AP Inter 1st Year History Notes Chapter 8 మొగలుల యుగం

Students can go through AP Inter 1st Year History Notes 8th Lesson మొగలుల యుగం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 8th Lesson మొగలుల యుగం

→ క్రీ.శ. 11వ శతాబ్దంలో భారతదేశంలో మొగల్ రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం.

→ క్రీ.శ. 1526 నుంచి 1707 వరకు బాబర్, హుమాయూన్ అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు అనే ఆరుగురు సుల్తానులు పాలించారు.

→ బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహ్మద్ బాబర్. ఇతడు 1473 సం॥లో జన్మించాడు.

→ సూర్ వంశానికి చెందిన షేర్షా అసలు పేరు ఫరీద్.

→ క్రీ.శ. 1542 నవంబర్ 23వ తేదీన హుమాయూన్, హమీదా బాను దంపతులకు అక్బర్ జన్మించాడు.

→ క్రీ.శ. 1556 రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్, హేమును ఓడించి తన పాలనను సుస్థిరం చేసినాడు.

AP Inter 1st Year History Notes Chapter 8 మొగలుల యుగం

→ జహంగీర్ కాలంలో భారతదేశంలో ఐరోపావారు అడుగుపెట్టినారు.

→ షాజహాన్ కాలంలో భారతదేశంలో మొగల్ కాలాన్ని ‘స్వర్ణయుగం’ గా వర్ణించారు.

→ ఔరంగజేబు ‘అలంఘీర్’ అనే బిరుదుతో సింహాసనాన్ని అదిష్టించాడు.

→ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ క్రీ.శ. 1627లో జన్మించాడు.