AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 5th Lesson మన మహనీయులు Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 5th Lesson మన మహనీయులు

6th Class Telugu 5th Lesson మన మహనీయులు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
పింగళి వెంకయ్యగారిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
పింగళి వెంకయ్యగారు మన జాతీయ జెండాను తయారుచేశారు. అందుకే ఆయనను జెండా వెంకయ్య అంటారు.

ఆయన కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ 2.8.1878. ఆయన దేశభక్తితో 19వ ఏట సైన్యంలో చేరారు.

1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలలో ఎగరేసిన బ్రిటిష్ జెండా చూసి, మన దేశానికి ‘జెండా తయారుచేయాలని సంకల్పించారు. 1921లో విజయవాడలో 3 గంటలలో జెండాను రూపొందించారు. త్రివర్ణ పతాకం, మధ్యలో రాట్నంతో తయారుచేశారు. ఆయన 4.7.1963న స్వర్గస్థులయ్యారు.

ప్రశ్న 2.
శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది?
జవాబు:
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 3.
ప్రతిజ్ఞ విద్యార్థులలో ఎటువంటి భావాలను కలిగిస్తుంది?
జవాబు:
బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో “భారతదేశం నా మాతృభూమి” అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలుగుభాష, సంస్కృతులపై ‘శంకరంబాడి సుందరాచారి’ సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి.
జవాబు:
బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు శంకరంబాడి వారి ఉపన్యాసం ఉంది. ఆయన 6 గంటలకు వచ్చారు. అప్పటికే ఎదురుచూసి చూసి పిల్లలు విసిగిపోయారు. “ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి వదుల్తాడో” అని బరంపురం కుర్రాడు అన్నాడు. ఆయన విన్నారు. తన ఉపన్యాసం మొదలుపెట్టి, ముగించేలోగా లేచి వెళ్లమని ఆ అబ్బాయిని శంకరంబాడి వారు సవాల్ చేశారు.

తెలుగుభాష గురించి చక్కగా చెప్పారు. కోడికూతతో ప్రారంభమయ్యే తెలుగువారి జీవితం గురించి, పల్లె పడుచుల కూనిరాగాలు, పశువుల అరుపులూ, పిట్టలకూతలూ, జానపద గీతాలు, పల్లెసుద్దులు, అమ్మ పాడే భక్తి గీతాలు, పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. గంగిరెద్దులు, హరిదాసులు, రచ్చబండ కబుర్లు మొత్తం తెలుగు సంస్కృతిని, భాషను ఆడుతూ, పాడుతూ గంటన్నరపాటు చెప్పారు. ఆయన సాధికారతకు అందరూ మంత్రముగ్ధులై విన్నారు. ఇంకా ఇంకా చెప్పమన్నారు. అక్కడే ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాడారు. మరో అరగంట మాట్లాడారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 2.
ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19. 10. 1952న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. 15. 12. 1952 వరకు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆ రోజు రాత్రి 11.30 కి ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. మూడు రోజుల పాటు ఆంధ్ర అగ్నిగుండమయింది. ఆంధ్ర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రరాష్ట్రం గురించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆ అమరజీవి త్యాగాన్ని ఆంధ్రజాతి ఉన్నంతవరకు మరచిపోదు.

పాఠ్యభాగ సారాంశం

తెలుగు ప్రజలకు మేలు చేయడానికి శ్రమించిన కొందరు మహానుభావులున్నారు. వారు తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయిలో నిలిపినవారు. వారిలో పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి ముఖ్యులు. అమూల్యమైన వారి త్యాగాలను, కృషిని స్మరించుకుందాం.

1. అమరజీవి పొట్టి శ్రీరాములు :
కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

2. జాతీయ జెండా రూపశిల్పి – పింగళి వెంకయ్య :
– భారతీయుల ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అయిన జాతీయ జెండాను రూపొందించిన వారు పింగళి వెంకయ్య. కృష్ణాజిల్లాలో జన్మించిన వెంకయ్య గాంధీగారి ఆదేశంతో మూడుగంటల్లో జాతీయ జెండాను రూపొందించారు. అందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయి. మొదట మధ్యలో రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక చక్రం చేరింది. భారతీయులలో ఉద్యమస్ఫూర్తిని కలిగించి, భారతీయులందరిని ఏకతాటిపై నడిపిన జాతీయ జెండా రూపశిల్పి ఆంధ్రుడవడం మనకు గర్వకారణం.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

3. “జాతీయ ప్రతిజ్ఞ” నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు :
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

4. సుందరకవి – శంకరంబాడి సుందరాచారి :
నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 4th Lesson సమయస్పూర్తి Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 4th Lesson సమయస్పూర్తి

6th Class Telugu 4th Lesson సమయస్పూర్తి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 1

ప్రశ్న 1.
చిత్రాలు చూడండి. కథను ఊహించి. చెప్పండి.
జవాబు:
అనగనగా ఒక నక్క కోడిని బుట్టలో పెట్టి తెచ్చింది. కొంచెంసేపు నిద్రపోయి లేచి, వండుకొని తినవచ్చు అనుకొంది. రక్షించాలనుకొంది, మెల్లిగా చెట్టు దిగింది. బుట్ట తెరిచింది. కోడి పారిపోయింది.

నక్క భార్య పొయ్యి వెలిగించింది. చలి కాచుకొంది. బుట్టలో చూసింది. కోడి లేదు. ఝల్లున ఏడ్చింది. ఎలా పారిపోయిందో తెలీక బుర్ర గోక్కుంది.

ప్రశ్న 2.
కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకొనేదో ఊహించి చెప్పండి.
జవాబు:
నక్క బుట్ట తెరిచేటప్పటికి కోడి చనిపోయినట్టు నటిస్తుంది. నక్క ఆలోచిస్తుంది. సమయం చూసి కోడి చెట్టెక్కిస్తుంది.

అవగాహన – ప్రతిస్పందన,

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి.
జవాబు:
అనగనగా ఒక అడవిలో 5 చెట్లు ఒక చోట ఉన్నాయి. అందులో ఒక చెట్టు తొర్రలో ఒక పిల్లి ఉంది. దాని పేరు రోమశుడు. ఆ చెట్టు కింద కన్నంలో ఎలుక ఉంది. దాని పేరు పలితుడు.

ఒకసారి ఒక వేటగాడి “వలలో పిల్లి చిక్కుకుంది. ఉదయమే తన శత్రువు వలలో చిక్కినందుకు పలితుడు సంతోషించింది. అంతలోనే ఒక గుడ్లగూబ ఎలుకను తినడానికి వచ్చింది. దాని పేరు చంద్రకుడు.

ఎలుక దానిని చూసి భయపడింది. పిల్లి దగ్గరకు వెళ్లి స్నేహం చేసింది. వల కొరికి రక్షిస్తానని, తనని . కాపాడమని కోరింది. రోమశుడు ఒప్పుకొంది. గుడ్లగూబ పారిపోయింది.

సరిగ్గా వేటగాడు సమీపిస్తుంటే పలితుడు వలను కోరికింది. పిల్లి చెట్టేక్కేసింది. పలితుడు కన్నంలో దూరేసింది. వేటగాడు నిరాశతో వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి రోమశుడు చెట్టు దిగి, పలితునితో స్నేహం నటిస్తూ పిలిచింది. కానీ పలితుడు తెలివైంది, ఇందాకా ఇద్దరికీ అవసరం కనుక వలకొరికేను. నీకూ, నాకూ స్నేహం కుదరదని చెప్పింది.

నీతి : శత్రువుకైనా ఉపకారం చేసి ఆ శత్రువు ద్వారా మరో శత్రువు నుండి తెలివిగా తప్పించుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
గుడ్లగూబను చూసి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకొంది?
జవాబు:
చంద్రకుడు అనే గుడ్లగూబను తన సమీపంలో చూసి, ఎలుక చాలా భయపడింది. తనకు దాని చేతిలో మరణం తప్పదనుకొంది. ఏం చేయాలో తెలియక మనసులో దేవుడిని తలచుకొని ఏడ్చింది. రోమశుడు వలలో పడినందుకు ఆనందపడడం తప్పని తెలుసుకొని బాధపడింది. ఐనా తెలివైన వారికి ప్రమాదం ఎదురైతే ఏడవరు. భయపడరు. ధైర్యం తెచ్చుకొంటారనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొంది. ఒకే చోట నివసిస్తున్నాం కనుక రోమశుని ప్రార్థించి ప్రాణాలు నిలబెట్టుకోవాలని నిర్ణయించుకొంది. రోమశుని దగ్గరకు వెళ్లింది.

ప్రశ్న 3.
ఎలుక, పిల్లి నుండి ఎలా తప్పించుకొంది?
జవాబు:
చంద్రుకుడనే గుడ్లగూబ నుండి ప్రాణాలతో బయట పడడానికి ఎలుక (పలితుడు) పిల్లి (రోమశుడు)తో స్నేహం చేసింది. బయటపడింది.

అన్నమాట ప్రకారం వలను కొరికితే పిల్లి తనను తినేస్తుందని పలితుడికి తెలుసు. అందుకే వల కొరుకుతున్నట్లు నటించింది. వేటగాడు సమీపిస్తుంటే పిల్లికి ప్రాణభయం పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడు వలతాడు కొరికింది. పిల్లి ప్రాణభయంతో ఎలుకను వదిలేసి చెట్టేక్కేసింది.

తర్వాత స్నేహం చేద్దామన్నా ఎలుక ఒప్పుకోకుండా తప్పించుకొంది. శత్రువును కూడా చక్కగా ఉపయోగించు కోగల నేర్పు ఎలుకకుంది.

ప్రశ్న 4.
కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువూ సంధ్యా లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగే, మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్టసమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు.

అ) మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి?
జవాబు:
మనం మంచివారితో స్నేహం చేయాలి. చక్కగా చదువుకొంటూ బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయాలి.

ఆ) మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి?
జవాబు:
మంచి అలవాట్లు ఉండి, చక్కగా చదువుకొంటూ బుద్ధిగా చదువుకొనే వారిని మంచి స్నేహితులుగా ఎంచుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఇ) బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన ఏం జరుగుతుంది?
జవాబు:
బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన చదువు సంధ్యలు ఉండవు, సోమరుల్లా తయారవుతాం.

ఈ) కష్ట సమయాలలో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు?
జవాబు:
కష్ట సమయాలలో మంచి స్నేహితులు మనకు తోడుగా వస్తారు.

ఉ) పై రా దేని గురించి చెప్తుంది?
జవాబు:
పై పేరా స్నేహం గురించి చెబుతోంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పిల్లి స్వభావం ఎలాంటిది?
జవాబు:
పిల్లిది మోసం చేసే స్వభావం. అవసరాన్ని బట్టి నటించే స్వభావం కలది. వలలో చిక్కుకున్నప్పుడు ఎలుక వలతాళ్లు కొరికి కాపాడతానంది. తను చివరి దశలో ఉన్నాను కనుక ఎలుకతో స్నేహంగా ఉంటానని అబద్దం చెప్పింది. వలతాళ్లు కొరికి ఎలుక కాపాడింది.

వేటగాడు వెళ్ళిన కొద్ది సేపటికే ఎలుక తనకు చేసిన ఉపకారం మరచిపోయింది. స్నేహం వంకతో ఎలుకను బైటకి రప్పించి, తినేయాలనుకొంది. ప్రాణభిక్ష పెట్టినవాడి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని దుష్ట స్వభావం పిల్లిది. కపటంతో దేనినైనా సాధించవచ్చు అనుకొనే స్వభావం పిల్లిది.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
ఆపద కలిగినపుడు మనం ఎలా ఆలోచించాలి?
జవాబు:
ఆపద కలిగినపుడు ధైర్యంగా ఉండాలి. ప్రాణం పోతుందని భయపడకూడదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి, అపాయం నుండి గట్టెక్కే విధంగా చూచుకోవాలి.

ప్రశ్న 3
ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి?
జవాబు:
ఈ కథలో అపాయం కలిగినప్పుడు ఏదయినా ఉపాయం ద్వారా ఆపదను పోగొట్టుకోవాలని తెలుసుకున్నాను. అపాయం నుండి తప్పించుకోవడానికి శత్రువు సహాయం తీసుకోవచ్చని, కాని శత్రువు నుండి రక్షించుకొనే ఉపాయం కూడా ఉండాలని తెలుసుకున్నాను. జాతి వైరం ఉన్న వారితో శాశ్వతంగా స్నేహం చేయకూడదని తెలుసుకున్నాను.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సమయస్ఫూర్తి కథను సొంతమాటలలో రాయండి.
జవాబు:
పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రిచెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి, ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక ఉండేవారు. ఒక రోజు రోమశుడు వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాడు. పిల్లి వలలో పడినందుకు ఎలుక సంతోషించింది.

అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబను చూచి ఎలుక భయపడింది. ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకూడదు అనుకుంటూ పిల్లికి దగ్గరగా వెళ్ళాడు. “మనం శత్రువులమైనా ఇక్కడే ఉంటున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. గుడ్లగూబ నుండి నువ్వు నన్ను కాపాడితే, నిన్ను వేటగాడి నుండి నేను కాపాడుతాను అని చెప్పింది. అందుకు సంతోషించిన పిల్లి సరేనంది.

పిల్లి, ఎలుక స్నేహంగా మాట్లాడుకోవడం చూసి గుడ్లగూబ భయపడి వెళ్ళిపోయింది. అంతలో వేటగాడు కుక్కలతో రావడం గమనించిన పిల్లి తనను తొందరగా రక్షించమని ఎలుకను అడిగింది. సరేనంటూ ఎలుక వలను కొరుకుతున్నట్లు నటించి, వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఆగి, అప్పుడు త్రాళ్ళు కొరికింది. పిల్లి చెట్టెక్కి వేటగాడి నుండి తప్పించుకుంది.

వేటగాడు వెళ్ళిన తరువాత పిల్లి ఎలుక కన్నం దగ్గరకు వచ్చి ఎలుకను పిలిచి స్నేహంగా ఉందామని కలిసిమెలిసి బతుకుదామని అంది. ఎలుక కొద్దిగా తల బయటకు పెట్టి “ఇందాక ఇద్దరికీ అవసరం ఉంది. నీ వలన నేను రక్షింపబడ్డాను. నేను నిన్ను కాపాడాను. ఇద్దరికీ లాభం జరిగింది. కాని మనది జాతి వైరం. నేను బయటకు వస్తే నన్ను నువ్వు చంపక మానవు. అది నాకు తెలుసు” అని కన్నంలో దూరింది. తన ఎత్తు పారకపోయేసరికి పిల్లి నిరాశపడింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
ఎలుక తెలివితేటలను గురించి మీరేమనుకొంటున్నారో రాయండి.
జవాబు:
ఎలుక చాలా తెలివైంది. తనకు ప్రాణభయం ఏర్పడితే ఒక్కక్షణం భయపడింది. వెంటనే ఆలోచించింది. ప్రమాదం ఏర్పడినపుడు ఆలోచించి బైటపడే వారే నిజమైన తెలివైన వారని ఎలుక నిరూపించింది.

గుడ్లగూబ, పిల్లీ రెండూ తనకు శత్రువులే రెండూ తనను తినేసేవే. అయినా భయపడలేదు. ఒక శత్రువును తప్పించుకొనేందుకు మరొక శత్రువుతో స్నేహం చేసింది. గుడ్లగూబ వలన వెంటనే ప్రమాదం కానీ గుడ్లగూబకు పిల్లి అంటే భయం. పిల్లి వలలో ఉంది. నిజానికి పిల్లి గుడ్లగూబను కూడా ఏమీ చేయలేదు. కానీ గుడ్లగూబకు పగటివేళ కళ్ళు సరిగా కనిపించవు. అందుకే గుడ్లగూబను దివాంధము అంటారు. అది గమనించి పిల్లితో స్నేహపూర్వకమైన సంభాషణ దానికి వినపడేలా మాట్లాడింది. గుడ్లగూబ భయపడి పారిపోయింది.

వేటగాడు వస్తుంటే వలతాళ్లు కొరికింది. పిల్లి కూడా ప్రాణభయంతో పారిపోయింది. తర్వాత రమ్మన్నా – కలుగులోంచి రాలేదు. ఎలుక చాలా తెలివైనది కనుకనే రెండు ప్రమాదాల నుండీ అవలీలగా బైటపడింది.

ప్రశ్న 3.
ఎలుక – పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
ఎలుక : నమస్కారమండీ ! పిల్లిగారూ !
పిల్లి : (గంభీరంగా) ఆ…… ఏంటీ?
ఎలుక : ఒకే చెట్టు కింద బతుకుతున్నాం కదండీ !
పిల్లి : ఔనౌను ! మనిద్దరం స్నేహితులం కదా !
ఎలుక : మీరన్నా, మీ మీసాలన్నా నాకు చాలా ఇష్టం.
పిల్లి : (నవ్వుతూ) నాకూ నువ్వుంటే చాలా ఇష్టం.
ఎలుక : ఆ గుడ్లగూబ భయపెడుతోంది.
పిల్లి : నీ జోలికి వస్తే, దాన్ని తినేస్తాను. నీకేం భయం లేదు.
ఎలుక : ధన్యవాదాలు.
పిల్లి : (మెల్లిగా) వలతాళ్ళు కొరికి కాపాడతావా? అదిగో ! వేటగాడు, కాపాడు ! కాపాడు !
ఎలుక : హమ్మయ్య ! కొరికేశాను. ఇక ఇద్దరం క్షేమమే.

భాషాంశాలు

అ) గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. = వెతకడానికి
1. చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. = ప్రాణభయం
2. చిరకాల వైరం మంచిది కాదు = విరోధం
3. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచిమార్గం చూపుతుంది. = స్నేహం
4. సదాలోచనలు చేయాలి. = మంచి ఆలోచనలు

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఆ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. అదృష్టం × దురదృష్టం
2. మంచి × చెడు
3. వెలుగు × చీకటి
4. అపకారం × ఉపకారం
5. ధర్మం × అధర్మం
6. సత్యం × అసత్యం

సూచన :
ప్రకృతి – వికృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి.
ప్రకృతి : సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రకృతులు అంటారు.
వికృతులు : కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారతాయి.

ప్రకృతివికృతిమార్పు
రథంఅరదంఅకారం చేరింది.
అంగుళీయకంఉంగరంఅక్షరాలు పూర్తిగా మారడం
అప్సరఅచ్చరప, సలకు బదులు చకారం వచ్చింది
చంద్రుడుచందురుడుఅనే అక్షరాలు కొద్ది మార్పు
హితంఇతంహకార లోపం

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఇ) కింది ప్రకృతి వికృతులను జతచేయండి.

1. ఆహారముఅ) పానం
2. ధర్మముఆ) సంతసం
3. ప్రాణముఇ) కత
4. కథఈ) దమ్మం
5. సంతోషముఉ) ఓగిరం

జవాబు:

1. ఆహారముఉ) ఓగిరం
2. ధర్మముఈ) దమ్మం
3. ప్రాణముఅ) పానం
4. కథఇ) కత
5. సంతోషముఆ) సంతసం

వ్యాకరణాంశాలు

పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు.

పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు + అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు.

పిల్లలు అన్న పదం చివర ‘ఉ’ ఉంది. అందరూ అన్న పదం మొదట ‘అ’ ఉంది. రెండు పదాలూ కలిసినపుడు ఉ + అ అన్న రెండు అచ్చులకు బదులు ‘అ’ ఒక్కటే వచ్చింది.

ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. – రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు.
ఉదా :
రాముడు + అతడు = రాముడతడు.

ఇందులో రాముడు మొదటి పదం అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండవ పదంలోని అకారం మిగిలింది.
రాముడు + అతడు = రాముడతడు అనే రూపం ఏర్పడింది.

అ) కింది పదాలను విడదీయండి:
1. వాడెక్కడ = వాడు + ఎక్కడ
2. మనమందరం = మనము + అందరం
3. ఎవరిక్కడ = ఎవరు + ఇక్కడ
4. వారందరూ = వారు + అందరూ
5. మహానీయులెందరో = ‘ మహనీయులు + ఎందరు + ఓ

ఆ) కింది పదాలను కలిపి రాయండి. మార్పును చర్చించండి.
ఉదా : ముసలివాళ్లు + అందరు = (ళ్ల్+) ఉ + అ = ళ్ల – ముసలివాళ్ళందరు
1. వీళ్లు + అందరూ = వీళ్లందరూ (ళ్ల్ + ఉ) + అ = ళ్ల
2. ఇల్లు + ఉంది = ఇల్లుంది (ల్ల్+ ఉ) + ఉ = ల్లు
3. ప్రజలు + అందరూ = ప్రజలందరూ (ల్ + ఉ) + అ = లు
4. డొక్కలు + ఎండిపోయిన = డొక్కలెండిపోయిన (ల్ + ఉ)
5. ముసలివారు + అంటే = ముసలివారుంటే (ర్ + ఉ) + ఉ = రు
6. పాఠాలు + ఎన్ని = పాఠాలెన్ని (ల్ + ఉ) + ఎ = లె

ఉపాధ్యాయులకు గమనిక :
వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు (ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది) అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంథిక భాషకు పరిమితమైన విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు. పిల్లలకు ఈ స్థాయిలో వివరించాల్సిన అవసరం లేదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

* ఈ పాఠంలోని ఉత్వసంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి రాయండి.
జవాబు:
కాపురముంటోంది = కాపురము + ఉంటుంది
విహరిస్తున్న = విహరిస్తు + ఉన్న
గిజగిజలాడాడు = గిజగిజలు + ఆడాడు
ఏడుస్తున్నాడు = ఏడుస్తూ + ఉన్నాడు
రాదన్నది = రాదు + అన్నది
ఎదురైనప్పుడు = ఎదురు + ఐనప్పుడు
ధైర్యమొందుతారు = ధైర్యము + ఒందుతారు
బ్రతుకుతున్న = బ్రతుకుతు + ఉన్న
వైరమున్నా = వైరము + ఉన్న
మింగేస్తావేమో = మింగేస్తావు + ఏమో
ఉందామని = ఉందాము + అని
కాదంటే = కాదు + అంటే
పోదామని = పోదాము + అని
తహతహలాడుతూ = తహతహలు + ఆడుతూ
పరవశుడయ్యాడు = పరవశుడు + అయ్యాడు
నిన్నేమీ = నిన్ను + ఏమీ
వారిద్దరూ = వారు + ఇద్దరూ
పారదని = పారదు + అని
చెట్టెక్కాడు = చెట్టు + ఎక్కాడు
నిన్నాశ్రయించాను = నిన్ను + ఆశ్రయించాను
సత్యమే = సత్యము + ఏ
లాభమే = లాభము + ఏ
కాదనలేని = కాదు + అనలేని
వచ్చా ననుకో = వచ్చాను + అనుకో
తప్పదని = తప్పదు + అని
మాయమయ్యాడు = మాయము + అయ్యాడు
నిరాశపాలయ్యాడు = నిరాశపాలు + అయ్యాడు
అంతమయ్యింది = అంతము + అయ్యింది

ఇ) పారిభాషిక పదాల అభ్యాసాలు :

అడుగులో అడుగు వేశాము. – ఆటలు పాటలు పాడాము.
ఇరుగు పొరుగు కలిశాము. – ఈలలు వేస్తూ గెంతాము.
ఉరుకులు పరుగులు తీశాము. – ఊరిని శుభ్రం చేశాము.

పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి.

హ్రస్వాచ్చులుదీర్ఘాచ్చులు
1. అ1. ఆ
2. ఇ2. ఈ
3. ఉ4. ఊ

ఈ) కింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి.

వాక్యంపరుషాక్షరాలు
1. న్నవారిని కొలుద్దాం.క, కొ
2. దువులు బాగా దువుదాం.
3. చిటపట చినుకులు డ్డాయి.చి, ట, ప, కు
4. తపాలవాడు. వచ్చాడు, తో జాబులు తెచ్చాడు.త, పా, చ్చా, తో, తె
5. రిమళమంటే మాకిష్టం.ప, టే, కి

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఉ) కింది వాక్యాలలో సరళాక్షరాలు గుర్తించండి.

వాక్యంసరళాక్షరాలు
1. చలికి గజగజ వణికారు వారు.గ, జ
2. ఆ అమ్మాయి జడ కుచ్చులు పెట్టుకుంది.జ, డ, ది
3. డబ్బు పొదుపు చేయడం మంచిది.డ, బ్బు, దు, డ, ది
4. సరా పండు వచ్చింది; సరదాలెన్నో తెచ్చింది.ద, గ, ది, దా
5. పలకా లపం మా ఆస్తి.

ఊ) కింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ ‘సున్న’ చుట్టండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 2
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 3

ఎ) కింది వాక్యాలలోని స్పర్శాక్షరాలకు ‘సున్న’ చుట్టండి.
ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు?
కిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచయాత్ర చేశాం.
ఈ ఏడాది ఇంకేటయినా వెళ్లాలి.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 4

ఏ) కింది వాక్యాలు పరిశీలించండి. వర్గయుక్కులు గుర్తుపెట్టండి.
ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలీదుట.
ఘనతకు మూలం వినయం.
భయపడితే జీవితంలో ముందుకు పోలేం.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 5

ఐ) కింది వాక్యంలో అనునాసికాక్షరాలు గుర్తించండి.
కరుణ నమస్కారం పెట్టింది.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 6

ఒ) కింది మాటలలో అంతస్థాలను గుర్తించండి.
యమున, కారం, పాలు, వంకర, వేళ
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 7

ఓ) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాషను మాట్లాడే సహజ శక్తి .మనుషులందరికీ ఉంటుంది.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 8

ఔ) కింది వాక్యాలలో తాలవ్యాక్షరాలను గుర్తించండి.
ఈ ఇలలో చక్కగా చదువుకున్నవారే సుఖపడతారు.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 9

అం) కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 10
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 11

* తాతకు దగ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా
ఈ వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల కింద గీత గీయండి.
జవాబు:
తాతకు గ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా

* మహాత్మాగాంధీ పోర్బందర్ లో జన్మించాడు.
ఈ వాక్యంలో ఓష్ట్యాక్షరాలు గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 12

భాషాభాగాలు

కింది భాషాభాగాలను జతపరచండి.

అ) విశేషణం1. చదివాను
ఆ) నామవాచకం2. కాని
ఇ) క్రియ3. ఆమె
ఈ) అవ్యయం4. ఎర్రని
ఉ) సర్వనామం5. వనజ

జవాబు:

అ) విశేషణం4. ఎర్రని
ఆ) నామవాచకం5. వనజ
ఇ) క్రియ1. చదివాను
ఈ) అవ్యయం2. కాని
ఉ) సర్వనామం3. ఆమె

ఖాళీలను పూరించండి.

1. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది (విశేషణం)
2. పేరుకు బదులుగా వాడేది ………… (సర్వనామం)
3. పనిని తెలిపే మాట ……………… (క్రియ)
4. లింగ వచన విభక్తులు లేనిది…………… (అవ్యయం)
5. పేరును తెలిపే పదం ………………. (నామవాచకం)

చమత్కార పద్యం

“ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగునీడ్చెను” అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి.
ఇలలో నిద్దరు రాజులు
మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
బలమెత్తికట్ట మరచిన
నెలుకలు తమ కలుగులోనికేనుగునీడ్చెన్.

భావం :
ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రి అయింది చదరంగం మీద బలాన్ని (పావులను) ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు (పావు)ను తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి.

సమయస్ఫూర్తి – కవి పరిచయం

జననం : 16-4-1848న రాజమండ్రిలో జన్మించారు.

తల్లిదండ్రులు : పున్నమ్మ, సుబ్బారాయుడుగార్లు.

భార్యపేరు : బాపమ్మ (రాజ్యలక్ష్మమ్మ)

రచనలు : రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైన 130 గ్రంథాలు రచించారు. అనేక ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.

ఉద్యోగం : రాజమండ్రిలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు.

బిరుదులు : గద్యతిక్కన, రావు బహద్దూర్. ప్రత్యేకతలు : రచయిత, కవి, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, విద్యావేత్త, ఆధునికాంధ్ర సమాజ పితామహుడు.

మొట్టమొదటగా చేసినవి, రచించినవి : వితంతు వివాహం, సహవిద్యా పాఠశాల స్థాపన, నాటకకర్త, దర్శకత్వం, నాటక ప్రదర్శన, నవల, స్వీయచరిత్ర, ప్రహసనం. వీరు 27-5-1919న స్వర్గస్తులయ్యా రు.

