అరె + అరె = రెండవసారి వచ్చిన అరె ఆమ్రేడితం
3) ఆహాహా = ఆహా + ఆహా = రెండవసారి వచ్చిన ఆహా ఆమ్రేడితం
4) ఏమేమి = ఏమి + ఏమి రెండవసారి వచ్చిన ఏమి ఆమ్రేడితం
5) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = రెండవసారి వచ్చిన ఎట్లు ఆమ్రేడితం
6) ఏమిటేమిటి = ఏమిటి + ఏమిటి = రెండవసారి వచ్చిన ఏమిటి ఆమ్రేడితం
7) ఓహోహో = ఓహో + ఓహో = రెండవసారి వచ్చిన ఓహో ఆమ్రేడితం

గమనిక :
పై ఉదాహరణములో .ఒక్కొక్క పదం, రెండు సార్లు వచ్చింది కదా ! రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధి :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా = ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ, వంటి అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో = ఓహోహో (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె (ఎ + అ = అ) లుగా మారుతాయి.

గమనిక :
పై విషయాలను బట్టి ఈ సంధిని గుర్తు పట్టడానికి, ఇలా సూత్రం తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా అవుతుంది.

గమనిక : ఆమ్రేడిత సంధి, కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ ఉదాహరణలను. చూస్తే, సంధి జరిగిన రూపం, సంధి రాని యడాగమ రూపం కనబడతాయి.
ఉదా:
1) ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
2) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు యెట్లు (సంధి వైకల్పికం)
3) ఎంత + ఎంత = ఎంతెంత. ఎంతయెంత . (సంధి వైకల్పికం)

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం:
కింది పదాలను విడదీసి, సంధిని పేర్కొని సూత్రాన్ని రాయండి.

1) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
2) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ | ఊ = ఊ) = ఆమ్రేడిత సంధి
3) అంతంత = అంత + అంత = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
4) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి

ద్విరుక్తటకారసంధి :
కింది సంధులను విడదీయండి.
1) కుట్టుసురు = కుఱు + ఉసురు
2) చిట్టెలుక = చిఱు + ఎలుక
3) కట్టెదురు = కడు + ఎదురు
4) నట్టిల్లు = నడు + ఇల్లు
5) నిట్టూర్పు = నిడు + ఊర్పు

గమనిక :
పై ఉదాహరణములలో, పూర్వ, పరస్వరాలను కలిపితే ఈ కింది విధంగా మారతాయి.

1) ఱు + ఉ . = ట్టు
2) ఱు + ఎ = ట్టె
3) డు + ఎ – ట్టె
4) డు + ఇ = ట్టి
5) డు + ఊ – ట్టూ

గమనిక :
పూర్వ పదం చివర ఉన్న ఐ, డ లకు అచ్చు పరమైతే “ట్ట” – అంటే, ద్విరుక్తటకారం వచ్చింది. దీన్ని “ద్విరుక్తటకారసంధి” అంటారు.

అభ్యాసం:
కింది సంధులను విడదీసి, సంధిని పేర్కొనండి. సంధి సూత్రాన్ని రాయండి.
1) చిట్టడవి = చిఱు + అడవి = (ఱు + అ = ట్ట) = ద్విరుక్తటకార సంధి
2) నట్టేట = నడు + ఏట = (డు + ఏ ఇట్టే) = ద్విరుక్తటకార సంధి.

ద్విరుక్తటకార సంధి సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దములలోని ఐ,డ లకు, అచ్చుపరమైతే ద్విరుక్తటకారం ఆదేశం అవుతుంది.

అభ్యాసం:
కింది సంధి పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) అయ్యయ్యో = అయ్యో + అయ్యో = (ఓ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఆ) అన్నన్న = అన్న + అన్న = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఇ) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = (ఉ + ఎ = ఎ) = ఆమ్రేడిత సంధి
ఈ) ఆహాహా = ఆహా + ఆహా = (ఆ + ఆ = ఆ) = ఆమ్రేడిత సంధి
ఉ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఊ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి
ఋ) కుట్టుసురు = కుఱు + ఉసురు = (ఱు + ఉ = ట్టు) = ద్విరుక్తటకార సంధి
ఋ)పట్టపగలు = పగలు + పగలు = ఆమ్రేడిత సంధి
ఎ) కొట్టకొన = : కొన + కొన = ఆమ్రేడిత సంధి

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1) ఉదా :
రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
అ) రామాలయం = రామ + ఆలయం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

2) ఉదా :
కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
అ) కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

3) ఉదా :
భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
అ) వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి

4) ఉదా :
పిత్రణం = పితృ + ఋణం = (బ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
అ) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ =ఋ) = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి సూత్రం:
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

పై విధంగా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.
సవర్ణములు:
‘అ’ వర్ణానికి – “అ – ఆ -” లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – “ఇ – ” లు సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – “ఉ – ఊ -” లు సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – “ఋ – ఋ -” లు సవర్ణాలు

అభ్యాసం: 1
కింది పదాలను విడదీయండి.
1) ఉదా :- విద్యా ర్థి = విద్యా + అ = (ఆ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) మహానందము = మహా + ఆనందము = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) సువర్ణాధ్యాయం = సువర్ణ అధ్యాయం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
5) కరీంద్రం = కరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
6) సమరాంగణం = సమర + అంగణం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) శుభారంభం = శుభ + ఆరంభం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) కపీంద్రులు = కపి + ఇంద్రులు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
9) అష్టావధానం = అష్ట + అవధానం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
10) మహీంద్రుడు = మహీ + ఇంద్రుడు = (ఈ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
11) పితౄణం = పితృ + ఋణం = (ఋ + ఋ = బూ)= సవర్ణదీర్ఘ సంధి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 2
కింది పదాలు కలిపి రాయండి. సంధిని పేర్కొనండి.
1) సోమన + అది = సోమనాద్రి = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రవి + ఇంద్రుడు = రవీంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
3) భాను + ఉదయం = భానూదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) మాతృ + ఋణం = మాతణం = (ఋ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
5) మహా + ఆత్ముడు = మహాత్ముడు = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
6) చారు + ఊహ = చారూహ = (ఉ + ఊ – ఊ) = సవర్ణదీర్ఘ సంధి
7) కర + అగ్రం = కరాగ్రం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) గిరి + ఈశుడు = గిరీశుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
ఆ) మహేంద్రుడు = మహా + ఇంద్రుడు = (ఆ + ఇ = ఏ) = గుణసంధి
ఇ) నరేంద్రుడు = నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఈ) మహోన్నతి = మహా + ఉన్నతి = (ఆ + ఉ = ఓ) = గుణసంధి
ఉ) దేశోన్నతి = దేశ + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఊ) గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
మహర్షి = మహా + ఋషి = (ఆ + ఋ = అర్)= గుణసంధి
ఋ) రాజర్షి = రాజ + ఋషి = (అ + ఋ = అర్) = గుణసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను, మూడు రకాలుగా విడదీయడం సాధ్యమైంది.

1. అ / ఆ లకు, ఇ / ఈ లు కలసి, ‘ఏ’ గా మారడం.
2. అ ఆ లకు, ఉ / ఊ లు కలసి ‘ఓ’ గా మారడం.
3. అ / ఆ లకు, ఋ, ౠ లు కలసి, ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే, సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ | ఆ లు గా ఉంది. పరస్వరం’ అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు, ఇ – ఉ – ఋ – లు గా వచ్చాయి. ‘ఇ’ కలిస్తే – ఏ , ‘ఉ’ కలిస్తే – ఓ, ‘ఋ’ కలిస్తే ‘అర్’ ఆదేశంగా వచ్చాయి.

గుణాలు : ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

గుణసంధి సూత్రం :- అకారానికి ఇ ఉ ఋ లు పరమైతే, ఏ, ఓ, ‘అర్ లు ఏకాదేశంగా వస్తాయి.

అభ్యాసం : 3
ఈ కింది పదాలను కలిపి, ఏ సంధులో పేర్కొనండి.
1) నర + ఈశ్వరుడు = నరేశ్వరుడు = (అ + ఈ = ఏ) = గుణసంధి
2) మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
3) దేవ + ఋషి = దేవర్షి = (అ + ఋ = అర్) = గుణసంధి
4) స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం = (అ + ఉ = ఓ) = గుణసంధి
5) రామ + ఈశ్వరం = రామేశ్వరం = (అ + ఈ = ఏ) = గుణసంధి
6) ఇతర + ఇతర = ఇతరేతర = (ఆ +a = ఏ) = , గుణసంధి

3. యణాదేశ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
అ. ఉదా :
అత్యానందం = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ =య) = యణాదేశసంధి
1. అత్యంతం = అతి – + అంతం = (అత్ + ఇ + అ = య) = యణాదేశ సంధి

ఆ. ఉదా :
అణ్వస్త్రం = అణు + అస్త్రం = (డ్ + ఉ + అ = వ) = యణాదేశసంధి
2. గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఇ. ఉదా :
పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋ + ఆ = ర్) = యణాదేశ సంధి
3. మాత్రంశ = మాతృ + అంశ = (బ + అ = ర) = యణాదేశసంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాలు (వేరేవర్ణాలు) పక్కన వచ్చినపుడు క్రమంగా వాటికి, య – వ-ర-లు వచ్చాయి. (య వ ర లను ‘యజ్ఞులు’ అంటారు.) ఇవి చేరినపుడు ఏర్పడే సంధిని, “యణాదేశసంధి” అంటారు.

