AP SCERT Books for Classes 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 | Andhra Pradesh SCERT Telugu, Hindi, English, Urdu Medium Text Books

AP SCERT Books: Andhra Pradesh SCERT Books for Class 1 to 12 exists here. You can rely on them as they are completely reliable and suggested by subject experts. Make use of the Andhra Pradesh SCERT Books & Study Material and do well in your exams. Students can download the SCERT Andhra Pradesh Books PDF available on this page or visit the page whenever you feel like preparing.

Textbooks are the primary source of preparation no matter how many online resources you have at your fingerprints. Utilize the AP SCERT Study Material and make your preparation effective, score better grades in the examination. Avail the SCERT AP Textbooks in Telugu, Hindu, English, & Urdu Mediums respectively.

Andhra Pradesh SCERT Textbooks PDF for Class 1 to 12

Refer to the Andhra Pradesh State Council of Educational Research Books Subjectwise for Classes 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Utilize the study material and notes and kick start your preparation ahead to score well in the exams. Excercise Questions at the end of each chapter in the AP SCERT Textbooks covers topics as per the syllabus.

Have an insight into Andhra Pradesh SCERT Books for 1st Class to 12th Class in Telugu, Hindi, English, Urdu Mediums. You can click on the Download link to access the AP SCERT Text Books for free of cost or visit this page.

AP SCERT 10th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 10 English Medium Books

AP SCERT Class 10 Telugu Medium Books

AP SCERT Class 10 Urdu Medium Books

AP SCERT 9th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 9 English Medium Books

AP SCERT Class 9 Telugu Medium Books

NCERT Books for Class 9 – Telugu Medium

AP SCERT 8th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 8 English Medium Books

AP SCERT Class 8 Telugu Medium Books

NCERT Books for Class 8 – Telugu Medium

AP SCERT 7th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 7 English Medium Books

AP SCERT Class 7 Telugu Medium Books

AP SCERT 6th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 6 English Medium Books

AP SCERT Class 6 Telugu Medium Books

AP SCERT 5th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 5 English Medium Books

AP SCERT Class 5 Telugu Medium Books

AP SCERT 4th Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 4 English Medium Books

AP SCERT Class 4 Telugu Medium Books

AP SCERT 3rd Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 3 English Medium Books

AP SCERT Class 3 Telugu Medium Books

AP SCERT 2nd Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 2 English Medium Books

Andhra Pradesh SCERT Class 2 Telugu Medium Books

AP SCERT 1st Class New Textbooks State Syllabus

Andhra Pradesh SCERT Class 1 English Medium Books

Andhra Pradesh SCERT Class 1 Telugu Medium Books

FAQs on AP SCERT Books

1. Where can I download AP SCERT Books?

You can download the AP SCERT Books for Classes 1 to 12 from the direct links available on this page or by referring to the official website.

2. What is the full form of AP SCERT?

AP SCERT Stands for Andhra Pradesh State Council of Educational Research.

3. Is AP SCERT Books for Classes 1 to 12 are enough for Exam Preparation?

They are more than enough and help you score better grades in the examination.

We believe the information shed above as far as our knowledge is concerned has been beneficial in clarifying your queries. For any other assistance needed do leave us a comment so that we will try to resolve them at the earliest possible. Bookmark our site to access Exam Related Stuff like Books, Study Materials, Syllabus, Previous Papers, etc.

TS 6th Class English Study Material Guide Pdf Telangana

Telangana SCERT Class 6 English Solutions – TS 6th Class English Guide Study Material Telangana Pdf

TS 6th Class English Study Material Pdf Unit 1

TS 6th Class English Guide Pdf Unit 2

6th Class English Guide Pdf Telangana Unit 3

6th Class English Guide Telangana Unit 4

  • A. An Adventure
  • B. The Naughty Boy (Poem)
  • C. Tanaji Malusare

Telangana SCERT Class 6 English Solutions Unit 5

  • A. Plant a Tree
  • B. If a Tree Could Talk (Poem)
  • C. Children, Speak Up!

TS 6th Class English Textbook Pdf Unit 6

  • A. Rip Van Winkle
  • B. My Shadow (Poem)
  • C. Gulliver’s Travels

Unit 7

  • A. P.T.Usha, the Golden Girl
  • B. Indian Cricket Team (Poem)
  • C. Ranji’s Wonderful Bat

Unit 8

  • A. Half the Price
  • B. The Sheik’s White Donkey

TS 6th Class Study Material

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

Students can go through AP Board 9th Class Social Notes 1st Lesson భూమి – మనం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 1st Lesson భూమి – మనం

→ భూ వనరులను యథేచ్ఛగా దోచుకోవటం వల్ల అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి.

→ తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు.

→ రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీళ్ళు, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలను నిరంతరం ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి.

→ అంగారక గ్రహంపైన వ్యోమ నౌకలు దిగాయి. 5. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ భూమి కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంది.

→ సూర్యుడి చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది.

→ భూమి, సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి పట్టే సమయం 365¼ రోజులు.

→ గ్రీకు పదమైన ‘eorthe’ యొక్క అర్థం నేల, మట్టి, పొడినేల.

→ భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తులు, పల్లాలు ఏర్పడ్డాయి.

→ భూమిని ప్రధానంగా మూడు పొరలుగా విభజించవచ్చును అవి :

  1. భూపటలం
  2. భూప్రావారం
  3. భూ కేంద్ర మండలం.

→ భూ పటలం యొక్క మందం 30 – 100 కిలోమీటర్లు.

→ భూప్రావారం యొక్క మందం 100 – 2900 కిలోమీటర్లు.

→ భూ కేంద్ర మండలం యొక్క మందం – 2900 – 6,376 కిలోమీటర్లు.

→ భూ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది – ఆలైడ్ జినర్

→ టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూ భాగాన్ని అంగారాభూమి అంటారు.

→ టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూ భాగాన్ని గోండ్వానా భూమి అంటారు.

→ భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు.

→ భూమధ్యరేఖను 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

→ రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (°) నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు.

→ భూమధ్యరేఖకు ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు.

→ భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.

→ అక్షాంశాలను లాటిట్యుడ్ అంటారు. రేఖాంశాలను లాంగిట్యుడ్ అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ అక్షాంశాలను వృత్తాలు అని, రేఖాంశాలను అర్థవృత్తాలు అని అంటారు.

→ ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ – (ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రాల గుండా పోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

→ మొత్తం రేఖాంశాలు – 360

→ మొత్తం అక్షాంశాలు – 191

→ ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ కి తూర్పు, పడమరలను కలిపి మొత్తం 24 కాల మండలాలుగా విభజించారు.

→ విశ్వ విస్ఫోటనం : 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వ ఆవిర్భావానికి జరిగిన పెద్ద విస్ఫోటనం.

→ గ్రిడ్ : గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డుగీతలతో గళ్ళు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్ అంటారు.

→ గోండ్వానా : ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా భూభాగాలు విడిపోక పూర్వం ఉన్న భూభాగం.

→ ప్రామాణిక రేఖాంశం : దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు. దీనిని ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ కాల మండలాలు : అనేక రేఖాంశాలు ఉన్న దేశాలలో సమయాన్ని నిర్దేశించటం కష్టమౌతుంది. అటువంటి పరిస్థితిలో ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

→ ప్రామాణిక సమయం : ప్రామాణిక రేఖాంశం వద్ద ఉన్న సమయాన్ని ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం 1

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana – Reading and Making Maps

Telangana SCERT TS 6th Class Social Study Material Pdf 1st Lesson Reading and Making Maps Textbook Questions and Answers.

Reading and Making Maps – TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana

Question 1.
Collect different kinds of maps and study them. If you have any doubts clarify them with your teacher.
Answer:
Project work / Self exercise.

Question 2.
Find out the distance from your mandal headquarter to the district headquarter by converting the map distance into actual distance.
Answer:

  1. Our mandal headquarter is Atmakur and district headquarter is Wanaparthy.
  2. Atmakur
    Scale : 1 cm = 10 kms
    TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 1
  3. The map distance between mandal and district headquarter is 3.1 cms.
  4. Scale of the map is 1 cm equal to 10 kms.
  5. So the actual distance between them is 31 kms.