అర్థాలు

వటము = మఱ్ఱిచెట్టు
పంచవటం = ఐదు మఱ్ఱిచెట్లు
అన్వేషణ = వెతుకులాట
శత్రువు = విరోధి
గుండె గుభేలు మనడం = చాలా భయపడడం
భీతి = భయం
చంకలు కొట్టుకోవడం = ఆనందించడం
బుద్ధిమంతులు = తెలివైనవారు
అర్థించి = అడిగి
అడుగులు వేయడం = బయల్దేరడం
పరస్పరం = ఒకరికొకరు
ఆపద = ప్రమాదం
తహతహలాడడం = ఆత్రుత పడడం
సఖ్యంగా = స్నేహంగా
మైత్రి = స్నేహం
పథకం = పద్ధతి
కాలయముడు = యమధర్మరాజు
సంతోషం = ఆనందం
ఆశ్రయించడం = పంచన చేరడం, ప్రార్థించడం
కుట్ర = మోసం
సత్యం = నిజం
ఉభయులు = ఇద్దరూ
లక్షణం = స్వభావం పీడ
వైరం = విరోధం

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రాణగండం = ప్రాణానికి ప్రమాదం
పరవశం = ఒళ్ళు తెలియని స్థితి
చివరిదశ = ఆఖరిదశ
నడుచుకోవడం = ప్రవర్తించడం
త్యాగం = తను మానుకొని ఇతరులకుఇవ్వడం
కృతజ్ఞత = చేసినమేలు మరువకపోవడం
స్నేహం = చెలిమి
అజ్ఞానం = తెలియనితనం
పటాపంచలు = నాశనం
సఖ్యం = స్నేహం
సదాలోచన = మంచి ఆలోచన
కన్నం = రంధ్రం
విచారము = బాధ
స్వజాతి = తన జాతి
కపటం = మోసం

AP Board 7th Class Hindi शब्दकोश

SCERT AP Board 7th Class Hindi Solutions शब्दकोश Notes, Questions and Answers.

AP State Syllabus 7th Class Hindi शब्दकोश

अँधेरा = చీకటి, darkness रात में अँधेरा होता है।
अदरक = అల్లం, ginger अदरक की चाय अच्छी होती है।
अचानक = అకస్మాత్తుగా, of a sudden अचानक घंटी बजने लगी।
अड़ोस-पड़ोस = ఇరుగు – పొరుగు, surrounding अड़ोस – पड़ोस की सफ़ाई ज़रूरी है।
अभिलाषा = కోరిక, desire मोहन को डॉक्टर बनने की अभिलाषा है।
आँख मिचौनी = దాగుడుమూతలు, hide and seek बच्चों को आँख मिचौनी खेलना बहुत पसंद है।
आबाद = అభివృద్ధిపరుచుట, inhabited कुली कुतुबशाह ने हैदराबाद शहर आबाद किया।
आसमान = ఆకాశం, sky आसमान में हवाई जहाज उड़ते हैं।
उत्सव = పండుగ, festival मुझे गणेश उत्सव पसंद है।
उदास = నిరాశగా, sad उदास व्यक्ति उन्नति नहीं कर सकता।
उपहार బహుమతి, gift जन्मदिन के अवसर पर उपहार मिलते हैं।
उम्र = వయసు, age मेरी उम्र बारह साल है।
कंजूस = పిసినారి, miser राजू बड़ा कंजूस है।

AP Board 7th Class Hindi शब्दकोश

ककड़ी = ఖీరదోస, cucumber गरमियों में ककड़ी खाना अच्छी बात है।
कठिनाई = కష్టం, difficulty कठिनाई सूझ-बूझ से सरल हो जाती है।
कीमत = వెల, price सोने की कीमत रोज़ बढ़ रही है।
कीचड़ = బురద, mud कीचड में कमल खिलते है।
खरगोश = కుందేలు, rabbit खरगोश तेज़ दौड़ता है।
खर्च = వ్యయం, expenditure सोच-समझकर खर्च करना चाहिए।
घास = గడ్డి, grass गाय घास खाती है।
चंचल చంచలమైన, Fickle agile बच्चे चंचल होते हैं।
चूल्हा = పొయ్యి, stove माँ चूल्हे पर खाना बना रही है।
छाया = నీడ, shadow बच्चे पेड़ की छाया में खेल रहे हैं।
छुट्टी = సెలవు, holiday रविवार के दिन को छुट्टी होती है।
जरूरत = అవసరం, need सर्दियों में स्वेटर की ज़रूरत पड़ती है।
झुंड = గుంపు, group हाथी झुंड में रहना पसंद करते हैं।
डगर = దారి, way शांति की डगर पर चलना चाहिए।
तना = చెట్టు బోదె, stem आम के पेड का तना मजबूत होता है।
दिशा = దిక్కు, direction पूर्व दिशा में सूर्य उगता है।
दुर्घटना = దుర్ఘటన, accident बस और लॉरी के टकराने से दुर्घटना हो गयी है।
नक्काशी = చెక్కుట, carving चारमीनार की नक्काशी सुंदर है।
नाखून = గోళ్ళు, nails नाखून बढ़ने पर काट लेना चाहिए।
पंख = రెక్కలు, wings पक्षियों के पंख होते हैं।
पगड़ी = తలపాగ, turban गोंड जनजाति की पगड़ी सुंदर होती है।
परात = పెద్ద పళ్ళెం, big plate परात में फूल रखे हैं।
पसीना = చెమట, sweat बहुत खेलने पर शरीर से पसीना निकलता है।
पुरस्कार = బహుమానం, award राकेश को खेल में पुरस्कार मिला।
बाढ़ = వరద, flood बाढ़ में बहुत हानि होती है।
बुखार = జ్వరం, fever नरेश को बुख़ार है।
भाप = ఆవిరి, steam चाय को गर्म करने पर भाप निकलती है।
भाषण = ఉపన్యాసం, speech/lecture मारिया भाषण दे रही है।
मंजिल = గమ్యం, goal हमें अपनी मंज़िल तक पहुंचना चाहिए।
मज़बूत = బలంగా, strong दीवार मज़बूत है।
महोदय = అయ్యా, sir अध्यापक महोदय बात कर रहे हैं।

AP Board 7th Class Hindi शब्दकोश

मुकाबला = పోటీ, competetion हमें हिम्मत के साथ मुकाबला करना चाहिए।
मेहनत = శ్రమ, hardworking हमें मेहनत करनी चाहिए।
राही = బాటసారి, traveller राही अपनी मंजिल की ओर बढ़ता ही रहता है।
लाचार = నిస్సహాయత, helpless लाचार मोहन दिनभर रोता रहा।
लोमड़ी = నక్క, fox लोमड़ी चालाक प्राणी है।
वेश-भूषा = కట్టు – బొట్టు, apparel, dressing हमारे देश में अलग-अलग वेश – भूषा पहनते हैं।
शहर = నగరం, city हैदराबाद बड़ा शहर है।
शान = గొప్ప, eligant भारत की शान निराली है।
शाखा = కొమ్మ, branch आम के पेड़ की शाखाएँ मज़बूत होती है।
संकट = కష్టం, trouble संकट में फंसे लोगों की सहायता करनी चाहिए।
सच्चा = నిజమైన, truth/real रवि मेरा सच्चा दोस्त है।
साल = సంవత్సరం, year अगले साल मेरा भाई डॉक्टर बन जाएगा।
सिपाही = సైనికుడు, soldier भारत के सिपाही वीर हैं।
सुविधा = సౌకర్యం, facility सरकार जनता के लिए सुविधाएँ प्रदान करती है।
सूखा = అనావృష్టి, drought सूखा पड़ने पर देश की स्थिति खराब हो जाती है
स्वच्छता = పరిశుభ్రత, cleanliness स्वच्छता से बीमारियाँ नहीं फैलती है।
हल्दी = పసుపు, turmeric हल्दी पीली होती है।
हिम्मत = దైర్యం, dareness हिम्मत से काम लेना चाहिए।
होशियार = తెలివైన, clever सभी ने होशियार लड़की की प्रशंसा की।

AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions

Students can go through AP Board 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions to understand and remember the concept easily.

AP Board 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions

→ A variable can take various values and its value cannot be fixed. Example : a, b, x, y, z etc., on the other hand a constant has a fixed value. For example 6, 8, -10. etc., are some constants.

→ If every term of an expression is a constant term, then the expression is called a numerical expression.

→ If an expression has at least one algebraic term, then the expression is called an algebraic expression.

→ The terms having the same algebraic factors are like terms and the terms having different algebraic factors are unlike terms.

→ An algebraic expression containing one term is called a monomial. An algebraic expression containing two unlike terms is called a binomial. An algebraic expression containing three unlike terms is called a trinomial.

→ An algebraic expression in which the exponent of the variable is a non-negative integer is called polynomial.

→ In an expression, if the terms are arranged in a manner such that the exponents of the variables are in descending order, then the expression is said to be in standard form.

→ If no two terms of an algebraic expression are alike then, it is said to be in simplified form.

→ The sum of two or more like terms is the sum of the numerical coefficients of all the like terms.

→ The difference between two or more like terms is the difference between the numerical coefficients of the like terms.

→ The value of an expression depends on the different values taken by the variable from which the expression is formed.

AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions

→ Term : Numbers (constants) or variables or combination of both with multiplication or division is a term.
Example : 14, -7, \(\frac{8}{11}\) etc., are numerical terms.
2a, – 5b, 3x2y, \(\frac{3b}{7}\) etc., are variable terms.

→ Expression: An expression is a constant or a. variable or a combination of both using any fundamental operation(s).
Example : 5 + a, 3a -,b, 6, 5x2, 3a + 5b – 6, etc.

→ Numerical expression : If every term of an expression is a constant term, then the expression is a numerical expression.
Example : 14 – 7 + \(\frac{8}{11}\), 5 – 9 + 3 etc.

→ Algebraic expression : If an expression has at least one algebraic term, then the expression is called an algebraic expression.
Example.: 5 + a, 3a – b, 6, 5x2, 3a + 5b – 6, etc.

→ Coefficient : In a term 3xy2,

  • 3 is coefficient of xy2
  • x is the coefficient of 3y2
  • y2 is coefficient of 3x
  • 3x is coefficient of y2
  • 3y2 is the coefficient of x
  • xy2 is the coefficient of 3

Generally in the term 3xy2, 3 is called the numerical coefficient of xy2 and xy2 is the algebraic coefficient of 3.

→ Like terms : Terms having same algebraic factors are called like terms i.e., they differ in numerical coefficients only.
Example : 5x, – 6x, 63x are like terms.

→ Un-like terms : Terms having different algebraic factors are called un-like terms. Example : 5x, – 6x2, -63xy are un-like terms.

→ Types of algebraic expressions: Algebraic expressions are named according to the number of terms in it.

  • Monomial : An algebraic expression having only one term is called a Monomial. Example: 3a
  • Binomial: An algebraic expression having only two unlike terms is called a Binomial. Example : 3a + 2b
  • Trinomial: An algebraic expression having only three unlike terms is called a Trinomial. Example : 3a + 2b – 5c

→ Polynomial: An algebraic expression in which the exponent of each variable is a non¬negative integer is called a polynomial.
Example : 3x2 + 2x – 9, 3x2y – 7y + 2x
5x – 7xy3 + 7, \(\frac{5}{x^{2}}\) + 4xy – 8 are not polynomials, but only algebraic expressions.
Note: All polynomials are algebraic expressions but all algebraic expressions need not necessarily be polynomials.

AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions

→ Addition and subtraction of like terms: To add or subtract like terms we add or subtract their numerical coefficients.
Example : – 3x + 7x = (- 3 + 7)x = 4x also 3x – 8x = (3 – 8)x = – 5x
The sum of two or more like terms is the sum of their numerical coefficients retaining the algebraic factor as it is.
The difference between two or more like terms is the difference between their numerical coefficients retaining the algebraic factor as it is.

→ Simplification of algebraic expressions: If no two terms of an algebraic expression are alike, then it is said to be in its simplified form.
Example: The simplified form of
3x2y – 5xy + 2x2 +5y2 + 8xy – 5x2y is 2x2 – 2x2y + 3xy + 5y2

→ Standard form of an algebraic expression: If in an algebraic expression all the terms are arranged in such a way that the exponents of the terms are in descending order then the expression is said to be in standard form.
Example : Standard form of 3m – 5m2 + 8 is – 5m2 + 3m + 8.

→ Addition and subtraction of algebraic expressions : To add or subtract algebraic expressions we add or subtract their like terms.

It can be done in two ways.
(a) Row method
(b) Column method

Example : To add two or more algebraic expression the like terms of both the expres¬sions are grouped together. The coefficients of like terms are added together and the variable which is common is retained as it is. The unlike terms, are retained as it is and the result obtained is the addition of two or more algebraic expressions.

Example :
Add : 5xy – 3x2 – 12y + 5x, xy – 3x – 12yz + 5x3 and y – 6x2 – zy + 5x3
Answer:
For adding these three algebraic expressions the like terms are grouped together and added as shown below.
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 1

→ Subtraction of Algebraic Expressions: To subtract two or more algebraic expressions, it’s a better practice to write the expressions to be subtracted below the expression from which it is to be subtracted from. Like terms are placed below each other. The’ sign of each term which is to be subtracted is reversed and then the resulting expression is added normally.

Example : Subtract x2y – 2x2 – zy + 5 and – 3x2 + 3x3 from y3 + 3x2y – 6x2 – 6zy + 7x3
Answer:
The like terms of the expressions x2y – 2x2 – zy + 5 and – 3x2 + 3x3 are written below the like terms of the expression y3 + 3x2y – 6x2 – 6zy + 7x3.
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 2
→ Value of an algebraic expression: To evaluate an algebraic expression means to find the value of the expression when the variable is replaced by a given number. To evaluate an expression, we substitute the given number for the variable in the expression and then simplify the expression using the order of operations.

Example 1 :
Find the value of algebraic expression (p + q + r), if (p = 1), (q = 2) and (r = 3).
Answer:
The given algebraic expression is (p + q + r).
Put the respective values of (p = 1), (q = 2) and (r = 3) in the algebraic expression, and we get:
= 1 + 2 + 3 = 6

AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions

→ Coding and Decoding :
Conversion of information into some symbols and signs is called coding. We can get that information by decoding of those symbols and signs. There are infinite methods of coding and, decoding.*We can check it in different ways.
Let us discuss some methods like symbolic logic, shifting of letters in different patterns, position of letters in alphabetical order.

First we have to prepare one table by assigning numbers to letters in Alphabetical order in both forward and reverse direction. This will help us in decoding of some problems.

Alphabetical number table :
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 3

MethodExampleExplanation
1. Symbolic LogicIn a certain code MATH is written as #@$%, and PAT is written as &@$, then how will be PATH is written in that code?By comparing each letter with symbol, by writing one below the other,
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 4
from this, PATH = & @ $%
2. Shifting of letters Forward direction ( + 1 )MATH : NBUI, then ROCK:?In this method, each letter in a word is shifted to 1 position forward in alphabetical order.
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 5
then, ROCK = SPDL
3. Shifting of letters Forward and Backward direction (-1,+ 1, – 1/ +1 )MATH: LBSI,then W I N D : ?In this method, each letter in a word is shifted to 1 position backward in alphabetical order.
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 6
then, W I N D = V J M E
4. Shifting of letters Increasing pattern (+1,+2, + 3,+4)MATH : NCWL, then FAIR: ?In this method, each letter in a word is shifted to 1,2,3,4 places in alphabetical order. The logic behind this is ‘ +1’
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 7
then, FAIR = GCLV
5. Shifting of letters (in different places)MATH: THMA, then BOOK:?First write numbers below the given word, then observe the pattern. Follow the same to decode the given word.
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 8
6. Position of letters: (as per alphabetical order)MATH: 131208, then NOTE:?In the above alphabetic number table, the numbers of corresponding letters are taken in forward,

(M =13, A = 1, T = 20, H = 8) so, NOTE = 1415205

7. Position of letters: (in reverse)MATH : 1426719, then LIFE:?The numbers corresponding letters taken in reverse position (M = 14, A= 26, T = 7, H = 19) So, LIFE = 15182122
8. Position of letters: (same position but in reverse direction)M A T H : N Z G S, then SONG : ?Taking the letters from same positions,but in reverse direction
AP 7th Class Maths Notes 9th Lesson Algebraic Expressions 9
the letters in 13, 1, 20, 8 positions are N Z G S.
so, SONG = HLMT
9. Sum of positions (in forward direction)M A T H: 42, then BEAT:?Taking sum of positions of letters in forward direction, 13 + 1+20 + 8 = 42
So, BEAT = 2 + 5 + 1+20 = 28
10. Product of positionsMATH: 2080, then LINE:?Taking product of positions of letters in forward direction
MATH = (13)( 1 )(20)(8)
= 2080,
So, LINE= (12)(9)(14)(5)
= 7560

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class EVS Solutions Lesson 10 Let us Visit

I. Conceptual Understanding:

Question 1.
Name some fesitvals that you celebrate in your village?
Answer:
Ugadi, Sankranti, Dasara, Ramzan, Christmas, Holi etc., are the festivals that we celebrate in our village.

Question 2.
Name the national festivals celebrate in your school?
Answer:
Republic day and Independence day are the national festivals that we celebrate in our school.

Question 3.
What places would you like to visit?
Answer:
I like Zoo,Forts, Historical place, Caves and Sanctuaries to visit.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

II. Questioning and Hypothesis:

Question 4.
What questions will you ask your teacher to know about the purpose of a bird sanctuary?
Answer:

  1. What is the purpose of at bird sanctuary?
  2. What happens if bird sanctuaries are not there? .
  3. Was the birds in sanctuary live there all the times?
  4. Why some birds came to the sanctuaries from other countries?

III. Experiments and field observations:

Question 5.
Visit the holy places ini your village and write your findings?
Answer:
I visit Kanka Durga Temple in vijayawada. It was holy place of Hindus. Kanaka Durga Devi, the chief diety of the temple is portrayed as blessing the visiting devotees in various Avatars during Dasara festival.

IV. Information Skills & Project Work:

Question 6.
Prepare a list o f historical places in your surrounding villages/Mandal?
Answer:
I am living in a ramavarappadu in Krishna district. The historical places in my surrounding

S.No.Historical placesLocated at
1.Gandhi HillVijayawada
2.Kondapalli FortKondapalli
3.Vundav alii CavesVundavalh
4.Victoria museumVijayawada
5.Mogalrajapuram CavesVijayawada

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

V. Drawing and Model Making:

Question 7.
Draw on a chart representing fesitvals like a lamp for Diwali, a tree for Christmas and a half moon for Ramzan?
Answer:

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit 1

VI. Appreciation:

Question 8.
Have you ever seen a Jatara? What makes you happy in the event?
Answer:

  • Yes, I saw Gaigarnmajatara in A.Rangampeta village of chadragiri mandal in Chittoor district.
  • People collect clay from Bheem river and made idol of Gangamma. They celebrated this jatara better yielding crops. This makes me happy.

Activity: (TextBook page No.79)

Is there any Jatara celebraton in your village district. Discuss with your friends. Fill in the table.
Answer:
” Sri Paidamma Jatara”:
Name of the villag – Pedana
Name of the Jatara – Paidapma Jatara
Name of the Goddess – Paidamma Ammavam
Date of Jatar – December (12th month)

How jatara is celebrated:
It was celebrated every year in 12th month for 12 days. On 12th day “Sidimuwam Vutsayam” was celebrated.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Additional Questions:

Question 1.
Name some festivals that are common in your localit y?
Answer:
Diwali, Holi, Sankranti, Christmas, Ramzan are common fe stivals in our locality.

Question 2.
Name some religious festivals which are familiar to you?
Answer:
Ramanavami, Christmas, Ramzan, Buckftia Purnima, Gui runanak Jayanthi etc., are some religious festivals.

Question 3.
Which is your favourite festival? Why?
Answer:
Diwali is my favourite festival because on Diwali. I fir e so many crackers. I like the colour of crackers and their lighting. Diwali is thje festival of lights.

Question 4.
What is the speciality of Modakondamma Jatara?
Answer:

  1. In Modakondamma Jatara, people pray the goddess of Modakondamma.
  2. It is one of the biggest Jatara celebrated by tribal peojple of North Andhra.
  3. It is a three day Jatara.
  4. They cook food in the temple premises itself and of the deity.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Question 5.
What is the history behind the name of “Bandapalli” Village?
Answer:

  1. There is a big rock (banda) near this village.
  2. People believed that the goddess visited the rock during night.
  3. They believed that it was a sacred rock and the village is named after the rock (banda) “Bandapalli”.

Question 6.
Collect Information about the Lepakshi or lepakshi Basavanna?
Answer:
The famous Nandi Idol at Lepakshi in Anantapur district is called Lepakshi Basavanna.
If was in Veerabhadra temple which is built in 1530 by Virupanand and Veranna who was the governors of die “Vijayanagara Empire”.

Question 7.
What is the history of Chandragiri Fort?
Answer:

  1. Chandragiri fort was built by Yadavanayaks in the 11th century.
  2. IInside the fort there are Raja MafeaJ and Rani Mahal.
  3. These are well maintained till date for more than 300 years.

Question 8.
Collect information about siddavatam fort?
Answer:

  1. Siddavatam Fort is located in YSRKadapa district.
  2. It is located on the banks of the river Penna.
  3. The Fort was constructed in 1303 AD.
  4. The Fort is considered as a gateway of Dakshina Kasi.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Question 9.
What is the speciality of Rollapadu wild life Sanctuary?
Answer:

  1. Rollapadu wild life sanctuary is a bird sanctuary.
  2. It is a habitate for the great Indian bustard Battameka pitta.

Question 10.
Write briefly about ” Kolleru Lake”?
Answer:

  1. The Kolleru lake is the one of the largest fresh water lake in India.
  2.  It lies between Godavari and Krishna rivers.
  3. Atapaka bird Sanctuary is located in Kolleru Lake.
  4. This sanctuary protects many birds such as Pelicans Siberian cranes, Painted storks etc.,

Question 11.
Collect information about the Borra – caves?
Answer:

  1. The Borra caves are located in the Anathagiri hills of the Araku Valley, Vishakhapatnam district.
  2. These caves are one of the largest and deepest caves.
  3. Borra caves were formed as a result of the Gostani river on the limestone deposits.

Question 12.
Write about “Kondapalli fort”?
Answer:

  1. Kondapalli fort is located near Vijayawada, Krishna district.
  2. This fort was constructed by Musunuri Nayaks.
  3. In 1370 the Reddys of Kondaveedu dyansty occupied the fort.
  4. Kondapalli village is famous for Kondapalli Toys.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Question 13.
What is the history of “Amaravati- stupa”.
Answer:

  1. The great Amaravati – stupa is the ruined Buddhist monument.
  2. Amaravathi and Dharani kota both were the capital cities of Andhra Sathavahanas
  3. They followed Budhism and built stupas.

Question 14.
Write about “Telineelapiiram Bird Sancturary”?
Answer:

  1. Telineelapuram and Telukunchi bird sanctuaries are located in Srikakulam district.
  2. Every year over 3000 pelicans and painted storks visit from Siberia to these village during September and stay until march.

Question 15.
Write about the history of “Bobbili fort”?
Answer:

  1. The Bobbili fort is located in the Vizianagaram district.
  2. It was built in the middle of 19th century in bobbili.
  3. It was a historical link to the near by mud fort of the same name which was destroyed during the Bobbili war in 1757.
  4. The famous Bobbili Veena is made by sarwasiddi craftsmen from Gollaplli.

Question 16.
Where the rocket launching centre is located in Andhra Pradesh.
Answer:

  1. Satish Dhavan space centre of Indian Space Reacearch Organisation(ISRO) is located at Sriharikota near pulicat lake.
  2. Artificial satellites are sent into space by using rockets from here.

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Multiple Choice Questions:

Choose the correct answer:

Question 1.
Which of the following is the National festival.
A) Republic day
B) Sankranti
C) Onam
D) Diwali
Answer:
A) Republic day

Question 2.
Which of the following is a religious festival.
A) Ramzan
B) Christmas
C) Dasara
D) All
Answer:
D) All

Question 3.
Lepakshi Nandi is called as _______.
A)Veerabhadra
B) Lepakshi Basavanna
C) Veeranna Nandi
D)Gangireddu
Answer:
B) Lepakshi Basavanna

AP Board 4th Class EVS Solutions 10th Lesson Let us Visit

Question 4.
Chandragiri Fort was built by _______
A) Andhra Satavahanas
B) Musunuri Nayaks
C) Yadavanayaks
D) Bobbili Rajas
Answer:
C) Yadavanayaks

Question 5.
Borra caves are located in _______ valley.
A) Araku
B) Brahmaputra
C) Bangus
D) Kashmir
Answer:
A) Araku

Question 6.
_______ sanctuary is habitate for Battameka pitta.
A) Kolleru
B) Caring wild life
C) Telukunchi bird
D) Rollapadu wild life
Answer:
D) Rollapadu wild life

Question 7.
_______ fort is considered as a gateway to Dakshina kasi
A) Bobbili
B) Kondapalli
C) Siddavatam
D) Chandragiri
Answer:
C) Siddavatam

Question 8.
Amaravathi and Dharanikota were the capital cities of _______.
A) Andhra satavahanas
B) Kondaveedu Reedys
C) Musunuri Nayak
D) Vijay anagara Empire
Answer:
A) Andhra satavahanas

Question 9.
Pelican birds are migrated from _______.
A) America
B) Australia
C) Siberia
D) Nizeria
Answer:
C) Siberia

Question 10.
Satish Dhavan space centre is located at _______.
A) Dharanikota
B) Sriharikota
C) Bobbilikota
D) Rajkota
Answer:
B) Sriharikota

Question 11.
Motupalli was a famous sea port during _______ period.
A) Vij ay anagara Empire
B) Reedys of Kondaveedu
C) Satavahana
D) Kakatiya
Answer:
D) Kakatiya

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

SCERT AP Board 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….! Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….!

6th Class Telugu 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాది రూపాన్ని వర్ణించండి.
జవాబు:
యానాదుల కళ్లు నిర్మలంగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు విల్లుల వలె ఒంపులు తిరిగి ఉంటాయి. వీరిది ఉంగరాల జుట్టు. వీరి పెదవులు సన్నగా ఉంటాయి. వీరు సన్నగా ఉంటారు. వీరు చాలా వేగంగా పరుగెత్తడానికి అనువైన లేసైన కాలిపిక్కలు కలిగి ఉంటారు. సన్నని నడుములు కలిగి ఉంటారు. చిరునవ్వుతో జీవిస్తారు. ఆదివాసులందరిలో యానాదులే అందగాళ్లని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం.

ప్రశ్న 2.
యానాదులు నిరాడంబర భక్తులు – సమర్థించండి.
జవాబు:
వీరు భజనలు, మౌనధ్యానాలు, మంత్రతంత్రాలు ఇష్టపడరు,” యానాదుల దైవం వేంకటేశ్వరస్వామి, ఆయన కొబ్బరి కాయలతో, తులసిదళాలతో సులభంగా తృప్తిపడతాడని వీరి ఉద్దేశం. వీళ్లు వేటకు వెళ్లేముందు కాట్రాయుడికి మొక్కుతారు. అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసియుండే చెట్ల దగ్గర, గ్రామవావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు. వీరు యక్షగానం ప్రదర్శిస్తారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

ప్రశ్న 3.
యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
యానాదులు మాట్లాడేటపుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారుతాయి. ఒత్తులు లేని పదాలకు ఒత్తులు కల్పించి, భాషకు కొత్త అందాలను తెస్తారు. బావను భావ అని పలికినట్లు. వీరు తక్కువగా మాట్లాడే మిత భాషులు.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి?
జవాబు:
యానాదులు కష్టజీవులు. కష్టపడి బతుకుతారు. వనమూలికలు, కషాయాలతో వైద్యం చేసుకొంటారు. చిరునవ్వుతో ఆదరిస్తారు. అల్ప సంతోషులు, నిబ్బరంగా జీవిస్తారు. బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలవారు. నేటి తరంలో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు. వారి భాషను అభివృద్ధి చేసుకొన్నారు. విద్యావంతులయ్యారు. ఆంధ్ర దేశాభివృద్ధిలో వారూ భాగస్వాములయ్యారు. పరస్పర సహకారంతో జీవిస్తున్నారు. మన తెలుగు వారి పట్ల అభిమానంగా అందరూ నావాళ్లే అనే భావంతో ఉంటారు. సంఘశక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు. అత్యున్నత పదవులను పొందడంలో పౌరుషం, పట్టుదల, దీక్ష చూపించారు. ఇవన్నీ యానాదుల నుండి నేర్చుకొనతగినవి. గర్వించతగిన లక్షణాలు.

ప్రశ్న 2.
“యానాది వేదాంతి” – దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ ఉండదు. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా చెట్లకొమ్మలు, చిట్టి వెదుళ్లు, వెదురు బొంగులతో ‘ వలయాకారంగా నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి ప్రక్కన గుంటపొయ్యి, నీళ్లకుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్క తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట ఉంటుంది. వాకిలి వెనుక జాజి చెక్కల పెట్టె ఉంటుంది. దానిపై వేలాడ గట్టిన ఈతాకుల చాప ఉంటుంది. చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తాడు. జీవితం అశాశ్వతం, ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా ఇస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అనవచ్చు.