యణాదేశ సంధిలో
‘ఇ’ కి బదులుగా = య్
‘ఉ’ కి బదులుగా = వ్
‘ఋ’ కి బదులుగా = ర్ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 4
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
అ) ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
ఆ) మధ్వరి = మధు + అరి = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
ఇ) పిత్రార్జితం = పితృ + ఆర్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
ఈ) అత్యంత = అతి + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఉ) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = ర) = యణాదేశ సంధి
ఊ) అణ్వాయుధం = అణు + ఆయుధం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యక్షం = ప్రతి + అక్షం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఎ) ఆద్యంత = ఆది + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి

అభ్యాసం: 5

ఈ కింది పదాలను కలిపి రాసి, సంధిని పేర్కొనండి.
1) సు + ఆగతం = స్వాగతం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
2) అణు + అస్త్రం = అణ్వస్త్రం = (ఉ + అ = ఆ) = యణాదేశ సంధి
3) అతి + ఆశ = అత్యాశ = (ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
4) పితృ + ఆర్జితం = పిత్రార్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి

4. వృద్ధి సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక =వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధిసంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్దిసంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఓ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్దిసంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనించిన విషయం సరిచూడండి.
1) వృద్ధిసంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఏ, ఐ, ఔ లున్నాయి.
3) అకారానికి ఏ, ఐ లు కలిసినపుడు ‘ఐ’ వచ్చింది.
4) అకారానికి ఓ, ఔ లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ కారమూ, ఓ, ఔలు పరమైతే, ఔ కారమూ ఏకాదేశంగా .. వస్తాయి. దీనిని వృద్ధి సంధి అంటారు.

వృద్ధులు :
ఆ, ఐ, ఔలను వృద్ధులు అంటారు.

అభ్యాసం : 6
ఈ కింది సంధులను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1) సభాంతరాళం = సభ + అంతరాళం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి.
3) లఘత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) గిరీంద్రం = గిరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
5) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
6) ఉదరాగ్ని = ఉదర + అగ్ని = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) మహేశ = మహా + ఈశ = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
8) సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి
9) నరేంద్ర = నర + ఇంద్ర = (అ + ఇ = ఏ) = గుణసంధి
10)వర్షర్తువు = వర్ష + ఋతువు = (అ + ఋ = అర్) = గుణసంధి
11) అభ్యుదయం = అజి + ఉదయం = (ఇ + ఉ = యు) యణాదేశ సంధి
12) మాత్రాదరం = మాతృ + ఆదరం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
13) అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
14) లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
15) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
16) భాషోన్నత్యం = భాషా + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి
17) నిఖిలైశ్వర్యం = నిఖిల + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్దిసంధి

క్రియలు – భేదములు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

  1. ఉదయ్ భోజనం చేసి, సినిమాకు వెళ్ళాడు.
  2. అరుణ్ చిత్రాలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
  3. వైష్ణవి పుస్తకం చదివి, నిద్రపోయింది.

సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతి వాక్యం చివర ఉన్న క్రియలు, పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని ‘సమాపక క్రియలు” అంటారు.

అసమాపక క్రియలు :
అవాక్యం మధ్యలో ఉన్న “చేసి”, “గీసి”, “చదివి” – అన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. వీటిని “అసమాపక క్రియలు” అంటారు.

వాక్య భేదాలు

1. సామాన్యవాక్యం :
1) ఉష ఫారం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను “సామాన్య వాక్యాలు” అంటారు.

2. సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, రాయండి.
ఉదా :
1. శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2. శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్టవాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని, అసమాపక క్రియలూ ఉంటాయి. ఇటువంటి వాక్యాలను “సంశిష్ట వాక్యాలు” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.
1) మాధవి బాగా చదివింది.
2. మాధవి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది.
జవాబు:
మాధవి బాగా చదివి, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది. (సంక్లిష్టవాక్యం)

2) గౌతమి సంగీతం నేర్చుకున్నది.
2. గౌతమి బాగా పాడింది.
జవాబు:
గౌతమి సంగీతం నేర్చకొని, బాగా పాడింది (సంక్లిష్టవాక్యం)

3. సంయుక్తవాక్యం :-
సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడ్డ వాక్యాలు “సంయుక్తవాక్యాలు”

అభ్యాసం : 2
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) కల్పన పాడుతుంది. కల్పన నాట్యం చేస్తుంది.
జవాబు:
కల్పన పాడుతుంది, నాట్యం చేస్తుంది.

2) అతడు నటుడు. అతడు రచయిత.
జవాబు:
అతడు నటుడు, రచయిత.

3) అశ్విని అక్క. జ్యోతి చెల్లెలు.
జవాబు:
అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

4) అరుణ ఊరికి వెళ్ళింది. అనూష ఊరికి వెళ్ళింది.
జవాబు:
అరుణ, అనూష ఊరికి వెళ్ళారు.

వాక్య భేదములు కింది వాక్యాన్ని చదివి అర్థం చేసుకోండి.

1. ఆశ్చర్యార్థక వాక్యం :
1. ఆహా ! ఎంత బాగుందో !

గమనిక :
పై వాక్యము ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం “ఆశ్చర్యార్థక వాక్యం”

2. విధ్యర్థక వాక్యం :
ఉదా :
చేతులు కడుక్కో గమనిక : ఈ వాక్యం విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తున్నది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

3. నిషేధక వాక్యం :
ఉదా :
చాలాసేపు టీవీ చూడొద్దు. ఈ వాక్యము టీవీ చూడొద్దని చెబుతున్నది. టీవి చూడటాన్ని ఈ వాక్యం నిషేధిస్తోంది. కాబట్టి ఇది “నిషేధార్ధక వాక్యం ”.
లక్షణం :
ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం “నిషేధార్థక వాక్యం”.

4. అనుమత్యర్థక వాక్యం :
ఉదా : లోపలికి రావచ్చు.
ఈ వాక్యము ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”.

5. సామర్థ్యార్థక వాక్యం :
ఉదా : గోపాల్ చెట్టు ఎక్కగలడు.

ఈ వాక్యములో గోపాలు చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యాలు అవుతాయో, గుర్తించి రాయండి.
అ) సీత కలెక్టరైందా? :- ప్రశ్నార్థక వాక్యం
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు :- అనుమత్యర్థకవాక్యం
ఇ) అక్క చెప్పేది విను :- ప్రార్థనాద్యర్థక వాక్యం
ఈ) రసాభాస చేయకండి :- నిషేధార్థక వాక్యం
ఉ) సీత లెక్కలు బాగా చేసింది :- సామాన్యవాక్యం
ఊ) నీవు ఇంటికి వెళ్ళవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

అభ్యాసం : 2
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యోలో గుర్తించండి.
ఉదా :
అ) ఎంత బాగుందో! :- ఆశ్చర్యార్థకం
ఆ) నువ్వు చదువు :- విధ్యర్థకం
ఇ) అల్లరి చేయవద్దు :- నిషేధార్థక వాక్యం
ఈ) పరీక్ష రాయవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

మరికొన్ని వాక్య భేదాలు :
1. సందేహార్థక వాక్యం :
ఉదా : రవి పనిచేస్తాడో? చెయ్యడో?
ఈ వాక్యం చదివితే, రవి పని చేయడం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది. ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2. ఆశీరర్థక వాక్యం : (ఆశీరర్థక వాక్యాలు)
ఉదా : నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు.
పై వాక్యం ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది. ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరర్థక వాక్యాలు” అంటారు.

3. ప్రార్థనాద్యర్థక వాక్యం :
ఉదా : దయచేసి పని చేయ్యండి.
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది ప్రార్థనాద్యర్థక వాక్యం

లక్షణం : ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది “ప్రార్థనాద్యర్థక వాక్యం”.

4. ప్రశ్నార్థక వాక్యం :
ఉదా : ఏం ! ఎప్పుడొచ్చా వ్? ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లు ఉంది. అంటే ఇది ‘ప్రశ్నార్థక వాక్యం’.

5. హేత్వర్థక వాక్యం :
ఉదా : వర్షాలు లేక పంటలు పండలేదు.

గమనిక :
ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి, “వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదు అని”. పంటలు పండక పోవడానికి కారణం, మొదటి విషయం అంటే వర్షాలు లేకపోవడం. ఇక్కడ మొదటి విషయం, రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు. అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”

లక్షణం :
ఒక పని కావడానికి, కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని, హేత్వర్థక వాక్యం : అంటారు.