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps

Question 3.
Why is the actual distance on the ground reduced on the map ?
Answer:
it is impossible to draw a map showing actual distances. So we use ‘scale’ for showing the actual distance on the ground in a reduced manner on the map.

Question 4.
Explain the need of symbols in preparing maps.
Answer:
Maps are too small for us to draw pictures of the things shown on them. For example, we can’t draw the real school or bus stand or Mallika’s house as it will take too much space on the map. Therefore, we always show things on a map with the help of symbols. Map makers prepare symbols appropriate to their needs. But some common symbols which are called “conventional symbols” are also used.

Question 5.
Draw the symbols representing different waterbodies, places of worship and public offices on a drawing sheet and present it in the class.

1. Water bodies :
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 2

2. Worshipping places:
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 3

3. Public Offices:
PS: Police Station
PO : Post Office

RS: Railway Station
PTO : Post and Telegraph Office.

Question 6.
Draw a sketch of your house and change it into map.
Answer:
Student’s Self exercise.

Question 7.
What are the important features of a map ?
Answer:
Important features of a map are

  1. It is drawn to a scale.
  2. It is drawn on a paper or any plain surface.
  3. Various regions, landforms, weather conditions, forests, population, etc. are shown on the map.

Question 8.
Read the paragraph titled ‘Symbols’ of page no. 12 (6) and comment on it.
Answer:
A map symbol is something that is used, to represent an object in a map. It may either be a shape or a colour. Where for instance, a small circle may mean a particular point of interest, a green circle may mean rest stop and a brown circle may mean recreation. Colours cover larger areas of a map like green representing a forested land and blue standing for water ways.

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps

Question 9.
Observe the different maps present in the Atlas and fill the table with details.

Name of the mapSymbols usedImportant: features

Answer:

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 7

I. Conceptual Understanding

Question 1.
What are the advantages of reading and making maps ?
Answer:
The advantages of reading and making maps : Maps tell us several things about different places; where they are; whether they are on the sea or on a mountain or in a desert; how hot or cold or rainy they are; what kind of trees and plants grow; what kind of people live there – the language they speak, the work they do, their buildings, etc. We can know many details about a place from maps. There are different kinds of maps-physical maps, political maps, historical maps, etc.

Question 2.
Define scale of sketch.
Answer:
Scale of sketch : We use scale for showing the actual distance on the ground in a reduced manner on a map. Maps always mention the scale they use and we can find out the actual distances between places using the scale.
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 4
In the above sketch, the distance between Wanaparthy and Mahabubnagar is 43 kms. Distance between Wanaparthy and Mahabubnagar on the map is 4.3 cms.

Question 3.
What is a Map ?
Answer:
Map:

  1. When the spherical earth is drawn to a scale on a paper or any plain surface’, it is called map.
  2. It is a device to show the surface of the earth or various geographical features on i ; fully or partly.
  3. It also helps to show the world or a state or small region on it.

Question 4.
How are maps prepared ?
Answer:
Usually maps are prepared in such a manner that the North side is at the top of the map and the South side is at the bottom. So, the East side is on the right and the Wesi side is on the left.

II. Reading the text (given), understanding and interpretation

Question 1.
Draw the conventional signs for the following features,
(a) Tree
(b) Tank
(c) Kutcha Road
(d) Masjid
(e) Church
(h) Pucca Road
Answer:
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 5

Question 2.
What Eire the different types of Maps ?
Answer:
Maps are of many types :

  1. Political Maps : Maps which show political divisions only are called political maps.
  2. physical Maps : Maps showing land forms like mountains, plateaus anc plains are called physical maps.
  3. weather Maps : They show weather conditions of regions.
  4. Population Maps : Population Maps show the distribution of population of u country or a place.

Question 3.
What do the Maps tell us ?
Answer:
Maps tell us several things about different places ; where they are ; whether they are on the sea or on a mountain or in a desert; how hot or cold or rainy they are: what kind of trees and plants grow there ; what kind of people live there – the language they speak, the work they do, their buildings, etc. You can know many details about a place from maps. There are different maps-physical maps, political maps, historical maps, etc., to get all the information.

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps

Question 4.
Which map provides detailed information ?
(OR)
What do you mean by the term the scale of the map ?
Answer:
Large scale maps provide more detailed information than the small scale map. The scale of the map is the ratio between the actual distance on the ground and the distance shown on the map. Ex : 1 cm : 5 kms

III. Information Skills

Observe the following table carefully and answer the questions given here under.
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 6

1) The following symbol is known for
Answer:
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 8
Trees

2) In the table which symbol indicates tank ?
Answer:
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 9

3) In the table which symbol indicates Temple ?
TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 10

4) Among the following which symbol is not given in the table ?
a) River
b) Well
c) Tank
d) Tar Road
Answer:
d) Tar Road

5) The symbol TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 11 indicates …………….
a) River
b) Well
c) Masjid
d) Church
Answer:
a) River

IV. Reflection on contemporary issues and questioning

Question 1.
In your observation what are the important features of a map ?
Answer:
In my observation directions, scale, symbols and conventional symbols are the important features of a map.

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps

Question 2.
What are the four cardinal directions and what Eire the three components of a map?
Answer:
There are four major directions : North. East. West, South. They are called cardinal directions. The three components of a map are

  1. Distance
  2. Direction
  3. Symbols

V. Mapping Skills

No Questions were given under this Academic Standard.

VI. Appreciation and Sensitivity

Question 1.
“Maps and symbols provide more information” Explain them.
Answer:
Map is a conventional picture of an area drawn. It shows the important features with symbols. It is not possible to draw a map in the actual shape and size with different features such as buildings, rivers, bridges, trees, railway lines, etc. So they are shown by using certain letters, shades, colours, pictures and lines. These symbols give a lot of information and help in reading maps.

Project

1. Prepare a map of your classroom using the following instructions:
(a) First, find the four directions in your classroom by facing the North.
(b) Make a list of all the walls, doors, windows, blackboards, almirahs, etc. that you want to show on the map. Make symbols for them in your notebook.

(c) Draw a sketch map of the classroom with walls and location of the objects you want to show. Make sure to draw the northern wall on the top of the sketch.

(d) Now, split into small groups and measure the length of each wall with the help of a scale. Write down the distances on the sketch map.

(e) Draw a map of the classroom by selecting appropriate scale. It can be one centimetre for one meter. So if a wall is 7 metres long, you will have to make a 7 centimetres long line on paper.

(f) After making the walls, draw the symbols for windows and doors at the right places. Then draw the symbols for other objects like almirah, black board, table, etc.

(g) Make an index of the symbols you have used in the map and also mention the Scale.
(h) Compare your map with your friends’ maps and make corrections if there are any.

TS 6th Class Social 1st Lesson Notes – Reading and Making Maps

  • Sketch : A simple picture that is drawn quickly and does not have many details.
  • Map : A drawing or plan of earth’s surface or part of it showing countries, towns, rivers, etc.
  • Scale : The size or extent of something especially when compared with something else.
  • Direction : The general position a person or thing moves or points towards.
  • Relative Direction : Considered and judged by being compared with something else.
  • Conventional symbols : Map makers prepare symbols appropriate to their needs. But some common symbols which are called “conventional symbols” are also used.
  • Scale of the Sketch : We use scale for showing the actual distance on the ground in a reduced manner on a map. 5 cm on the sketch map : metres on the bridge.
  • Scale of Map : The relation between the actual size of something and its size on a map, diagram (or) model that represents it.