పాఠ్యభాగ సారాంశం

మనదేశంలో ఉన్న ప్రాచీన జాతుల్లో యానాదులు ఒకరు. వీరందరూ నిరాడంబరంగా జీవిస్తారు. కష్టజీవులు. అనాది అనే పదం నుంచి యానాది పదం పుట్టి ఉండొచ్చు. అడవుల్లో దొరికే తేనె, మూలికలు, కలప, వెదురు తెచ్చి గ్రామాల్లో అమ్మి తమకు అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు.

యానాదులు నిర్మలమైన కళ్ళు, అందమైన కనుబొమ్మలు, సన్నని పెదవులు, గట్టి శరీరంతో అందంగా ఉంటారు. వీరు జంతువుల జాడలను, మనుషుల జాడలను పసిగట్టడంలో నేర్పరులు. పులులు, చిరుతలు మొదలైన జంతువుల జాడలు తెలుసుకుంటారు. వీళ్ళకు పాములంటే భయం లేదు. మూలికలు వీళ్ళకు బాగా తెలుసు. కుండ కషాయాలు, మూలికలే వీరికి ఔషధాలు.

యానాదులు గొప్ప వేదాంతులు. వీరికి. ఆస్తులు ఉండవు. వీళ్ళ ఇళ్ళు ప్రత్యేకంగా, నిరాడంబరంగా ఉంటాయి. వీళ్ళు అల్ప సంతోషులు అయినందువల్ల వీరికి నిరాశానిస్పృహ, ఈర్షాద్వేషాలు, అసూయలు ఉండవు. మితభాషులు. వీరికి పండుగకు, పస్తుకు తేడా తెలియదు. వీళ్ళు మాంసాహారంతో పాటు శాకాహారం తీసుకుంటారు. మద్యపానం చేయరు. మంచి, మర్యాద వంటి సుగుణాలు వారి పెదవుల పైన చిరునవ్వులో కనిపిస్తాయి. వీరి తెలుగుమాటల్లో ఒత్తులు ఎక్కువగా ఉంటాయి.

యానాదులు తిరునాళ్ళు, తోలుబొమ్మలాటకు ఇంటిల్లిపాది వెళతారు. యక్షగానాలు వీరు ప్రదర్శిస్తారు. యానాదుల భాగవతాలు, యువతుల గొబ్బిపాటలు ఎంతో మధురంగా ఉంటాయి. వీరు వెంకటేశ్వర్లును పూజిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. మహాలక్ష్మమ్మను, పోలేరమ్మను ప్రార్థిస్తారు.

యానాదులు అందగాళ్ళేకాదు అమాయకులు, నీతిమంతులు. నేటి తరంలో యానాదులు కూడా చదువుకొని జనంతో జేరి పురోగమిస్తున్నారు. సంఘాభిమానం, సహకారం, పౌరుషం మొదలైన లక్షణాలతో ఉన్నత పదవులు పొందుతున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

కవి పరిచయం

రచయిత పేరు : వెన్నెలకంటి రాఘవయ్య

కాలం : 4.6.1897 నుండి 24.11.1981.

ప్రత్యేకతలు : 1. వారు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు
2. వారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసేవకులు, చరిత్రకారులు.
3. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 21 నెలలు జైలుశిక్ష అనుభవించారు.

పురస్కారాలు : 1973లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.

రచనలు : ‘యానాదులు’, ‘భారతదేశంలో ఆదివాసులు’ మొదలైన 22 పుస్తకాలు రాశారు.

అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 తెలుగు పుస్తకాలు రచించారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 4th Lesson మేలిమి ముత్యాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 4th Lesson మేలిమి ముత్యాలు

7th Class Telugu 4th Lesson మేలిమి ముత్యాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమిAP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 5 ముత్యాలు 5

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు? – ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో ఇద్దరు ఉపాధ్యాయులూ, కొందరు విద్యార్థులూ, కొందరు విద్యార్థినులూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో మాట్లాడుతున్నది ఎవరు ? ఆయన ఏం చెప్తున్నారు? దాని భావం ఏమిటి?
జవాబు:
చిత్రంలో అధ్యాపకుడు మాట్లాడుతున్నాడు. ఆయన వేమన పద్యం పిల్లలకి చెపుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

పై పద్య భావం :
ఓ వేమనా ! విను మేడిపండు చూస్తే, పైకి ఎఱ్ఱగా బాగా ఉంటుంది. కాని దాన్ని బద్దలు కొట్టి చూస్తే, లోపల పురుగులు ఉంటాయి. మేడిపండులాగే పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తాడు కాని, వాడిలో ధైర్యం ఏమాత్రమూ ఉండదు.

ప్రశ్న 3.
ఇలాంటి ‘పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
“అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినుర వేమ !” (వేమన శతకం నుండి)

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో పాడండి. అలాగే భావం అర్థమయ్యేలా చదవండి.
జవాబు:
మీ అధ్యాపకుని సాయంతో సాధన చేయండి. పద్యాలు – భావాలు చూచి చదవండి.

ప్రశ్న 2.
మీ తరగతిలో ఇద్దరు జతగా కూర్చోండి. ఒకరు పద్యం చదివితే, ఇంకొకరు భావం చెప్పండి.
జవాబు:
పద్యాలు – తాత్పర్యాలు చూచి పైన చెప్పినట్లు సాధన చెయ్యండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 3.
ఈ పాఠానికి మేలిమి ముత్యాలు అనే పేరు తగిన విధంగా ఉందా? ఎందువల్ల?
జవాబు:
ఈ పాఠమునకు “మేలిమి ముత్యాలు” అన్న పేరు తగిన విధంగానే ఉంది. ఈ పద్యాలలో నీతి వచనాలు అంటే సూక్తులు ఉన్నాయి. సూక్తులు అంటే మంచి మాటలు. మంచి మాటలు, మంచి ముత్యాల వంటివి. కాబట్టి ఈ పద్యాలకు ‘మేలిమి ముత్యాలు’ అన్న పేరు తగిన విధంగానే ఉంది.

II. చదవడం – 8యడం

ప్రశ్న 1.
పాఠంలోని ఏ ఏ పద్యాలలో ప్రాస పదాలు ఎక్కువగా ఉన్నాయి? వాటిని గుర్తించండి.
జవాబు:
1) ప్రాస అంటే వచ్చిన పదమే తిరిగి తిరిగి రావడం,
ఈ పద్యాలలో ఏడవ పద్యంలో ‘పత్రిక’ అన్న పదం మూడుసార్లు తిరిగి తిరిగి వచ్చింది. చూడండి.

ఆ. “పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట.”

అలాగే మొదటి పద్యంలో ‘ల’ అనే హల్లు పెక్కు పర్యాయములు తిరిగి తిరిగి వచ్చింది.

క. కలిమిగల లోభికన్నను
విసితముగఁ బేద మేలు వితరణి యైనన్
లిచెమ మేలు కాదా
కునిధి యంభోధి కన్న గువ్వలచెన్నా !

అలాగే రెండవ పద్యంలో ‘వ’ అనే ప్రాసాక్షరము చాలాసార్లు తిరిగి తిరిగి వచ్చింది. గమనించండి.

క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా క్రింది విషయాలకు తగిన పద్యాలను చదవండి. పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
అ) కష్టపడితే ఫలితం ఉంటుంది.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులే యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును”

భావం :
సానబెడితేనే వజ్రం కాంతులను వెదజల్లుతుంది. చక్కగా దున్నితేనే, పొలం పండుతుంది. విద్య నేర్చుకుంటే, అజ్ఞాని సైతం వివేకం కలవాడు అవుతాడు. కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఈ పద్యం చెబుతోంది.

ఆ) ఎవర్నీ చిన్నచూపు చూడగూడదు.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!”

భావం :
అవయవాలులేని వాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, బీదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ నిందించకూడదు. కాబట్టి ఎవర్నీ చిన్నచూపు చూడడం తగదు అని ఈ
పద్యం చెపుతోంది.

ఇ) “మంచివాళ్ళతో సావాసం మేలు చేస్తుంది”.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు.”

భావం :
మంచి వాళ్ళతో స్నేహం, సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందగొడితనాన్ని పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మంచివారితో స్నేహం, అన్ని కార్యాలనూ. సాధిస్తుంది. కాబట్టి మంచివాళ్ళతో సావాసం చెయ్యాలి.

ఈ) పుస్తకాలను పువ్వుల్లా చూడాలి.
జవాబు:
ఆ. పుస్తకముల నీవు పూవువలెను జూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !
భావం :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

3. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింద తెలిసినవాటిని దేనితో పోల్చారో చెప్పండి.
అ) ధనికుడైన పిసినారి
జవాబు:
ధనికుడైన పిసినారిని, (అంభోధితో) ఉప్పునీటి సముద్రంతో పోల్చాడు.

ఆ) పేదవాడు
జవాబు:
దాన గుణముగల పేదను, ‘చలిచెలమ’తో పోల్చాడు.

ఇ) చెడ్డవాళ్ళ స్నేహం
జవాబు:
చెడ్డవాళ్ళ స్నేహాన్ని ఉదయం పూట నీడతో పోల్చాడు.

ఈ) మంచివాళ్ళ స్నేహం
జవాబు:
మంచి వాళ్ళ స్నేహాన్ని సాయంకాలపు నీడతో పోల్చాడు.

ఉ) డబ్బు సంపాదించి కూడబెట్టడం
జవాబు:
డబ్బు సంపాదించి కూడబెట్టడాన్ని, తేనెటీగలు తేనెను కూడబెట్టడంతో పోల్చాడు.

ఊ) కోటిమంది మిత్రులు
జవాబు:
పత్రికను కోటి మంది మిత్రులతో పోల్చాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ఎవరెవరిని చులకనగా చూడగూడదు?
జవాబు:
అవయవ లోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, పేదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ చులకనగా చూడరాదు.

ఆ) పుస్తకాలను మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి?
జవాబు:
పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. వాటిని చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని తొందరగా తిరిగి వారికి ఇచ్చివేయాలి.

ఇ) చదువుకుంటే ఎవరైనా ఎలా మారతారు?
జవాబు:
చదువుకుంటే అజ్ఞాని అయినా సరే, వివేకిగా మారతాడు.

ఈ) మంచివారి సహజ గుణాలేవి?
జవాబు:
ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణం, ఐశ్వర్యం వచ్చినపుడు ఓర్పు, సభలో వాక్చాతుర్యం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తి యందు ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే అనురాగం అన్నవి, మంచివారికి సహజ గుణాలు.

5. పాఠంలోని పద్యాలు ఆధారంగా చేసుకొని తప్పొప్పులు గుర్తించండి.

అ) ఎవరి దగ్గర నుంచి అయినా పుస్తకాలు తెచ్చుకుంటే వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వాలి.
జవాబు:
తప్పు

ఆ) కష్టపడ్డ తరువాత పొందే సుఖం ఎంతో గొప్పగా ఉంటుంది.
జవాబు:
ఒప్పు

ఇ) పత్రికలు లేకుంటే ప్రజలకు రక్షణ లేదు.
జవాబు:
ఒప్పు

ఈ) ధనవంతుడి విషయాలు తొందరగా ప్రచారం కావు.
జవాబు:
తప్పు

ఉ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళ కీర్తి కూడా వ్యాప్తి చెందుతుంది.
జవాబు:
ఒప్పు

ఊ) ఎవరైనా అన్నం తింటారేకాని బంగారం తినరు.
జవాబు:
ఒప్పు

ఎ) సంపాదించిన సొమ్మును అనుభవించకుండా దాచి పెట్టాలి.
జవాబు:
తప్పు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ధనికుడైన పిసినారిని సముద్రంతో, దానగుణమున్న పేదవాడిని మంచి నీటి మడుగుతోనూ పోల్చడాన్ని గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ధనికుడైన పిసినారి వద్దగల ధనం; ఎవరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అతడు ఎవరికీ ఇవ్వడు. అతడు దాన్ని అనుభవించడు. అతని వద్ద ధనం ఉన్నా వ్యర్థమే. అలాగే సముద్రంలో నీరు ఎంతో ఉన్నా, ఉప్పుగా ఉండడం వల్ల అది ఎవరికీ ఉపయోగపడదు. దానగుణం ఉన్న పేదవాడు కొంచెమే ఇవ్వగలడు. . అలాగే చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా, అవి దాహం తీరుస్తాయి. పేదవాడు ఇచ్చేది కొంచెమైనా అది అవసరానికి పనికి వస్తుంది.

ఆ) అవయవలోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ చులకనగా చూడగూడదని తెలుసుకున్నారు కదా! కాబట్టి వాళ్ళను కూడా అందరితో సమానంగా చూడటానికి ఏం చేయాలి?
జవాబు:
అందంగా ఉండడం అనేది, భగవంతుడు మనకు ఇచ్చిన వరం. అలాగే అవయవాలన్నీ ఏ లోపం లేకుండా ఉండడం కూడా దేవుడు మనపై చూపిన అనుగ్రహమే. దేవుడు అన్నీ అందరికీ ఇవ్వడు. డబ్బు కొందరికి ఇస్తాడు. కొందరికి ఇవ్వడు. అందుచేత మంచి మనస్సుతో, అవయవ లోపం ఉన్నవారిపై దయ చూపించాలి. వారికి సాయం చేయాలి. అంతేకాని వారిని చులకనగా చూడరాదు. అవయవ లోపం కలవారికి చదువుకోవడానికి, ఉద్యోగాలకు రిజర్వేషనులు ఇవ్వాలి. వారికి దానధర్మాలు చేయాలి.

ఇ) ఎంతటి అజ్ఞాని అయినా చదువుకొంటే వివేకి అవుతాడనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“విద్యనేర్చినయేని వివేకియగును” అన్న విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
దేశంలో ఎందరో విజ్ఞానవంతులు ఉన్నారు. వారు అందరూ పాఠశాలల్లోనో, గురువుల వద్దనో చదువుకున్నవారే. చదువుకోకపోతే ఎవరూ జ్ఞానం సంపాదించలేరు. పుట్టగానే తెలివైన వారిగా ఎవరూ పుట్టరు. ఎంత రత్నమైనా సాన పెట్టనిదే ప్రకాశించదు. దున్నకపోతే పొలంలో పంటలు పండవు. కాబట్టి ఎంత అజ్ఞాని అయినా, చదువుకొంటే తప్పక వివేకి అవుతాడు.

ఈ) “సుభాషిత రత్నావళి” పద్యంలో కవి, స్నేహాన్ని నీడతో పోల్చాడుకదా ! ఇది సరైనదేనా ? దీని మీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
సుభాషిత రత్నావళి పద్యంలో చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగా, మంచివాళ్ళతో స్నేహం సాయంకాలం నీడలాగా ఉంటుందని చెప్పాడు. ఈ పోలిక బాగుంది. ఉదయం పూట మననీడ, మనం ఉన్నదానికంటే పెద్దదిగా పడుతుంది. క్రమంగా ఆ నీడ చిన్నది అవుతుంది. దానిని బట్టి చెడ్డవాళ్ళతో స్నేహం మొదట ఎక్కువగా ఉండి, తర్వాత క్రమంగా తగ్గిపోతుందని తెలుస్తుంది.

మంచివారితో స్నేహం సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి, క్రమంగా పెరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి పద్యంలో మంచి, చెడ్డ వారలతో స్నేహాల్ని, ఉదయ, సాయంత్రపు నీడలతో పోల్చడం సరి అయినదే, అని నా అభిప్రాయం.

ఉ) “ధనవంతులు చేసే చిన్న పనికి కూడా గొప్ప ప్రచారం లభిస్తుంది. అదే పేదవాళ్ళ గొప్పపనికి కూడా ఎలాంటి – ప్రచారం ఉండదు” అని వేమన ఎన్నో వందల సంవత్సరాల క్రిందట అన్నాడు కదా ! ఈ పరిస్థితే నేడు కూడా ఉందా? ఇలా ఎందుకు ఉంటుంది?
జవాబు:
ధనవంతుడికి చిన్న కురుపు వేసినా అందరూ దాన్ని గూర్చి పెద్దగా చెప్పుకుంటారు. ఆయన యోగక్షేమాలను అడుగుతారు. ధనవంతుడి అవసరం అందరికీ ఉంటుంది కాబట్టి ధనవంతుడికి ప్రచారం ఎక్కువ అవుతుంది. అదే బీదవాడి ఇంట్లో పెళ్ళి అయినా, అతడు పదిమందికీ భోజనాలు పెట్టలేడు కాబట్టి, ఆ వార్తకు ప్రచారం ఉండదు. కాబట్టి వేమన చక్కగా ఈ విషయాన్ని గమనించి చెప్పాడు. ఈ పరిస్థితి నేడు కూడా ఉంది. ధనవంతుడు ఊరిలో గుడి కట్టిస్తే అందరూ చెప్పుకుంటారు. బీదవాడు రక్తదానం చేసినా, ఎవరూ దాన్ని. గూర్చి చెప్పుకోరు.

ఊ) కింది వాటిలో ఏది సరైనదని భావిస్తున్నారు? ఎందుకో వివరించండి.
1. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి, అనుభవించాలి.
2. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి దానం చేయాలి.
3. డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి.
4. దానం చేయడం కోసం, అనుభవించడం కోసం డబ్బు సంపాదించక పోవడం మేలు.
జవాబు:
“డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి” అన్న 3వ వాక్యం సరిఅయినది.. డబ్బు దాస్తే అది దొంగలపాలు అవుతుంది. లేదా రాజునకు వశం అవుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పుస్తకాలను పువ్వుల్లాగ జాగ్రత్తగా చూడాలని తెలుసుకున్నారు .కదా ! పుస్తకాల గొప్పతనం ఏమిటి? వాటిని గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి?
జవాబు:
పూర్వం విజ్ఞానాన్ని అంతా మెదడులోనే గుర్తుపెట్టుకొనేవారు. పుస్తకాలు వచ్చిన తరువాత ప్రపంచ విజ్ఞానం అంతా పుస్తకాలలోకి చేరింది. మనకు జ్ఞాపకం లేకపోతే పుస్తకాలు చూచి గుర్తు చేసుకొంటాము. మన ప్రాచీన విజ్ఞానం భారత భాగవత రామాయణాలలోనూ, నేటి సైన్సు లెక్కల విజ్ఞానం, నేటి శాస్త్ర గ్రంథాలలోనూ ఉంది. పుస్తకాలు, మనం విజ్ఞానం సంపాదించడానికి ముఖ్యమైన ఆధారాలు. కాబట్టి పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. చింపరాదు, ఎరవు ఇవ్వరాదు. ఎరువు తెస్తే, వెంటనే ఇచ్చేయాలి. పుస్తకాలు ప్రపంచ విజ్ఞానాన్ని తమ గుప్పిటలో పెట్టుకున్న పెన్నిధులు.

ఆ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
మంచివారితో స్నేహం వలన, వారు మనలను పాపకార్యాల నుండి మళ్ళిస్తారు. మనచే మంచి పనులు చేయిస్తారు. మన రహస్యాన్ని రక్షిస్తారు. మన సద్గుణములను ప్రకటిస్తారు. ఆపత్కాలంలో – మన వెంట ఉంటారు. మనకు లేనప్పుడు సాయం చేస్తారు. మంచివారు మనకు అన్నివిధాల సాయం చేస్తారు. శ్రీరాముడు సుగ్రీవుడు, విభీషణులనే మంచివారితో స్నేహం చేశాడు. వారి సాయంతో రావణుని సంహరించాడు.

ఇ) ‘పత్రికలు పదివేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం’ అని తెలుసుకున్నారు కదా ! పత్రికలవల్ల ఉపయోగాలు వివరించండి.
(లేదా)
నిత్యజీవితంలో పత్రికల ఉపయోగాలను మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
సహజంగా పత్రికలను చదివితే, మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. దేశ విదేశాలలో, మన – రాష్ట్రంలో జిల్లాలో జరిగే విషయాలన్నీ పత్రికల వల్ల తెలుస్తాయి. విషయం పత్రికలో ప్రకటిస్తే ఆ పత్రిక చూచే వారందరికీ తెలుస్తుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, వారి అభిప్రాయాలు పత్రికల ద్వారానే ప్రజలకు తెలుస్తాయి. పత్రికలు ప్రజాభిప్రాయానికి గీటురాళ్ళు.

ఎవరైనా కష్టదశలో ఉండి, ఇతరుల సాయం కోరి పత్రికలో ప్రచురిస్తే ప్రజలు వారిని ఆదుకుంటారు. ఈ ధరవరల సమాచారం, పెండ్లి కావలసిన యువతీయువకుల సమాచారం, వగైరా తెలుస్తుంది. కాబట్టి ఒక్క పత్రిక, 10 వేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం.

IV. పదజాలం

1. కింది పేరాలోని గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకోండి. అవే అర్థాలనిచ్చే పదాలతో, పేరాను తిరిగి రాయండి.

“ఒక ఊళ్ళో ఒక లోభి ఉండేవాడు. అతను ఎంతో   కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ ధర్మం చేయడు. పుత్తడితో నగలు చేయించుకొని వాటిని చూసుకొని విర్రవీగేవాడు. చదువు నేరిస్తే వివేకం కలుగుతుందని ఎంతమంది చెప్పినా, అజ్ఞానం వల్ల వినలేదు. తుదకు ఆ సంపాదన దొంగలపాలైంది. సత్యాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ హర్షించారు.
జవాబు:
ఒక ఊళ్ళో ఒక పిసినారి ఉండేవాడు. అతను ఎంతో డబ్బు కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ దానం చేయడు. బంగారంతో నగలు చేయించుకొని వాటిని చూసుకొని గర్వపడేవాడు. చదువు నేరిస్తే విజ్ఞానం కలుగుతుందని ఎంతమంది చెప్పినా అవివేకం వల్ల వినలేదు. చివరకు ఆ సంపాదన దొంగల పాలైంది. యథార్థాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ సంతోషించారు.

2. కింది పదాలను మీరు మాట్లాడే భాషలోకి మార్చి రాయండి.
ఉదా : వృక్షంబు – వృక్షము – వృక్షం
అ) వజ్రంబు – వజ్రము – వజ్రం,
ఆ) ప్రాణంబు – ప్రాణము – ప్రాణం
ఇ) సంగంబు – సంగము – సంగం
ఈ) సాధనంబు – సాధనము – సాధనం
ఉ) బంగారంబు – బంగారము – బంగారం

3. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థకాలు రాయండి.
ఉదా : సంపదతో గర్వపడకూడదు. (కలిమి)

అ. సముద్రం మీద ఓడలు ప్రయాణిస్తాయి. (అంభోధి)
ఆ. పున్నమి రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. (రేయి)
ఇ. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. (ధరణి)
ఈ. వికలాంగులను నిందించగూడదు. (దూషించడం)

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలను చదివి, ఖాళీలలో వాటికీ వ్యతిరేక పదాలు రాయండి.

అ) కలిమిలో గర్వపడకూడదు ………. కుంగిపోకూడదు.
జవాబు:
లేమి

ఆ) సజ్జనులతో స్నేహం చేయాలి. ………. దూరంగా ఉండాలి.
జవాబు:
దుర్జనులకు

ఇ) సత్యాన్ని పలకడం అలవరచుకోవాలి. ……….. అనర్థాలకు దారితీస్తుంది.
జవాబు:
అసత్యం

ఈ) కీర్తి రావాలంటే కష్టపడాలి. ………. మాత్రం అరక్షణంలో వస్తుంది.
జవాబు:
అపకీర్తి

ఉ) ఆకలి, దప్పికా, నిద్రా దరిద్రుడికీ, ………. కీ ఒకేలా ఉంటాయి.
జవాబు:
ధనవంతుడి

ఎ. వ్యతిరేకపదములు

లోభి × వితరణి
గౌరవము × అగౌరవము
మేలు × కీడు
వివేకి × అవివేకి
పరులు × స్వజనులు
ధైర్యము × అధైర్యము
జ్ఞాని × అజ్ఞాని
అనురక్తి × విరక్తి
మొదలు × తుది
వృద్ధి × హాని
పూర్వము × పరము
మిత్రుడు × శత్రువు
వాస్తవము × అవాస్తవము
పేద × ధనికుడు

5. కింది ప్రకృతి పదాలు చదవండి. వాటికి సంబంధించిన వికృతి పదాలు రాయండి.

ప్రకృతి – వికృతి
(అ) పుస్తకం – పొత్తం
(ఆ) సుఖం – సుగము
(ఇ) భూమి – బూమి
(ఈ) ధర్మం – దమ్మము
(ఉ) శ్రీ – సిరి
(ఊ) గౌరవం – గారవము
(ఎ) భృంగారం – బంగారము
(ఏ) ప్రాణం – పానము

బి. ఈ పదాలకు ప్రకృతి – వికృతులు వ్రాయండి.
ప్రకృతి – వికృతి
(అ) వ్యర్థము – వమ్ము
(ఆ) విద్య – విద్దె
(ఇ) భూ – బువి
(ఈ) శాణము – సాన
(ఉ) ఫలము – పండు
(ఊ) పుత్తళి, పుత్తళిక – పుత్తడి
(ఋ) గుణము – గొనము
(ఋ) యశము – అసము
(ఎ) శక్తి – సత్తి
(ఏ) ఛాయ – చాయ
(ఐ) కీర్తి – కీరితి
(ఒ) గర్భము కడుపు
(ఓ) స్వము – సొమ్ము

V. సృజనాత్మకత

1. పాఠంలోని పద్యాలను ఆధారంగా చేసుకొని మంచి సూక్తులను, నినాదాలను తయారుచేయండి. వాటిని ప్రదర్శించండి.
(లేదా)
“మేలిమి ముత్యాలు” పాఠం ఆధారంగా మీకు నచ్చిన నాలుగు సూక్తులను రాయండి.
జవాబు:

  1. “కలిమిగల లోభికంటె వితరణియైన పేద మేలు”.
  2. పుస్తకములను పువ్వుల్లా, చూడు.
  3. సానపెడితేనే వజ్రం. శోభిస్తుంది.
  4. విద్యనేరిస్తే వివేకి అవుతాడు.
  5. పేదవాడి యింట్లో పెళ్ళెనా ఎవరికీ తెలియదు.
  6. పత్రికొకటి యున్న పదివేల సైన్యము.
  7. ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న.
  8. సాదుసంగంబు సకలార్థసాధనంబు.
  9. లక్షాధికారైన లవణమన్నమెకాని, మెఱుగు బంగారంబు మింగబోడు.

VI. ప్రశంస

1. ఇతర భాషలలోని మంచి సూక్తులను తెలుసుకోండి. వాటిని గురించి చర్చించండి.
జవాబు:
1) “విభూషణం మౌన .మపండితానామ్” (సంస్కృత సూక్తి) (చదువురాని వారికి మౌనమే అలంకారం)
2) ‘మూర్బస్య నాస్యౌషధమ్’ (సంస్కృత సూక్తి) (మూర్ఖుడికి మందులేదు)
3) ‘విద్యావిహీనః పశుః’ (సంస్కృత సూక్తి) (విద్యరాని వాడు వింత పశువు)

2. కింది పట్టికలోని అంశాలను చదవండి. మీరు చేసేవి, చేయనివి గుర్తించండి.
జవాబు:
అ) నేను ఎవరి దగ్గరయినా పుస్తకం తీసుకొంటే, వెంటనే చదివి తిరిగి ఇస్తాను. (✓)
ఆ) నా తరగతిలో కొద్దిమందితోనే మర్యాదగా ఉంటాను. (✗)
ఇ) నేను డబ్బు ఖర్చుపెట్టకుండా దాచుకుంటాను. (✗)
ఈ) నేను కేవలం మంచివాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తాను. (✓)
ఉ) నా పుస్తకాలను నేను జాగ్రత్తగా ఉంచుకొంటాను. (✓)
ఊ) అవయవలోపం ఉన్నవాళ్ళకు నేను సహయం చేస్తాను. (✓)
ఎ) నేను బాగా చదువుకొని గొప్ప కవిలా ఎదుగుతాననే నమ్మకం ఉంది. (✓)

VII. ప్రాజెక్టు పని

1. శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికలో రాయండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 2
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 3

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది మాటలను చదవండి. మార్పును గమనించండి.

  1. ఎండవానలు – ఎండా, వానా
  2. తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ
  3. రేయింబవళ్ళు – రేయీ, పగలూ
  4. గంగాయమునలు – గంగా, యమునా

వీటిని “ద్వంద్వ సమాసాలు” అంటారు. ద్వంద్వ సమాసాల్లో రెండూ నామవాచకాలే ఉంటాయని, ఇవి “కలిసినప్పుడు బహువచన రూపం ఏర్పడుతుంది. ఈ విషయాలు మీరు ఆరవ తరగతిలో నేర్చుకున్నారు.

2. కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా : రాముడూ, లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
అ) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
ఆ) కూరా, కాయా – కూరగాయలు
ఇ) అన్నా, తమ్ముడూ – అన్నదమ్ములు
ఈ) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
ఉ) ,మంచి, చెడూ – మంచిచెడులు

3. క్రింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
ఊ) రెండు జడలు – రెండు (2) సంఖ్యకల జడలు
ఎ) నాలుగు వేదాలు – నాలుగు (4), సంఖ్యకల వేదాలు
ఏ) దశావతారాలు – దశ (10) సంఖ్యకల అవతారాలు
ఐ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్యగల కళలు
ఒ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్యగల రోజులు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో, ‘సంఖ్య’ ఉండటాన్ని గమనించారు కదా. ఇలా సమాసంలో మొదటి పదం సంఖ్యావాచకంగాను, రెండవ పదం నామవాచకం ఉంటే దానిని సంఖ్యగల సమాసాన్ని, ‘ద్విగు సమాసం’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింద పేర్కొన్న సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి. కారణాలు చర్చించండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళుఅక్కా చెల్లెలుద్వంద్వ సమాసం
ఆ) పంచపాండవులుపంచ(5) సంఖ్యగల పాండవులుద్విగు సమాసం
ఇ) రాబర్ట్ రహీమ్ లురాబర్టూ, రహీమూద్వంద్వ సమాసం
ఈ) త్రిమూర్తులుత్రి (3) సంఖ్యగల మూర్తులుద్విగు సమాసం
ఉ) వందపరుగులువంద (100) సంఖ్యగల పరుగులుద్విగు సమాసం
ఊ) సూర్యచంద్రులుసూర్యుడూ, చంద్రుడూద్వంద్వ సమాసం
అవయవ హీనుడుఅవయవముల చేత హీనుడుతృతీయా తత్పురుష సమాసం
సౌందర్య విహీనుడుసౌందర్యం చేత విహీనుడుతృతీయా తత్పురుష సమాసం
సభాంతరాళముసభ యొక్క అంతరాళముషష్ఠీ తత్పురుష సమాసం
సాధు సంగముసాధువుల యొక్క సంగముషష్ఠీ తత్పురుష సమాసం
తల్లి గర్భముతల్లి యొక్క గర్భముషష్ఠీ తత్పురుష సమాసం
లక్షాధికారిలక్షలకు అధికారిషష్ఠీ తత్పురుష సమాసం
వాక్చతురత్వమువాక్కు నందు చతురత్వముసప్తమీ తత్పురుష సమాసం
కుజన సజ్జనులుకుజనుడూ, సజ్జనుడూద్వంద్వ సమాసం
దానధర్మములుదానమూ, ధర్మమూద్వంద్వ సమాసం

గమనిక :
ఎ) 1, 4, 5, 10 ప్రశ్నలలోని సమాసాలలో రెండు పదాలూ నామవాచకములు, అవి కలసి బహువచన రూపాలు ఏర్పడ్డాయి. కాన అవి ద్వంద్వ సమాసాలు.

బి) 2, 3, 6, 7, 8, ‘9, ప్రశ్నలలోని సమాసాలలో మొదటి పదంలో సంఖ్య ఉంది. అందువల్ల అవి ‘ద్విగు సమాసాలు’

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బాధైనను = బాధ + ఐనను = (అ + ఐ = ఇ) – అకారసంధి
2. పత్రికొకటి = పత్రిక + ఒకటి = (అ + ఒ = ఒ) – అకారసంధి
3. పెండ్లి = పెండ్లి + ఐన = (ఇ + ఐ = ఐ) – ఇకారసంధి
4. జుంటీగ = జుంటి + ఈగ = (ఇ + ఈ = ఈ) – ఇకారసంధి
5. తెచ్చితివేని = తెచ్చితివి + ఏని = (ఇ + ఏ = ఏ) – ఇకారసంధి
6. వారకెక్కు = వార్తకు + ఎక్కు = (ఉ + ఎ = ఎ) – ఉకారసంధి
7. జనితమైన = జనితము + ఐన = (ఉ + ఐ + ఐ) – ఉకారసంధి
8. గౌరవమొసంగు = గౌరవము + ఒసంగు = (ఉ + ఒ = ఒ) – ఉకారసంధి
9. కలుషమడచు = కలుషము + అడచు = (ఉ + అ = అ) – ఉకారసంధి
10. దొంగలకిత్తురు = దొంగలకు + ఇత్తురు = (ఉ + ఇ = ఇ) – ఉకారసంధి
11. పూవువోలె = పూవు + పోలె – గసడదవాదేశ సంధి
12. పుత్తడిగలవాని – పుత్తడి + కలవాని – గసడదవాదేశసంధి
13. కూడఁబెట్టూ = కూడన్ + పెట్టు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
14. చింపఁబోకు = చింపన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
15. చేయఁబోకు = చేయన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
16. సానఁబెట్టిన = సానన్ + పెట్టిన – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
17. విస్ఫూర్తిఁజేయు = విస్ఫూర్తిన్ + చేయు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
18. విశ్వదాభిరామ = విశ్వద + అభిరామ = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
19. సభాంతరాళము = సభా + అంతరాళము = (ఆ + అ = అ) – సవర్ణదీర్ఘ సంధి
20. సజ్జనాళి = సజ్జన + ఆళి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
21. లక్షాధికారి = లక్ష + అధికారి = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
22. సకలార్థములు = సకల + అర్థములు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

కవి పరిచయాలు

కవికాలంరచన
1. గువ్వల చెన్నడు16వ శతాబ్దిగువ్వల చెన్న శతకం
2. పక్కి అప్పల నర్సయ్య16వ శతాబ్దికుమార శతకం
3.  నార్ల చిరంజీవి20వ శతాబ్దితెలుగుపూలు శతకం
4. అజ్ఞాత కవి
5. వేమన17వ శతాబ్దివేమన శతకం
6. నార్ల వెంకటేశ్వరరావు20వ శతాబ్దినార్లవారి మాట
7. ఏనుగు లక్ష్మణకవి17వ శతాబ్దిసుభాషిత రత్నావళి
8. శేషప్పకవి18వ శతాబ్దినరసింహ శతకం

కొత్త పదాలు-అర్గాలు

అంతరాళము = నడిమిచోటు
అంభోధి = సముద్రం
అడచు = అణచు
అనురక్తి = ఇష్టం
అవని = భూమి
ఆజి = యుద్ధం
ఆది = మొదలు
ఈను = బయలు పటచు
ఎరవు = అప్పు
కలిమి = సంపద
కలుషము = మురికి, పాపం
కుఱుచ = పొట్టి
కుజనుడు = చెడ్డవాడు
గర్భం = పొట్ట, కడుపు
చెలమ = ఎండిపోయిన ఏరు మొదలగు వాటిలో నీటి కోసం చేసిన గొయ్యి
ఛాయ = నీడ
జుంటీగలు = తేనెటీగలు
తాల్మి = ఓర్పు
తెరువరులు = బాటసారులు
దురితము = పాపం
ధీజడిమ = బుద్ధిమాంద్యం
పుత్తడి = బంగారం
ప్రకృతి సిద్ధము = సహజ సిద్ధం
పరులు = ఇతరులు
భూపసభ = రాజసభ
భూషణములు = ఆభరణాలు
భూమి = భూలోకము
బుధులు = పండితులు
పిదప = తరువాత
మిత్రకోటి = కోటి మంది స్నేహితులు
మైత్రి = స్నేహం
మేలు = మంచి, ఉపకారం
మఱుగు = దాపరికం
యశము = కీర్తి
లవణము = ఉప్పు
వాస్తవము = నిజం
వితరణి = దానశీలి
విత్తము = ధనము
విస్ఫూర్తి = మిక్కిలి తెలివి
లోభి = పిసినారి
వివేకి = విచారణ చేయువాడు
వసుధ = భూమి
వాక్చతురత్వము = మాటనేర్పు
వారకెక్కు = ప్రచారాన్ని పొందు
వాంఛ = కోరిక
శ్రుతులు = వేదాలు
సజ్జనులు = మంచివారు
సాధుసంగము = మంచివారితో స్నేహము
సంస్తవనీయుడు = పొగడదగిన వాడు
సాన = సానరాయి (పదను పెట్టే రాయి, గంధం తీసే రాయి)
సత్యసూక్తి = మంచి మాట
సొమ్ము = ధనము

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం

* క. కలిమిగల లోభికన్నను
విలసితముగఁ బేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలు కాదా అని
కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా! – గువ్వల చెన్న శతకం
ప్రతిపదార్థం :
గువ్వల చెన్నా! = ఓ గువ్వల చెన్నా !
కలిమి = సంపద
కల = కలిగిన
లోభి కన్నను = పిసినారివాడి కంటె
వితరణియైనన్ వితరణి + ఐనన్ = దాత అయితే (దానము చేసేవాడు అయితే)
విలసితముగ = ఒప్పుగా
పేద = బీదవాడు
మేలు = మంచిది
కులనిధి = అంతులేని జలరాశిగల
అంభోధి కన్నన్ = సముద్రము కంటె
చలి = చల్లని
చెలమ = ఎండిపోయిన ఏఱు మొదలయిన వాటిలో నీటి కోసం చేసిన నీటి గొయ్యి.
మేలు కాదా ! = మంచిదే కదా !

భావము :
ఓ గువ్వల చెన్నా ! ధనికుడైన పిసినారి కంటె, దానగుణము ఉన్న పేదవాడే మంచివాడు. అంతులేని జలరాశి గల సముద్రుడి కంటె, మంచి నీరు ఉన్న గొయ్యి మేలు కదా !

2వ పద్యం : కంఠస్థ పద్యం

* క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా ! – కుమార శతకం
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా !
అవయవ హీనునిన్ = అవయవ లోపం ఉన్న వాడినీ
సౌందర్య విహీనునిన్ = అందము లేని వాడినీ
దరిద్రున్ = పేదవాడినీ
విద్యరాని + అతనిన్ = చదువురాని నిరక్షరాస్యునీ,
సంస్తవనీయున్ = కొనియాడదగిన వాడినీ (గొప్పవాడినీ)
దేవున్ = దేవుడినీ
శ్రుతులన్ = వేదాలనూ
భువిన్ = భూలోకంలో
బుధులు = పండితులు
నిందింపన్ = నిందించడం
తగదు + అండ్రు = తగదని చెపుతారు.

భావము :
కుమారా ! భూమిపైన అవయవలోపం ఉన్నవారినీ, అందంగా లేనివారినీ, పేదవారినీ, చదువురాని వారినీ, గొప్పవారినీ, దైవాన్నీ, వేదాలనూ నిందించరాదని పెద్దలు చెబుతారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

3వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుస్తకముల ‘నీవు పూవువలెను జూడు
చింపఁబోకు-మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం
ప్రతిపదార్థం :
తెలుగు బిడ్డ = ఓ తెలుగు బాలుడా!
పుస్తకములన్ = పుస్తకాలను
నీవు = నీవు
పూవు వలెను = పువ్వువలె (జాగ్రత్తగా)
చూడు = చూడు
చింపఁబోకు (చింపన్ + పోకు) = వాటిని చింపవద్దు
మురికి = మురికి
చేయఁబోకు (చేయన్+పోకు) = చేయవద్దు (పాడు చేయ వద్దు)
పరుల = ఇతరుల యొక్క
పుస్తకములన్ = పుస్తకములను
ఎరవు = కొంత కాలం వాడుకొని తిరిగి ఇచ్చే పద్దతిలో
తెచ్చితివి + ఏని = తీసుకువస్తే
వేగ = వేగంగా (తొందరగా)
తిరిగి + ఇమ్ము = వాటిని తిరిగి వారికి ఇచ్చి వెయ్యి.

భావము :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

4వ పద్యం : కంఠస్థ పద్యం

* తే. సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులె యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును. – అజ్ఞాత కవి
ప్రతిపదార్థం :
సానఁబెట్టినన్ (సానన్ + పెట్టినన్) = సాన మీద అరగదీస్తే
వజ్రంబులు = వజ్రాలు
కాంతి = కాంతిని
వేమ = ఓ వేమనా ఈను = వెదజల్లుతాయి (బయలు పరుస్తాయి)
చక్కగన్ = బాగుగా
దున్నినన్ = (నాగలితో) దున్నినట్లయితే
పొలము = పొలము
ఫలమున్ = పంటను
ఇచ్చున్ = ఇస్తుంది.
అటులె (అటులు + ఎ) = అలాగే
అవనిపైని = భూమి మీద
అజ్ఞాని + ఐనను = జ్ఞానము లేని వాడయినా
విద్యన్ = విద్యను
నేర్చిన + ఏనిన్ = నేర్చుకుంటే
వివేకి = వివేకముగలవాడు (మంచి చెడులు తెలిసికొనే తెలివి కలవాడు)
అగును = అవుతాడు.

భావము :
సాన పెడితేనే వజ్రాలు కాంతిని వెద జల్లుతాయి. చక్కగా దున్నితేనే పొలం పంటను ఇస్తుంది. అలాగే భూమి మీద ఎంత అజ్ఞాని అయినా సరే, చదువుకొంటే వివేకి అవుతాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుత్తడిగలవాని పుండుబాధైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ ! వినుర వేమ! – వేమన పద్యం
ప్రతిపదార్థం :
విశ్వదా = ఓ విశ్వదా
అభిరామ = ఓ అభిరాముడు అనే శిష్యుడా
వినుర = వినుము
పుత్తడి = బంగారము (ధనము)
కలవాని = ఉన్నవాడి యొక్క
పుండు = చిన్న కురుపు
బాధైనను బాధ + ఐనను = నొప్పి పెడితే
వసుధలోన = భూమిలో (లోకంలో అది)
చాల = మిక్కిలి
వార్తకెక్కు (వార్తకు + ఎక్కు) = పెద్దగా ప్రచారం అవుతుంది
పేదవాని = బీదవాడి
ఇంటన్ = ఇంటిలో
పెండ్లైన = పెండ్లి + ఐన = పెళ్ళి జరిగినా కూడా
ఎరుగరు = ఎవరికీ తెలియదు.

భావము :
ఓ వేమనా ! భూమి మీద ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడినా. కూడా పెద్దగా ప్రచారం అవుతుంది. కాని పేదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా, ఎవరికీ తెలియదు.

6వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఉ. ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూపసభాంతరాళమునఁ బుష్కలవాక్చతురత్వ, మాజి బా
హాపటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
ఆపదలంధున్ = ఆపదలు వచ్చినప్పుడు
ధైర్యగుణము = ధైర్యము కలిగియుండుటయును;
అంచిత = చక్కని
సంపదలందున్ = సంపదలు కలిగినపుడు;
తాల్మియున్ = ఓర్పు కలిగియుండుటయును;
భూప సభా = రాజసభ యొక్క
అంతరాళమునన్ = మధ్యలో
పుష్కల = సంపూర్ణమైన
వాక్చతురత్వము = మాటనేర్పునూ
ఆజిన్ = యుద్ధంలో
బాహా = బాహువులయందు
పటు = సమర్ధమైన
శక్తియున్ = శక్తియునూ
యశమునందున్ = కీర్తిని సంపాదించుట యందు;
అనురక్తియున్ = ఆసక్తియూ
విద్యయందున్ = చదువునందు
వాంఛా = కోరిక యొక్క
పరివృద్ధియున్ = అభివృద్ధియును (అధికమగు కోరికయూ)
సజ్జనాళికిన్ (సజ్జన+ఆళికిన్) = సత్పురుషుల సమూహమునకు
ప్రకృతి సిద్ధ = సహజ సిద్ధమైన
గుణంబులు = గుణములు

భావము :
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభల్లో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తిమీద ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే కోరిక – ఇవి ఉత్తములకు సహజ గుణాలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

7వ పద్యం : -కంఠస్థ పద్యం

* ఆ. పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
మైత్రి ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట – నార్లవారి మాట
ప్రతిపదార్థం :
పత్రిక = వార్తాపత్రిక
ఒకటి + ఉన్న = ఒక్కటి ఉంటే
పదివేల = పదివేల మంది
సైన్యము = సైన్యముతో సమానము
పత్రిక = వార్తాపత్రిక
ఒక్కటి + ఉన్నన్ = ఒకటి ఉంటే
మిత్రకోటి = కోటి మంది మిత్రులతో సమానం
పత్రిక = పత్రిక
లేక + ఉన్నన్ = లేకపోతే
ప్రజకు = ప్రజలకు
రక్షలేదు = రక్షణ ఉండదు
నార్లవారిమాట = నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట
వాస్తవమ్ము = నిజము

భావము :
ఒక పత్రిక వేలాది సైన్యంతో, సమానం; ఎంతోమంది, మిత్రులతో సమానం. పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. సమాజంలోని మంచి, చెడులను భయంలేకుండా పత్రికలు తెలియజేస్తాయి. అందువల్ల
సమాజంలో పత్రికలు ఉండాలి

8వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. మొదలఁ జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ
యాది గొంచెము తర్వాత నధికమగుచుఁ
దనరు, దినపూర్వ, పరభాగజనితమైన
ఛాయపోలికఁ గుజనసజ్జనుల మైత్రి. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
దినపూర్వ = ఉదయం పూట
పరభాగ = సాయంత్రము వేళ
జనితము + ఐన = పుట్టిన
ఛాయపోలికన్ = నీడవలె
కుజన త = చెడ్డవారి యొక్క
మైత్రి = స్నేహము
మొదలన్ = మొదట.
చూచినన్ = చూస్తే
కడుగొప్ప = చాలా గొప్పగా ఉంటుంది
పిదపన్ = తరువాత
కుఱుచ = చిన్నదిగా ఉంటుంది
సజ్జనమైత్రి = మంచివారితో స్నేహము
ఆది = మొదట
కొంచెము = తక్కువగానూ
తర్వాతన్ = రాను రాను
అధికము + అగుచున్ = ఎక్కువ అవుతూ
తనరు = ఒప్పుతుంది.

భావము :
చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగ, మొదట ఎక్కువగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచివాళ్ళ స్నేహం సాయంకాలం నీడలాగ మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. బుద్ధిమంతుడు ఈ రెంటిలో ఏది మంచిదో తెలిసికోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

9వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. సత్యసూక్తి ఘటించు ‘ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
సాధు సంగంబు = మంచివాళ్ళతో స్నేహం
జనులకున్ = మనుష్యులకు
సత్యసూక్తిన్ = సత్యమైన మంచిమాటను
ఘటించున్ = చేకూరుస్తుంది (సత్యాన్ని మాట్లాడిస్తుంది)
ధీజడిమన్ = బుద్ధిమాంద్యమును
మాన్చున్ = పోగొడుతుంది
గౌరవము = గౌరవమును
ఒసంగున్ = ఇస్తుంది
కలుషము = పాపాలను
అడచున్ = పోగొడుతుంది
కీర్తిన్ = కీరిని
ప్రకటించున్ = వ్యాపింపజేస్తుంది
చిత్త = మనస్సు, యొక్క
విస్ఫూర్తిన్ = ప్రకాశాన్ని
చేయున్ = చేస్తుంది
సకల + అర్థ సాధకంబు = సమస్తమైన కార్యాలను సాధిస్తుంది

భావము :
మంచి వారితో స్నేహం అన్ని కార్యాలనూ సాధిస్తుంది. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందకొడి తనాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని ఇస్తుంది. పాపాలను పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింప జేస్తుంది. లోకంలో అది చేయలేని మంచిపని అంటూ ఉండదు.

10వ పద్యం : – కంఠస్థ పద్యం

*సీ. తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁ బోడు
విత్తమార్జన చేసి విజ్ఞవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగలకిత్తురో ? దొరలకవునో ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురిత దూర ! – నరసింహ శతకం
ప్రతిపదార్థం :
శ్రీ ధర్మపుర నివాస = సంపదలను ఇచ్చే, ధర్మపురం నందు నివసించువాడా!
భూషణ, వికాస = అలంకారములచే, ప్రకాశించేవాడా!
దుష్టసంహార = పాపులను సంహరించువాడా!
దురిత దూర = పాపాలను దూరం చేసేవాడా !
తల్లిగర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము = ధనాన్ని
ఎవ్వడు = ఎవడూ
తేడు = తన వెంట తీసుకురాడు
వెళ్ళిపోయెడినాడు = ఈ లోకాన్నుండి వెళ్ళిపోయే మరణ సమయములో
వెంటరాదు = ఆ ధనము అతనికి తోడుగా రాదు
లక్షాధికారి + ఐనన్ = లక్షలు సంపాదించినవాడైన
లవణము + అన్నమె కాని = ఉప్పు, అన్నమే కాని
మెఱుగు బంగారంబు = పదునాఱు వన్నె బంగారాన్ని
మ్రింగబోడు = తినడు
విత్తము + ఆర్జన చేసి = ధనమును సంపాదించి
విఱ్ఱవీగుటె కాని = గర్వంగా ఉండడమే కాని
కూడబెట్టిన సొమ్ము = దాచిన ధనము
కుడువన్ + పోడు = తినడు
పొందుగా = బాగుగా
మఱుగు + ఐన = చాటైన
భూమిలోపలన్ + పెట్టి = భూమి యందు ఉంచి
దానధర్మము లేక = దాన ధర్మాలు చేయకుండా
దాచిదాచి = ఆ ధనమును దాచి
తుదకున్ = చివరకు
దొంగలకు = దొంగవాళ్ళకు
ఇత్తురో = ఇస్తారో
దొరలకున్ = ప్రభువులకు
అవును + ఒ = సంక్రమిస్తుందో (చట్టం ప్రకారంగా భూమిలో దాచిన సొమ్ములు సర్కారుకు చేరతాయి)
జుంటీగలు = తేనెటీగలు
తేనెన్ = తేనెను
తెరువరులకున్ = బాటసారులకు (దారిని పోయేవారికి)
ఇయ్యవా = ఇస్తాయికదా !

భావము :
శ్రీ ధర్మపురి నివాసుడా ! దుష్ట సంహార ! నరసింహా ! పాపాలను దూరం చేసేవాడా ! ఆభరణాలచే ప్రకాశించేవాడా! తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు, ఎవ్వడూ ధనాన్ని తన వెంట తీసుకొని రాడు. పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా, ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని, బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కాని, తాను దాచిన సొమ్మును తాను తినడు. ఆ సొమ్మును దానధర్మాలు చేయకుండా, భూమిలో పాతి పెడుతూ ఉంటాడు. చివరకు అతడు దాన్ని అనుభవించకుండానే, తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్లు, దొంగలకో, రాజులకో సమర్పించు కుంటాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 11th Lesson సీత ఇష్టాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 11th Lesson సీత ఇష్టాలు

7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రం చూడండి. ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో తంబురా వాయిస్తూ బుర్రకథ చెపుతున్న కథకుడూ, వంత పాడుతున్న మరో ఇద్దరూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
చిత్రంలో బుర్రకథ చెప్పడం జరుగుతున్నది.

ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు:
ఇటువంటి ప్రదర్శనను చూశాను. దీనిని “బుర్రకథ” అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 4.
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడుతుండవచ్చు? ప్రక్కనున్నవారు ఏమంటున్నారు? ఊహించి చెప్పండి.
జవాబు:
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి బుర్రకథలో ప్రధాన కథకుడు. అతడు అల్లూరి సీతారామరాజు వంటి సాహసవీరుని కథ చెపుతూ ఉండవచ్చు. ప్రక్కనున్నవారు వంతలు.. వారు “తందాన తాన” అంటూ వంత పాడుతూ ఉండవచ్చు. ప్రక్కవారిలో ఒకడు హాస్యం చెపుతూ ఉండి ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘సీత’ లాంటి వాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
సీతలాంటి తెలివైన ఆడవాళ్ళు, సంఘంలో ఎంతోమంది ఉంటారు. వారిలో చాలామందికి చదువు లేనందువల్ల వారు వంటింటి కుందేళ్ళుగా మారిపోయారు. సీతలా చదువుకుంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రాణించవచ్చు. ముద్దుగా నేర్పిస్తే, ముగుదలు నేర్చుకోలేని విద్యలు ఉండవు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీ పోలీసు ఆఫీసర్లు, . ఇందిర, సిరిమావో వంటి గొప్ప రాజకీయ నాయకులు స్త్రీలలో ఉన్నారు.

ప్రశ్న 2.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు? కారణాలు చెప్పండి.
జవాబు:
ఆడవాళ్ళలో ఎంతోమంది చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారు, రాజ్యాలు పాలించిన వారూ ఉన్నారు. రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు వంటి గొప్ప నాయికామణులు ఉన్నారు. మమతాబెనర్జీ జయలలిత, మాయావతి, షీలాదీక్షిత్ వంటి ఆడ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిభాపాటిల్ వంటి స్త్రీ రాష్ట్రపతులున్నారు. ముఖ్యంగా స్త్రీలు బిడ్డలను కనిపెంచుతున్నారు. స్త్రీలలో ఎందరో ప్రొఫెసర్లు, అంతరిక్ష యాత్రికులు, శాస్త్రకోవిదులు ఉన్నారు. సోనియాగాంధీ వంటి పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి స్త్రీలు కూడా గొప్పవారే.

ప్రశ్న 3.
శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు:
మా ఉన్నత పాఠశాలలో ‘గౌరి’ అనే తెలుగు టీచరూ, ‘పార్వతి’ గారు అనే లెక్కలు టీచరూ ఉన్నారు. వారు మాకు చక్కగా పాఠాలు బోధిస్తారు. మా తెలుగు టీచరు మాకు భారత, భాగవత, రామాయణ కథలు చెపుతారు.. మాకు తెలుగు భాషపై మంచి ఇష్టం కల్గించారు.

ఇక మా లెక్కల టీచరు పార్వతిగారు, లెక్కలు చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతారు. రోజూ సాయంత్రము అదనంగా క్లాసు తీసుకొని, అక్కడే మాచే ఇంటిపని లెక్కలు అన్నీ చేయిస్తారు. ఆ ఇద్దరు టీచర్లు అంటే, మా పిల్లలందరికీ చాలా ఇష్టం.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
‘కొత్త వింత – పాత పోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి?
జవాబు:
పాండవులూ, కౌరవుల కథ, నలమహారాజు కథ, సీతమ్మ కష్టాలు వంటి కథలు పాతకథలయిపోయాయి. – కాబట్టి కొత్త కథ చెప్పమని రాజు, కృష్ణవేణి అక్కను అడిగాడు. అప్పుడు రోజా “పాతంటే రోతగా ఉందా !” అని రాజును ప్రశ్నించింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు:

  1. రాజు రోజాను, “కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తావ్” అన్నపుడు నవ్వు వచ్చింది.
  2. రాజు “ఆలస్యం అమృతం విషం” అంటే, ఇదేనేమో అన్నాడు. అప్పుడు రోజా “నువ్వు నోరు మూస్తావా? ముయ్యవా?” అంటుంది. అప్పుడు కూడా నవ్వు వచ్చింది.
  3. రాజు తాను “26 లెటర్సూ ABCD ” లాంటివి చదివానని తన చదువు – గురించి గొప్ప చెప్పినపుడు నవ్వు వచ్చింది.

ప్రశ్న 3.
కింది అపరిచిత వచన భాగం చదివి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి, రాయండి.

“1940 ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీ క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీమండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి, సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. – రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటు చేశారు. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైనవాళ్ళు సంఘసంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ‘ఛటోపాధ్యాయగారి భార్య వసుంధరా దేవి గారు, నాంపల్లిలో బాలికల కోసం ‘పాఠశాలను ప్రారంభించారు. ఈమె సరోజినీ నాయుడు గారి తల్లి.
అ) పైన పేర్కొన్న సంఘటనలన్నీ ఎప్పుడు జరిగాయి?
ఎ) స్వాతంత్ర్యానికి ముందు
బి) స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
సి) 19వ శతాబ్దంలో
జవాబు:
ఎ) స్వాతంత్ర్యానికి ముందు

ఆ) గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ ఎవరు?
ఎ) లేడీ హైదరీక్లబ్
బి) రత్నదేశాయి
సి) ఇందిరాగాంధీ
జవాబు:
బి) రత్నదేశాయి

ఇ) సంగం లక్ష్మీబాయి ఏంచేశారు?
ఎ) వితంతువులకు హాస్టల్ ఏర్పరిచారు
బి) సంఘసంస్కరణ చేశారు
సి) క్లబ్బును స్థాపించారు
జవాబు:
బి) సంఘసంస్కరణ చేశారు

ఈ) నాంపల్లిలో బాలికా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) అఘోరనాథ ఛటోపాధ్యాయ
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) శ్రీమతి సరోజినీ నాయుడు
జవాబు:
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ

ఉ) ఇది ఒక సమాజం పేరు.
ఎ) సోదరీ సమాజం
బి) ఆంధ్ర యువతీ మండలి
సి) లేడీ హైదరీక్లబ్
జవాబు:
ఎ) సోదరీ సమాజం

ఊ) సరోజినీ నాయుడు తండ్రి పేరు
ఎ) రత్నదేశాయి
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) గాంధీ
జవాబు:
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

4. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) బుర్రకథ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఎవరెవరు ప్రదర్శించారు?
జవాబు:
బుర్రకథ ప్రదర్శన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. కృష్ణవేణి కథకురాలు. రాజు, రోజాలు వంతలు.