అభ్యాసం :
కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.
1) ఎవరా పైడి బొమ్మ? :- ప్రశ్నార్థక వాక్యం
2) పంటలు పండలేదు. :- సామాన్యవాక్యం
3) దయచేసి సెలవు ఇయ్యండి :- ప్రార్థనాద్యర్థక వాక్యం
4) కిషన్ చదువుతాడో? లేదో? :- సందేహార్థక వాక్యం
5) మీకు శుభం కలగాలి :- ఆశీరర్ధక వాక్యం

ఛందస్సు – గురు లఘు నిర్ణయం

పద్యాలు, గేయాలు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి.

ప్రతి నియమానికీ కూడా, కొన్ని గుర్తులుంటాయి.

1. లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు, “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకునే అక్షరాలు లఘువులు.

2. గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు, గురువులు.

లఘువునకు గుర్తు = “l”
గురువునకు గుర్తు = “U”

లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించడం.

AP Board 7th Class Telugu Grammar 2

గురువులు లక్షణాలు – వాటిని గుర్తించే విధము

AP Board 7th Class Telugu Grammar 3

AP Board 7th Class Telugu Grammar 4
అభ్యాసం: 1
కింది పదాలకు గురువు, లఘువులను నిర్ణయించండి.
AP Board 7th Class Telugu Grammar 5

అభ్యాసం : 2
కింది పదాలకు లఘువు, గురువులు నిర్ణయించండి.

అలంకారాలు

1. అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారములు.
ఆ) అర్థాలంకారములు

అ. శబ్దాలంకారం :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి శబ్దాలంకారాలు.
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడ కున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడెదూ
దూడవేసింది పే

పై కవితలో ప్రతి వాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది). ” ఇది కవితకు అందం తెచ్చింది. వినసొంపుగా తయారయింది. ఈ అందం, వినసొంపు, ‘డ’ అనే శబ్ద ప్రయోగం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని ‘శబ్దాలంకారం’ అంటారు.

1. అంత్యానుప్రాసాలంకారం :
ఒక అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే, దాన్ని • “అంత్యానుప్రాస” అలంకారం” అంటారు.
1. “భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

2. “గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం, ప్రతి పాదం చివర వచ్చింది. కాబట్టి. దీనిలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యానుప్రాసాలంకార లక్షణం :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

గమనిక :
కింది గేయాలు గమనించండి.
1. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆది – కావ్యం బలరె నిచ్చట
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర “ఇచ్చట” అని, రెండో పాదం చివర కూడా “ఇచ్చట” అని ఉంది. కాబట్టి ఇది “అంత్యానుప్రాసాలంకారం”.

2. “తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం
పై మూడు పాదాల్లో చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి ‘అంత్యానుప్రాసాలంకారం’.

2. వృత్త్యనుప్రాసాలంకార లక్షణం :
ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు అనేక సార్లు తిరిగి రావడాన్ని, ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. (వృత్తి అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం)
ఉదా :
నానా ! నేను నిన్నేన్నాన్నానా? నీవు నన్నేన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం : 1
కింది వాక్యాల్లో ఏ అలంకారాలున్నాయో గుర్తించి, కారణాలు చెప్పండి.

1. కా కి కో కి కా దు దా !
జవాబు:
ఈ వాక్యంలో ‘క’ అనే అక్షరం చాలా సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”

2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి యిచ్చింది.
జవాబు:
పై వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం, ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాసాలంకారం’ ఉంది.

అభ్యాసం : 2
1. “గంతులు వేతురు కౌతు కమున”
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ వచ్చిన హల్లు :- ‘త’

2. పోరు దురు గికురు వొడుచుచు దూఱుదురు.
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘ర’

3. ఒ నొ ని చల్ది కావడి,
నొ డడ కించి దాచు, నొ డదివే
ఱొ డొని మొఱగి కొని చన
నొ డొక
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘క’ ..

గమనిక :
పై మూడు ఉదాహరణలలోనూ, ఒకే హల్లు ఎక్కువ సార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఆ పాదాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

ఆ. “అర్థాలంకారాలు” :

1. ఉపమాలంకారం :
1. ఆమె ముఖం అందంగా ఉంది.
2. ఆమె ముఖం చంద్రబింబం లాగ అందంగా ఉన్నది.

పై వాక్యాలలోని తేడాను గమనించండి. ‘ఆమె ముఖం అందంగా ఉంది’ అనే దానికి బదులుగా, ‘ఆమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉంది. అనే వాక్యం మనలను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా ఆకట్టుకొనేలా చెప్పడానికి ‘చంద్రబింబం’ అనే పోలికను తీసుకున్నాము. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి అందమైన పోలికను చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు.

సోముడు భీముడి లాగా(వలె) బలవంతుడు.

గమనిక :
ఈ. వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1. సోముడు – “ఉపమేయం” (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
2. భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3. బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం, ఉపమాన, ఉపమేయాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం కావాలి.)
4. లాగ (వలె) – ఉపమావాచకం. (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)
వివరణ :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు. * ఉపమాలంకారం లక్షణం : ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం”.

AP Board 7th Class Telugu Grammar

2. ఉత్ప్రేక్షాలంకారము :
ఉదా : అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహమేమోనని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి, మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం ఊహించుకోవడం కూడా ఒక అలంకారమే.

ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని “ఉత్ప్రేక్షాలంకారం” అంటారు.
ఉదా :
1. ఆ మేడలు, ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి. ..
2. ఆ ఏనుగు, నడగొండా అన్నట్లు ఉంది.

ఈ కింది వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక ఉంది. ఆ పోలిక ఊహించి చెప్పినది.
పై వాక్యంలో 1. ఉపమేయం : ఏనుగు
2. ఉపమానం : నడిచే కొండ

అంటే ఏనుగును నడిచే కొండలా ఊహిస్తున్నాము.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం :
ఉపమేయాన్ని, మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.

అభ్యాసాలు:
కింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.
1. గోపి సూర్యుని లాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది. ఇందు గోపి సూర్యునితో పోల్చడం జరిగింది.

2. మండే ఎండ నిప్పుల కొలిమా ! అన్నట్లు ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. ఇందు ‘మండే ఎండ’ నిప్పుల కొలిమిగా ఊహింపబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 17th Lesson వేసవి సెలవుల్లో Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 17th Lesson వేసవి సెలవుల్లో

7th Class Telugu 17th Lesson వేసవి సెలవుల్లో Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి.

ప్రశ్న 1.
చదువంటే కేవలం రాయటం, చదవడమేనా ?. ఇంకా ఏ ఏ అంశాలను చదువులో చేర్చవచ్చు?
జవాబు:
చదువు అంటే కేవలం, రాయడం, పుస్తకాలు చదవడమూ మాత్రం కాదు. తెలియని విషయాలను తెలుసుకొనే దంతా, పాఠమే. తెలియని విషయాలు నేర్చుకోడం అంతా చదువే.

ఈ రోజుల్లో చాలామంది సంవత్సరం చివర జరిగే పరీక్షలలో సమాధానాలు రాయడానికి కావలసిన విషయం నేర్చుకోవడమే చదువు అని భ్రాంతి పడుతున్నారు. ఆ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడమే వారికి లక్ష్యంగా ఉంటోంది. దాని కోసం పాఠాలు, నోట్సులు బట్టీ పట్టి, వారు పరీక్షలు రాస్తున్నారు.

నిజానికి పిల్లలు తమకు తెలియని విషయాలు అన్నీ నేర్చుకోవాలి. ఇండ్లలో పెరిగే మొక్కల గురించి, పొలాల్లో పండించే పంటలు గురించి తెలుసుకోవాలి. ఆటలలో మెలకువలు తెలుసుకోవాలి. తెలుగు పద్యాలు భావంతో నేర్చుకోవాలి. ఈత, యోగాభ్యాసాలు నేర్చుకోవాలి. వ్యాయామం చేయడం నేర్చుకోవాలి.

మహాత్ముల జీవిత చరిత్రలు చదివి విషయాలు గ్రహించాలి. తల్లిదండ్రులు చేసే వృత్తి రహస్యాలను తెలుసుకోవాలి. .. చేపలు పట్టడం, చెరువుల్లో ఈత , పాటలు పాడడం, పద్యాలు వ్రాయడం, గణిత అవధానం చేయడం మొదలయినవన్నీ నేర్చుకోవాలి. తల్లి చేసే పనులు కూడా నేర్చుకోవాలి. వంట పని కూడా నేర్వాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 2.
మీకిష్టమైన ఆట ఏది? ఎందుకు? దానివల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?
జవాబు:
నాకు ఇష్టమైన ఆట ‘క్రికెట్టు’. మా తాతగారి ఊరు పల్లెటూరు. సెలవుల్లో అక్కడకు వెళ్ళేవాడిని. అక్కడి పిల్లలు గూటీబిళ్ళ ఆట ఆడేవారు. అక్కడి పిల్లలతో కలిసి నేనూ ఆ ఆట ఆడేవాడిని. గూటీబిళ్ళ ఆట క్రికెట్ లాంటిదే. తరువాత మా స్కూల్లో క్రికెట్ నేర్చుకున్నా తీరిక సమయంలో మా ఇంట్లో అంతా టీ.వీ.లో క్రికెట్’ చూస్తారు. ఆ విధంగా నాకు క్రికెట్ అంటే అభిమానం కలిగింది.