Mind Mapping:

TS 6th Class Social 1st Lesson Questions and Answers Telangana - Reading and Making Maps 15

 

TS 6th Class Social Guide Social Study Material Pdf Telangana

TS 6th Class Social Guide Telangana – TS 6th Class Social Study Material Telangana

Telangana SCERT Class 6 Social Solutions Theme I Diversity on the Earth

Telangana 6th Class Social Guide Theme II Production Exchange and Livelihoods

6th Class Social Guide Telangana Theme III Political Systems and Governance

6th Class Social Study Material Telangana Theme IV Social Organisation and Inequities

TS 6th Class Social Study Material Pdf Theme V Religion and Society

TS 6th Class Social Guide Pdf Theme VI Culture and Communication

TS 6th Class Study Material

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

Telangana SCERT Class 8 English Solutions – TS 8th Class English Guide Study Material Telangana

Telangana SCERT 8th Class English Solutions Unit 1 Family

8th Class English Guide Pdf Telangana Unit 2 Social Issues

Telangana 8th Class English Workbook Answers Unit 3 Humanityz

Telangana SCERT Class 8 English Solutions Unit 4 Science and Technology

TS 8th Class English Study Material Unit 5 Education and Career

8th Class English Guide Pdf TS Unit 6 Art and Culture

8th Class English Guide Telangana State Unit 7 Women Empowerment

8th Class English Textbook Pdf with Answers Telangana Unit 8 Gratitude

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

TS 8th Class Study Material

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

Students can go through AP Board 10th Class Social Notes 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణస్థితులలో ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతుంది.

→ పొడవైన భారతదేశ తీరప్రాంతం, హిందూ మహాసముద్రంలోని భారతదేశ స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు కూడా దోహదం చేసింది.

→ భారతదేశానికి 82°30′ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది ‘అలహాబాదు’ గుండా పోతుంది.

→ భారతదేశ ప్రామాణిక కాలమానానికి (IST- Indian Standard Time) తూర్పు రేఖాంశాన్ని [82°30′) ఆధారంగా తీసుకుంటారు. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి (GMT – Greenwich Mean Time] ఇది 5% గంటలు ముందు ఉంది.

→ గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలాశైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం, నేలలు ఏర్పడ్డాయి.

→ ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. ఇవి అంగారా భూమి (లారేసియా), గోండ్వానా భూమి.

→ భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది.

→ 20 కోట్ల సం||రాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి ‘చాలా పెద్దదయిన యూరేసియా ఫలకం (అంగారా భాగం) తో ఢీకొనటంతో తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సం||రాల క్రమంలో ముడతపడే ప్రక్రియ కారణంగా, ఇప్పటి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మేటవేయటంతో ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి.

→ భారతదేశ భూభాగాన్ని ఆరు (6) భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. హిమాలయాలు
  2. గంగా-సింధూ నది మైదానం
  3. ద్వీపకల్ప పీఠభూమి
  4. తీరప్రాంత మైదానాలు
  5. ఎడారి ప్రాంతం
  6. దీవులు.

→ హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పునకు 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి.

→ హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో 500 కి.మీ. వెడల్పు ఉండగా, మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కి.మీ. వెడల్పుతో ఉంటాయి.

→ హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి. అవి హిమాద్రి, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి.

→ అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వతశ్రేణిని “ఉన్నత హిమాలయాలు” లేదా “హిమాద్రి” అంటారు.

→ హిమాద్రి శ్రేణి సగటు ఎత్తు 6100 మీటర్లు ఉంటుంది.

→ హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీనదాలు కూడా ఉన్నాయి.

→ హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు’ అంటారు. ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్లు ఉంటాయి. ఈ పర్వతాల ఎత్తు 3700-4500 .మీ!! మధ్య ఉంటుంది.

→ పిర్‌పంజాల్, మహాభారత పర్వతశ్రేణులు ఈ నీమ్న హిమాలయ శ్రేణిలో ముఖ్యమైనవి.

→ నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, కులు, కంగ్ర (హిమాచల్ ప్రదేశ్) లోయలు ఉన్నాయి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతతహరిత అరణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతిగాంచింది. మేఘాలయలో మాజోక్ డింపెప్ లోయ కలదు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. ఇది 10-50 కిలోమీటర్లు వెడల్పు, 900-1100 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది.

→ శివాలిక్ శ్రేణిని జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలనీ, అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలనీ, అసోంలో కచార్ అనీ రకరకాల పేర్లతో పిలుస్తారు.

→ నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు. వీటిలో డెహ్రాడూన్, కోట్లిడూన్, పాట్లీడూన్ మొ||నవి ప్రసిద్ధిగాంచిన డూన్లు. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్రలోయ ఉంది.

→ ‘దిహాంగ్’ (బ్రహ్మపుత్ర నది) లోయ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది.

→ భారతదేశానికి ఇక్కడ (ఈశాన్య రాష్ట్రాలలో) తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలను “పూర్వాంచల్” అంటారు.

→ ఇవి (పూర్వాంచల్) అవక్షేప శిలలతోను, ఇసుకతోను ఏర్పడినవి. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాట్ కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసి కొండలు, జో కొండలు అంటారు.

→ హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.

→ తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటిగాలులను హిమాలయాలు అడ్డుకుంటాయి.

→ వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం.

→ మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది.

→ భారతదేశంలోని గంగా-సింధూనదీ మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి

  1. పశ్చిమభాగం
  2. మధ్యభాగం
  3. తూర్పుభాగం

→ పశ్చిమభాగం సింధూనది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ లతో ఏర్పడింది.

→ సింధూనది పరీవాహక ప్రాంతం అధికభాగం పాకిస్తాన్లో ఉంది. కొంతభాగం మాత్రమే భారతదేశంలో పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు (Doab) అత్యధికంగా ఉన్నాయి.

→ రెండు నదుల మధ్య ప్రాంతాన్ని “అంతర్వేది” అంటారు.

→ మధ్యభాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌లలోను, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోను ఉంది.

→ ఇక్కడ గంగా, యమునా నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తాయి.

→ తూర్పుభాగం ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.

→ హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులక రాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8-16 కి.మీ. సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని “భాబర్” అంటారు.

→ భాబర్ సచ్చిద్రంగా (Porus) ఉండి చిన్న నదులు, వాగులు దీని కింది నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్లీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. వీటినే “టెరాయి” ప్రాంతం అంటారు.

→ భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ల కోసం “తరాయి” ప్రాంతంలోని చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చారు.

→ భారతదేశ పీఠభూమికి మూడువైపులా సముద్రాలు ఉన్నాయి. కాబట్టి దానిని “ద్వీపకల్ప పీఠభూమి” అని కూడా అంటారు.

→ ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి.

→ ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపునకు కొద్దిగా వాలు కలిగి ఉంది.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు, దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది.

→ ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు (మాల్వా పీఠభూమి), దక్కన్ పీఠభూమి.

→ గంగా మైదానానికి దక్షిణాన, నర్మదానదికి ఉత్తరాన ఉన్న ఉన్నత భూములు పశ్చిమం వైపున మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటానాగపూర్ పీఠభూమి ముఖ్యమైనవి.

→ చోటానాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

→ నర్మదానది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని “దక్కన్ పీఠభూమి” అంటారు.

→ సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.

→ మహదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి.

→ తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పునకు వాలి ఉంది.

→ పడమటి కనుమలు అవిచ్చిన్న శ్రేణులుగా ఉన్నాయి. ఇవి 1600 కి.మీ. పొడవున ఉన్నాయి.

→ గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీ|| ఎత్తు వరకు ఉన్నాయి.

→ ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన “ఉదకమండలం” నీలగిరి పర్వతాలలో ఉంది. దీనినే “ఊటీ” అంటారు.

→ నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట (2637 మీ11).

→ అనైముడి, పళని (తమిళనాడు), కార్డమం (కేరళ) కొండలు పడమటి కనుమలలోనివే.

→ దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని “అనైముడి” (2695 మీII) ఎత్తైన శిఖరం.

→ ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి.

→ పశ్చిమకనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి.

→ తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు.

→ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం ‘అరోమ కోండ’ చింతపల్లి (ఆంధ్రప్రదేశ్) దగ్గర ఉంది. దాని ఎత్తు 1680 మీ.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమల్లోని భాగాలు.

→ అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగిన అంశం.

→ ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయ ప్రాంతంలో “థార్” ఎడారీ ఉంది.

→ ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ, సంవత్సర వర్షపాతం 100-150 మి.మీ. మధ్య ఉంటుంది.

→ రాజస్థాన్లోని అధికభాగంలో ‘థార్’ ఎడారి విస్తరించి ఉంది.

→ ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది ‘లూని’. కాలువలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల లోనికే (అంత స్థలీయ ప్రవాహం) ప్రవహిస్తాయి.

→ దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ (650 కి.మీ.) థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది.

→ పడమటి తీరమైదానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది.

→ తూర్పు తీరమైదానం కంటే పడమటి తీరమైదానం వెడల్పు తక్కువ.

→ పడమటి తీరమైదానం మూడు భాగాలుగా విభజించవచ్చు.
1) కొంకణ్ తీరప్రాంతం – ఇది ఉత్తరభాగం – మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది.
2) కెనరా తీరప్రాంతం – ఇది మధ్య భాగం – కర్ణాటకలోని తీరం దీని కిందకు వస్తుంది.
3) మలబార్ తీరప్రాంతం – ఇది దక్షిణభాగం – ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది.

→ బంగాళాఖాత (తూర్పు) తీరప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలోని మహానది నుంచి మొదలయ్యి తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది.

→ మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులతో ఏర్పడిన ఈ మైదానప్రాంతాలు చాలా సారవంతమైనవి.

→ ఈ తూర్పు తీరప్రాంత మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి :

  1. ఉత్కళ్ తీరం – ఒడిశా
  2. సర్కార్ తీరం – ఆంధ్రప్రదేశ్
  3. కోరమండల్ తీరం – తమిళనాడు.

→ ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు, పులికాట్ చెరువులు తీరప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు.

→ భారతదేశంలో రెండు ద్వీప సమూహాలున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు.

→ మయన్మార్ కొండలు ‘అర్కన్ యోమా’ నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతంలో అండమాన్, నికోబార్ దీవులు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ ఈ దీవులలోని నార్కొండాం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి.

→ భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.

→ లక్షద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుండి ఏర్పడ్డాయి. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చ.కి.మీ.

→ భారతదేశం ఉత్తర, దక్షిణాలుగా సుమారు 3214 కి.మీ పొడవున, తూర్పు, పడమరలుగా 2933 కి.మీ. వెడల్పున వ్యాపించి ఉంది.

→ జీవనది: నిరంతరము ప్రవహించు నది. హిమాలయ నదులు జీవనదులు. ఇవి సంవత్సరమంతా (వేసవిలో మంచు కరిగి నీరు నదుల్లోకి రావడంతో) ప్రవహిస్తూనే ఉంటాయి.

→ ద్వీపకల్పం: మూడువైపులా నీరు కలిగి ఉన్న త్రిభుజాకార భూభాగాన్ని “ద్వీపకల్పం” అంటారు.
ఉదా : భారత (దక్కన్) ద్వీపకల్పం

→ కోరల్: కొన్ని రకాల సముద్రజీవుల స్రావములతో ఏర్పడిన రంగురాయి. ఇవి తక్కువ లోతు, బురదలేని వెచ్చని నీటిలో ఏర్పడతాయి.
ఉదా : పగడములు

→ డూన్: నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు.
ఉదా : డెహ్రాడూన్, కోబ్లీడూన్, పాట్లీడూన్ మొ||నవి.

→ అంగారా భూమి: టెథిస్ సముద్రం (హిమాలయాలున్న ప్రాంతంలో ఒకప్పుడున్న సముద్రం) కు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని “అంగారా భూమి” అంటారు.

→ గోండ్వానా భూమి: టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని “గోండ్వానా భూమి” అంటారు. (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా)

→ శివాలిక్: హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని “శివాలిక్ శ్రేణి” అంటారు. వీటినే “బాహ్య హిమాలయాలు” అని కూడా అంటారు.

→ పూర్వాంచల్: భారతదేశానికి తూర్పు సరిహద్దుగా (ఈశాన్య రాష్ట్రాలలో) విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల (కొండలు) ను “పూర్వాంచల్” అని అంటారు.

→ లారేసియా: ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌ల్యాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేసియా మొత్తాన్ని “లారేసియా” అంటారు. ఇదే అంగారా భూమి.

→ అంతర్వేది: (దో అబ్) రెండు నదుల మధ్య ప్రాంతాన్ని “అంతర్వేది” అంటారు. పంజాబ్, హర్యానా (మైదానాల) ప్రాంతంలో ఇవి అత్యధికంగా ఉన్నాయి.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ భాబర్: హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8-16 కి.మీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని “భాబర్” అంటారు.

→ టెరాయి: భాబర్ మండలం క్రిందుగా చిన్న నదులు, వాగులు ప్రవహిస్తూ అవి తిరిగి భాబర్ నుంచి ఉపరితలానికి వెల్లువై ప్రవహించటం వలన చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఈ చిత్తడి ప్రాంతాన్నే “టెరాయి” అంటారు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 1

AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है

SCERT AP Board 7th Class Hindi Solutions 1st Lesson मन करता है Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Hindi Solutions 1st Lesson मन करता है

7th Class Hindi 1st Lesson मन करता है Textbook Questions and Answers

सोचो-बोलो
AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है 1
प्रश्न-उत्तर

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखाई दे रहे हैं? (చిత్రంలో ఏమేమి కనపడుతూ ఉన్నవి?)
उत्तर:

  1. चित्र में एक लडका रॉकेट पर बैठकर आकाश में उड़ रहा है।
  2. एक लडका वर्षा से बचने छतरी के नीचे खडा है ।
  3. एक लडका पैराशूट की सहायता से नीचे उतर रहा है।
  4. आसमान पर चाँद और कुछ तारे दिखाई दे रहे हैं ।
  5. आसमान पर एक पतंग उड रही है।
  6. एक मेंढक मशरूम के नीचे बैठा है।
  7. कुछ फूल खिले हुए हैं।

प्रश्न 2.
लडके क्या कर रहे हैं? (బాలురు ఏమి చేస్తూ ఉన్నారు?)
उत्तर:

  1. एक लडका रॉकेट पर बैठकर आसमान में उड रहा है।
  2. एक लडका पैराशूट की मदद से भूमि पर उतर रहा है।
  3. और एक लडका वर्षा से बचने छतरी लिये खडा है।

AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है

प्रश्न 3.
वे एक दूसरे से क्या बात कर रहे होंगे? (వారు ఒకరు ఇంకొకరితో ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు?)
उत्तर:
वे एक दूसरे से अपने मन की भावनाओं को साकार होने से मिलनेवाली खुशियों के बारे में बात कर रहे – होंगे। छात्रों के लिए सूचनाएँ

  1. पाठ के चित्र देखो। चित्र के आधार पर कल्पना करो कि पाठ में क्या बताया गया होगा?
  2. यह कविता पढ़िए। कठिन शब्द और वाक्य रेखांकित कीजिए।
  3. नये शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए।
  4. नये शब्दों के अर्थ शब्दकोश में ढूंढ़िए।

Improve Your Learning

सुनो-बोलो

1. तुम्हारा मन क्या – क्या करने को कहता है? (నీ మనస్సు ఏమేమి చెయ్యాలని అంటున్నది?)
उत्तर:
मेरा मन सदा स्वच्छ और निराडंबर रहने को कहता है | सबसे प्रेमपूर्वक व्यवहार करने को कहता है। मन लगाकर अध्ययन करने को कहता है । पढ-लिखकर बडा विद्वान बनने को कहता है |

2. तुम अपने घर में किसकी नकल करना पसंद करते हो ? क्यों? (నీవు, మీ ఇంటిలో ఎవరి అనుకరణను ఇష్టపడతావు? ఎందుకు?)
उत्तर:
मैं अपने घर में अपने आदरणीय दादाजी की नकल करना पसंद करता हूँ । क्योंकि वे सहृदयी, परोपकारी, सबको आदर देनेवाले हैं और सब से प्रेमपूर्वक व्यवहार करते हैं । वे महान गुणवाले हैं |