ఆ) బుర్రకథలో మొదట ఎవరెవరిని ప్రార్థించారు? ఏమని వేడుకున్నారు?
జవాబు:
బుర్రకథలో మొదట కృష్ణవేణి, సరస్వతీదేవిని, మహాలక్ష్మిని, దుర్గను ప్రార్థించింది.

  1. చదువులనిచ్చే సరస్వతిని చల్లగా చూడమని ప్రార్థించింది.
  2. సంపదలనిచ్చే లక్ష్మిని కరుణించమని కోరింది. 3) శత్రువులను నశింపజేసే దుర్గను, జయము నిమ్మని కోరింది.

ఇ) బుర్రకథ ప్రారంభంలో సీతను ఏమని పరిచయం చేశారు?
జవాబు:
సీతను గురించి ఈ విధంగా పరిచయం చేశారు. “సీత పేదల ఇంటిలో పుట్టిన పైడిబొమ్మ, చదువు సందెలో – పేరు పొందిన చక్కనమ్మ. ఓటమిని ఎరుగక పోరాడే వీరబాల”

ఈ) సీత బడిలో చేరడానికి కారణం ఏమిటి?
జవాబు:
సీత ఊరి బడికి, ‘శ్రావణి’ అనే టీచర్ వచ్చింది. ఆమె బడిఈడు వచ్చిన పిల్లలు ఎవరు బడికి రావట్లేదో ఆమె తెలుసుకొంది. శ్రావణి సీతమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పింది. రుద్రమదేవి, సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి వంటి ఆదర్శ మహిళల గూర్చి శ్రావణి వారికి చెప్పింది. శ్రావణి మాటలు, సీత వింది. తాను చదువుకుంటానని చెప్పి బడిలో చేరింది.

ఉ) బుర్రకథలో ఏ ఏ ఆదర్శ మహిళలను గురించి చెప్పారు? వారు ఏం చేశారు?
జవాబు:
బుర్రకథలో రుద్రమదేవి, సరోజినీనాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, కల్పనా చావ్లా వంటి ఆదర్శ మహిళలను గురించి చెప్పారు. రుద్రమదేవి శత్రువులను చీల్చి చెండాడింది. సరోజినీ నాయుడు స్వరాజ్య సమరం చేసింది. సంగం లక్ష్మీబాయి బాలలను బాగుపరచింది. దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళల. మార్గము దిద్దింది. కల్పన చావ్లా అంతరిక్షంలోకి ఎగిరింది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు:
శ్రావణి మంచి టీచరు. ఈమె రామాపురం స్కూలుకు టీచరుగా వచ్చింది. ఆమె ఆ ఊరికి వెళ్ళగానే, బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి రావడం లేదో తెలుసుకుంది. తెలుసుకొని వారి ఇళ్ళకు వెళ్లింది. ఆ ఊళ్ళో సీత అనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. శ్రావణి సీతవాళ్ళ ఇంటికి వెళ్ళి సీత తల్లిదండ్రులకు కొన్ని మంచిమాటలు చెప్పింది. మానవజన్మ గొప్పదనీ, ఆడపిల్లగా పుట్టడం శ్రేష్ఠమనీ, ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభ్యున్నతి పొందుతుందని చెప్పింది. ఆ మాటలు విని, సీత బడికి వెళ్ళి చదువుకొంది.

ఆ) పాఠాన్ని ఆధారంగా చేసుకొని, ఆడపిల్లల పరిస్థితులు గురించి, 5 వాక్యాలు రాయండి.
జవాబు:
పూర్వము తల్లిదండ్రులు ఆడపిల్లలను శ్రద్ధగా బడికి పంపేవారు కాదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరం లేదని ఆనాడు భావించేవారు. ఆడపిల్లలను బడికి పంపండని టీచర్లు వచ్చి అడిగితే, తల్లిదండ్రులు తను పిల్లల్ని టీచరుకు కనబడకుండా దాచేవారు. కాని ఈ పాఠంలో సీతవలె చదివి మంచి ఉద్యోగాలు చేసి, పిల్లల చదువుల కోసం, స్త్రీలకు మేలు చేయడం కోసం, స్త్రీలు శ్రమించాలి. అందుకు తల్లిదండ్రులు స్త్రీలకు చేయూతనియ్యాలి.

ఇ) “పెద్దలు పనికి – పిల్లలు బడికి” – అనే నినాదాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పెద్దవారు పనిచేసి డబ్బు సంపాదించి, సంసారాన్ని పోషించాలి. పిల్లలు చక్కగా బడికి వెళ్ళి, చదువుకొని మంచి విజ్ఞానాన్ని సంపాదించాలి. చిన్నపిల్లలను పనులకు పంపి, వారు సంపాదించే చిన్నపాటి కూలీ డబ్బులను పెద్దలు ఆశించరాదు. పిల్లలను చదువులు మాన్పించి వారిని పనులకు పంపిస్తే, పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది.

ఈ) “ఆలస్యం అమృతం విషం” – అంటే మీకేమి అర్ధమైంది?
జవాబు:
సహజంగా మనం ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటే, దానిని త్వరగా ప్రారంభించాలి. అలా కాకుండా ఆ పని చేయడానికి ఆలస్యం చేస్తే, ఒకప్పుడు అది నష్టం తీసుకువస్తుంది. తీవ్రమైన వ్యాధితో ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరు వద్దకు వెళ్ళాలి. ఆలస్యం చేస్తే అమృతంలా చక్కగా నయం కావలసిన జబ్బు. కాస్తా విషంగా మారి, ప్రాణం మీదికి రావచ్చు. కాబట్టి పీకల మీదకు తెచ్చుకోకుండా తలచుకున్న మంచి పనిని ముందే పూర్తిచేయాలి.

ఉ) మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను డాక్టరు కోర్సులో చేరి, MBBS చదవాలని అనుకుంటున్నాను. మాది పల్లెటూరు. ఆ గ్రామంలో వైద్యసహాయం ప్రజలకు అందడం లేదు. కాబట్టి నేను వైద్యవృత్తిని చేబట్టి, మా గ్రామ ప్రజలకు వైద్యం అందించాలని ఉంది. కొద్దిపాటి ఫీజు వసూలు చేసి, గ్రామ ప్రజలకు సాయం చేయాలని ఉంది. ఆదర్శ వైద్యశాల ప్రారంభిద్దామని నా కోరిక.

ఊ) ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
స్త్రీలు, పురుషులు అనే భేదం తప్ప, ఆడ మగపిల్లల్లో మరో తేడా లేదు. ఇద్దరూ తెలివిగలవారే. ఇద్దరూ పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయగలరు. స్త్రీ, పురుషులు అన్ని ఉద్యోగాలకూ అర్హులు. స్త్రీ కన్న పురుషుడు సహజంగా బలవంతుడు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చదువుకున్నా, వారు ఉద్యోగాలు చేస్తున్నా, వారి పెళ్ళికి, వరునికి కట్నం ఇవ్వవలసి వస్తుంది. పెళ్ళయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలకు అండగా ఉండవలసి వస్తోంది. ఆడపిల్లలు మాత్రం, తమ తల్లిదండ్రులకు వారి భర్తల అనుమతి లేనిదే ఏమీ సాయం చేయలేరు. క్రమంగా ఆడ-మగ భేదం పోతుంది. పోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోప్రక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. – కథ చెప్పేవారిని కథకుడు’ అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు. వంతలు డక్కీలు వాయిస్తారు.

బుర్రకథలో మొదట .కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు.

జానపద కళల్లో బుర్రకథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహి తెచింది.

ఆ) సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు:
నాకు పాఠశాలలో బాగా చదువుకోవాలని ఉంది. చదువుతోపాటు ఆటలపై నాకు ఆసక్తి ఎక్కువ. క్రికెట్, షటిల్ ఆటలపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్ నాకు ఇష్టమైన ఆటగాడు. ఎప్పటికైనా నేను సచిన్ లాగ, నూరు సెంచరీలు చేసి, మన దేశానికి పేరు తేవాలని ఉంది. . .

నాకు సివిల్ ఇంజనీరు కావాలని ఉంది. ఐ.ఐ.టిలో చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ . ఉంది. ఎప్పటికయినా, ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టే ఇంజనీరు కావాలని ఉంది. ఈ

IV. పదజాలం

1. కింది వాక్యాలు చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.

అ. బుర్రకథలో కథ చెప్పేవాడు : (కథకుడు)
ఆ. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తి : (మండల అభివృద్ధి అధికారి)
ఇ. నాయకత్వం వహించేవాడు : (నాయకుడు)
ఈ. ఉపన్యాసం ఇచ్చేవాడు : (వక్త)
ఉ. హరికథ చెప్పేవాడు : (హరిదాసు )

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. సినీమా పాటలలో ఘంటసాల వారి గీతాలు ప్రాచుర్యం పొందాయి. : (విస్తారము)
2. భర్తృహరి సుభాషితాలలో మంచి సూక్తులు ఉన్నాయి. : (మంచి మాటలు)
3. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది. : (ఆకాశము)
4. దేశం అభ్యున్నతికి పౌరులంతా శ్రమించాలి. : (అభివృద్ధి)
5. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు. : (అప్రయత్నము)
6. విద్యార్థులలో ప్రతిభ ఉంటే వారు చక్కగా రాణిస్తారు. : (తెలివి)

3. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) కలకలలాడు :
పెళ్ళికి వచ్చిన బంధువులతో మా ఇల్లు కలకలలాడుతూ ఉంది.

2) ప్రదర్శించు :
తెలివి ఉంది కదా అని, గర్వమును ప్రదర్శించరాదు.

3) కీలకపాత్ర :
మా సంసారమును నడిపించడంలో మా నాన్నగారే కీలకపాత్ర వహిస్తారు.

4) వంతపాడు :
మా చెల్లి మా అమ్మ మాటలన్నింటికీ వంతపాడుతుంది.

5) దిగ్విజయం :
మా పాఠశాల నూరు శాతం ఫలితాలతో దిగ్విజయంగా నడుస్తోంది.

6) రసాభాస : మా పాఠశాలలో నాటక ప్రదర్శన వర్షం రావడంతో రసాభాస అయ్యింది.

7) చదువు సందెలు :
మా మేనల్లుడికి చదువుసందెలు అబ్బలేదు.

8) నోరుమూయు :
నాన్నగారు కోపపడడంతో.తమ్ముడు నోరుమూశాడు.

9) కుంగదీయు :
కష్టాలు మా తాతగార్ని కుంగదీశాయి.

10) తల్లడిల్లు :
చీకటి పడినా తమ్ముడు ఆటల నుండి రాలేదని మా ఇంటిల్లపాదీ తల్లడిల్లాము.

11) కొవ్వొత్తి :
కష్టాలతో మా అమ్మమ్మ జీవితం, కొవ్వొత్తిలా కరిగిపోయింది.

12) సూకులు :
గురువులు పిల్లలకు సూక్తులు బోధించాలి.

13) పుణ్యఫలం :
భారతదేశం పుణ్యఫలం కొద్దీ గాంధీ, నెహ్రూలు మనదేశంలో పుట్టారు.

14) అభ్యున్నతి :
దేశం అభ్యున్నతి కోసం దేశపౌరులందరూ శ్రమించాలి.

15) అలవోకగా :
మా చెల్లెలు అలవోకగా త్యాగరాజు కీర్తనలు పాడుతుంది.

16) వెక్కిరించు :
అంగవైకల్యం గలవారిని చూచి వెక్కిరించరాదు.

4. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

1. తొలి × మలి
2. ప్రయత్నము × అప్రయత్నము
3. జయము × అపజయము
4. పాత × కొత్త
5. ఇష్టం × అనిష్టం
6. ఉత్తముడు × అనుత్తముడు
7. కష్టము × సుఖము
8. పిల్లలు × పెద్దలు
9. నిజం × అబద్ధం
10. ముందు × వెనుక
11. మంచి × చెడ్డ
12. పుణ్యము × పాపము
13. అన్యాయము × న్యాయము
14. పెద్ద × చిన్న
15. అవకాశం × నిరవకాశం
16. మేలు × కీడు
17. సమానము × అసమానము

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

1. కథ (ప్రకృతి) – కత (వికృతి)
2. సిరులు (వికృతి) – శ్రీలు (ప్రకృతి)
3. గాథ (ప్రకృతి) – గాద (వికృతి)
4. సన్నాసి (వికృతి) – సన్యాసి (ప్రకృతి)
5. కాకి (వికృతి) – కాకము (ప్రకృతి)
6. దీపము . (ప్రకృతి) – దివ్వె (వికృతి)
7. భారము (ప్రకృతి) – బరువు (వికృతి)
8. బొమ్మ, (వికృతి) – బ్రహ్మ (ప్రకృతి)
9. విషము (ప్రకృతి) – విసము (వికృతి)
10. దంపతులు (ప్రకృతి) – జంపతులు (వికృతి)
11. విజ్ఞానము (ప్రకృతి) – విన్నాణము (వికృతి)
12. అక్షరము (ప్రకృతి) – అక్కరము . (వికృతి)

V. సృజనాత్మకత

1. ఈ బుర్రకథను మీ పాఠశాలలో ప్రదర్శించండి. ఈ బుర్రకథకు ‘సీత ఇష్టాలు’ గాక మరేదైనా పేరును సూచించండి.
జవాబు:
ఈ కథకు “MDO సీతమ్మ” అని మరో పేరు పెట్టవచ్చును.
(లేదా)

2. ఆడపిల్లలను సమానంగా చూడాలన్న అంశాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
  2. ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్ధిల్లాలి.
  3. ఆడపిల్లే మాకు యోగ్యం – ఆమే అత్తింటి సౌభాగ్యం.
  4. ఆడపిల్ల – ఆ యింటి మహాలక్ష్మి.
  5. ఆడా మగా తేడా వద్దు – ఎవరైనా మాకు ముద్దు.

VI. ప్రశంస

* మీ తరగతిలోని ఆడపిల్లల్లోని మంచి గుణాలను గుర్తించి, జాబితా రాయండి.
జవాబు:
మా తరగతిలో పదిమంది ఆడపిల్లలున్నారు. అందులో కింది బాలికలలో మంచి గుణాలున్నాయి.

1) సీత :
మంచి తెలివైన పిల్ల. ఈమె ఏక సంథాగ్రాహి.

2) రజని :
ఈమెలో కరుణ ఎక్కువ. ప్రక్కవారికి కష్టం కలిగితే కన్నీరు పెడుతుంది. వారికి సాయం చేస్తుంది.

3) గోపిక :
నిజాయితీ, ధర్మము, న్యాయముపై ఈమెకు మక్కువ.

4) పావని :
ఈమెకు శుభ్రతపై దృష్టి ఎక్కువ. తన బట్టలు, పుస్తకాలు నిర్మలంగా ఉంచుకుంటుంది. ఈమె స్నేహితురాళ్ళ పుస్తకాలు కూడా సర్దుతుంది.

5) రమ్య :
ఈమె పేరుకు తగినట్లుగా అందంగా ఉంటుంది. అభ్యుదయభావాలు కలది. ఈమె కొత్తదనాన్ని కోరుకుంటుంది.

6) గంగ :
ఈమెకు దేవునిపై మంచి విశ్వాసం. దైవభక్తి కలది. కమ్మగా దైవభక్తి గేయాలు పాడుతుంది.

VII. ప్రాజెక్టు పని

1. ఆడవాళ్ళపట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలను సేకరించండి.
జవాబు:
ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తలను సేకరించి, కత్తిరించి ఇక్కడ అతికించండి.
ఉదా :
సమస్యలపై సైకిల్ యాత్ర!
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 2

(లేదా)

2. మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి.
జవాబు:
మేము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వాసులం. మేము కపిళేశ్వరపురం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మా గ్రామంలో SBPK సత్యనారాయణరావు గారు అనే జమిందారు గారు ఉండేవారు.

ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టం. మా గ్రామంలో హరికథను చెప్పడం నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు. ఇక్కడ వందలకొద్దీ హరికథా గాయనీగాయకులు తయారయ్యారు. ఇంకా అవుతున్నారు.

ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు వంటి ప్రసిద్ధ హరికథకులు, ఆంధ్రదేశంలో పుట్టారు. వారు మన తెలుగువారికి రామాయణ భారత భాగవత కథలను పరిచయం చేశారు. ‘హరికథ’ సంగీత, సాహిత్య, నృత్య కళారూపం. హరిదాసులు, మెడలో దండ వేసుకొని, చేతిలో చిడతలు తీసుకొని, హార్మనీ, ఫిడేలు, మద్దెలల సహకారంతో హరికథను చెపుతారు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ. కింది వాక్యాలు చదవండి.

1. సీత బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)
2. సీత అన్నం తిని, బడికి వెళ్ళింది. (సంక్లిష్ట వాక్యం)
3. సీత అన్నం తిన్నది, కాని బడికి వెళ్ళలేదు. (సంయుక్త వాక్యం)

ఇలా ఉన్న వాక్య భేదాల గురించి మీరు తెలుసుకున్నారు. అవేమిటంటే సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు. ఐతే ఈ వాక్యాలు ఇలా వేరువేరుగా కనబడటానికి కారణం, ఆ వాక్యాల్లోని క్రియ. క్రియను బట్టే కాక, అర్థాన్ని బట్టి కూడా వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. అలాంటి వాక్య భేదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

1. కింది వాక్యాల్ని చదివి అర్థం చేసుకోండి. అందులోని భేదాలను గుర్తించండి.

అ) ఆహా ఎంత బాగుందో !
ఆ) చేతుల కడుక్కో !
ఇ) చాలాసేపు టీవీ చూడొద్దు.
ఈ) లోపలికి రావచ్చు.
ఉ) గోపాల్ చెట్టు ఎక్కగలడు.

గమనిక :
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెలాగో చూద్దాం !

ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో ! :
ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం. “ఆశ్చర్యార్థక వాక్యం ”.

ఆ) చేతులు కడుక్కో :
ఇది విధిగా ఆ పని చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

ఇ) చాలా సేపు టీవీ చూడొద్దు :
ఈ వాక్యం టీవీ చూడటం వద్దని చెబుతున్నది. టీవీ చూడటాన్ని నిషేధిస్తున్నది. అంటే ‘నిషేధార్థక వాక్యం’. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం, “నిషేధార్థక వాక్యం”.

ఈ) లోపలికి రావచ్చు :
ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే అనుమత్యక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

ఉ) గోపాల్-చెట్టు ఎక్కగలడు :
ఈ వాక్యంలో గోపాల్ చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే – సామర్థ్యాన్ని సూచిస్తున్నది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే అర్థంగల వాక్యాన్ని . “సామర్థ్యార్థక వాక్యం” అంటాం. ఈ . అభ్యాసాలు.

అభ్యాసాలు

2. కింది వాక్యాలలోని భావాన్ని అనుసరించి ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి. ఈ వాక్యాలన్నీ మీ, పాఠ్యాంశంలోనివే.

అ) సీత కలెక్టరైందా? (ప్రశ్నార్థక వాక్యం )
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఇ) అక్క చెప్పేది విను. (విధ్యర్థక వాక్యం)
ఈ) రసాభాస చేయకండి. (నిషేధార్థక వాక్యం)

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

3. ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీ పాఠ్యాంశాలలో నుంచి రాయండి.

1. ముందు సీత ఇష్టాలు విను. (విధ్యర్థక వాక్యం)
2. ఏం చదివావో చెప్పు. (విధ్యర్థక వాక్యం)
3. సీత చదువు ఆగిపోయిందా? (ప్రశ్నార్థక వాక్యం)
4. సీత బడికి వెళ్ళిందా లేదా ! (సందేహార్థక వాక్యం)
5. సరస్వతి తల్లీ ! చల్లగ. చూడమ్మా ! (ప్రార్థనాధ్యర్థక వాక్యం)
6. దుర్గా ! జయము నీయవమ్మా ! (ప్రార్థనార్థక వాక్యం)
7. అంతమాట అనకండి (నిషేధార్థక వాక్యం)
8. ఆహా ! ఎంత బాగుంది. (ఆశ్చర్యార్థక వాక్యం)
9. సీత లెక్కలు బాగా చేసింది. (సామాన్య వాక్యం)
10. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. (అనుమత్యర్థక వాక్యం).

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. జాతీయ దినోత్సవం = జాతీయదిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) = గుణసంధి
2. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమ సంధి
3. కథకురాలు = కథక + ఆలు = రుగాగమసంధి
4. దిగ్విజయం = దిక్ + విజయం = జత్త్వసంధి
5. ఏందక్కా = ఏంది + అక్కా = (ఇ + అ = అ) = ఇకారసంధి
6. రసాభాస = రస + ఆభాస = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘసంధి
7. చక్కనమ్మ = చక్కని + అమ్మ = ఇకార సంధి
8. పదహారేళ్ళు = పదహారు + ఏళ్ళు = (ఉ + ఏ = ఏ) = ఉత్వసంధి
9. కొవ్వొత్తి = కొవ్వు + ఒత్తి = ఉత్వసంధి
10. అభ్యున్నతి = అభి + ఉన్నతి = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
11. చిన్నక్క = చిన్న + అక్క = (అ + అ = అ) = అత్వసంధి
12. ఏమున్నది = ఏమి + ఉన్నది = (ఇ + ఉ = ఉ) = ఇత్వసంధి
13. ప్రధానోపాధ్యాయుడు = ప్రధాన + ఉపాధ్యా యుడు = (అ + ఉ = ఓ) = గుణసంధి
14. నాయకురాలు = నాయక + ఆలు = రుగాగమ సంధి
15. సీతక్క = సీత + అక్క న = (అ + అ = అ) = అత్వసంధి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1) సీత ఇష్టాలుసీత యొక్క ఇష్టాలుషష్ఠీ తత్పురుష సమాసం
2) ప్రజాచైతన్యంప్రజల యొక్క చైతన్యంషష్ఠీ తత్పురుష సమాసం
3) దిగ్విజయముదిక్కుల యొక్క విజయముషష్ఠీ తత్పురుష సమాసం
4) చదువు బీజాలుచదువునకు బీజాలుషష్ఠీ తత్పురుష సమాసం
5) అక్షరమాలఅక్షరముల యొక్క మాలషష్ఠీ తత్పురుష సమాసం
6) ఉన్నత పాఠశాలఉన్నతమైన పాఠశాలవిశేషణ పూర్వపద కర్మధారయం
7) మంచి కథలుమంచివైన కథలువిశేషణ పూర్వపద కర్మధారయం
8) స్వరాజ్య సమరంస్వరాజ్యం కొఱకు సమరంచతుర్డీ తత్పురుష సమాసం
9) రెండు పక్కలురెండైన పక్కలుద్విగు సమాసం
10) నాలుగు రాళ్ళునాలుగు  (4) సంఖ్యగల రాళ్ళుద్విగు సమాసం
11) తల్లిదండ్రులుతల్లీ, తండ్రీద్వంద్వ సమాసం
12) లవకుశలులవుడూ, కుశుడూద్వంద్వ సమాసం
13) అన్యాయమున్యాయము కానిదినఞ్ తత్పురుష సమాసం
14) అనవసరముఅవసరం కానిదినఞ్ తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్థాలు

అంశం = విషయం
అనవసరం = అవసరం లేనిది
అభినయించు = నటించు
ఆలస్యం అమృతం విషం = ఆలస్యము వల్ల అమృతం కూడా విషంగా మారుతుంది.
అంకితము = గుర్తువేయబడినది
అంతరిక్షము = ఆకాశము
అక్షరమాల = అక్షరాలు
ఆదర్శం = ప్రతియైన (చూపబడిన)
అలవోకగా = అనాయాసముగా
కలకలలాడు = సంతోషంగా ఉండు
కీలకపాత్ర = ప్రధాన పాత్ర
తల్లడిల్లు = కలతపడు
నేపథ్యం = తెరవెనుక జరిగినది (పూర్వ రంగం)
దిగ్విజయం = సంపూర్ణ జయం
తుద = చివర
నిరంతరం = ఎల్లప్పుడు
పరిసరాలు = సమీప ప్రదేశాలు
పక్కా = కచ్చితంగా
ప్రతిభ = తెలివి
ప్రభావితులు = ప్రభావము పడినవారు
బాలభానుడు = ఉదయించే సూర్యుడు
ప్రాంగణం = ముంగిలి
ప్రాచుర్యం = విరివి, విస్తారం
ఫ్యాషన్ = Fashion (వైఖరి, విధము)
పైడిబొమ్మ = బంగారు బొమ్మ
బడాయి = గర్వము
ప్రేరణ = ప్రేరేపించుట
రోత = అసహ్యం
రాజనాలు = మంచి ధాన్యం
వంతపాడు = ఒకరన్న దానినే ఆలోచన లేకుండా తాను కూడా అనడం
శ్రీలు = సిరులు
సూక్తులు (సు + ఉక్తులు) = మంచిమాటలు
సహనము = ఓర్పు
మహిళలు = స్త్రీలు
వెక్కిరించు = పరిహాసం చేయు
లెటర్సు = Letters (అక్షరాలు)

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 10th Lesson ప్రకటన Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 10th Lesson ప్రకటన

7th Class Telugu 10th Lesson ప్రకటన Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూశారా? ఎక్కడ చూశారు?
జవాబు:
ఇలాంటి ప్రకటన నేను చూడలేదు. కాని మా ప్రక్క ఇంటివారి ‘కుక్కపిల్ల’ తప్పిపోయినపుడు పత్రికలో ఇలాంటి ప్రకటన ఇచ్చారు. బహుమతిగా దానిని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 200 ఇస్తామని మా ప్రక్క ఇంటివారు ప్రకటించారు.

ప్రశ్న 2.
ఈ ప్రకటన ఎవరి కోసం?
ఈ ప్రకటన “శాంతి కపోతం” కోసం.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు?
జవాబు:
అమెరికా ప్రెసిడెంటుకూ, రష్యా ప్రధానమంత్రికీ దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతిలేఖలు పంపిస్తాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ కవితను భావయుక్తంగా చదవండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
సాధన చేసి చదవండి.
పాఠ్యభాగ సారాంశం :
ఎవరికీ రైలు టిక్కెట్లు ఇవ్వకండి. రైళ్ళను ఆపివేయండి. ‘గుళ్ళ పూజలు చేయించండి. రేడియోల్లో ప్రకటనలు చేయండి. అన్నిచోట్లా జాగ్రత్తగా వెతకండి. సైన్యాన్ని, కాపలా పెట్టండి. రాకెట్లను అన్ని గ్రహాలకూ పంపండి. కాలిముద్రలు, వేలిముద్రలు పరిశీలించండి.

జనం గుంపులు గుంపులుగా వస్తూ భయంతో గుసగుసలాడుతున్నారు. స్వార్థం ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఒప్పందాల కాగితాలు చింపేస్తున్నారు. సిద్ధాంతాల చర్చలు ఆగిపోయాయి.

ఇంక చరిత్రలు ఎవరూ రాయనక్కర లేదు. ఎవరూ పాలించనక్కరలేదు. అణుబాంబు ప్రజల్ని నాశనం చేసే ముహూర్తం, దగ్గరకు వచ్చేసింది. మనం మనజాతిని కాపాడుకోవాలంటే, పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలి. జయజయ ధ్వనులు చేస్తూ కదలండి.