ఈ రోజు మన దేశంలో సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, ‘కపిల్ దేవ్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ వంటి మంచి క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళు ఈ ఆట ద్వారా ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కోట్లకొలది రూపాయలు సంపాదించారు. ఇంకా వాణిజ్య ప్రకటనల ద్వారా ఎంతో సంపాదిస్తున్నారు. దేశానికి ఎంతో పేరు తెచ్చారు. వారికి ఎందరో అభిమానులున్నారు.

నేను క్రికెట్ బాగా నేర్చుకొని, పైన చెప్పిన క్రికెటర్లలాగా పేరు తెచ్చుకోవాలనీ, డబ్బు సంపాదించాలనీ కోరుకొంటున్నాను.

ప్రశ్న 3.
ఈ కథ చదివిన తర్వాత పద్యపఠనం మీద నీకు కలిగిన అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
పద్య పఠనం పోటీ మంచి పోటీ. ఈ పోటీ ద్వారా ప్రసిద్ధులైన తెలుగుకవుల పద్యాలూ, వాటి భావాలూ తెలుసుకోవచ్చు. పద్యాలు కంఠతా పట్టడం వల్ల, మనలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పద్యాలు మన తెలుగు వారి ఆస్తి. ఇంక ఏ భాషల్లోనూ పద్యాలు రాగాలతో చదవడం ఉండదు. వుహాకవుల పద్యాలు బట్టీ పట్టడం వల్ల, వాటి అర్థం తెలుసుకోవడం వల్ల అర్థజ్ఞానం కలిగి, మన మాతృభాషపై మంచి పట్టు ఏర్పడుతుంది. మన తల్లిభాషపై అభిరుచి ఏర్పడుతుంది. భాషా జ్ఞానం పెరగడంతో పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. దైవభక్తి కలిగి భగవంతుణ్ణి పద్యాలతో స్తోత్రం చేయవచ్చు.

పద్య పఠనం వల్ల మంచి ఉత్సాహం, ఆనందం, సంతోషం కలుగుతాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 4.
మీ వేసవి సెలవులు ఎక్కడ గడపాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను వేసవి సెలవులు మా మామయ్య గారింట్లో గడపాలనుకుంటున్నాను. మా మామయ్య హైస్కూల్లో, – ప్రధానోపాధ్యాయుడు. ఆయనకు లెక్కలు” భౌతికశాస్త్రం బోధించడంలో మంచి అనుభవం ఉంది. ఆయన దగ్గర ఆ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్చుకోవాలి. మా మామయ్య గారి ఊరు పల్లెటూరు. మా మామయ్య గారికి కొబ్బరి, మామిడి తోటలు ఉన్నాయి. బొండాలు త్రాగుతూ, మామిడి కాయలు కారం, ఉప్పు నంజుకు తినాలి. కాలువ గట్లపై పరుగులు పెట్టాలి. చెరువులో ఈతలు ఈదాలి.

మామయ్య గారి ఊరులో కాలువ లాకులు ఉన్నాయి. లాకుల్లోకి పడవలు రావడం, పోవడం మహా సరదాగా .. ఉంటుంది. అక్కడే మా తాతగారు ఉన్నారు. ఆయన తెలుగు పండితునిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన దగ్గర పద్యాలు నేర్చుకోవాలి. అందుకే నేను వేసవి సెలవులకు మా మామయ్యగారి ఊరు వెడదామని ఉంది.

కఠిన పదములకు అర్థములు

దోస్తులు = స్నేహితులు
పిసరంత = కొంచెము
ఏమారితే = జాగ్రత్త లేకపోతే
మొరాయించింది = మొండికేసింది
స్పోకెన్ ఇంగ్లీషు క్లాసు = ఇంగ్లీషు మాట్లాడడం నేర్పే తరగతి
మ్యాబ్స్ ట్యూషన్ = లెక్కలు ప్రైవేటు
డుమ్మాకొట్టి = ఎగకొట్టి
నిర్వాకానికి = చేసే పనికి (ఉద్దరింపుకు)
సీరియస్ (Serious) = గంభీరంగా
అయోమయం = బొత్తిగా తెలియనిది
ఉలిక్కిపడు = అదిరిపడు, త్రుళ్ళిపడు
భళ్ళున = గట్టిగా
అంబలి = గంజి
నీట్ (Neat) = శుభ్రము
వాచ్ = గడియారం
ఇంట్రెంస్టింగ్ గా = ఆసక్తిగా
ఫాస్ట్ బౌలింగ్ = వేగంగా బంతి విసరడం
కోచ్ = శిక్షకుడు
కండిషన్ = నియమము
యాక్సిడెంట్ = ప్రమాదము
ద్రోణాచార్య అవార్డు = ఆటలలో మంచి నేర్పుగల వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతి

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ఫిట్ (Fit) = అర్హత
ఆహ్వానించేడు = రమ్మని పిలిచాడు
డాన్సు (Dance) = నృత్యము
డకౌట్ = మొదటి బంతికే పరుగులు ఏమీ చేయకుండా ఔట్ అవడం
న్యాయ నిర్ణేతలు = న్యాయాన్ని నిర్ణయించేవారు
తత్తరపడటం = తొట్రుపాటు పడడం
ప్రశంసలు = పొగడ్తలు
తథ్యము = తప్పనిసరి (ఖాయం)
ఆలయప్రాంగణం = గుడి వాకిలి; ముంగిలి
చిచ్చర పిడుగులు = అగ్గి పిడుగులు (సమర్థులు)
ఏకాగ్రత = ఒకే విషయంపై మనస్సు లగ్నం కావడం
రాణించాడు = శోభించాడు
చిప్పిల్లాయి = కారాయి

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 15th Lesson జానపద కళలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 15th Lesson జానపద కళలు

7th Class Telugu 15th Lesson జానపద కళలు Textbook Questions and Answers

ఇవి చేయండి

ప్రశ్న 1.
‘తోలుబొమ్మలాట’ గురించి రాయండి.
జవాబు:
తోలు బొమ్మలాట, ప్రాచీన కళ. మొదట కొండగుహల్లో, కొవ్వు దీపాల వెలుగులో, రాతి గోడలపై నీడలు పడేలా చేసేవారు. మొదట్లో కీలుబొమ్మలు, ఊచబొమ్మలు ప్రదర్శించేవారు. ఈ తోలు బొమ్మలాట కళింగపట్నం, మచిలీపట్టణం వంటి ఓడరేవుల నుండి, టర్కీ, పర్షియా వంటి విదేశాలకు వ్యాపించింది.

తోలుబొమ్మలాటలో తెరకట్టి తెరవెనుక దీపాలు వెలిగించి, తోలుబొమ్మలు ఆడిస్తారు. . ఈ బృందంలో భర్త రాముడి మాటలు, భార్య సీత మాటలు చెపుతుంది. మిగతా కుటుంబ సభ్యులు, మిగిలిన పాత్రలకు వాచికం చెపుతారు.

తోలుబొమ్మలను, మేక, జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. అందుకే దీనిని ‘చర్మనాటకం’ అని కూడా పిలుస్తారు. . తోలుబొమ్మలను వెదురుబద్దతో ఆడిస్తారు.

మధ్య మధ్య కేతిగాడు, జుట్టు పోలిగాడు, ‘బంగారక్క వంటి హాస్య పాత్రలు నవ్విస్తారు. పూర్వం తోలు బొమ్మలాట వారు, బళ్ళపై ఊరూరు తిరిగి, ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు భీష్మపర్వం, పద్మవ్యూహం, రామాయణంలో సుందరకాండ, భాగవతంలో కృష్ణలీలలు, రావణవధ వంటి ప్రదర్శనలు ఇచ్చేవారు.

మన రాష్ట్రంలో హిందూపురం, అనంతపురం, మధిర, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలలో ఈ తోలు బొమ్మలాట – బృందాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
వీధి భాగవతం గురించి మీ సొంతమాటల్లో రాయండి. .
జవాబు:
పురాణ గాథలను నాట్యరూపంగా ప్రదర్శించేవారిని, భాగవతులు అంటారు. భాగవతులు అంటే భగవంతుడి కథలను ప్రదర్శించేవారని అర్థం. వీరు పోతనగారి భాగవతంలోని కథలను, ‘కస్తూరి రంగ రంగా’ అంటూ జానపద శైలిలో నటిస్తూ పాడతారు. ఈ భాగవతాలలో కూచిపూడి భాగవతం, చిందు భాగవతం, గంటె భాగవతం, ఎరుకల భాగవతం, శివ భాగవతం, చెంచు భాగవతం, తూర్పు భాగవతం ప్రసిద్ధమైనవి.