3. ऐसे दो काम बताओ जो तुम कर सकते हो। ( నీవు చేయగలిగిన రెండు పనులు చెప్పు.)
उत्तर:
मैं छोटा लडका हूँ | मैं एक विद्यार्थी हूँ | मैं बाज़ार जाकर सब्जी ला सकता हूँ और पौधों को पानी दे सकता हूँ।

मन करता है

मन करता है सूरज बनकर
आसमान में दौड लगाऊँ।
मन करता है चंदा बनकर
सब तारों पर अकड दिखाऊँ।
मन करता है तितली बनकर
दूर – दूर तक उडता जाऊँ।
मन करता है कोयल बनकर
मीठे – मीठे बोल सुनाऊँ ।
मन करता है चिडिया बनकर
ची – ची- चूँ – यूँ शोर मचाऊँ।
मन करता है चरखी लेकर
पीली – लाल पतंग उडाऊँ।

I. नीचे दी गयी कविता अध्यापक द्वारा (दो तीन बार) गायी जायेगी। छात्र ध्यान से सुनेंगे।

1. मन करता है सूरज बनकर
आसमान में दौड लगाऊँ।
मन करता है चंदा बनकर
सब तारों पर अकड दिखाऊँ।
मन करता है तितली बनकर
दूर-दूर तक उडता जाऊँ ।

AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है

अब इन प्रश्नों के उत्तर दीजिए । (ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.)

1) लड़के का मन क्या बनना चाहता है?
उत्तर:
लडके का मन सूरज बनना चाहता है।

2) लडके का मन कहाँ दौड लगाना चाहता है?
उत्तर:
लडके का मन आसमान में दौड लगाना चाहता है।

3) चंदा बनकर लडका तारों पर क्या दिखाना चाहता है?
उत्तर:
चंदा बनकर लडका तारों पर अकड दिखाना चाहता है ।

4) लडके का मन तितली बनकर क्या करना चाहता है?
उत्तर:
लडके का मन तितली बनकर दूर-दूर तक उडना चाहता है।

मन करता है कोयल बनकर
मीठे – मीठे बोल सुनाऊँ।
मन करता है चिडिया बनकर
ची- ची – चूँ – चूँ शोर मचाऊँ।
मन करता है चरखी लेकर
पीली – लाल पतंग उडाऊँ।

अब इन प्रश्नों के उत्तर दीजिए | (ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.)

1) लडके का मन कोयल बनकर क्या करना चाहता है?
उत्तर:
लडके का मन कोयल बनकर मीठे – मीठे बोल सुनाना चाहता है।

2) लडके का मन चिडिया बनकर क्या करना चाहता है?
उत्तर:
लडके का मन चिडिया बनकर ची-ची-चूं-धूं शोर मचाना चाहता है।

3) लडके का मन चरखी लेकर क्या उडाना चाहता है?
उत्तर:
लडके का मन चरखी लेकर पतंग उडाना चाहता है।

4) किन रंगों के पतंगों को उडाने का मन करता है?
उत्तर:
पीली और लाल रंगों के पतंग उडाने का मन करता है।

पदों

1. कौन क्या करता है ? जोडी बनाओ। (ఎవరు ఏమి చేస్తున్నారు? జతచేయుము.)
AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है 2

2. कविता में बच्चे का मन क्या – क्या करने को कहता है ? बताओ । (కవితలో పిల్లవాని మనస్సు ఏమేమి చేయమని అంటుంది? వివరించు.)
(या)
‘मन करता है पाठ में बच्चों का मन क्या – क्या करने को कहता है?
उत्तर:
इस कविता में बच्चे का मन

  1. सूरज बनकर आसमान में दौडना
  2. चंद्रमा बनकर सब तारों पर घमंड दिखाना
  3. तितली बनकर दूर-दूर तक उडना
  4. कोयल बनकर मीठी आवाज़ में बोलना
  5. पक्षी बनकर शोर मचाना
  6. धागे से भरी चरखी लेकर पतंग उडाना आदि करने को कहता है।

AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है

लिखो

1. तुम इस वर्ष सातवीं कक्षा में क्या – क्या करना चाहते हो ? (నీవు ఈ సంవత్సరము ఏడవ తరగతిలో ఏమేమి చేయతలచుచున్నావు?)
उत्तर:
मैं एक विद्यार्थी हूँ। इस साल मैं सातवीं कक्षा में पढ़ रहा हूँ। मैं नियमपूर्वक पाठशाला जाना चाहता हूँ। अपनी पाठशाला के गुरुजनों से आदरपूर्वक बरताव करना चाहता हूँ। गुरुजनों से पढाये जानेवाले विषयों को मन लगाकर सुनना चाहता हूँ। खूब पढकर परीक्षायें अच्छी तरह लिखकर अच्छे अंक पाना चाहता हूँ। सहपाठियों से मिलजुलकर रहना चाहता हूँ। शक्तिभर सहपाठियों की सहायता करना चाहता हूँ। मानसिक शिक्षा के साथ शारीरिक शिक्षा के प्रति श्रद्धा दिखाते खेलों में सक्रिय भाग लेना चाहता हूँ। आदर्श विद्यार्थी बनकर सच्चे नागरिक की तरह देश की सेवा करने तैयार होना चाहता हूँ।

शब्द भंडार

1. पतंग की तरह हवा में क्या – क्या उड सकते हैं ? (గాలిపటం వాలె గాలిలో ఏమేమి ఎగరగలవు?)
उत्तर:
पतंग की तरह हवा में मेघ, चिडिया, तितली, हवाई जहाज़, पक्षी, हेलीकॉफ्टर आदि उड सकते हैं |

भाषा की बात

पढो – समझो (చదువు – తెలుసుకో)
1) दौड लगाऊँ – పరిగెత్తినా
2) उडता जाऊँ – ఎగురుతూ వెళ్ళానా
3) शोर मचाऊँ – శబ్దము (అల్లరి) చేయనా
4) अकड दिखाऊँ – గర్వపడనా / అధికారము చెలాయించనా
5) कहानी सुनाऊँ – కథ చెప్పనా
6) पतंग उडाऊँ – గాలిపటం ఎగరవేయనా

सृजनात्मक अभिव्यक्ति

अपनी ओर से चार पंक्तियाँ जोडकर “मन करता है” कविता को आगे बढाइए। (మీ వైపు నుండి నాలుగు పంక్తులు కలిపి “మన్ కర్తా హై” కవితను ముందుకు నడపండి.)
उत्तर:
मन करता है बादल बनकर
आसमान पर दौड लगाऊँ।

मन करता है स्वच्छ हवा बनकर
सब को सुख पहुँचाऊँ।

मन करता है पायल बनकर
मधुर ध्वनि से मन लुभाऊँ।

मन करता है दरख्त बनकर
जीवों की सेवा में तत्पर रहूँ।

शब्दार्थ (అర్థాలు) (Meanings)

सूरज = సూర్యుడు, the sun
आसमान = ఆకాశము, the sky
दौड लगाना = పరుగెత్తుట, to run
चंदा = చంద్రుడు, the moon
तारे = నక్షత్రములు, stars
अकड दिखाना = గర్వము చూపుట, show pride
तितली = సీతాకోకచిలుక, butterfly
दूर = దూరము, distance
उडना = ఎగురుట, to fly
कोयल= కోకిల, cuckoo bird
मीठा = తియ్యని, sweet
बोल = మాట, a word
सुनाना = వినిపించుట, make to listen
चिडिया = పక్షి, bird
बनना = = అగుట, to be made
शोर मचाना = అల్లరి చేయుట, to make a noice
चरखी = దారమును చుట్టే చర్ఖా, reel
पीली = పసుపు, yellow
लाल = ఎరుపు, red
पतंग = గాలిపటం, kite
उडाना = ఎగురవేయుట, make to fly

AP Board 7th Class Hindi Solutions Chapter 1 मन करता है

मन करता है Summary in Telugu

मन करता है తెలుగు సారాంశం

సూర్యుడినై ఆకాశంలో పరుగెత్తాలని అనిపిస్తున్నది. చంద్రుడినై నక్షత్రములు అన్నిటిపై దర్పము ‘చూపించాలని అనిపిస్తున్నది. సీతాకోకచిలుకనై చాలా దూరం వరకు ఎగురుతూ వెళ్ళాలని అనిపిస్తున్నది. కోయిలనై తియ్య తియ్యని పలుకులు వినిపించాలని అనిపిస్తున్నది. పక్షినై అరుస్తూ అల్లరి చెయ్యాలని అనిపిస్తున్నది.