శాంతి చక్కని తల్లి. ఆమె మన చెల్లి. ఆమె కళ్ళల్లో జాలి ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆమె జడలో గులాబి పువ్వు ఉంటుంది. ఆమె ప్రజల మేలునే ఎప్పుడూ కోరుతుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ప్రశ్న 2.
మీరు ప్రకటనలు ఎక్కడెక్కడ విన్నారు? ఇవి వేటికి సంబంధించినవి.
జవాబు:
జాతరలలో, తీర్థాలలో పిల్లలూ, ముసలివారూ తప్పిపోతే పేపర్లలో, రేడియోలలోనూ, టీవీలలోనూ ప్రకటనలు ఇస్తారు. ఉద్యోగాల ఖాళీలను గూర్చి ప్రకటిస్తారు. కళాశాలలో సీట్ల ఖాళీలను ప్రకటిస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ధరల ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను గూర్చి ప్రకటిస్తుంది. సభలను గూర్చి, అక్కడకు వచ్చే అతిథులను గూర్చి ప్రకటనలు ఇస్తారు. వర్తకులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న సరకులను గురించి, ధర వరలను గురించి ప్రకటనలు చేస్తే నేను విన్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఏదైనా ఒక ప్రకటనను గురించి చెప్పండి. అది ఎందుకు ఇష్టమైందో వివరించండి.
జవాబు:
ఉద్యోగ ప్రకటనలు, కొత్త సినిమాలు, కళాశాలల్లో సీట్ల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రకటనలు, వస్తువుల అమ్మకాలను గురించి ప్రకటనలు, పెళ్ళి కావలసిన వధూవరుల గురించి ప్రకటనలు ఉంటాయి. నాకు కొత్త సినిమాలను గురించి ఇచ్చే ప్రకటనలు అంటే చాలా ఇష్టం. సినిమాలలో మంచి హాస్యం ఉంటుంది. అందుకే ఆ సినిమా ప్రకటనలంటే నేను ఇష్టపడతాను. …

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది వాటిని పాఠంలో గుర్తించండి.

అ) ఆపివేయండి – పంపించండి – ప్రకటించండి – పరిశీలించండి.
జవాబు:
రైళ్ళు ఆపివేయండి. కేబుల్ గ్రామ్స్ పంపించండి. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి. నిశితంగా పరిశీలించండి.

ఆ) గుసగుసలాడుతున్నారు – బాదుకుంటున్నారు – చింపేస్తున్నారు. ఇలాంటి పదాలు గల వాక్యాలను గుర్తించండి – వాటి కింద గీత గీయండి.
జవాబు:

  1. కంగారుగా భయంతో గుసగుసలాడుతున్నారు.
  2. స్వార్థ జీవనులు గభాలున టొమ్ములు బాదుకుంటున్నారు.
  3. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు.
  4. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ప్రశ్న 2.
కవితలో శాంతిని గురించి వర్ణించిన పంక్తులు చదవండి. వాటి కింద గీత గీయండి.
జవాబు:
“అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జాతిని కాపాడుకోవడానికి కవి ఏం చేయాలన్నారు?
జవాబు:
మనం మన జాతిని కాపాడుకోవాలంటే, ఒక్కటే మార్గం ఉందని కవి చెప్పాడు. పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. అంతకంటే మరోదారిలేదనీ, జై అంటూ శాంతిని వెదకడానికి కదలండనీ ప్రజలకు – కవి పిలుపునిచ్చాడు.

ఆ) కవి దేనికోసం వెతకమన్నారు? ఎక్కడెక్కడ వెతకమన్నారు?
జవాబు:
కవి పరారీ అయిన శాంతి కోసం వెతకమన్నారు. దాని కోసం కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకమన్నారు. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపి, అడుగుజాడల్నీ, వేలిముద్రల్నీ పరీక్షించమన్నారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలతో సమాధానాలు రాయండి.

అ) ‘ప్రకటన’ అంటే ఏమిటి? ప్రకటనలు ఎందుకోసం?
జవాబు:
‘ప్రకటన’ అంటే వెల్లడి చేయడం. పదిమందికీ విషయాన్ని తెలపడం కోసం ప్రకటనలు చేస్తారు. పన్నులు ఫలానా తేదీ లోపల చెల్లించాలని, మున్సిపల్ కమిషనరు మైకు ద్వారా ప్రకటన చేస్తాడు. రేషను సరుకులు వచ్చాయనీ, వాటిని ఫలానా తేదీ నుండి పంపిణీ చేస్తారనీ దుకాణం దారులు ప్రకటన చేస్తారు. చౌకగా బట్టలు అమ్ముతున్నామని బట్టల వర్తకులు ప్రకటిస్తారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడం కోసం, ప్రకటనలు చేస్తారు. తప్పిపోయిన వారిని గూర్చి కూడా ప్రకటన ఇస్తారు.

ఆ) ఈ’ పాఠానికి మరొక శీర్షికను సూచించండి. దానికి మూడు కారణాలు తెలపండి.
జవాబు:
ఈ పాఠానికి మరో శీర్షిక “శాంతి పావురం”.

  1. ఈ పాఠంలో శాంతి లేకపోతే వచ్చే అలజడిని వర్ణించారు.
  2. ‘శాంతి’ స్వరూపాన్ని వర్ణించారు.
  3. జాతిని రక్షించుకోవడానికి శాంతిని వెదకడమే ఏకైక మార్గము అని కవి చెప్పాడు. కాబట్టి ఈ పాఠానికి ‘శాంతి పావురము’ పేరు బాగుంటుంది.

ఇ) ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ ఏ ప్రకటనలు వస్తాయి?
జవాబు:

  1. వీటిలో ముఖ్యంగా ఆనాడు వచ్చే కార్యక్రమాల ప్రకటనలు ఉంటాయి.
  2. ముఖ్యమైన కార్యక్రమాలు ఏ సమయంలో ఏ రోజు వస్తాయో ప్రకటిస్తారు.
  3. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఉంటాయి.
  4. తమకు కావలసిన కళాకారులను గూర్చి వారు ప్రకటనలు ఇస్తారు.
  5. అప్పుడప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గూర్చి, దరఖాస్తు పెట్టుకొనే తీరును గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  6. తప్పిపోయిన వారిని గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  7. తుపాన్లు వంటి సమయాలలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రకటనలు ఉంటాయి.

ఈ) “ప్రకటన” పాఠం గురించి మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
‘బాలగంగాధర తిలక్’ గొప్ప భావుకుడైన మహాకవి. తిలక్ వచన గేయాలు తెలుగు కవితకు మణిహారాలు. ఈ కవితలో కవి “శాంతి” అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్దాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. తప్పిపోయిన వారిని ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో చెప్పాడు. దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను వారు పాటించకపోవడాన్ని విమర్శించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) తిలక్ ప్రకటన కవితకు నేపథ్యం ఏమిటి? ఈ కవిత రాయడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు:
తిలక్ ఈ కవిత రాసేనాటికి రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాలను పన్నుతున్న రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి.

భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమపోరాటం, విముక్తి, కరవులు వంటి స్థానిక విషయాలు ఉన్నాయి. . తిలక్ వీటిని పరిశీలించి ఈ కవిత రాశారు. ఇవే ఈ కవితకు నేపథ్యం.

ప్రపంచంలో అశాంతి పోవాలంటే, అణుయుద్ధ భయం పోవాలంటే, శాంతి ఒక్కటే మార్గమని, చెప్పడమే ఈ కవిత రాయడానికి గల ప్రధాన కారణం.

ఆ) తిలక్ శాంతి అనే స్త్రీని ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
శాంతి చల్లని తల్లి. చక్కని చెల్లి. ఆమె కనుగొలకులు దయతో నిండి ఉంటాయి. ఆమె ముఖంలో సంతోషం పొంగే చిరునవ్వు పరిమళాలు ఉంటాయి. ఆమె కొప్పులో ప్రేమ గులాబి ఉంటుంది. ఆమె ప్రజల హితాన్ని కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్ని, క్రూరత్వాన్ని, మాలిన్యాన్ని ఖండిస్తుంది. తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది.

IV. పదజాలం

1. గీత గీసిన పదాలకు సమానమైన అర్థమిచ్చే పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని వెతికి ఎదురుగా రాయండి.

అ) సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.
జవాబు:
1. సముద్రము
2. పారావారము

ఆ) ఆయుధాలు ధరించిన సైనికులు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు.
జవాబు:
సాయుధ దళాలు

ఇ) రేడియోలో రోజూ నేను వార్తలు వింటాను.
జవాబు:
విషయం

ఈ) శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
జవాబు:
పావురాలు

ఉ) నేను ఎప్పుడూ అబద్ధం ఆడను.
జవాబు:
కల్ల

ఊ) గులాబీ తోటలోని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
జవాబు:
పరిమళాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సమానమైన పర్యాయపదాలు అదే వాక్యంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఆ.వాటి కింద గీత గీయండి.

అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమందరం తప్పకుండా వెళతాం.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి (పర్యాయపదాలు)

ఆ) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అంటూంటారు. అందుకే మన కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు నేత్ర వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి.
జవాబు:
నయనం, కన్ను, నేత్రం (పర్యాయపదాలు)

ఇ) సరిహద్దుల్లో సైనిక దళాలు ఉంటాయి. వాళ్ళను చూడడానికి మనం బృందాలుగా వెళ్లాం. సమూహంగా వెళ్ళడంలో ఆనందం ఉంటుంది.
జవాబు:
దళాలు, బృందాలు, సమూహం (పర్యాయపదాలు) :

ఈ) గూఢచారులు రహస్యంగా విషయాలను కూపీ లాగుతారు. వాళ్ళు ఆరా తీయడంలో చాలా నేర్పరులు.
జవాబు:
కూపీ, ఆరా (పర్యాయపదాలు)

3. పాఠ్యాంశం ఆధారంగా ఈ కింది. నానార్థాల మూలపదాలను వెతికి రాయండి.

అ) దళము = గుంపు, ఆకు
ఆ) ముద్ర = గుర్తు, ప్రభావం

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

4. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు మీ పాఠ్యాంశంలోనే ఉన్నాయి. వాటిని గుర్తించండి. రెండు పదాలనూ ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
అజాగ్రత్త × జాగ్రత్త
నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.

అభ్యాసము :
అ) నీతి × అవినీతి
వాక్య ప్రయోగం : నీతి కలవారు, అవినీతిని చూచి ‘సహించలేరు.

ఆ) నిస్స్వార్గం × స్వార్థం
వాక్య ప్రయోగం : నేను నిస్స్వార్థంగా జీవిస్తాను, స్వార్థంగా జీవించను.

ఇ) సుఖం × కష్టం
వాక్య ప్రయోగం : సుఖం వెంబడి కష్టం ఉంటుందని గుర్తించాలి.

ఈ) శాంతి × అశాంతి
వాక్య ప్రయోగం : ప్రపంచంలోని అశాంతి పోవాలంటే శాంతి దేవతను ఆహ్వానించాలి.

ఉ) నిగర్వి × గర్వి
వాక్య ప్రయోగం : నిగర్వి ఆనందాన్నీ, గర్వి దుఃఖాన్ని తప్పక పొందుతాడు.

ఊ) అంగీకారం × అనంగీకారం
వాక్య ప్రయోగం : నా చదువు విషయంలో అమ్మానాన్నాల మధ్య ఇంకా అంగీకారం, అనంగీకారం ఉంది.

ఎ) నిర్భయం × భయం
వాక్య ప్రయోగం : నిర్భయంగా మాట్లాడేవారంటే అందరికీ భయం.

5. కింది పదాలకు ప్రకృతి పదాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. వాటిని గుర్తించి, సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.
ఉదా : దేవళం (వికృతి) – దేవాలయం (ప్రకృతి)
వాక్యము : నేను రోజూ దేవాలయానికి వెళ్లి దేవునికి దండం పెడతాను.

అ) దరి (వికృతి) – తీరము (ప్రకృతి)
నా మిత్రుడు గోదావరీ తీరమున ఇల్లు కట్టాడు.

ఆ) సంద్రం (వికృతి) – సముద్రం (ప్రకృతి)
మనదేశంలో తూర్పు దిక్కున “బంగాళాఖాతము” అనే సముద్రం ఉంది.

ఇ) గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
గురువులపై భక్తి, గౌరవం కలిగియుండాలి.

ఈ) నిచ్చలు (వికృతి) – నిత్యము (ప్రకృతి)
నిత్యం శివునికి నేను అభిషేకం చేస్తాను.

6. కింది పదాలలో ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు తయారుచేయండి.

అ) తండోపతండాలు
ఆ) విరగబడు
ఇ) రొమ్ములు బాదుకొను
ఈ) గుసగుసలాడు
ఉ) పరీక్షించండి
ఊ) ఆకర్షించటం
ఎ) విరుచుకుపడు
ఏ) నిరూపిస్తున్నది

వాక్య ప్రయోగాలు :
ఉదా : ఆ జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.

  1. శత్రువుల ఘాతుకాల్ని చూచి, ప్రజలు రొమ్ములు బాదుకొని వారిపై విరుచుకుపడ్డారు.
  2. ఆమె ప్రజలను బాగా ఆకర్షించడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపిస్తున్నది.
  3. నిజమేమిటో పరీక్షించండని ప్రజలు భయంతో గుసగుసలాడారు.
  4. తండోపతండాలుగా వస్తున్న వారిని పరీక్షించండి.

V. సృజనాత్మకత

1. రవి నాలుగు సంవత్సరాల పిల్లవాడు. ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళినపుడు కిక్కిరిసిన జనంలో తప్పిపోయాడు. అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లచొక్కా వేసుకున్నాడు. ఈ వివరాలతో ఒక ప్రకటన తయారు. చేయండి.
జవాబు:

తప్పిపోయాడు

మా అబ్బాయి రవికి నాలుగు ఏళ్ళు. కోటప్పకొండ తిరునాళ్ళకు మేము వెళ్ళినపుడు జనంలో తప్పిపోయాడు. అతడు అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లరంగు చొక్కా వేసుకున్నాడు. నా పేరు ముదిరాజు. నా భార్య పేరు “గీర్వాణి. మాది గురజాల గ్రామం. మా పిల్లవాడు చామనచాయగా ఉంటాడు. చురుకుగా ఉంటాడు.

ఆచూకీ తెలిసినవారు, క్రింది చిరునామాకు తెలుపగోరిక. ఆచూకీ తెలిపినవారికి మంచి బహుమతి ఇస్తాము. వివరాలకు ‘గురజాల’ పోలీసు స్టేషను వారిని సంప్రదించండి.

ఇట్లు,
తండ్రి,
కె. ముదిరాజు,
గురజాల గ్రామం,
‘ఫోన్ నెంబరు 286742.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. పాఠం ఆధారంగా అంత్యప్రాస పదాలను ఉపయోగించి నాలుగు పంక్తుల కవిత రాయండి.
జవాబు:
విరివిగా చందాలను పంపించండి
మీ ఔదార్యగుణాన్ని ప్రకటించండి
ధర్మాధర్మాలను పరిశీలించండి
ధర్మాన్నీ, న్యాయాన్ని నిలబెట్టండి.”

3. అందరినీ ఆకర్షించే “శాంతి నినాదాలు” తయారు చేయండి.
ఉదా : యుద్ధాలు వద్దని చెప్పేద్దాం – శాంతే ముద్దని చాటిద్దాం.
జవాబు:

  1. మందుగుండు తగ్గిద్దాం – పదిమందికింత పెడదాం.
  2. కలహాలు మానేద్దాం – సలహాలు పాటిద్దాం
  3. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  4. మైత్రిని పెంచు – ఆయుధాలు త్రుంచు.
  5. నమ్మకం పెంచుకుందాం – అందరం కలిసి మెలిసి తిరుగుదాం
  6. ప్రపంచ మానవులంతా దేవుని బిడ్డలే – వారంతా అన్నదమ్ములే
  7. మనుషుల మధ్య కలహం – వినాశానికి మూలం
  8. కావాలి తప్పక శాంతి – ఇచ్చేద్దాం యుద్ధాలకు విశ్రాంతి.

VI. ప్రశంసము

1. ఆయా సందర్భాల కనుగుణంగా శాంతికోసం జరిగే సభల్లో, ర్యాలీలో పాల్గొనండి. ఇతరులతో చర్చించండి. ‘ప్రపంచ శాంతి దినోత్సవాన్ని గురించి తెలుసుకోండి.
జవాబు:
ఈనాడు ప్రపంచంలో సుమారు 194 దేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహింపబడుతుంది. దానిలో అందరూ పాల్గొనాలి.

VII. ప్రాజెక్టు పని

* మీ గ్రామంలో, వాడలో శాంతికోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా వాడలో పుల్లయ్య, వెంకట్రావులు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాది అమలాపురం నగరంలో నారాయణ పేట అనే పేట. అక్కడ ఆంజనేయ దేవాలయానికి సంబంధించి ఖాళీస్థలాల్లో చాలామంది బీదలు పాకలు వేసుకొని నివసిస్తూ ఉంటారు.

వాళ్ళు నిత్యం కుళాయి నీటి కోసమో, లేక చిన్న చిన్న దొంగతనాల సంబంధంగానో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవారు.

పుల్లయ్య, వెంకట్రావు మునిసిపల్ అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికీ కుళాయిలు వేయించారు. ఇళ్ళ మధ్య తారురోడ్లు వేయించారు. వాడలో శాంతి సంఘాలు నెలకొల్పారు.

ఇప్పుడు మనుషులంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెండ్రుగా ఉంటున్నారు. వారు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వారి ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

(లేదా)

* ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ఫోటోలు, వివరాలు సేకరించండి. వారి ఫోటోలను ఛార్జ్ మీద అతికించి వివరాలు ప్రదర్శించండి.
జవాబు:
ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల వివరాలు :

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన
1) నెల్సన్ మండేలా :
ఈయన దక్షిణాఫ్రికా దేశంలో “ట్రాన్సీలో 1918లో పుట్టారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసులో చేరి, బ్రిటిషు పాలకుల జాతివర్ణ వివక్షతకు ఎదురొడ్డి పోరాడాడు. బ్రిటిషు వారి పాలనలో 27 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. ఈయన . దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈయన 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 3
2) యాసర్ అరాఫత్ :
ఈయన కయిరోలో 1929లో జన్మించాడు. పాలస్తీనియన విద్యార్థి నాయకుడిగా, పాలస్తీనా విమోచన సైన్య నాయకుడిగా పోరాటం నడిపాడు. పాలస్తీనాకు అధ్యక్షుడయ్యాడు. ఈయన పాలస్తీనాలోని అతి పెద్ద గెరిల్లా గ్రూపు అయిన ‘ఆల్తా కు’ అధిపతి. ఈయనకు 1994లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన మన భారత్ కు మంచి మిత్రుడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది వాక్యాలను చదవండి. ఆమ్రేడిత పదాలను గుర్తించండి.

1) ఔర ! ఎంత పని చేశావు.
2) అరెరె ! అలా అయిందా?
3) ఆహాహా ! నేనే గొప్పవాడిని.
4) ఏమేమి? నువ్వు చూశావా?
5) ఎట్లెట్లూ? మరోసారి చెప్పండి.
6) ఏమిటేమిటి? నువ్వు వినలేదా?
7) ఓహోహో ! మీరు వచ్చారా !

గమనిక :
పై వాక్యాల్లో కొన్ని పదాలు రెండుసార్లు వచ్చాయి. అవి
ఉదా :
1) ఔర + ఔర = ఔరౌర
2) అరె + అరె = అరెరె
3) ఆహా + ఆహా = ఆహాహా
4) ఏమి + ఏమి = ఏమేమి?
5) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లూ?
6) ఏమిటి + ఏమిటి? = ఏమిటేమిటి?
7) ఓహో + ఓహో = ఓహోహో

గమనిక :
వీటిలో మనం తొలుత పలికిన పదాన్నే రెండోమారు పలుకుతున్నాం. అలా రెండోమారు పలికే పదాన్ని “ఆమ్రేడితం” అని అంటాం.

ఆ) పైన ఉన్న, పూర్వపదాల్లో చివరన ఏముందో చూద్దాం.
అ) ఔర్ + అ – (ఔర)
ఆ) అర్ + ఎ – (అరె)
ఇ) ఆహ్ + ఆ – (ఆహా)
ఈ) ఏమ్ + ఇ – (ఏమి)
ఉ) ఎట్ + ఉ – (ఎట్లు)
ఊ) ఏమిట్ + ఇ – (ఏమిటి)
ఎ) ఓహ్ + ఓ – (ఓహో)

ఈ పదాలను పరిశీలిస్తే అ, ఆ, ఇ, ఉ, ఎ, ఓ లు పదం చివరన ఉన్నాయి. అంటే అచ్చులు ఉన్నాయన్నమాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ఇ) కింది పదాలను పరిశీలించండి.

1) ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
2) ఆహా + ఆహా = ఆహాహా = (అ + ఆ = ఆ)
3) ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
4) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
5) ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
6) అరె + అరె = అరరె – (ఎ + అ = అ)
7) ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ) లుగా మారుతాయి.

ఈ) కింది వాటిలో కూడా అచ్చుకు ఆమ్రేడితం పరమైందనే విషయాన్ని గమనించండి.

ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి
ఎట్లు + ఎట్లు ఎట్లెట్లు, ఎట్లుయెట్లు
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత

గమనిక :
ఇలాంటి పదాల్లో ఒక్కోసారి ఆమ్రేడితం విడిగా ఉండటం జరుగుతున్నది.

పై విషయాలను బట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అదే ఆమ్రేడిత సంధి అని తెలుస్తున్నది.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.

ఇప్పటివరకు ఆమ్రేడితానికి సంబంధించిన సంధి అంటే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నారు.

ఉ) ఈ కింది పదాలను పరిశీలించి సూత్రాన్ని సరిచూడండి.
అభ్యాసం :
అ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఆ) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ + ఊ = ఊ) – ఆమ్రేడిత సంధి
ఇ) అంతంత = అంత + అంత = (అ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఈ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) – ఆమ్రేడిత సంధి

సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) దేవాలయాలు : దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ
ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఊ) సంస్కారపు కేశపాశం = సంస్కారము + కేశపాశం – పుంప్వాదేశసంధి
ఎ) అనురాగపు గులాబి = అనురాగము + గులాబి – పుంప్వాదేశసంధి
ఏ) కళాలయాలు = కళా + ఆలయాలు = (ఆ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1) ప్రజాపారావారంప్రజలు అనే పారావారంరూపక సమాసం
2) దరహాస పరిమళాలుదరహాసము అనే పరిమళాలురూపక సమాసం
3) నయనాంచలాలునయనముల యొక్క అంచలాలుషష్ఠీ తత్పురుష సమాసం
4) యుగాంతముయుగము యొక్క అంతముషష్ఠీ తత్పురుష సమాసం
5) అనురాగపు గులాబిఅనురాగము అనే గులాబిరూపక సమాసం

కవి పరిచయం

పాఠం ఫేరు : ‘ప్రకటన’
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
దేని నుండి గ్రహింపబడింది : తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
రచయిత కాలం : 1921-1966
జన్మస్థానం : ‘మండపాక’ గ్రామం, తణుకు తాలూకా, ప:గో జిల్లా.
రచనలు :
1) అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, (కవితా సంపుటాలు)
2) తిలక్ కథలు
పురస్కారాలు : ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1. ‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

గేయానికి – ప్రతిపదారాలు – భావాలు

1 నుండి 5 పంక్తులు :
1. స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి.
ప్రతిపదార్ధం :
స్టేషన్లో = రైల్వే స్టేషన్లలో
టిక్కెట్లను = రైలు టిక్కెట్లను
జారీ చెయ్యకండి = ఇవ్వకండి (అమ్మకండి)
ఎక్కడి రైళ్ళు = ఏ స్టేషన్లో నిలిచిన రైళ్ళు
అక్కడ ఆపివెయ్యండి = ఆ స్టేషన్లోనే నిలిపి ఉంచండి
దేశదేశాలకి = విదేశాలన్నింటికీ
కేబుల్ గ్రామ్స్ = విదేశాలకు పంపే
(Cable gram) టెలిగ్రాము సమాచారాలు
పంపించండి = పంపండి
దేవాలయాల్లో = గుళ్ళలో
నిత్యం = ప్రతిరోజూ
పూజలు చేయండి = పూజలు జరిపించండి.
ఆకాశవాణిలో ఈ విషయం = రేడియోలో ఈ విషయాన్ని
ప్రకటించండి = ప్రకటన ఇవ్వండి

భావం :
ఎవరూ ప్రయాణం చెయ్యకుండా స్టేషన్లలో టిక్కెట్లు ఇవ్వడం ఆపివేయండి. ఎక్కడి రైళ్ళను అక్కడే నిలిపివేయండి. దేశాలు అన్నింటికీ టెలిగ్రాములు పంపండి. దేవాలయాల్లో రోజూ పూజలు చేయండి. అన్ని రేడియో స్టేషన్ల నుండి ఈ విషయం ప్రకటించండి.

విశేషం :
ఏ దొంగ అయినా పారిపోతే అతడు రైలు ఎక్కి పారిపోకుండా రైళ్ళు ఆపివేస్తారు. విదేశాలకు ఆ దొంగ పారిపోతే పట్టుకొని తమకు అప్పగించమని విదేశాలకు టెలిగ్రాములు పంపుతారు. దొంగ దొరికేలా చేయమనిదేవుడికి పూజలు చేస్తారు. దొంగ పారిపోయేడని ప్రజలకు, అందరికీ తెలిసేలా రేడియోలో ప్రకటనలు చేస్తారు. అలాగే ఇక్కడ శాంతి పావురం పారిపోయింది. కాబట్టి, దాన్ని వెతకడం కోసం పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

6 నుండి 12 పంక్తులు :
2. కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి.
సముద్రతీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి.
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రతిపదార్థం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో = కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బులలోనూ
కర్మాగారాలలో = కర్మాగారాలోనూ (ఫ్యాక్టరీలలోనూ)
కాస్త జాగ్రత్తగా = కొంచెం జాగ్రత్త తీసుకొని
నిశితంగా పరిశీలించండి = క్షుణ్ణంగా పరిశీలన చేయండి
సముద్రతీరాలలో = సముద్రము యొక్క తీర ప్రాంతాలలో
నదీజలాలలో వెదకండి = నదులలోని నీళ్ళలో వెతకండి
సాయుధ దళాన్ని = ఆయుధాలతో, ఉన్న సైనికుల్ని
దిక్కులలో నిలబెట్టండి = అన్ని దిక్కులలో కాపలా పెట్టండి (శాంతి పావురం పారిపోకుండా)
రాకెట్లను = రాకెట్లను
అంగారకాది (అంగారక + ఆది) = అంగారకుడు మొదలయిన
గ్రహాలకు పంపించండి = గ్రహముల వద్దకు పంపించండి (శాంతి పావురాన్ని వెదకడానికి)
అడుగుజాడల్ని = పాదముద్రలను (సంగీతం, నాటకం మొదలైనవి)
కూపీ తియ్యండి = గుట్టు లాగండి
వ్రేలి ముద్రల్ని = వేలి ముద్రల్ని
పరీక్షించండి = పరిశీలించండి

భావం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా అన్నిచోట్లా పరిశీలన చేయండి. సముద్ర తీరాలలో, నదీజలాలలో వెదకండి. ఆయుధాలు ధరించిన సైనికుల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకుడు మొదలైన గ్రహాల వద్దకు పంపించండి. నేలమీద అడుగుముద్రల్లో ఏమైనా జాడలు కనిపిస్తాయేమో గుట్టు తీయండి. వేలిముద్రల్ని కూడా పరిశీలించండి.

విశేషం :
శాంతి పావురం జాడను పట్టుకోడానికి పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు. పారిపోయిన వానిని పట్టుకోవడానికి పై చర్యలు చేస్తారు కదా !