మన రాష్ట్రంలో ఎర్రగొల్లలు, కూచిపూడి భాగవతులు, జంగాలు, చిందు భాగవతులు, యానాదులు, దాసరులు, ఈ భాగవతాలను ప్రదర్శిస్తున్నారు. నేటికీ వీధి భాగవతం లేదా తూర్పు భాగవతం, మన రాష్ట్ర తూర్పు తీరంలో సజీవంగా ఉంది. దీన్ని ‘సత్యభామా కలాపం’ అని కూడా అంటారు. తూర్పు భాగవతం అనే పేరుతో, విజయనగరం జిల్లాలో అమ్మవారి పండుగలలో నేటికి ఇది ప్రదర్శింపబడుతోంది.

ఉత్తరాంధ్ర మాండలికాలతో, యాసతో ఇది వినసొంపుగా ఉంటుంది. ఈ తూర్పు భాగవత ప్రదర్శన ఇచ్చేవారిలో వరదనారాయణ, జగన్నా నం, శంకరయ్య, దాలయ్య, వెంకటస్వామి ప్రముఖులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 3.
‘తప్పెటగుళ్ళు’ ప్రత్యేకత” . వివరించండి.
జవాబు:
తప్పెటగుళ్ళు ఉత్తరాం లో ఎక్కువగా కనిపించే జానపద కళ. తప్పెట గుళ్ళను ప్రదర్శించేవారు, రంగు బనియన్లు నిక్కరులు ధరించి, కాళ్ళకు బరువైన గజ్జెలు కట్టుకుంటారు. రేకుతో గుండ్రంగా చేసిన తప్పెట గుండ్లను, గుండెకు . కట్టుకొని, గట్టిగా వాయిస్తారు. వారు గుండ్రంగా తిరుగుతూ, లయానుగుణంగా అడుగులు వేస్తూ, ఎగురుతూ తప్పెట వాయిస్తూ పాడతారు. ఈ బృందంలో 20 మంది ఉంటారు. మిగిలిన వారు నాయకుడిలాగే తిరుగుతూ నృత్యం చేస్తారు. నాట్యం చివర, వీరు అద్భుత విన్యాసాలు చేస్తారు.

వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని గేయాలుగా అల్లుకుంటారు. ఇదంతా మౌఖిక సాహిత్యం . వీరు చెంచులక్ష్మి, సారంగధర, లక్ష్మణ మూర్ఛ వంటి పురాణ కథలతో పాటు, తెలుపాట, గాజులోడి పాట, మందులోడి పాట, చుట్టపాట, వంటి జానపదాలు కూడా పాడతారు.

దేశ విదేశాలలో ఇచ్చిన ప్రదర్శనల వల్ల “తప్పెటగుళ్ళు” పేరుకెక్కింది. కోరాడ పోతప్పడు, చిన్నప్పయ్య, ఆదినారాయణ, కీట్లంపూడి బృందం యలమంచిలి బంగారమ్మ, దుర్యోధన బృందం, మొదలయినవి, ప్రసిద్ధి చెందిన తప్పెట గుళ్ళ కళా బృందాలు.

కింతాడి సన్యాసి రావు కళా బృందం, “తాగొద్దు మామో ! నీవు సారా తాగొద్దు” అంటూ, జన చైతన్యం కోసం ఇస్తున్న ప్రదర్శనలు ప్రజల మెప్పు పొందాయి.

ప్రశ్న 4.
బుర్రకథ – హరికథలను గురించి రాయండి.
జవాబు:
బుర్రకథ :
బుర్రలతో చెప్పే కథ కాబట్టి, ఇది బుర్రకథ. ప్రధాన కథకుడు తంబుర వాయిస్తూ పాడతాడు. వంతలు బుర్రలు వాయిస్తూ వంత పాడతారు. ప్రధాన కథకుడు కథ చెపుతాడు. వంతలలో ఒకడు కథను వివరిస్తాడు. మరొకడు హాస్యం చెపుతాడు.

బుర్రకథకు మొదటివాడు, షేక్ నాజర్. ఈయనకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు నిచ్చింది. వీరు అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, పలనాటి వీరచరిత్ర వంటి చారిత్రక గాథలు చెపుతారు. పద్మవ్యూహం, లంకా దహనం వంటి పురాణ కథలూ, చెపుతారు.

హరికథ :
చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జెలు, పట్టుబట్టలు, మెడలో దండ ధరించి, హరిదాసులు ఈ కథ చెపుతారు. హరికథలో ఒకే వ్యక్తి అన్ని పాత్రలలో రసవంతంగా నటిస్తాడు. మంచివేషంతో, నోటితో కథ చెపుతూ, హరిదాసు తియ్యగా పాడుతాడు. కాళ్ళతో నృత్యం చేస్తాడు, చేతులతో అభినయిస్తాడు.

మొదటి హరికథ, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రాసిన “ఆధ్యాత్మిక రామాయణం”. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాసుగారు, హరికథను అన్ని కళల మొత్తంగా తీర్చిదిద్ది ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకువచ్చారు.

ఉమాచౌదరి, లలితకుమారి, కోట సచ్చిదానంద భాగవతార్, అమ్ముల విశ్వనాథ భాగవతార్, మంగరాజు భాగవతారిణి వంటి కళాకారులు, పేరుపొందిన హరిదాసులు.. సామవేదం కోటేశ్వరరావు, సూర్యనారాయణ భాగవతాలు, మధుర హరికథా గాయకులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 5.
‘కోలాటం – చెక్క భజనలను’ గురించి మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
మీ ప్రాంతంలో ప్రసిద్ది చెందిన ఏదైనా రెండు జానపద కళలను గురించి మీ సొంతమాటలలో రాయండి.
జానపద కళలైన కోలాటం, చెక్కభజనలను గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘కోలాటం, అంటే కోలలతో అంటే కర్రలతో చేసే భజన నృత్యం. దీనిని గ్రామ దేవత పండుగలలో, తీర్థాలలో,. జాతరలలో ప్రదర్శిస్తారు. కళాకారులు చేతిలో కోలాటం కర్రలు పట్టుకుంటారు.

జట్టు నాయకుడు ఈల వేస్తూ ఎలా నాట్యం చేయాలో చెపుతాడు. జట్టులో వారు కర్రలు ఒకరికొకరు తగిలిస్తూ లయకు అనుగుణంగా పాడుతూ నృత్యం చేస్తారు. జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులు లేక మేళగాడు అంటారు. వీరు జానపద పాటలు, రామాయణం ఘట్టాలు, కృష్ణుడి బాల్య చేష్టలు, భక్తి పాటలు, మొ||వి పాడతారు. పాటకు తగ్గట్టుగా నృత్యం చేయడాన్ని, ‘కోపు’ అంటారు. వెంకట రమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు.

చెక్క భజన :
చెక్క భజనలు, పండుగలలో, జాతరలలో యువకులు రాత్రివేళ దేవాలయాల దగ్గర చేస్తారు. వీరు పంచె కట్టి, రంగు గుడ్డ తలకు చుట్టి, నడుమునకు పట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. ఇత్తడి బిళ్ళలు ఉన్న చెక్కలను చేతితో ఆడిస్తూ, గుండ్రంగా వెనుకకూ, ముందుకు నడుస్తూ, తిరుగుతూ భజన చేస్తారు. అందరూ ఈ కలిసి ఒకేసారి ఎగరడం, కూర్చోడం, లేవడం చేస్తారు.

వీరు భారత, రామాయణ, భాగవతాది పురాణ గాథలను పాడతారు. వీటిలో హరి భజనలు, పండరి భజనలు, కోలాట భజనలు, అడుగు భజనలు వంటి ప్రక్రియలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి చాలావరకు తగ్గాయి.

ప్రశ్న 6.
‘గిరిజన నృత్యం’ గురించి మీ సొంతమాటల్లో చెప్పండి. జ. అరకులోయలో కొండదొర, భగత, ఖ్యోద్, బోండీ అనే తెగల గిరిజనులున్నారు. ఉత్సవాల సమయంలో ఒక – గ్రామం వారు, మరో గ్రామానికి వెళ్లి, ‘థింసా’ నృత్యం. చేస్తారు. వివాహం సమయంలోనూ, చైత్రమాసంలో ఇటికల పండుగ రోజుల్లోనూ, గిరిజనులు ఈ నృత్యం చేస్తారు.

థింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటాడు. 20 మంది స్త్రీలు నృత్యం చేస్తారు. వాయిద్యాలు, మగవారు వాయిస్తారు. థింసాలో సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిన్నలగర్ర, జోడి కొమ్ములు అనే ఆరు వాయిద్యాలు పురుషులు వాయిస్తారు. తమ గ్రామదేవత ‘నిసాని దేవత’ ను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని, “బోడి థింసా” అంటారు.