దారము చుట్టే చరానై పసుపు, ఎరుపు రంగు గాలిపటం ఎగురవేయాలని అనిపిస్తున్నది.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 1st Lesson Important Questions and Answers శ్రీలు పొంగిన జీవగడ్డ

7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా.!
ప్రశ్నలు – జవాబులు:
అ) భరతఖండము ఎటువంటి గడ్డ?
జవాబు:
భరతఖండము శ్రీలు పొంగిన జీవగడ్డ.

ఆ) భరతఖండము ఎటువంటి సీమ?
జవాబు:
భరతఖండము పాలు పారిన భాగ్యసీమ.

ఇ) ‘పాడి పంటలు గల భాగ్యదేశం’ అని భావం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘పాలు పారిన భాగ్యసీమ’ అన్న పంక్తి, పై అర్థాన్ని ఇస్తుంది.

ఈ) ఈ గేయ రచయిత ఎవరు ? ఇది ఏ పాఠం లోనిది?
జవాబు:
ఈ గేయ రచయిత, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు. ఇది “శ్రీలు, పొంగిన జీవగడ్డ” అనే పాఠంలోనిది.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా’!
ప్రశ్నలు – జవాబులు:
అ) భరతఖండములో ఏమి వెలిశాయి?
జవాబు:
భరతఖండములో వేదశాఖలు వెలిశాయి.

ఆ) ఆదికావ్యం ఏది? అది ఎక్కడ పుట్టింది?
జవాబు:
ఆదికావ్యం అంటే మొదటి కావ్యమైన ‘వాల్మీకి రామాయణం’. అది భరతఖండములో పుట్టింది.

ఇ) భరతఖండము ఎటువంటి ఋషులకు నిలయం?
జవాబు:
భరతఖండము బాదరాయణుడు (వేదవ్యాసుడు) వంటి ఋషులకు నిలయం.

ఈ) బాదరాయణుడు అంటే ఎవరు?
జవాబు:
‘బాదరాయణుడు’ అంటే బదరీవనంలో నివసించిన వేదవ్యాసుడు.

3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విషుల తల మిదె తమ్ముడా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘ఇక్కడ దట్టంగా చెట్లతో అరణ్యాలు ఉన్నాయి’ అని అర్థం వచ్చే పంక్తి ఏది ?
జవాబు:
‘విపిన బంధుర వృక్షవాటిక’ – అనే పంక్తి, పై భావాన్ని ఇస్తుంది.

ఆ) ఉపనిషత్తులు ఎటువంటివి? అవి ఎక్కడ పుట్టాయి?
జవాబు:
ఉపనిషత్తులు తేనె వంటివి. అవి భరతఖండంలో పుట్టాయి.

ఇ) భరతఖండములో ఏది విస్తరించింది?
జవాబు:
భరతఖండములో విస్తారమైన తత్త్వజ్ఞానం విస్తరించింది.

ఈ) ఈ గేయ రచయిత ఎవరు? ఇది ఏ పాఠంలోనిది?
జవాబు:
ఈ గేయ రచయిత రాయప్రోలు సుబ్బారావుగారు. ఇది “శ్రీలు పొంగిన జీవగడ్డ” – అనే గేయంలోనిది.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

4. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు:
అ) చెల్లెల్ని రచయిత ఎవరిని గౌరవించమంటున్నాడు?
జవాబు:
చెల్లెల్ని రచయిత, కవులను గౌరవించమన్నాడు.

ఆ) ఏవి నాట్యము చేసేటట్లు కవులు రచించారు?
జవాబు:
కవులు, నవరసాలు నాట్యమాడేటట్లు రచించారు.

ఇ) కవుల పలుకులు ఎలా ఉంటాయి?
జవాబు:
కవుల పలుకులు చివు గుల వంటివి. అవి చెవులకు విందుగా ఉంటాయి.

ఈ) కవిత లల్లిన కవులు ఎట్టివారు?
జవాబు:
కవితలు అల్లిన కవులు, ‘క్రాంతహృదయులు’.

5. పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు :
అ) పాండవేయులు ఎవరు?
జవాబు:
పాండవేయులు అంటే పాండురాజు కుమారులు. వారు – ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు.

ఆ) పాండవేయుల కత్తులు మెఱసిన రణకథ ఏది?
జవాబు:
పాండవేయుల కత్తులు మెఱసిన రణకథ, “భారత యుద్ధగాథ”.

ఇ) రణకథను ఎలా పాడమని రచయిత చెప్పాడు?
జవాబు:
రణకథను చిక్కని తెలుగు పదాలతో పాడమని రచయిత చెప్పాడు.

ఈ). ఈ గేయ రచయిత ఎవరు?
జవాబు:
ఈ గేయ రచయిత “రాయప్రోలు సుబ్బారావు” గారు.

6. తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి
భంగపడని తెలుంగునాథుల
పాట పాడవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరి పాట పాడమని రచయిత చెప్పాడు?
జవాబు:
తెలుగునాథుల పాట పాడమని రచయిత చెప్పాడు.

ఆ) తెలుగునాథులు ఎటువంటి వారు?
జవాబు:
తెలుగునాథులు భంగపాటు లేనివారు.

ఇ) నింగిని పొంగిన వేవి?
జవాబు:
తుంగభద్రానది కెరటాలు.

ఈ) “చెక్కుచెదరని తెలుగు రాజులు” – అన్న భావం వచ్చే ఫంక్తి ఏది?
జవాబు:
‘భంగపడని తెలుంగునాథులు’ – అన్న పంక్తి పై భావాన్ని ఇస్తుంది.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ఈ క్రింది అపరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కోతి ఁబట్టి తెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల (గొలిచి నట్టు
ీతిహీనును నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ ! వినుర వేకు !
ప్రశ్నలు :
అ) కోతికి ఏమి కట్టారు?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టారు.

ఆ) ఎవరు కోతికి పట్టుచీర కట్టారు?
జవాబు:
కొండముచ్చులు కోతికి పట్టుచీర కట్టారు.

ఇ) కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు ఏమి చేసాయి?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు సేవించాయి.

ఈ) నిర్భాగ్యులు ఎవరిని సేవిస్తూ ఉంటారు?
జవాబు:
నిర్భాగ్యులు నీతిహీనుణ్ణి సేవిస్తూ ఉంటారు.

2. కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు :
అ) దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.

ఆ) గుణము ఏలా కొరతపడుతుంది?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.

ఇ) కోపము వలన బ్రతుకు ఏమౌతుంది?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.

ఈ) పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

3. తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్ న
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
ప్రశ్నలు :
అ) ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఫణికి విషం తలలో ఉంటుంది.

ఆ) దేనికి విషం తోకలో ఉంటుంది?
జవాబు:
వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.

ఇ) ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.

ఈ) ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.

4. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
అ) నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

ఆ) పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

ఇ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

ఈ) ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) మనదేశపు గొప్పతనం ఏమిటి?
జవాబు:
మన దేశం పాడి పంటలు గల భాగ్యసీమ., ఇక్కడ వేదాలు, ఇతిహాసాలు పుట్టాయి. వ్యాసుడు వంటి ఋషులు ఇక్కడ పుట్టారు. ఇక్కడి కవులు నవరసాలతో కావ్యాలు అల్లారు. కాకతీయ, విజయనగర చక్రవర్తులు దేశాన్ని పరాక్రమంతో పాలించారు. గంగ, గోదావరి వంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి. విస్తారమైన అడవులతో, అనేక పరిశ్రమలతో సిరులు పొంగిన జీవగడ్డ మన భారతదేశం.