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

13 నుండి 18 పంక్తులు :
3. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు.
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
ప్రతిపదార్థం :
ప్రజలు తండోపతండాలుగా = ప్రజలు గుంపులు గుంపులుగా
విరగబడుతున్నారు. = విరగబడి వస్తున్నారు
కంగారుతో భయంతో = ప్రజలు కంగారుపడి భయంతో
గుసగుసలాడుతున్నారు = ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు
కావ్య చర్చలు = సాహిత్య చర్చలు
కళానిలయాలు = లలిత కళా స్థానములు
ఆకర్షించటంలేదు = జనాన్ని ఆకర్షించడం లేదు (జనం వీటిపై దృష్టి పెట్టడం లేదు)
స్వార్థ జీవనులు = తమకోసమే బ్రతికేవారు
గభాలున = గమ్ముని (వేగంగా)
రొమ్ములు బాదుకుంటున్నారు = గుండెలు బాదు కుంటున్నారు
సిద్ధాంతాలు, చర్చలు = విభిన్నవాద సిద్ధాంతాలు, దానిపై చర్చలు
ఎవరూ చేయడం లేదు = మౌనంగా ఉండిపోయారు
సిరా ఇంక కుండానే = శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పెన్ను సిరా ఆరకుండానే (వెంటనే)
ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు = ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భావం :
ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కంగారుతో, భయంతో, ఏవేవో అనుమానాలతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు, కళా నిలయాలు జనాన్ని ఆకర్షించడం లేదు. తమ స్వార్థం కోసమే ఆలోచించే మనుష్యులు మాత్రం, గుండెలు బాదుకుంటున్నారు. విభిన్నవాద సిద్ధాంతాల మీద రకరకాల చర్చలు జరిపే మేధావులు, మౌనంగా ఉండిపోయారు. ఎన్నో అంశాల మీద చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ సంతకం చేసిన సిరా ఆరకముందే, చింపేస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

19 నుండి 28 పంక్తులు :
4. అతృప్త అశాంత ప్రజాపారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు.
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ – మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరుదారి లేదు కదలండి కదలండి జై అని
ప్రతిపదార్థం :
అతృప్త = తృప్తిలేని
అశాంత = శాంతిలేని
ప్రజా, పారావార, తరంగం = ప్రజలు అనే, సముద్రపు కెరటం (ప్రజా సమూహం)
అంచుల్ని దాటి = చెలియలి కట్టలను దాటి
భీకరంగా విరుచుకు పడుతోంది = భయంకరంగా మీదకు పడుతున్నారు
ఇంక చరిత్రలు వ్రాయ నక్కరలేదు = ఇకమీదట చరిత్రలు వ్రాయవలసిన అవసరం లేదు
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు = రాజులు రాజ్యాలు పాలించవలసిన పనిలేదు
అణుబాంబు = ఆటంబాంబు
యుగాంతాన్ని (యుగ + అంతాన్ని) = యుగ సమాప్తి జరుగుతుందని
నిరూపిస్తున్నది = వెల్లడిస్తోంది
ఆ ముహూర్తం = యుగ సమాప్తి అయ్యే సమయము
త్వరలోనే వస్తున్నది = తొందరగానే వస్తోంది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ = శ్రద్ధగా నిలబడండి
(Stand attention)
మన జాతిని = మన భారతజాతిని
మనం కాపాడుకోవాలంటే = మనము రక్షించుకోవాలంటే
ఒక్కటే మార్గం = ఒక్కటే దారి ఉంది
వెదకి తీసుకురండి = వెదకి వెనక్కు తీసుకురండి
పరారీ అయిన వ్యక్తిని = పారిపోయిన దానిని (శాంతి కపోతాన్ని)
వేరు దారి లేదు = మరో మార్గం లేదు
కదలండి కదలండి జై అని = జయ జయ ధ్వనులు చేస్తూ నడవండి.

భావం :
అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలు, సముద్రంలోని కెరటాల్లా భయంకరంగా విరుచుకు పడుతున్నారు. ఇకమీదట ఎవరూ చరిత్రలు రాయనవసరం లేదు. రాజులు రాజ్యాల్ని పాలింపవలసిన అవసరం లేదు. అణుబాంబు, ఈ యుగాన్నీ, మానవులనూ నాశనం చేసే సమయం తొందరలోనే ఎదురవుతుంది. కాబట్టి శ్రద్ధగా నిలబడండి. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అందరూ కదలి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలి. మరోదారి లేదు. అందరూ ‘జై’ అంటూ కదలండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

29 నుండి 35 పంక్తులు :
5. అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి.
ప్రతిపదార్ధం :
అపార – అంతులేని
కృపా తరంగితాలు + ఐన = దయతో పొంగి పొరలే వయిన (నిండిన)
నయనాంచలాలు (నయన + అంచలాలు) = కన్నుల అంచులు (కను గొలకులు)
ఆనందం జాలువారే = సంతోషం ప్రవహించే
స్నిగ్ధ దరహాస = స్వచ్ఛమైన చిఱునవ్వు యొక్క
పరిమళాలు = సువాసనలు
సంస్కారపు కేశపాశంలో = చక్కగా దువ్వుకొన్న తల వెండ్రుకల కొప్పులో
తురిమిన = ధరించిన
అనురాగపు గులాబి = ప్రేమ గులాబీ పుష్పం
సదా = ఎల్లప్పుడూ
ప్రజా హితైషిణి = ప్రజల మేలు కోరేది
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
గర్వం లేని రాణి = గర్వము ఎరుగని రాణి
కల్లనీ = అబద్దాన్ని
క్రౌర్యాన్నీ = క్రూరత్వాన్ని
కాలుష్యాన్ని = మాలిన్యాన్ని
తిరస్కరిస్తుంది = నిరసిస్తుంది
తెల్లని పావురాన్ని = తెల్లని పావురాలను
సరదాగా ఎగరేస్తుంది = వేడుకగా ఎగురవేస్తుంది
చల్లని తల్లి = ఆమె చల్లని తల్లి
చక్కని చెల్లి = ఆమె మనకు చక్కని చెల్లెలు
ఆమె పేరు శాంతి . = ఆ చల్లని తల్లి, చెల్లి పేరు శాంతి

భావం :
ఆమె కనుగొలకులు అంతులేని దయతో నిండియుంటాయి. ఆమె ముఖంలో ఆనందమూ, స్వచ్ఛమైన చిఱునవ్వు పరిమళమూ కనిపిస్తాయి. ఆమె తలలో ప్రేమ గులాబిని ధరిస్తుంది. ఆమె ఎప్పుడూ చక్కగా మాట్లాడుతూ, ప్రజల హితాన్ని కోరుకుంటుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్నీ, క్రూరత్వాన్నీ, కాలుష్యాన్ని నిరసిస్తుంది. ఆమె ఎప్పుడూ తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ఆమె మన చల్లని తల్లి. చక్కని చెల్లెలు. ఆమె పేరు శాంతి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 8th Lesson నిజం-నిజం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 8th Lesson నిజం-నిజం

7th Class Telugu 8th Lesson నిజం-నిజం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో పిల్లవాడు ఏ పాత్ర ధరించాడు?
జవాబు:
పై చిత్రంలో పిల్లవాడు ‘భీముడు’ పాత్ర ధరించాడు.

ప్రశ్న 2.
ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
పాఠశాలలో వార్షికోత్సవం జరిగినప్పుడు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు. తమలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి, తోడిపిల్లలను సంతోషపెట్టడానికి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు.

ప్రశ్న 3.
చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటోంది?
జవాబు:
చిత్రంలో అమ్మాయి, గదను చూసి తాను ఆడుకొనే బంతి అనుకుంటోంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏమి చెప్తున్నాడు?
జవాబు:
వేషం ధరించిన పిల్లవాడు, తాను భీముడి వేషం వేశానని, మిత్రుడికి చెప్తున్నాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
శీను ఎలాంటివాడో మీ మాటల్లో చెప్పండి. రచయిత ఇంట్లో ఎందుకున్నాడు?
జవాబు:
శీను పన్నెండేండ్ల వయస్సు పిల్లవాడు. శీను రంగయ్యకు కుమారుడు. రంగయ్య రచయితకు మిత్రుడు. శీను మంచి చెడ్డలు చూసి, శీనును మంచిదారిలో పెడతాడని, రంగయ్య, శీనును రచయిత ఇంట్లో ఉంచి అక్కడ బడిలో చదివిస్తున్నాడు.

శీను ఈ మధ్య అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి, బడి తెరిచాక నాల్గు రోజుల తర్వాత రచయిత ఇంటికి వచ్చాడు. బడికి ఆలస్యంగా వచ్చావేమిరా ? అని రచయిత అడిగితే, తన తండ్రి ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని ఎక్కడో పారవేశాననీ, అబద్దాలు చెప్పాడు.

తిరిగి స్కూలుకు నాల్గురోజులు సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఆవు ఈనుతుంది జున్ను తినాలని, శీను మళ్ళీ రచయితతో అబద్దాలు చెప్పాడు. తన తండ్రి రమ్మన్నాడని, తన ఊరిపిల్లవాడు సీతయ్యతో కలిసి తన ఊరు వెడతానని, రచయిత దగ్గర శీను అబద్దాలు చెప్పాడు.

అనుకోకుండా రచయితకు బజారులో శీను తండ్రి కనబడ్డాడు. శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. విషయం తెలిసిన రచయిత, తెలివిగా శీనును డబాయించాడు. శీను తండ్రికి లేఖరాసిస్తానని దానికి జవాబు రాయించుకొని తెమ్మని శీనుకు చెప్పాడు.

దానితో శీను, తండ్రికి విషయం తెలుస్తుందని భయపడి తన ప్రయాణం మానుకొని, తన తప్పు అంగీకరించి, జీవితంలో ఇంక ఎప్పుడూ అబద్ధం ఆడనన్నాడు.

శీను తప్పు తెలిసికొన్నాడు. కాబట్టి మంచి పిల్లవాడు.

ప్రశ్న 2.
పాఠంలో ఏ అంశానికి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలు. మంచి అలవాట్లతో, నిజాయితీతో నడవాలి. అలా నడచుకొన్నవారే, జీవితంలో గొప్పవారుగా ఎదుగుతారు. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీతి మార్గంలోనే నడవాలని, అబద్దాలు ఎప్పుడూ చెప్పగూడదని, తెలియజేయడమే ఈ పాఠంలోని ప్రధాన అంశము. పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలనే అంశానికే ఈ కథలో ప్రాధాన్యం ఉంది.

ఈ కథలో జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పిన శీనును, రచయిత నేర్పుగా తెలివిగా బుజ్జగించి, ఇంక తాను ఎప్పుడూ జీవితంలో అబద్దం చెప్పనని అనిపించాడు. శీనుకు పశ్చాత్తాపం కలిగించాడు. పిల్లలను కొట్టకుండా, * తిట్టకుండా వారికి నచ్చచెప్పి, వారిని మంచిదారిలోకి తేవాలని చెప్పడమే ఈ కథలోని ప్రధాన. అంశం.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
శీను, మామయ్య మాటలలో మీకు ఎక్కడ నవ్వు వచ్చింది? ఎందుకు?
జవాబు:
మామయ్య, శీనును “ఎందుకురా ఇన్ని అబద్దాలాడావు? మీ ఇంటికి మొన్ననేగా వెళ్ళివచ్చింది? ఎందుకు ఇంతలోనే బెంగ పెట్టుకొన్నావు? భయం లేదు చెప్పు” అని బుజ్జగించి అడిగాడు.

అప్పుడు శీను తమ ఇంట్లో ఆవు ఈనుతుందని, శీనుకు పెట్టకుండా తాము ఎలా ,తినగలం అని, శీను తల్లి బాధపడిందని, ఆ జున్ను కోసమే తాను తండ్రి రమ్మన్నాడని అబద్దం చెప్పానని మామయ్యతో నిజం చెప్పాడు. ఈ శీను మాటలు నాకు నవ్వు తెప్పించాయి.

అలాగే సీతయ్యతో కలిసి ఇంటికి వెడతానని శీను మామయ్యకు చెప్పాడు. దానితో మామయ్యకు సీతయ్య చెడ్డవాడనే అనుమానం వచ్చింది. సీతయ్య దుర్మార్గుడనీ, అతనితో స్నేహం వల్లనే శీను చెడిపోయాడనీ, సీతయ్య గురించి వాళ్ళ మేష్టారు తనకు చెప్పాడనీ, మామయ్య శీనును డబాయించాడు.

అప్పుడు శీను, సీతయ్య అనే పిల్లవాడే లేడని తాను సీతయ్య గురించి అబద్ధం చెప్పానని, నిజం బయటపెట్టాడు. : ఈ సందర్భంలో మామయ్య చెప్పిన డబాయింపు మాటలు, నాకు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 4.
‘కథ’ను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
రంగయ్య కుమారుడు శీను, తన మామయ్యగారి ఇంట్లో ఉండి, బడిలో చదువుతున్నాడు. మామయ్య శీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడనీ, శీనుకు అక్కడ చదివితే రెండు ముక్కలు వస్తాయనీ, రంగయ్య, శీనును మామయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు.

దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి స్కూలు తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. తన తండ్రి తనను – నాల్గురోజులు ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని పడిపోయిందనీ, శీను మామయ్యకు అబద్ధం చెప్పాడు.

తిరిగి బడికి నాల్గురోజులు సెలవులు ఇచ్చారు.. తన తండ్రి, ఆ సెలవులకు తనను తప్పక రమ్మన్నాడనీ, తమ ఊరి పిల్లవాడు సీతయ్య’ తనకు తోడుగా వస్తాడనీ, శీను మామయ్యతో అబద్ధం చెప్పాడు.

ఎందుకో, మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడనే అనుమానం వచ్చింది. ఇంతలో శీను తండ్రి రంగయ్య, మామయ్యకు బజారులో కనబడ్డాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని రంగయ్య, మామయ్యకు చెప్పాడు.

దానితో మామయ్య, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి ఆ ఉత్తరానికి శీను తండ్రిచే జవాబు రాయించుకు రమ్మనీ, ఉత్తరం తీసుకురాకపోతే తనకు కోపం వస్తుందనీ శీనుతో చెప్పాడు.

ఉత్తరం చూస్తే, తాను అబద్ధం చెప్పానని తన తండ్రికి తెలుస్తుందని, శీను. తన ప్రయాణం మానుకున్నాడు. శీను, మామయ్యతో. నిజం చెప్పి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా మామయ్య తెలివితో శీనును మంచిదారిలోకి మళ్ళించాడు.

ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా అబద్దాలు చెప్పారా? దానివల్ల ఏం జరిగింది?
జవాబు:
మా బడిలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కలు పరీక్ష. ఆ రోజే మా నగరంలోకి ‘బాహుబలి’ అనే సినిమా .. వచ్చింది. ఆ రోజు శనివారం. పరీక్షలు అయిపోయాయని, ఆ రోజు స్కూలుకు సెలవు అని నేను మా అమ్మగారితో . చెప్పి, పరీక్ష ఎగగొట్టి సినీమాకు వెళ్ళాను. ఆనందంగా సినిమా చూశాను. . . పరీక్షలు అయిన తర్వాత ఒకరోజు మాకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. దానిలో లెక్కల పరీక్ష నేను రాయలేదని రాసి ఉంది. ప్రోగ్రెస్ కార్డుపై మా నాన్నగారు సంతకం చేయాలి. నేను భయపడుతూనే నాన్నగార్కినా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాను. మా నాన్నగారు దానిపై సంతకం చేసి, లెక్కల పరీక్ష ఎందుకు రాయలేదని నన్ను అడిగారు. అమ్మ అక్కడే ఉంది. నాన్న పరీక్షల టైంటేబులు చూశారు. నా తప్పు వారికి దొరికింది. నేను ఏడుస్తూ నాన్నగారి కాళ్ళపై పడి క్షమించమన్నాను. నాన్నగార్కి ఆ కోపం, ఇంకా తగ్గలేదు.

II. చదవడం – రాయడం

అ) పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ను గురించి వాళ్ళ మామయ్యకు గల బాధ్యతలు ఏవి?
జవాబు:
శీను ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి పొద్దుపోయి వస్తే కోప్పడడం, శీను వేళకు. భోజనం చేస్తున్నదీ, లేని – కనుక్కోవడం, అనేవే శీను గురించి వాళ్ళ మామయ్యకు ఉన్న బాధ్యతలు.

ప్రశ్న 2.
రంగయ్య, మామయ్య ‘శీను’ను గురించి, ఏ ఏ సందర్భాలలో, ఏమేమి మాట్లాడారు?
జవాబు:
రంగయ్య తన కుమారుడు శీనును మామయ్య దగ్గర వదలి పెట్టి “కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా !” అని చెప్పాడు.

ఒకరోజు సాయంత్రం బజారులో మామయ్యకు రంగయ్య కనబడ్డాడు. “శీను చదువు ఎల్లా ఉందని” రంగయ్య మామయ్యను అడిగాడు. “చదువు ఎలా. ఉన్నా, శీను చెడుసావాసాలు చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది” .. అని మామయ్య రంగయ్యకు చెప్పాడు.

అప్పుడు రంగయ్య మామయ్యతో “కుర్రవాడిని బాగుచేసే బాధ్యత నీదిరా, అబ్బాయి ! మరి నీ ఇంట్లో ఉంచినది ఎందుకు? కాస్త మంచిచెడ్డ చూస్తావని కదూ ! వాడిని నీవే ఒక దారిలో పెట్టాలి. వాడు పన్నెండేళ్ళ. పిల్లాడు. ఇప్పుడే నీవు వాడిని మంచిదారిలో పెట్టాలి. అంతా నీదే భారం” అని రంగయ్య మామయ్యతో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
మామయ్య, ‘శీను’ను ఊరికి పంపకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘శీను ఈ మధ్య ఏవో కుర్రతనపు చేష్టలు చేస్తున్నాడు. శీను ఈ మధ్య దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. స్కూలు తెరవగానే తిరిగి రాక, నాలుగు రోజులు ఆలస్యంగా మామయ్యగారి ఇంటికి వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా – వచ్చావు? అని మామయ్య అడిగితే, తన తండ్రి ఉండమన్నాడని అబద్దం చెప్పాడు. సెలవు చీటీ తెచ్చావురా? అంటే, తెచ్చాను కాని ఎక్కడో పారవేశానని మరో అబద్దం చెప్పాడు.

ఈ విధంగా శీను అభాద్దాలు చెపుతున్నాడనే అనుమానం మామయ్యకు వచ్చింది. అందుకే, శీనునీ ఊరికి పంపడానికి మామయ్య అంగీకరించలేదు.

ప్రశ్న 4.
‘శీను’ తమ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు?
జవాబు:
శీను దసరా సెలవుల నుండి మామయ్యగారింటికి వచ్చే రోజుననే, శీను ఇంట్లో ఆవు ఆ రోజుననో, మరునాడో ఈనుతుందని అందరూ అనుకుంటున్నారు. శీను తల్లి శీనుతో “నాయనా ! జున్ను తినకుండా వెడుతున్నావు. ఇంకో రెండు రోజులు ఉండరాదురా ! జున్ను నీకు పెట్టకుండా, మేము అందరం ఎలా తింటాం” అని ఎన్నోసార్లు అంది.

శీనుకు జున్ను తినాలని ఉంది. అందుకే శీను ఏదో అబద్ధం చెప్పి, తన ఊరుకు వెళ్ళాలనుకున్నాడు.

ప్రశ్న 5.
మామయ్య ‘సీతన్న’ గురించి ‘శీను’తో ఏం చెప్పాడు?
జవాబు:
మామయ్య శీనుతో సీతన్న గురించి ఇలా చెప్పాడు. – “ఒరే శీనూ ! ఆ సీతన్న వరివెధవ. వీధుల వెంట తిరిగే వెధవ. వాడు వర్థి అబద్ధాల కోరు. వాడు మీ ఊరు వాడయినా సరే వాడితో ఎప్పుడూ మాట్లాడకు.

ఆ సీతన్న గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ మాస్టారు కూడా సీతన్న వట్టి దుర్మార్గుడని, వాడి సహవాసం వల్ల నీవు కూడా చెడిపోతున్నావనీ నాకు చెప్పాడు.”

పై విధంగా మామయ్య శీనుతో సీతయ్య గురించి తనకు తెలిసినట్లు డబాయిస్తూ మాట్లాడాడు.

ప్రశ్న 6.
పాఠం చదవండి. అందులో ప్రశ్నా వాక్యాలను గుర్తించి, రాయండి.
జవాబు:

  1. ఏం కావాలిరా శీనూ?
  2. మళ్ళీ ఎందుకు రా వెళ్ళటం?
  3. ఎందుకురా శీనూ!, ఇప్పుడు నీవు మళ్ళీ ఊరికి వెళ్ళటం? మొన్ననే కదా వెళ్ళి వచ్చావు? ఇంతలోనే ఏమి తొందర?
  4. నిజంగా రమ్మన్నారా?
  5. ఏం రా? వెడతావా?
  6. ఏం వెళ్ళకపోతే ఏం?
  7. మీ నాన్న కోప్పడుతాడేం?
  8. నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా?
  9. వాడి పేరు?
  10. ఏ క్లాసు?
  11. ఏం చెయ్యాలి చెప్పు?
  12. ఎందుకు వెళ్ళవురా?
  13. హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
  14. ఏం జేశాడూ?
  15. ఏం అట్లా చూస్తావు?
  16. ఎందుకురా శీనూ, ఇన్ని అబద్ధాలాడావు? మొ||వి.

ప్రశ్న 7.
క్రింది పేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

“ఈ సెలవులు నాలుగు రోజులూ ఇంటి దగ్గర ఉండివస్తాను మామయ్య”, అన్నాడు శీను. “మళ్ళీ ఎందుకురా వెళ్ళటం?” అన్నాడు మామయ్య. శీను బిక్కముఖంతో అక్కడే నుంచుని ఉన్నాడు.

శీను అంటే ఎవరో కాదు. మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎల్లాగున్నా ! రంగయ్యా, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వడలిపెట్టి, “కాస్త కని పెట్టి చూస్తూవుండరా ! అని చెప్పి వెళ్ళాడు.” కుర్రవాడు మామయ్య దగ్గరవుంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని రంగయ్య ఉద్దేశ్యం.
జవాబు:
ప్రశ్నలు :
1) శీను మామయ్యతో ఏమి చెప్పాడు?
2) శీనునీ మామయ్య ఏమని అడిగాడు?
3) శీను ఎవరు?
4) రంగయ్య, మామయ్యల సంబంధం ఏమిటి?
5) రంగయ్య మామయ్యతో ఏమి చెప్పాడు?

గయ్య కొడుకు అక్కడే నుంచును” అన్నాడు.
రాకపోయినా, చర్చయిత కోరుకున్నారులు చెప్పిన పిల్లలు పిల్లలను కొట్టకు

III. స్వీయరచన

అ) కింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానాలు ఆలోచించి రాయండి.

ప్రశ్న 1.
పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని రచయిత కోరుకున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా, చదువుకోడం వల్ల వారి ప్రవర్తన బాగుపడాలి. చిన్నతనంలోనే పిల్లలను కాస్త మంచి మార్గంలో పెట్టాలని రచయిత కోరుకున్నాడు. … పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. లేకపోతే మొదట అబద్దాలు చెప్పిన పిల్లలు క్రమంగా దొంగతనాలు నేర్చుకుంటారు. తరువాత స్కూలుకు ఎగగొట్టి ఎందుకూ పనికిరాకుండా పోతారు. పిల్లలను కొట్టకుండా తప్పు చేస్తే గట్టిగా చీవాట్లు వేయాలి. అబద్ధం ఆడటం తప్పని పిల్లలకు నచ్చచెప్పాలని రచయిత అనుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ కథ వలన మీరు గ్రహించిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు.
  2. సీతన్నవంటి చెడ్డపిల్లలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు.
  3. అబద్దం చెప్పిన పిల్లలను పెద్దలు కొట్టకూడదు.
  4. ఎందుకు వారు అబద్దం చెప్పారో బుజ్జగించి అడిగి కారణం తెలుసుకొని ఆ పిల్లల కోరికలు తీర్చాలి. ఈ కథలో శీను జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పాడు. అందుకోసం శీను ఎన్నో అబద్దాలు ఆడాడు. మామయ్య లేఖ రాసిస్తాననీ, దానికి శీను తండ్రి చేత జవాబు రాయించుకు రమ్మని చెప్పాడు. తండ్రికి ‘ విషయం తెలుస్తుందని శీను తన తప్పును అంగీకరించి ఇంక ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు మాట ఇచ్చాడు.
  5. దీనిని బట్టి పిల్లలను తెలివిగా మంచిదారిలోకి తేవాలని ఈ కథ ద్వారా నేను గ్రహించాను.
  6. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నీతి మార్గంలో నడవాలనీ, అబద్ధం చెప్పరాదనీ ఈ పాఠం వల్ల నేను గ్రహించాను.

ప్రశ్న 3.
చెడ్డవాళ్ళతో స్నేహం చేయగూడదని రచయిత అన్నారు కదా ! అందువల్ల కలిగే నష్టాలు ఏవి?
(లేదా)
చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదని పెద్దవారు చెబుతారు కదా ! అందువల్ల కలిగే నష్టాలను మీ పాఠ్యాంశము ఆధారంగా వివరించండి.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేస్తే వారి చెడుగుణాలు స్నేహం చేసిన వారికి వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, అబద్ధాలు చెప్పడం, బడి మానివేయడం, పేకాట ఆడడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, సినిమాలకు తరచుగా వేళ్ళడం, త్రాగడం వగైరా చెడు గుణాలు సంక్రమిస్తాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
‘శీను’కు రచయిత ఎలా బుద్ధి చెప్పారో రాయండి.
జవాబు:
శీను’ సెలవులకు తనను ఇంటికి తప్పక రమ్మని, తన తండ్రి చెప్పాడని, రచయితతో అబద్ధం చెప్పాడు. రచయితకు శీను తండ్రి బజారులో కనబడి, తాను శీనును రమ్మని చెప్పలేదని చెప్పాడు.

అప్పుడు రచయిత తాను ఒక ఉత్తరం, శీను తండ్రికి రాసి ఇస్తానని, దానికి తప్పకుండా శీను తండ్రి చేత . జవాబు రాయించుకొని తేవాలని, శీనుకు చెప్పాడు. రచయిత రాసిన ఉత్తరం చదివితే తండ్రికి నిజం తెలుస్తుందని శీను భయపడి, తాను సెలవులకు ఇంటికి వెళ్ళనని చెప్పాడు. అంతేగాక తాను జున్ను తినాలని అబద్దం – చెప్పానని అంగీకరించాడు. ఇంక ఎప్పుడూ అబద్దం. చెప్పనన్నాడు. ఈ విధంగా తెలివిగా, రచయిత .శీనుకు .. బుద్ధి చెప్పాడు.

ప్రశ్న 5.
“శీను విధేయతతో తల ఊపుతూ బస్సు ఎక్కాడు. నేను కిందనే నుంచున్నాను. ఇలా పాడు పైన – నేను కింద ఉన్నామని” రచయిత అన్నాడు కదా ! ఈ మాటల వల్ల మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
సీతయ్య అన్నవాడు తనకు తెలుసునని రచయిత శీను దగ్గర డబాయించాడు. ఆ సీతయ్యే శీనుకు మీ మామయ్యతో ఇలా చెప్పి రారా” అని బోధించి ఉంటాడని రచయిత అనుకున్నాడు. అందుకే శీను దుర్మార్గుడని వాడి – స్నేహంతోనే శీను చెడిపోతున్నాడని, సీతయ్య మాష్టారు కూడా తనకు చెప్పాడని రచయిత శీనును గట్టిగా .. దబాయించాడు.

రచయిత మాటలన్నీ విన్న శీను సీతయ్య అన్నవాడు లేనేలేడని, మెల్లగా నిజం బయటపెట్టాడు. ఈ విధంగా అబద్ధాలు కల్పించి చెప్పడంలో, రచయిత కన్నా శీను పైన ఉన్నాడని, రచయిత కింద ఉన్నాడని కథా. రచయిత చమత్కరించి చెప్పాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ గురించి రాయండి.
జవాబు:
శీను రంగయ్యకు పుత్రుడు. రంగయ్య తనకు మిత్రుడూ, శీనుకు మామయ్య అయిన రచయిత ఇంట్లో ఉంచి శీనును చదివిస్తున్నాడు. శీనును రచయిత కనిపెట్టి చూస్తాడని రంగయ్య ఆశ.

శీను ఈ మధ్య అబద్దాలు ఆడుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి తన తండ్రి ఉండమన్నాడని బడి తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. సెలవు చీటీ తెచ్చాను కాని ఎక్కడో పారవేశానన్నాడు.

మళ్ళీ నాల్గు రోజులు సెలవులు వచ్చాయి. ‘ శీను ఇంట్లో ఆవు ఈనుతోంది. దాని జున్ను తినాలని శీను ఆశపడ్డాడు. తండ్రి’ రమ్మన్నాడని, తమ ఊరి సీతయ్యతో కలిసి వెడతానని మామయ్యతో అబద్దం చెప్పాడు.

మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడని ఎందుకో తోచింది. బజారులో శీను తండ్రి రంగయ్య, శీనుమామయ్యను కలిశాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని చెప్పాడు.

అప్పుడు శీను మామయ్య, శీనుతో, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి శీను తండ్రిచే జవాబు తప్పక రాయించి తెమ్మనీ చెప్పాడు – మామయ్య ఉత్తరం చూస్తే తండ్రికి నిజం తెలుస్తుందని, శీను తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంక జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు శీను చెప్పాడు. మామయ్య జాలిపడి, శీనును జున్ను తినడానికి ఇంటికి పంపాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శీనువచ్చి ఈ నాలుగు సెలవు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెడతానని మామయ్యను అడిగాడు. శీను మామయ్య – గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. శీను తండ్రి రంగయ్య. మామయ్య శ్రద్ధగా చదివిస్తాడని శీనును మామయ్య గారింటి దగ్గర రంగయ్య ఉంచాడు. శీనును మామయ్య జాగ్రత్తగా చూస్తున్నా ఈ మధ్య అబద్ధాలు చెపుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి బడి తెరిచిన నాల్గు రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న, ఉండమన్నాడని మామయ్యతో అబద్దం చెప్పాడు. మామయ్యకు శీను ‘మీద అనుమానం వచ్చింది.