ఈ నృత్యంలో ఒకవైపు మగవారు, మరొకవైపు స్త్రీలు, చేతులు పట్టుకొని వరుసగా నిలబడతారు. వీరు బృంద నాయకుడిని అనుసరిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఈ నృత్యంలో పొంగిబుల్లమ్మ, కొర్రరాజమ్మ, కిలోల్ల లక్ష్మమ్మ మొదలయిన థింసా నృత్యబృందాలు. దేశమంతా ప్రదర్శనలు ఇస్తూ పేరుపొందాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 7.
కురవంజిని గూర్చి రాయండి.
జవాబు:
తెలుగువారి మొట్టమొదటి గిరిజనుల దృశ్యకావ్యం అని, కురవంజిని గూర్చి చెపుతారు. కురవంజి అంటే ఒక నృత్యవేషంతో కూడిన లయబద్దమైన అడుగు. అరణ్యాలలో నివసించే చెంచులు, కోయలు, కురవలు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు.

‘కురవలు’ అనే గిరిజనులు ప్రదర్శించేది, కాబట్టి దీనిని కురవంజి లేక కొరవంజి అని పిలుస్తూ వచ్చారు. పుణ్యక్షేత్రాలను గురించిన పురాణకథలు ఈ నృత్యంలో ప్రదర్శింపబడతాయి. ఈ నాటికీ తిరుపతి, మంగళగిరి, శ్రీశైలం, భద్రాద్రి, సింహాచలం మొదలయిన యాత్రాస్థలాల్లో, కురవలు కురవంజి నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

కఠిన పదములకు అర్థములు

పరవశించిన = ఆనందంతో తృప్తిపడిన
గాథలుగా = కథలుగా
అభినయించేవారు = నటించేవారు
ఓనమాల వంటివి = ప్రారంభకములు (మొదటివి)
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి
జాలువారిన = ప్రసరించిన, వ్యాపించిన
వీనుల విందు = చెవులకు పండుగ
ఇతిహాసాలు = పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు
వన్నె తరుగుతున్న = యోగ్యత తగ్గిన
ఆధ్యాత్మిక ఔన్నత్యం = పరమాత్మ సంబంధమైన గొప్పతనం
అలరిస్తున్నాయి = ఆనందింపచేస్తున్నాయి
సంతరించుకుంటుంది = ధరిస్తుంది
ఆమడలు = నాలుగు క్రోసుల దూరం,
యోజనము నానుడి = సామెత
వాచికం = మాట
వంతపాడు = ఒకరు అన్న మాటనే అనాలోచితంగా తాను కూడా అనడం
అనుగుణంగా = తగ్గట్టుగా
జీవనోపాధి (జీవన + ఉపాధి) = బ్రతుకు దెరవు
ప్రఖ్యాతి చెందాయి = ప్రసిద్ధి పొందాయి
జానపద శైలి = గ్రామీణ శైలి
ఉధృతంగా = గొంతెత్తి గట్టిగా
వలయాకారంగా = గుండ్రంగా
పతాక స్థాయి = ఉన్నతస్థాయి
విన్యాసాలు = ప్రదర్శనలు
ఆకట్టుకుంటాయి = ఆకర్షిస్తాయి
ప్రాచుర్యం = విస్తారము
మన్ననలు పొందాయి = ఆదరం పొందాయి
గుమ్మెట = తుడుము అనే వాయిద్యము
రక్తి కట్టిస్తారు = ఆసక్తి కలిగేలా ప్రదర్శిస్తారు
ఆద్యుడు = మొదటివాడు
సత్కరించింది = గౌరవించింది

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రజాదరణ (ప్రజా+ఆదరణ) = ప్రజల ఆదరణ
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయం
వాచకం = నోటితో మాట్లాడడం ద్వారా చేసే అభినయం
సమాహారం = మొత్తము, గుంపు
అనాది = మొదలు లేనిది (చిరకాలంగా ఉన్నది)
ప్రాంగణం = ముంగిలి
ఉత్కృష్టము = శ్రేష్ఠము
దర్పణాలు = అద్దాలు
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకొన్న పాండిత్యము
కాలగర్భం = కాలము కడుపు
గ్రంథస్థం = గ్రంథములో వ్రాయడం
జీవనోపాధి = బ్రతకడానికి దారి
వర్తమానం = ప్రస్తుత కాలం
వలస పోతున్నారు = మరో దేశానికి పోతున్నారు
కర్తవ్యం = చేయవలసిన పని

AP Board 7th Class Telugu Solutions Chapter 9 కూచిపూడి నాట్యకళ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ

7th Class Telugu 9th Lesson కూచిపూడి నాట్యకళ Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
కూచిపూడి భాగవతులు ఎవరు? వారి ప్రదర్శనల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
కూచిపూడి భాగవతులు పది నుండి ఇరవైమంది వరకు, బృందంగా ఏర్పడి, ప్రదర్శనలు. ఇచ్చేవారు. ఆయా గ్రామాల కూడళ్ళలో వీధి భాగవత ప్రదర్శనలు జరిగేవి. వీధుల్లో జరిగే భాగవత ప్రదర్శనలు కాబట్టి వీటికి, వీధి భాగవతాలు, అనే పేరు వచ్చింది. వీరిని వీధి భాగవతులు అని, బయలాటగాండ్రు’ అని అంటారు.

భాగవతం, రామాయణం, భారతం, దేవీ భాగవతములలోని కథా ఘట్టాలను కూచిపూడి భాగవతులు ప్రదర్శిస్తారు. ఆ కథలలో ఎంతటి గొప్పవారైనా ధర్మాన్ని వదలి అధర్మపరులయితే, వారికి పతనం తప్పదనే నీతిని ప్రజలకు తెలియజేసి, వారిని మంచి మార్గంలో నడిచేలా చేయడమే, వీధి భాగవతుల నాట్య ప్రదర్శనలోని ప్రధాన లక్ష్యం.

భాగవతుల బృందాలను వారి వంశస్థుల పేర్లతో పిలిచేవారు. ఈ బృందాలను ‘మేళం’ అని కూడా అంటారు. ఈ భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, మొదలయిన పేర్లతో వీరిని పిలిచేవారు. ఈ మేళాలు నాట్యమేళం, నట్టువ మేళం అని రెండు విధాలు. నాట్య మేళంలో భాగవతులంతా పురుషులే ఉండేవారు.

ప్రశ్న 2.
కూచిపూడి నాట్యకళపై కృషిచేసినవారి గురించి చర్చించండి. వారి కృషిని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
సిద్ధేంద్రుడు అనే యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. సిద్ధేంద్రుడి తర్వాత ‘భాగవతుల రామయ్య – గారు పేరు పొందారు.

తరువాత ‘కేళిక’, యక్షగానము వచ్చాయి. కందుకూరి రుద్రకవి యక్షగాన రచనకు మొదటివాడు. నృత్య నాటకాలను రామానుజయ్య సూరి, తిరునారాయణాచార్యులు రూపొందించారు. నృత్య రూపక, నృత్య నాటికలను, వెంపటి చినసత్యం, కేళికను వేదాంతం రామలింగ శాస్త్రి వెలువరించారు. కూచిపూడి నాట్యకళలో ‘వెంపటి వెంకట నారాయణగారు, చింతా వెంకట్రామయ్యగారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగార్లను, ‘మూర్తిత్రయం’ అని పిలుస్తారు.

వేదాంతం పార్వతీశం, వెంకటాచలపతి, రామకృష్ణయ్య, రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, పసుమర్తి కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణశర్మ, మొదలయినవారు, ‘కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

కూచిపూడి నాట్యానికి చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన వారిలో వేదాంతం పార్వతీశం, సత్యనారాయణ శర్మలు ముఖ్యులు. . కూచిపూడి నాట్యకళ తెలుగు వారికి స్వంతము. ఈ నాట్యకళకు ఆద్యుడైన సిద్ధేంద్రయోగిని, ఈ నాట్యకళను విశ్వవ్యాప్తం చేసిన కళాకారులను మనసారా అభినందిస్తున్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 3.
అభినయంలోని రకాల గూర్చి చర్చించండి.
జవాబు:
అభినయం నాల్గు రకాలు. అవి :

  1. ఆంగికం,
  2. వాచికం,
  3. ఆహార్యం,
  4. సాత్వికం.

1) ఆంగికాభినయం :
కళాకారులు తమ శరీరంలోని అవయవాల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాంశాన్ని అందించడం ‘ఆంగికాభినయం’. ఆంగికాభినయంలో హస్తాలతో పట్టే ముద్రలు, చూసే చూపులలో తేడాలు, తలను అటూ ఇటూ త్రిప్పడంలో తేడాలు, పాదాల కదలికలో భేదాలు ముఖ్యము.

2) వాచికాభినయం :
భాష ద్వారా అందించే దానిని వాచికాభినయం అంటారు.

3) ఆహార్యాభినయం :
తాము ధరించిన వేషం, ద్వారా తెలియపరచే దాన్ని ‘ఆహార్యాభినయం’ అంటారు. ఏ వేషానికి ఏ వస్త్రాలు ధరించాలి? ఏ ఆభరణాలు ధరించాలి? ఎలాంటి రంగులు దిద్దుకోవాలి? అనే విషయాలను చెప్పేదే, ఆహార్యాభినయం.