ఆ) భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు:
మన భారతదేశం ఎందరో వీరులు, ఋషులు, కవులు, సంగీత విద్వాంసులు, సూత్రకారులు పుట్టిన పుణ్యసీమ. ఇది పాడిపంటలకు నిలయమైనది.

మన దేశం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనం కూడా మన పూర్వీకుల వలె ధర్మబద్దంగా జీవిస్తాము, ధైర్యం సాహసాలను చూపి దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటాము. కవిత్వాన్ని, కళలను ఆరాధిస్తాము.
జాతీయ భావాలను పెంపొందించుకొని దేశాన్ని ప్రేమిస్తాము. మన దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అందుకోసం భారతదేశ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ఇ) గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
రాయప్రోలు సుబ్బారావు గారి ఈ గేయం చాలా బాగుంది. ఈ గేయం మనలో దేశభక్తిని పెంపొందిస్తుంది. మనకు మనదేశంపై గౌరవాన్ని, భక్తిని, ప్రేమను కలుగజేస్తుంది. మన పూర్వులపై మనకు విశేషమైన
గౌరవాదరాలను కలుగజేస్తుంది.

రాయప్రోలు వారి గేయంపై నా అభిప్రాయం :
తెలుగులో దేశభక్తి కవిత్వానికి గురజాడ ఆద్యుడు. అయినా భారతదేశం గొప్పతనాన్ని వర్ణించి చెప్పి మనకు భారత జాతీయాభిమానాన్ని రాయప్రోలువారు ప్రబోధించారు. మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రాల గొప్పదనాన్ని గూర్చి గుర్తుచేశారు. మన కవుల గొప్పతనాన్ని కీర్తించారు. మనకు మనదేశంపై గౌరవం కలిగించారు.

ముఖ్యంగా మన తెలుగు రాజులైన కాకతీయులను, విజయనగర రాజులను, వారి పరాక్రమాన్ని కీర్తించారు. ఈ విధంగా నా దేశం, నా జాతి, నా భాష అన్న అహంకారాన్ని భారతీయులకు కలిగించే గొప్ప దేశభక్తి కవిత్వాన్ని ఈ గేయంలో రాయప్రోలువారు చెప్పారు.

ఈ) శ్రీలు అంటే సంపదలు అని అర్థం కదా ! మన దేశం ఏయే సంపదలకు నిలయమో వ్యక్తీకరించండి.
జవాబు:
మనదేశం శ్రీలు పొంగిన ‘ భాగ్యసీమ. జీవమున్న భూమి. ‘పాడిపంటలు పుష్కలంగా కలిగినటువంటిది. వేదాలు, వేదాంగాలు, రామాయణం, మహాభారతం, భాగవతాలు రచించిన వేదవ్యాసుడు మున్నగు మహామునులు ఉదయించిన ఈ నేల ఘన చరిత్ర కలది.

శ్రీలు అంటే సిరులు, సంపదలు అని అర్థం. సంపద అంటే కేవలం డబ్బే కాదు. పశువులూ సంపదే, పంటలూ సంపదే, మత్స్య సంపద, అడవులూ సంపదే, నదీ జలాలూ సంపదే, వన్య మృగాలూ సంపదే, ఇంకా భూగర్భంలో దొరికే అనేక ఖనిజాలైన బంగారం, వెండి, బాక్సైట్, మైకా, బొగ్గు, అబ్రకం మొదలైన సంపదలకు నిలయం మనదేశం.

రామాయణాది దివ్య గ్రంథాలు నెలవు ఈ నేల. ఈ పుస్తక (విద్యా) సంపద ద్వారా ప్రపంచం అంతా మనవైపు గొప్పగా చూసే వ్యక్తిత్వం నెలకొల్పిన నేల మనది. సంపదలో కెల్ల గొప్ప సంపద వ్యక్తుల మధ్య అనుబంధం. ఇది మనదేశంలో పుష్కలంగా ఉంది. ఒకరితో ఒకరు సోదరభావంతో, స్నేహభావంతో మెలగడం ఈ గడ్డ ప్రత్యేకత. ఇక్కడ పుట్టిన చీమలకు, కాకులకు సైతం ఒక నిబద్ధత ఉంది. ఈ నేలపై ఉన్న గొప్ప సంపదల్లో ఇదీ ఒకటి.

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ఉ) “భరతమాత” గొప్పదనాన్ని తెలియజేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి..
జవాబు:

లేఖ

కాకినాడ,
xxx xx.

మిత్రుడు పి. రాజారావుకు,
శుభాభినందనలు. మిత్రమా! నీకు ఈ లేఖలో మన భరతమాత యొక్క గొప్పదనాన్ని గూర్చి వ్రాస్తున్నాను.. భారతదేశం, సంపదలకు నిలయమైన జీవగడ్డ. ఇది పాడిపంటలకు నిలయమైన భాగ్యభూమి. భారతదేశంలో నాలుగు వేదాలు, వేదాంగాలు పుట్టాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహామునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం.
ఈ దేశంలో దట్టమైన చెట్లతో నిండిన విస్తారమైన అడవులు ఉన్నాయి. మధురమైన భావం గల ఉపనిషత్తులు, ఇక్కడే పుట్టాయి. ఇక్కడ వేదాంత తత్త్వసారం, బాగా విస్తరించింది. ఇక్కడే ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు వంటి ఋషులు సూత్ర గ్రంథాలు రచించారు. ప్రపంచ ప్రసిద్ధి గల పరాక్రమం గల రాజులు, ఈ దేశాన్ని పాలించారు.
ఇక్కడ మన కవులు, నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో వీనులవిందుగా కవిత్వాన్ని చెప్పారు. ఈ దేశమును ఎందరో వీర పురుషులు, రక్షించారు. ఇక్కడ ఎందరో దేశభక్తులు, జన్మించారు. కౌరవపాండవులు యుద్ధం చేసిన – వీరభూమి కురుక్షేత్రం, ఈ దేశంలోనే ఉంది. కాకతీయ రాజులు, తమ యుద్ధ నైపుణ్యంతో ప్రపంచానికే వేడి పుట్టించారు.
తుంగభద్రా నదీ తీరంలో హంపి రాజధానిగా ఆకాశాన్ని అంటిన ధైర్యంగల విజయనగర చక్రవర్తులు, ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కాంతారావు.

చిరునామా:
పి. రాజారావు,
S/O రమణరావు,
బాపూజీ నగర్, కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ 1 Mark Bits

1.’ అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఇది ఏ సంధి సూత్రం?
ఎ) గుణసంధి
బి) యణాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) ద్విరుక్తటకార సంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

2. భారతదేశం సిరిసంపదలకు ఆటపట్టు. (అర్థాన్ని గుర్తించండి)
ఎ) నిలయం
బి) వెలుగు
సి) సందర్భం
డి) సామర్థ్యం
జవాబు:
ఎ) నిలయం

3. విశాలమైన మనదేశంలో విస్తారమైన అడవులు, గనులు ఉన్నాయి. (సమానార్థక పదాలు గుర్తించండి)
ఎ) అడవులు, గనులు
బి) మనదేశం, గనులు
సి) విశాలమైన, విస్తారమైన
డి) అడవులు, విస్తారం
జవాబు:
సి) విశాలమైన, విస్తారమైన

4. అత్యాశ ఉండకూడదు. (సంధి విడదీసిన పదం గుర్తించండి)
ఎ) అతి + ఆశ
బి) అత్ + ఆశ
సి) అత్య + ఆశ
డి) అత్యా + ఆశ
జవాబు:
ఎ) అతి + ఆశ

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

5. మన భారతీయ సైనిక దళం శక్తివంతమైనది. (నానార్థాలు గుర్తించండి)
ఎ) బలం – గుంపు
బి) ఆకు – గుంపు
సి) నమస్కారం – సంస్కారం
డి) పటాలం – ప్రతిభ
జవాబు:
బి) ఆకు – గుంపు

III. భాషాంశాలు

పదాలు – అర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.