శీను తండ్రి రంగయ్య బజా మామయ్యకు కనబడి శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. దానితో శీను అబద్దాలు ఆడుతున్నాడని మామయ్య గ్రహించాడు. శీనును తిడదామని మామయ్య అనుకున్నాడు. శీను ప్రయాణం ఆపాలని నీవు ఒక్కడివీ ఎలా వెడతావురా అని మామయ్య శీనును అడిగాడు. తన ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతానన్నాడు శీను.

మామయ్య శీనును వెళ్ళమని చెప్పాడు. శీను తండ్రికి తాను ఉత్తరం రాసి ఇస్తానని, దానికి తప్పక జవాబు రాయించి తెమ్మని, తేకపోతే తనకు కోపం వస్తుందనీ మామయ్య శీనుతో అన్నాడు.

ఉత్తరం చూస్తే తాను అబద్దం ఆడినట్లు తండ్రికి తెలుస్తుందని శీను ప్రయాణం మానివేశాడు. అప్పుడు మామయ్య శీనును మందలించాడు.

తరువాత ఎందుకు అబద్దమాడావురా ? అని మామయ్య శీనును అడిగి తెలుసుకున్నాడు. శీను జున్ను తినాలని అబద్దం చెప్పాడని మామయ్య జాలిపడి శీనును వాళ్ళ ఇంటికి బస్సు ఎక్కించి పంపాడు.

IV. పదజాలం

అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాలను తిరిగి రాయండి.

1. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి.
జవాబు:
ప్రవర్తన = నడవడి – వాక్యము
తిరిగి రాయడం : పిల్లలకు మంచి నడవడి నేర్పాలి.

2. రచయిత, ‘శీను’కి ఏ సంగతి చెప్పలేదు.
జవాబు:
సంగతి = సమాచారము
వాక్యము తిరిగి రాయడం : రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు.

3. రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు.
జవాబు:
హఠాత్తుగా = అకస్మాత్తుగా
వాక్యము తిరిగి రాయడం : రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు.

4. విద్యార్థులు అల్లరి చేష్టలు చేయగూడదు.
జవాబు:
చేష్టలు = పనులు
వాక్యము తిరిగి రాయడం : విద్యార్థులు అల్లరి పనులు చేయగూడదు.

5. పెద్దలు, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి.
జవాబు:
బాధ్యత = పూచీ
వాక్యము తిరిగి రాయడం : పెద్దలు పిల్లల అభివృద్ధికి పూచీ వహించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు, వ్యతిరేకార్థాలనిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :

  1. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ, కూర్చున్నాను.
  2. నేను రంగయ్య మంచి స్నేహితులం.
  3. శీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.
  4. ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు.
  5. పిల్లవాన్ని సన్మార్గంలో పెట్టాలి.
  6. వాడికి ధైర్యం లేకపోయింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 2
ఉదా :
1. చల్లని
2. చెడు
3. తొందరగా
4. ఉదయం
5. చెడు మార్గం
6. అధైర్యం

సొంతవాక్యాలు :

  1. చల్లని ఆ : నేను చల్లని మంచి నీళ్ళు తాగుతాను.
  2. చెడు : పిల్లలు చెడు అలవాట్లకు సులభంగా లొంగుతారు.
  3. తొందరగా : బడికి రోజూ తొందరగా వెళ్ళాలి.
  4. ఉదయం : నేను ఉదయం లేవగానే దేవుడికి నమస్కరిస్తాను.
  5. చెడు మార్గం : పిల్లలు చెడు మార్గంలోకి పోకుండా పెద్దలు శ్రద్ధ చూపాలి.
  6. అధైర్యం  : పరీక్షలంటే, పిల్లలు అధైర్యం చెందరాదు.

ఇ) కింది రెండు వరసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని, వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి.

ఉదా :
1) నిజం – అ) కీర్తి
2) ఊరు – ఆ) కష్టాలు
3) మంచి – ఇ) ప్రయాణం
4) చెడు స్నేహం – ఈ) సక్రమంగా
5) బస్సు – ఉ) సెలవులు
6) బడి – ఊ) అబద్ధం

ఉదా :
1. నిజం, అబద్దం : మనం ఎప్పుడూ నిజమే చెప్పాలిగాని అబద్దం చెప్పగూడదు.
2. ఊరు, సెలవులు : ఈ సెలవులకు తప్పక మా ఊరు వెడతాను.
3. మంచి, కీర్తి : మంచి గుణవంతుడికి, కీర్తి వస్తుంది.
4. చెడు స్నేహం, కష్టాలు: చెడు స్నేహం వలన కష్టాలు వస్తాయి.
5. బస్సు, ప్రయాణం : ఎ.సి. బస్సులో ప్రయాణం, సుఖంగా ఉంటుంది.
6. బడి, సక్రమంగా : విద్యార్థులు బడికి రోజూ సక్రమంగా వెళ్ళాలి.

ఈ) పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలను తెలుసుకోండి. వీటిని సొంతవాక్యాలలో రాయండి.

1. తెల్లముఖం వేయడం అంటే : వెలవెల పోవడం అని అర్థం.
వాక్య ప్రయోగం : గురువుగారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, పిల్లలు తెల్లముఖం వేశారు.

2. బుజ్జగించడం అంటే : మారాము చేసేవారిని, మంచి మాటలు చెప్పి ఓదార్చి, ఒప్పించడం అని అర్థము.
వాక్య ప్రయోగం : కొత్త బట్టలు కావాలని ఏడుస్తున్న తమ్ముణ్ణి మా అమ్మ ఎలాగో బుజ్జగించింది.

3. బిక్కమొఖం వేయడం అంటే : భయంతో తెల్లమొగం వేయడం అని అర్థం.
వాక్య ప్రయోగం : బడి మాని సినిమాకు వెళ్ళిన తమ్ముణ్ణి, అమ్మ నిలదీసి ప్రశ్నిస్తే, వాడు బిక్కమొఖం వేశాడు.

4. ఎగగొట్టడం అంటే : తీర్చవలసిన ఋణం మొదలయిన వాటిని తీర్చకపోడం, చేయవలసిన పనిని మానివేయడం.
వాక్య ప్రయోగం :
1) రామయ్య బ్యాంకు నుండి తెచ్చుకొన్న ఋణాన్ని ఎగగొట్టాడు.
2) నా మిత్రుడు నిన్న బడికి ఎగగొట్టాడు.

5. చీవాట్లు వేయడం అంటే : తిట్టడం లేక నిందించడం అని అర్థం.
వాక్య ప్రయోగం : నా మీత్రుడు బడికి ఎగగొట్టాడని తెలిసి, వాళ్ళ నాన్నగారు వాడికి చీవాట్లు వేశారు.

V. సృజనాత్మకత

1. పాఠ్యాంశం ఆధారంగా రచయితకూ, ‘శీను’కూ జరిగే సంభాషణలను రాయండి.
జవాబు:
రచయిత : ఏం కావాలిరా శీనూ?
శీను : ఈ సెలవులు నాల్గు రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను.
రచయిత : మళ్ళీ ఎందుకురా వెళ్ళటం. మొన్నేకదా, వచ్చావు.
శీను : నాన్న తప్పకుండా రమ్మన్నాడు.
రచయిత : సరే ! అవసరం అయితే వెళ్ళుదువుగానిలే. నీవు ఒక్కడివీ ఎల్లా వెడతావురా?
శీను : మా ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతా.
రచయిత : సరే. నీకు ఒక ఉత్తరం రాసి ఇస్తా. అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించుకొని రావాలి.
రచయిత : నేను చెప్పిన విషయాలు తెలిశాయా?
శీను : (ఏడ్పు ముఖంతో) మా నాన్న చేత ఉత్తరం రాయించుకు రావాలి.
రచయిత : ఏం రా శీనూ ! డబ్బు కావాలా?
శీను : అక్కరలేదు. నేను వెళ్ళను మామయ్య.
రచయిత : ఎందుకు వెళ్ళవురా?
శీను : (తలవంచి తెల్లముఖం వేశాడు)
రచయిత : వెధవా చెడిపోతున్నావు. ప్రాణం పోయినా ‘అబద్దం ఆడకూడదు. తెలిసిందా?
శీను : తెలిసింది.
రచయిత : హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
శీను : తెలుసు. ఎప్పుడూ అబద్దం ఆడలేదు.
రచయిత : అదీ మన ఆదర్శం. ఇక నుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి. చెడ్డ పిల్లలతో స్నేహం వద్దు.
శీను : సరే మామయ్యా ! నన్ను క్షమించు. తప్పు చేశా.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

VI. ప్రశంస

* ఇచ్చిన మాటకోసం లేదా ‘సత్యం’ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు:
1) బలిచక్రవర్తి :
వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానన్నాడు. వామనుడు విష్ణుమూర్తి అని, మూడు అడుగులు దానం చేస్తే బలిచక్రవర్తికి ప్రమాదం వస్తుందని బలిచక్రవర్తిని గురువు శుక్రుడు హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాటను కాదని వామనుడికి దానం చేశాడు.

2) కర్ణుడు :
కర్ణుడు తన సహజ కవచకుండలాలను కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వవద్దని, కర్ణుడిని అతని తండ్రి సూర్యుడు హెచ్చరించినా వినకుండా కర్ణుడు దేవేంద్రుడికి తన కవచకుండలాలు ఇచ్చాడు.

3) హరిశ్చంద్రుడు :
హరిశ్చంద్రుడు, తాను అన్నమాట కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చాడు. తనను, భార్యను అమ్ముకొని గురువుగారికి ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించాడు.

4) ఆవు :
తనను తినబోయిన ‘పులికి ఇచ్చినమాట ప్రకారం ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగివచ్చి తనను తినమని పులిని బ్రతిమాలింది.

5) దిలీపుడు :
దిలీపుడు నందినీ, ధేనువును రక్షించడం కోసం, సింహానికి తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.

ఆవు :
అమ్మకొని గురువుగారి అను అన్నమాట కోసి

VII. ప్రాజెక్టు పని

* ‘నిజం’ గొప్పతనాన్ని తెలిపే కథలను సేకరించండి. వాటిని మీ తరగతిలో చదివి వినిపించండి; ప్రదర్శించండి.
జవాబు:

  1. ఆవు – పులి కథ
  2. సత్యహరిశ్చంద్రుని కథ
  3. బలిచక్రవర్తి కథ మొదలయిన వాటిని సేకరించుట.
    విద్యార్థి కృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలను విడదీయండి.
1. ఉదా : వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ)
అ. రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ)
ఇ. ఏకైక క = ఏక + ఏక = (అ + ఏ = ఐ)

2. ఉదా : సమైక్య = సమ – + ఐక్య = (అ + ఐ = ఐ)
ఈ. అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఉ. దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)

3. ఉదా : పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ)
ఊ. దివాకసులు = దివ + ఓకసులు = (అ + ఓ = ఔ)
ఎ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)

4. ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యము = (అ + ఔ = ఔ)
ఏ. దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఐ. దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ)

గమనిక : పై పదాలను విడదీసినపుడు, ప్రతి పదంలోనూ పూర్వపదము యొక్క చివరి అక్షరం ‘అ’ కారం (‘అ’ – అక్షరం) ఉంది. అలాగే పరస్పరం (పరపధంలోని మొదటి అక్షరమైన అచ్చు) స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ — లు ఉన్నాయి. ఇలా ‘అ’కారానికి, ఏ, ఐ – లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది. ‘అ’ కారానికి ఓ, ఔ – లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది. దీనిని “వృద్ధి సంధి” అంటారు.

గమనిక :
ఐ, ఔ – లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి “వృద్ధి సంధి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

వృద్ధిసంధి : సూత్రము :
అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.

ఆ) కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించండి.

అ. అభ్యుదయం = అభి – + ఉదయం = (ఇ + ఉ = య్) – యణాదేశసంధి
ఆ. సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) – గుణసంధి
ఇ. మహౌషధం = మహా + ఔషధం – (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఈ. భాషాన్నత్యం = భాషా + ఔన్నత్యం = (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఉ. లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) – వృద్ధిసంధి
ఊ. లఘూత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
ఎ. మాతృణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి.
ఏ. అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ్) – యణాదేశసంధి

పాఠంలోని వ్యతిరేకపదాలు

వెచ్చని × చల్లని
వెనుక × ముందు
స్నేహితులు × శత్రువులు
బుద్ధిమంతుడు × బుద్దిహీనుడు
జాగ్రత్త × అజాగ్రత్త
నిజము × అబద్ధము
అవసరం × అనవసరం
సన్మార్గం × దుర్మార్గంలో
ధైర్యం × అధైర్యం
దుఃఖం × సుఖం
ప్రశ్న × జవాబు
విచారం × ఆనందం
నమ్మకం × అపనమ్మకం
పాపం × పుణ్యం
భయం × అభయం

ప్రకృతి – వికృతి

ఘంటా – గంట
ముఖం – మొగం
భక్తి – బత్తి
ప్రయాణము – పయనము
నిమిషం – నిముసం
బ్రద్నుడు – ప్రొద్దు
స్నేహం – నెయ్యము
ప్రాణం – పానం
కథ – కత
సన్యాసి – సన్నాసి
సంతోషం – సంతసం
పుస్తకం – పొత్తము
కంఠము – గొంతు
ఆశ్చర్యం – అచ్చెరువు

సమానార్ధక పదాలు (పర్యాయపదాలు)

1. భార్య : 1) పెళ్ళాము, 2) ఇల్లాలు, 3) ఆలు
2. కొడుకు : 1) కుమారుడు, 2) సుతుడు, 3) తనయుడు
3. స్నేహితుడు : 1) మిత్రుడు, 2) నేస్తము, 3) హితుడు
4. ఊరు : 1) గ్రామము, 2) పల్లె
5. నాన్న : 1) తండ్రి, 2) అయ్య, 3) జనకుడు
6. చేయి : 1) చెయ్యి, 2) కరము, 3) హస్తము
7. అబద్ధము : 1) అసత్యము, 2) కల్ల, 3) బొంకు
8. ముఖము : 1) ఆననము, 2) మొగము, 3) మోము

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

సమాసములు – విగ్రహవాక్యాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. తల్లిదండ్రులుతల్లి, తండ్రిద్వంద్వ సమాసం
2. భయభక్తులుభయము, భక్తిద్వంద్వ సమాసం
3. రెండు రూపాయలురెండు (2) సంఖ్యగల రూపాయలుద్విగు సమాసం
4. తొమ్మిది గంటలుతొమ్మిది (9) సంఖ్యగల గంటలుద్విగు సమాసం
5. రెండు అబద్దాలురెండు (2) సంఖ్యగల అబద్ధాలుద్విగు సమాసం
6. రెండు చొక్కాలురెండు (2) సంఖ్యగల చొక్కాలుద్విగు సమాసం

రచయిత పరిచయం

రచయిత : మునిమాణిక్యం నరసింహారావు
జననం : 15-03-1898.
మరణం : 1972వ సంవత్సరం.
జన్మస్థలం : సంగం జాగర్లమూడి (గ్రామం) తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు :

  1. కాంతం కథలు
  2. కాంతం కైఫీయత్
  3. కాంతం కాపురం
  4. మేరీ కహానీ – మొదలైన 24 పుస్తకాలు రచించారు.
  5. దాంపత్యోపనిషత్తు
  6. వినోద వ్యాసములు – మొదలైన వ్యాస సంపుటాలు రచించారు.
  7. ‘మన హాస్యం’ అనే హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథము వ్రాశారు.

హాస్యరస సృష్టికర్త : వీరు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార భరితంగా, చిత్రించిన గొప్ప రచయిత. తెలుగు కథా సాహిత్యంలో వీరు సృష్టించిన ‘కాంతం’ పాత్ర, జీవవంతమైనది.

రచనా శైలి : చమత్కారమును పుట్టించే సులభశైలి, ఆకర్షణీయమైన కథా శీర్షికలు, మునిమాణిక్యం గారి రచనలకు వన్నె తెచ్చాయి.

ఉద్యోగం : వీరు ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేశారు.

వీరి కథలోని ప్రధానాంశాలు :

  1. సజీవమైన వాడుక భాష
  2. అచ్చమైన తెనుగు నుడికారం

1. ‘నిజం నిజం’ కథ రాసిన హాస్యకథా రచయిత మునిమాణిక్యం గారిని గూర్చి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898లో పుట్టారు. వీరు . ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయాల ప్రయోక్తగా పనిచేశారు. వీరు దాంపత్య జీవితాన్ని చమత్కారంగా చిత్రించిన హాస్యకథా రచయిత. వీరు కాంతం కథలు, కాంతం కాపురం, దాంపత్యోపనిషత్తు, వంటి గ్రంథాలు రచించారు. హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం “మన హాస్యం” రచించారు.

కొత్త పదాలు-అర్థాలు

43వ పేజి
తమాషా = గమ్మత్తు
గిరుక్కున ఆ = శీఘ్రముగా తిరుగుటలో అనుకరణము (తొందరగా)
నిక్కరు = లాగు
షర్టు – = చొక్కా
బిక్క ముఖంతో = తెల్ల మొఖంతో (బెదరుతున్న ముఖంతో)
వాడికో ముక్క వస్తుందని = వాడికి కొద్దిగానైనా చదువు వస్తుందని
కుర్రతనపు చేష్టలు = చిన్నపిల్లవాడి పనులు
బిక్కముఖం పెట్టి = బెదరుతున్నట్లు ముఖం పెట్టి

44వ పేజి
తోచలేదు = స్పురించలేదు
నిర్బంధించడం = బలవంతపెట్టడం
హఠాత్తుగా = అకస్మాత్తుగా (అనుకోకుండా)
సంగతి = సమాచారము
సహవాసాలు = స్నేహాలు
ఒక దారిని పెట్టాలి = ఒక మంచి మార్గంలోకి నడిపించాలి
సన్మార్గం = (సత్ + మార్గం) . : = మంచి మార్గం (మంచి దారి)
భారం = బాధ్య త
వఠ్ఠిది = అసత్యమైనది
ఎగగొట్టి = ఎగవేసి (మాని)
చెయ్యి చేసుకోవలసిన అవసరం = కొట్టవలసిన అవసరం
ఈ దఫా = ఈ పర్యాయము
చీవాట్లు వేయు = మందలించు, తిట్టు
పిల్లిలాగ = నెమ్మదిగా, నిశ్శబ్దంగా
బ్రహ్మాండమైన = బాగా గొప్పదైన
బాదుదాము = కొడదాము
నచ్చజెప్పాలి = నచ్చేటట్లు చెప్పాలి

45వ పేజి
ఫోర్తు ఫారం = 9వ తరగతి
తల ఊపాడు = అంగీకరిస్తున్నట్లు తల తిప్పాడు
హడలిపోయేలాగున = భయపడే విధంగా
అక్కర లేదన్నాడు . = అవసరం లేదని చెప్పాడు
బైట పడుతుంది = వెల్లడి అవుతుంది (తెలిసిపోతుంది)
చీవాట్లు వేయటానికి = తిట్టడానికి
తెల్లముఖం వేశాడు = వెలవెల పోయాడు
వఠ్ఠి అబద్ధం = పూర్తిగా అసత్యం
ఓర్చుకున్నాడు = సహించాడు
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
సహవాసం = స్నేహం
పాడైపోయినావు = చెడిపోయావు

46వ పేజి
సన్యాసి = అన్నింటినీ విడిచినవాడు
చీదరించుకొనేసరికి = కోపపడే సరికి
పశ్చాత్తాపం = తాను చేసినది తప్పని తెలిసినప్పుడు, అలా తాను చేశానే అని, బాధపడడం
వెక్కివెక్కి ఏడ్వటం = గట్టిగా ఏడ్వడం
సన్మార్గం (సత్ + మార్గం) = మంచి దారి
ఆదుర్థాపడు = ఆందోళన పడు
ఆరాటం = సంతాపము
ఖిన్నుడై (ఖిన్నుడు + ఐ) = దుఃఖము పొందినవాడై
బుజ్జగించి = బ్రతిమాలి
మాట పెగిలిరాలేదు = నోట మాటరాలేదు
రుద్దకంఠంతో = ఏడ్పు కంఠంతో
బస్టాండు (Bus stand) = బస్సులు ఆగే స్థలము
వ్యర్ధము = వృథా, ప్రయోజనం లేకపోడం

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

47వ పేజి
ఎరిగి ఉన్నట్లు = తెలిసినట్లు
డబాయిస్తే కాని = తనకు తెలిసినట్లు నటిస్తే కాని
బైట పెట్టడు = వెల్లడించడు, పైకి చెప్పడు
దుర్మార్గుడు . = చెడ్డవాడు
కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ = కళ్ళ నుండి వచ్చే నీరు తుడుచుకుంటూ (ఆపుకుంటూ)
గర్జించాను = గట్టిగా అరచాను
ఒళ్ళు = శరీరము
తెప్పరిల్లి = దుఃఖము నుండి తేరుకొని
విధేయతతో = వినయముతో

AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration

Students can go through AP State Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration to understand and remember the concept easily.

AP State Board Syllabus 10th Class Social Studies Notes Chapter 8 People and Migration

→ Thousands of people move to urban locations for education, employment and better opportunities.

→ Over time people go to new places, develop relationships with new people, understand and live in a diversified culture.

→ For identifying a person as a migrant, two criteria – birthplace and last usual place of residence are used by the census.

→ In India, according to Census 2001, about 307 million people have been reported as migrants.

→ Out of the 84.2% migrated from one part of the state to another. Around 13% migrated from one state to another.

→ During the last decade (2001 – 2011), people moved from states such as Uttar Pradesh, Bihar, Rajasthan, Madhya Pradesh, Andhra Pradesh, Telangana, Chhattisgarh, Jharkhand, Odisha, Uttarakhand and Tamil Nadu to states such as Delhi, Maharashtra, Gujarat, Haryana, Punjab and Karnataka.

→ People migrate from rural areas mainly due to insufficient employment opportunities and inadequate income.

→ Most urban migrants have to work as labourers and find employment in the unorganised sector.

→ Towns also appear to offer greater freedom and somewhat less discrimination based on caste and gender.

→ Remittances – money sent by migrants from their destination – are an important means of supplementing, or generating additional incomes for the rural family.

→ Urban migrants use different job searching mechanisms depending upon their skills and educational qualifications.

→ According to national surveys (census), every fourth person in India is a migrant.

→ Some of the migrations may not be captured by census data because the period of stay is often less than six months.

→ A study estimates that about 6,50,000 labourers migrate from central to western Maharashtra for sugarcane cutting each year.

→ A large section of rural workers migrates for a short duration and particularly due to distress caused in rural areas.

→ They are mainly agricultural labourers or marginal farmers in their place of origin and mostly belong to low-income households, Dalits and Adivasis.

→ The National Commission of Rural Labour in its report in the 1990s found that uneven development and regional disparity triggered and accelerated seasonal migration.

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration

→ When people migrate they cannot get food from fair price shops, they lack health and family care, no creche facilities and many children become dropouts.

→ One-third of the world’s 200 million international migrants moved from one developing country to another.

→ International migration from India is of two types.

  1. Migration of people with technical skills and professional expertise.
  2. Migration of unskilled and semi-skilled workers.

→ The Emigration Act, 1983 is the Indian law governing migration and employment of Indians abroad.

→ It also lays out conditions to safeguard the interests of workers emigrating for employment.

→ Migration: The movement of a large number of people from one place to another

→ Immigration: The process of coming to live permanently in a country that is not your own

→ Emigration: Leaving your own country to go and live permanently in another country

→ Seasonal: Relating to or happening during a particular period in the year

→ Border: The line that divides two countries

→ Boundary: A real or imagined tiñe that makes the limits of a country

→ Criteria: Plural of criterion

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration

→ Criterion: A standard or principle based on which decision is made

→ Birthplace: Place where the person was born

→ Last usual place of residence: A place where the person had stayed continuously for a period of six months or more

→ Unorganised sector: Unorganised sector refers to the household used production activities, small and tiny sectors of the industry like handicrafts, handlooms, beedi making, etc.

→ Organised Sector: Large scale industries and agricultural units with a defined pattern of production, distribution and employment are referred to as an organised sector, e.g: textiles, automobiles, etc.

→ Service activities: Transport and communication, financial institutions, banking and insuranc&and public administration activities

→ Remittances: Money sent by migrants from their destination

→ Urban migrants: The peopÍe who are migrated to urban areas (usually from rural areas but sometimes from towns also)

→ Seasonal migrants: The people who are migrated temporarily (for less than 6 months)

→Kopi: A small conical hut made of bamboo mat and poles
→ Gadi centre: The settlement with 50 – 100 kopis

→ Tyre centre: The settlement with 200 – 250 kopis

→ Agricultural labourers: The labourers who work in agriculture and allied activities (unskilled and landless)

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration

→ Marginal farmers: The farmers who own land less than or equal to 2.5 acres
AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration 1
AP Board 10th Class Social Studies Notes Chapter 8 People and Migration 2

AP Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity

Students can go through AP State Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity to understand and remember the concept easily.

AP State Board Syllabus 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity

→ The rapid expansion of production and incomes can coexist with malnutrition and lack of education and health for a large proportion of the people, as in India.

→ With a high percentage of the workforce in low-paid employment, an increase in GDP and the enormous variety of goods and services being produced can benefit only select groups.

→ Wide inequalities like a few enjoy world-class living comforts and others deprived of decent living cannot be the basis for a society.

→ The environmental resources have been used up and damaged to an unprecedented extent in the course of economic growth.

→ The potential of an environment to provide naturally existing substances like land, water, minerals, etc. is referred to as an “environment’s source function”.

→ The environment’s ability to absorb and render harmless waste and pollution is “Sink function”.

→ If the water drawn up is more than that is being recharged, then it is obvious that after some time no more groundwater is left.

→ Groundwater overuse is particularly found in Punjab and Western U.P, hard rock plateau areas of central and south India, some coastal areas, and urban settlements.

→ Sustainable development is the development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs.

→ Only one percent of the pesticide actually acts on the pest – the rest goes into our system through food, water, and the environment.

→ Modern industrial development and agricultural development are intensive in the use of natural resources including energy, depletion of resources, and pollution of the environment is to be expected.

→ Organic farmers forego the use of chemical fertilizers and pesticides. c& Sikkim is the first state in India that is planning to shift completely to organic farming by 2015.

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity

→ Uttarakhand too is following the same path of being 100%

→ From development centered on the growth of goods and services, the goal has to shift towards sustainable development with equity.

→ Sustainable development: That meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs.

→ Environment: The surroundings of us on the earth which show some effect on us.

→ Source: The place something comes from or starts at, or cause of ‘something.

→ People’s rights: The right entitled to the people by the constitution.

→ Equity: Th quality of being fair or Impartial, fairness.

→ Sink: An environment’s ability to absorb and render harmless waste and pollution.

→ Gross Domestic Product: The total money value of all the goods and services produced In the country during a year which exclude the money from abroad

→ Per capita income: The National Income of a country d1vI(d by Its population gives per capita income.

→ Human Development Index: A composite Index based on life expœtary, general health level, literacy rate, and education sanitation facilities besides per capita income.

→ Social indicators: The Indicators which show some effect on society either with change In Income or any other changes.

→ Unorganized sector: Refers to household-based production activities and small and tiny seétors of industry like handicrafts, handlooms, etc.

→ Organized sector: Refers to large-scale Industrial and agr1cultiral units with a defined pattern of production and employment.

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity

→ Economic development: SustaIned economic growth with Institutional changes refer to economic development.

→ Economic growth ¡it refers to an Increase In the production of goods and services arid their value, considerably, over a year.

→ Natural resources: The resources that are naturally existing substances like land, water, minerals, ores, etc,

→ Environment’s source: The potential of an environment to provide the function natural resources like land, water, minerals, ores, products from trees and animals, etc.

→ Carrying capacity of the environment: The capacity of the environment to support economic production and consumption In the future.

→ Recharge (of water): The water bu to go dàwflto thè ground for It to be lifted up.

→ Unsafe drinking water: The water that Is contaminated from chemical and industrial waste.

→ Diversity: The existence of a large number of different kinds of animals and plants.

→ Multiple cropping: Raising of more than one crop simultaneously in the same piece of land.

→ Displacement: The act of displacing the (tribal) people in the areas which are believed to be submerged with the construction of the dam

→ Traditional knowledge: The stock of knowledge has been built and enriched over generations.

AP Board Solutions AP Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity

→ Greenhouse gases: The gases like CO2 that cause the problem of a gradual rise in the temperature of the earth’s surface.

→ Organic farming: The practice of cultivation without using chemical fertilizers and pesticides.

→ Crop rotation: The act óf changing the crop that is grown on an area of land in order to protect the soil.
AP Board 10th Class Social Studies Notes Chapter 12 Sustainable Development with Equity 1