4) సాత్వికాభినయం :
మనస్సులో కలిగే భావాలను ముఖం ద్వారా వెల్లడించడాన్ని సాత్వికాభినయం అంటారు.

కఠిన పదములకు అర్థములు

జీవనాడి = ప్రాణనాడి
సంప్రదాయం = పాదుకొన్న ఆచారము
అరుదైన = అపురూపమైన (దుర్లభమైన)
ఆవిర్భవించిన= పుట్టిన
అంగాలు = అవయవాలు
కథాఘట్టాలు – కథలోని రసవంతమైన చోటులు
అధర్మపరులు = అధర్మమునందు ఆసక్తి కలవారు
పతనం = భ్రష్టుడు కావడం
ప్రవర్తించేలా = నడిచేలా
బృందం = గుంపు
కూడళ్ళు = కలియు చోటులు
ప్రజా బాహుళ్యం = అనేకమంది ప్రజలు
పాలకులు = రాజులు, ప్రభువులు
దైవ కెంకర్యము = దైవసేవ
ఎల్లలు = పొలిమేరలు
నలుచెరగులు = నాల్గు వైపులు
సంతరించుకొన్నప్పుడు = సేకరించుకొన్నప్పుడు
గణుతి = ఎన్నిక
అపచారము = తప్పు చేయడం
సమకాలీన చరిత్రలు = అదే కాలానికి చెందిన చరిత్రలు
పరిష్కారాలు = సరిదిద్దడాలు
ఆవిష్కరింపబడినవి = వెల్లడి చేయబడ్డాయి
నృత్యాంశములు (నృత్య+అంశములు) = నృత్యమునకు చెందిన విషయములు
సొబగు = అందము

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

వివాహం పాపా
ఆద్యుడు = మొదటివాడు
రూపొందించారు = ఏర్పాటు చేశారు
పరిమితం = మిక్కిలి మితమైనది
విశ్వవ్యాప్తం = ప్రపంచం అంతా వ్యాపించింది
మహనీయులు = గొప్పవారు
ప్రముఖులు = ప్రసిద్ధులు
పురస్కారాన్ని = బహుమానాన్ని
పురాతన గ్రంథాలు = ప్రాచీన పుస్తకాలు
మలచుకొని = తిప్పుకొని
సంధానం = కలయిక
సోపానములు = మెట్లు
కరచరణాది = చేతులు, పాదములు మొదలయిన
చలనాలు = కదలికలు
అభినయించడానికి = నటించడానికి
అనువుగా = అనుకూలముగా (వీలుగా)
తాళలయాన్వితము = తాళము, లయలతో కూడినది.
నర్తనము = నాట్యము
ప్రేక్షకులు = చూసేవారు
ఆంగికం = చేతులు మొదలయిన వాటితో చేసే అభినయము
వాచకం = మాటల ద్వారా అభినయం
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయాలు
అంగములు = అవయవములు
వ్యక్తపరచడాన్ని = వెల్లడించడాన్ని
బాణి = పద్దతి
హస్తాలు = చేతులు

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?”

7th Class Telugu 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
“ఎందుకు పారేస్తాను నాన్నా?” కథను సంక్షిప్తంగా సొంతమాటలలో రాయండి.
జవాబు:
కృష్ణుడు ఫోర్తు ఫారమ్ లోకి వచ్చాడు. వాళ్ళ అమ్మ వాడిని చదివించమన్నా, వాళ్ళ నాన్న వాడిని బడికి పంపలేనన్నాడు. తన దగ్గర డబ్బులేదన్నాడు. కృష్ణుడికి వాళ్ళ నాన్న, చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చాడు. చుట్టలు తేవాలంటే స్కూలు ప్రక్క నుంచే వెళ్ళాలి. కృష్ణుడికి బడి మానినందువల్ల బడివైపు వెళ్ళడం అవమానంగా ఉంది.

కృష్ణుడు ఎలాగో తలవంచుకొని బడి ప్రక్కగా వెడుతూంటే, వాడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రాటల్లేదేమీ అని అడిగాడు. తాను బడిలో చేరాననీ, పుస్తకాలు అన్నీ కొన్నాననీ వాడు చెప్పాడు. కృష్ణుడు, వాడి ఇంగ్లీషు పుస్తకం వాసన చూసి, తాను సోమవారం. బడిలో చేరతానని నరసింహానికి చెప్పాడు. ఇంతలో శకుంతల అనే కృష్ణుడి సహాధ్యాయిని వచ్చి, ఇంగ్లీషులో తనదే ఫస్టు మార్కు అంది. కృష్ణుడు తనకు మూడింట్లో ఫస్టు వచ్చిందన్నాడు. ఇంతలో స్కూలు బెల్లు కొట్టారు. పిల్లలు అంతా బడిలోకి వెళ్ళారు.

కృష్ణుడికి అక్కడ నుండి కదలబుద్ధి పుట్టలేదు. అక్కడే కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న బజారుకు వెడుతూ అక్కడకు వచ్చి కృష్ణుడిని చూశాడు – కృష్ణుడి ఏడుపు ముఖం చూసి ఆయన జాలిపడ్డాడు. తాను చుట్టలు కాల్చడం మాని, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు వాళ్ళ నాన్నను ఇంగ్లీషు పుస్తకం కొనిమ్మని అడిగాడు. ఆయన అంగీకరించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 2.
కృష్ణుడికి చదువంటే ఎంత ఇష్టమో మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
కృష్ణుడు తెలివైన పిల్లవాడు. ‘ఫోర్తు ఫారములోకి వచ్చాడు. కృష్ణుడి తండ్రి, తన దగ్గర డబ్బులేదని కృష్ణుడిని బడి మానిపించాడు. కృష్ణుడికి ఇంగ్లీషులో సెకండు మార్కు మూడింట్లో ఫస్టు వచ్చింది. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి. తండ్రి చదువు మాన్పించాడని నామోషితో కృష్ణుడు వీధుల్లోకి రావడం మానేశాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు తెమ్మన్నాడని, కృష్ణుడు సిగ్గుతో బడి ప్రక్క నుంచి వేడుతున్నాడు. కృష్ణుడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రావడం లేదేమని అడిగితే, కృష్ణుడు తాను సోమవారం చేరతానని అబద్దమాడాడు – నరసింహం ఇంగ్లీషు పుస్తకాన్ని కృష్ణుడు . ఆనందంగా వాసన చూశాడు. ‘కొత్త పుస్తకం వాసన తనకు ఇష్టం అన్నాడు.

కృష్ణుడు మొదటి నుంచీ తెలివైనవాడు. పంతంతో చదివేవాడు. అందువల్ల మేష్టర్లు కృష్ణుడిని ప్రేమగా చూసేవారు – తల్లి కృష్ణుడిని బడికి పంపమని తండ్రితో బ్రతిమాలి చెప్పింది. కాని తండ్రి తన దగ్గర డబ్బుల్లేవని మొండికేశాడు.

కృష్ణుడి సహాధ్యాయిని శకుంతల కనబడి, ఇంగ్లీషులో తనది ఫస్టు అని కృష్ణుడికి చెప్పింది. ఏమయినా తాను బడి .నుండి కదలననీ, ఇంటికి భోజనానికి వెళ్ళననీ కృష్ణుడు బడి దగ్గరే కూర్చుని ఏడ్చాడు. ఆ బడి తనదని అన్నాడు. కృష్ణుడి ఏడుపు ముఖం చూసి, తండ్రి జాలిపడ్డాడు. తాను చుట్టలు మానివేసి, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు సంతోషంగా ఇంగ్లీషు పుస్తకం తండ్రిచే కొనిపించుకున్నాడు.

దీనిని బట్టి కృష్ణుడికి చదువంటే ఎంతో ఇష్టం అని తెలుస్తోంది.

ప్రశ్న 3.
కృష్ణుడు తండ్రిలాంటి వ్యసనపరులు, సమాజంలో ఉంటారు కదా ! వాళ్ళ ప్రభావం, పిల్లలపై ఎలా ఉంటుందో చర్చించండి.
జవాబు:
కృష్ణుడు తండ్రి బీదవాడు – కృష్ణుడు తెలివిగలవాడైనా, ఫోర్తు ఫారం చదివించడానికి కనీసం ఏభై రూపాయలు -కావాలని, కృష్ణుడిని తండ్రి బడి మానిపించాడు. కృష్ణుడు దానితో కుమిలి కుమిలి ఏడ్చాడు. వీధిలోకి రావడానికే, . సిగ్గు పడ్డాడు. అతడు స్నేహితుల ముఖాలు చూడలేకపోయాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు కాలుస్తాడు – చుట్టలు కాల్చడం కోసం, కృష్ణుడిని బడి మానిపించాడు. కొందరు తండ్రులు త్రాగుతారు. మరికొందరు సిగరెట్లు కాలుస్తారు. కొందరు క్లబ్బులకు పోతారు. కొందరు పేకాట ఆడతారు. ఆ దురలవాట్లకు డబ్బు తమకు తక్కువవుతుందని, తమ పిల్లలచే చదువులు మానిపిస్తారు. తమ పిల్లలను బాలకార్మికులుగా మారుస్తారు.

పిల్లలు కూడా తండ్రిని చూసి ఆ దురలవాట్లు నేర్చుకుంటారు. పిల్లలు చదువు మానివేసి ఆ దురలవాట్లకు లోనవుతారు. వారు చిన్నప్పుడే బట్టీలలో కార్మికులుగా, హోటళ్ళలో పనివారుగా తయారు అవుతారు. కాబట్టి తండ్రులు తాము చెడు అలవాట్లు మానుకొని, ఆ డబ్బుతో తమ పిల్లలను చదివించాలి. కృష్ణుడి తండ్రిని చూసి తల్లిదండ్రులు జ్ఞానం తెచ్చుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 4.
మన సమాజంలో కృష్ణుడు లాంటి విద్యార్థులు ఎందరో ఉండవచ్చు. వాళ్ళకు మీరు ఎలా సాయపడతారు?
జవాబు:
మన చుట్టూ సమాజంలో ఎందరో పిల్లలు తాము కూడా బడిలో చదువుకోవాలని, పుస్తకాల సంచి బుజాన వేసుకొని, పెన్ను జేబులో పెట్టుకొని, దర్జాగా బడికి వెళ్ళాలనీ, కోరుకుంటూ ఉంటారు.

అయితే కొందరు పిల్లలకు అసలు తల్లిదండ్రులే ఉండరు. మరికొందరు తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించే స్తోమత ఉండదు. నిజానికి మన ప్రభుత్వము పిల్లలందరికీ పుస్తకాలు ఉచితంగా ఇస్తోంది. మధ్యాహ్నం భోజనం పెడుతోంది. ఆడపిల్లలకు సైకిళ్ళు ఉచితంగా ఇస్తోంది. బడిలో ఫీజులు లేవు.

నేను కృష్ణుడిలాంటి పిల్లల తండ్రుల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు, పెన్ను వగైరా ఉచితంగా వారికి ఇస్తాను. బీద పిల్లలకు పరీక్ష ఫీజులు కడతాను. వారికి నోట్సు పుస్తకాలు ఉచితంగా ఇస్తాను. నా పాతచొక్కాలు, లాగులు వారికి ఉచితంగా ఇస్తాను. మా తల్లిదండ్రులతో చెప్పి మాకు ఇరుగు పొరుగున ఉన్న బీద విద్యార్థులకు కావలసిన వస్తువులు, కొని ఇస్తాను. నా మిత్రులతో చెప్పి వారిచేత కూడా వారికి సాయం చేయిస్తాను.

ప్రశ్న 5.
ఈ కథలో నరసింహం, శకుంతల, కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జవాబు:
(నరసింహం, శకుంతల, కృష్ణుడు సహాధ్యాయులు)
నరసింహం : కృష్ణా ! నువ్వు బడికి రావడం లేదేం?
కృష్ణుడు : నేను సోమవారం చేరతాను.
నరసింహం : మరి పుస్తకాలు కొన్నావా?
కృష్ణుడు : ఇంకా లేదు.
నరసింహం : తొందరగా కొను. మళ్ళీ అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు స్టోర్సులో కొనకు. నా పుస్తకం చూడు.
నరసింహం : కొత్త పుస్తకం వాసన బాగుంటుందిరా కృష్ణా !
కృష్ణుడు : కమ్మగా ఉంటుంది. అది నాకెంతో ఇష్టం.
నరసింహం : ఇంగ్లీషులో ఫస్టుమార్కు ఎవరికొచ్చిందిరా?
కృష్ణుడు : శకుంతల కొట్టేసింది.
నరసింహం : ఆడపిల్లని మాస్టరు వేసేసుంటారు.
కృష్ణుడు : నీ మొహం ! అది తెలివైంది.
శకుంతల (వచ్చి) : కృష్ణా ! ఇంగ్లీషులో ఫస్టుమార్కు నాది ! తెలుసా?
కృష్ణుడు : నీకు ఒక్క ఇంగ్లీషులోనే కదా ! నాకు మూడింట్లో ఫస్టుమార్కులొచ్చాయి. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి.
శకుంతల : ఇంగ్లీషు ముఖ్యమైందండీ !
కృష్ణుడు : తెనుగే ముఖ్యమండి ! బి.ఏ వాళ్ళు కూడా ఇంగ్లీషులో మానేసి, తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి.
శకుంతల : కృష్ణా ! బెల్లయింది బళ్ళోకిరా !
కృష్ణుడు : నేను సోమవారం నుంచి వస్తా.
శకుంతల : -నేను బళ్ళోకి పోవాలి బాబూ !
కృష్ణుడు : శకుంతలా ! సరే వెళ్ళు.

ప్రశ్న 6.
“తల తాకట్టు పెట్టి అయినా నిన్ను బడిలోకి పంపిస్తాను” అనే విధంగా తన తండ్రిని మార్చిన కృష్ణుని గూర్చి రాయండి.
జవాబు:
కృష్ణుడు వాళ్ళ నాన్నది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. కొడుకు చదవడానికి చాలా ఖర్చు అవుతుందని అంత ఖర్చు పెట్టడం కష్టమంటాడు కృష్ణుడు వాళ్ళ నాన్న. కృష్ణుడి తల్లి ఎంత పోరినా కాదు పొమ్మంటాడు. నెలనెలా జీతం ఎంత కట్టాలో? పుస్తకాలకు యాభై రూపాయలు, దస్తాకాగితాలు రూపాయి అర్ధణా, పెన్సిలు ఆరణాలు. ఇవన్నీ ఎక్కడ నుండి తేవాలి అంటాడు. ఇంకా, వారం వారం ఎక్కడలేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణం తోక్కొస్తున్నది అంటాడు. తండ్రి మాటలు విన్న కృష్ణుడు చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని. బాధపడుతున్నాడు. చదువుతున్న కుర్రాళ్ళ మీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖం, మనసును – కుదిపేస్తున్నాయి.

తండ్రి చుట్టలు తెమ్మనడంతో బయలుదేరిన కృష్ణుడు బడి దగ్గర ఆగిపోతాడు. కొడుకు ఎంత సేపటికి రాకపోవడంతో వెతుకుతూ వస్తున్న తండ్రికి కొడుకు బడి దగ్గర నుంచుని తనతోటివారిని చూస్తూ ఉండడం కనిపించింది. పిల్లవాడి ముఖంలోని విచారరేఖల్ని చూసి, ఏంటని అడగడంతో కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకొని దుఃఖం కొట్టుకొచ్చింది. కొడుకు బాధ చూసి, చుట్టలు తాగడం మాని ఆ డబ్బులతో పిల్లవాణ్ణి చదివించాలనుకున్నాడు ఆ తండ్రి. ఎంత మానుదామనుకొన్నా మానలేకపోతున్న ఆయన పిల్లవాడి కోసం “తల తాకట్టు పెట్టుకునైనా బళ్ళో వేస్తాను” అంటాడు. కృష్ణుడిలోని చదవాలనే పట్టుదలే తన తండ్రి చేత ఆ మాటలు అనిపించింది.

కఠిన పదములకు అర్థములు

పురమాయించేడు = ఆజ్ఞాపించాడు
నామోషి = అవమానము
గింజుకుంటూ = కాళ్ళు విదలించుకుంటూ
ఘోష = ధ్వని
నిశ్చయంగా = నిర్ణయంగా
ఈడు = వయస్సు
శతపోరి = నూరు; విధాల దెబ్బలాడి
సంబరము = సంతోషం
ఫోర్తు ఫారమ్ = 9వ తరగతి
ప్రారబ్ధం = అనుభవించి తీరవలసిన కర్మ (పూర్వజన్మ కర్మ)
తల ప్రాణం తోక్కొస్తోంది = మిక్కిలి కష్టం అవుతోంది
స్వస్తి చెప్పడం = ముగించడం
నిర్ధారణ = నిశ్చయము
ఈర్ష్య = అసూయ

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

త్రివర్ణ చిత్రం = మూడు రంగుల బొమ్మ
బెల్లు (Bell) = గంట
దుఃఖోపశమనం (దుఃఖ +ఉపశమనం) = దుఃఖం అణగడం
స్తంభించిపోయి = స్తంభంలా బిగిసిపోయి
కుమిలిపోతున్నాడు = తపించిపోతున్నాడు (బాగా బాధపడుతున్నాడు)
చాడీలు చెప్పాడు = లేని నేరాలు చెప్పాడు
పునః నిశ్చయించు = తిరిగి నిర్ణయించు
కందగడ్డ = కందదుంపలా ఎఱుపు
దిగమారావేం = ఉండిపోయావేం?
బోధపడ్డాది = అర్థమయ్యింది
దేవులాడుతున్నావా? = విచారిస్తున్నావా?
పాలుపోలేదు = నిర్ణయం కాలేదు (తోచలేదు)