6. ఆదికావ్యం బలరె నిచ్చట.
ఎ) అంతిమ కావ్యం
బి) చివరి కావ్యం
సి) మొదటి కావ్యం
డి) మధ్య కావ్యం
జవాబు:
సి) మొదటి కావ్యం

7. ‘ఇది బాదరాయణ పరమ ఋషులకు పాదు.
ఎ) అత్రి
బి) వశిష్ఠుడు
సి) వ్యాసుడు
డి) అగస్యుడు
జవాబు:
సి) వ్యాసుడు

8. కాకతీయుల కదన పాండితి మేలయినది.
ఎ) కళ
బి) యుద్ధం
సి) పాలన
డి) విజ్ఞానము
జవాబు:
బి) యుద్ధం

9. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని ముట్టింది.
ఎ) కెరటము
బి) జలము
సి) నది
డి) టెక్కలు
జవాబు:
ఎ) కెరటము

10. విపినంలో జంతువులు ఉంటాయి.
ఎ) సరోవరం
బి) జలధి
సి) అరణ్యం
డి) తటాకం
జవాబు:
సి) అరణ్యం

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

11. నింగిలో తారలు ఉదయించాలి.
ఎ) రసాతలం
బి) ఆకాశం
సి) దివి
డి) నరకం
జవాబు:
బి) ఆకాశం

12. రణంలో విజయం పొందాం.
ఎ) రసం
బి) శాంతి
సి) యుద్ధం
డి) రసాతలం
జవాబు:
సి) యుద్ధం

13. మేలిమి రత్నాలు పొందాలి.
ఎ) న్యూనమైన
బి) అల్పమైన
సి) సాధారణమైన
డి) శ్రేష్ఠమైన
జవాబు:
డి) శ్రేష్ఠమైన

14. సముద్రంలోని దీప్తి అమెంధూ
ఎ) శిలలు
బి) క్షీరం
సి) నీరు
డి) ప్రకాశం
జవాబు:
డి) ప్రకాశం

15. స్వరాలను మేళవించి షాడాలి.
ఎ) బందం చేసి
బి) జతపరచి
సి) మరలి
డి) విడదీసి
జవాబు:
బి) జతపరచి

పర్యాయపదాలు :

16. విశాలమైన మనదేశంలో విస్తారమైన అటవీ సంపద ఉంది.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) విశాలమైన, మనదేశం
బి) విస్తారమైన, అటవీ సంపద
సి) విశాలమైన, విస్తారమైన
డి) విస్తారమైన, సంపద ఉంది
జవాబు:
సి) విశాలమైన, విస్తారమైన

17. విదినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) విపినాలలో, క్రూర జంతువులు
బి) విపినాలలో, అరణ్యాలలో
సి) మునులు, జంతువులు
డి) విపినాలలో, మునులు నివసిస్తారు
జవాబు:
ఎ) విపినాలలో, క్రూర జంతువులు

18. ‘కాకతీయుల కదన పాండితి’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) యుద్ధం, పోరు
బి) పోరు, జ్ఞానము
సి) రణము, విద్య
డి) సాహసం, యుద్ధం
జవాబు:
ఎ) యుద్ధం, పోరు

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

19. సువర్ణం విలువైంది. – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) హేమం, సుందరం
బి) హేమం, హారిక
సి) బంగారం, హేమం
డి) రజతం, కాంస్యం
జవాబు:
సి) బంగారం, హేమం

20. గృహంలో నివసిస్తున్నాను. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఇల్లు, ఇంతి
బి) గేహం, గేయం
సి) గేయం, గాఢం
డి) సదనం, నికేతనం
జవాబు:
డి) సదనం, నికేతనం

21. దేహం రక్షణీయమైంది. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తనువు, మేను
బి) వాసన, కాయం
సి) తనువు, తరువు
డి) మేను, మేరు
జవాబు:
ఎ) తనువు, మేను

22. యాగం నిర్వహించాలి. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) యజ్ఞం, క్రతువు
బి) జాతనం, యాగం
సి) కారచి, భీన్నం
డి) పూజ, హోమం
జవాబు:
ఎ) యజ్ఞం, క్రతువు

23. యుద్ధంలో సైన్యం ఉంది. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) దాస్యం, జాతనం
బి) గుంపు, మేశన
సి) మహిన, వారి
డి) సేన, వాహిని
జవాబు:
డి) సేన, వాహిని

ప్రకృతి – వికృతులు :

24. ‘ఆదికావ్యం బలరె నిచ్చట’ – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కావ్యము
బి) కబ్బం
సి) రచన
డి) కావము
జవాబు:
బి) కబ్బం

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

25. దేశ గర్వము దీప్తి చెందగ – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) గరువము
బి) గర్వం
సి) గరవం
డి) గరం
జవాబు:
బి) గర్వం

26. మన భాగ్యము సమున్నతమైనది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) భాగం
బి) బాగెము
సి) భజనం
డి) భాగ్యం
జవాబు:
బి) బాగెము

27. అందరు శ్రీ పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సిరి
బి) గిరి
సి) శీరి
డి) ప్రేరి
జవాబు:
ఎ) సిరి

28. అందరు భక్తి మార్గంలో వెళ్ళాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) బొత్తి
బి) బత్తే
సి) బోత్తి
డి) బత్తి
జవాబు:
డి) బత్తి

29. ఎద వికసించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) యాద
బి) మోద
సి) హృదయం
డి) హేమం
జవాబు:
సి) హృదయం

30. రామ కథ మధురం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గాథ
బి) కత
సి) కేథ
డి) కోత
జవాబు:
బి) కత

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

31. కాళిదాసు కైత మధురం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) కవిత
బి) కాయిత
సి) కావ్యం
డి) కార్యం
జవాబు:
ఎ) కవిత

వ్యతిరేక పదాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.

32. పొంగి నింగిని పొడిచి తుళ్ళింది.
ఎ) ఆకాశం
బి) నేల
సి) కెరటము
డి) భంగము
జవాబు:
బి) నేల

33. పాలుపారిన భాగ్యసీమ.
ఎ) దుర్భాగ్య
బి) నిర్భాగ్య
సి) సౌభాగ్య
డి) మహాభాగ్య
జవాబు:
బి) నిర్భాగ్య

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

34. వాల్మీకి ఆదికావ్యం రచించారు.
ఎ) అంతం
బి) యాతి
సి) ప్రత్యాతి
డి) గునాది
జవాబు:
ఎ) అంతం

35. పెద్దలపట్ల గౌరవం ఉంచాలి.
ఎ) యథా గౌరవం
బి) అను గౌరవం
సి) ప్రతిగారవం
డి) అగౌరవం
జవాబు:
డి) అగౌరవం

36. పుణ్యం సంపాదించాలి.
ఎ) పాపం
బి) యాతం
సి) నివృతం
డి) అనూన్యం
జవాబు:
ఎ) పాపం

37. నీరు నిర్మలంగా ఉంది.
ఎ) వినిర్మలం
బి) ప్రత్యిర్మిలం
సి) దోషాంతం
డి) కలుషితం
జవాబు:
డి) కలుషితం

38. అందరు సత్యం పలకాలి.
ఎ) ప్రసత్యం
బి) అసత్యం
సి) విసత్యం
డి) అనునిత్యం
జవాబు:
బి) అసత్యం

39. ధర్మం ఆశ్రయించాలి.
ఎ) విధర్మం
బి) సుధర్మం
సి) కుధర్మం
డి) అధర్మం
జవాబు:
డి) అధర్మం

సంధులు :

40. ‘అషావధానం‘ – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) గుణ సంధి
బి) అత్వ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

41. ‘అణ్వాయుధం‘ బ్రద్దలయింది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) అణ్వ + ఆయుధం
బి) అణు + ఆయుధం
సి) అణు + వాయుధం
డి) అణ్వా + యుధం
జవాబు:
బి) అణు + ఆయుధం

42. ‘పితృ + ఆర్జితం’ కలిపితే వచ్చే రూపాన్ని గుర్తించండి.
ఎ) పిత్రార్జితం
బి) పితృ ఆర్జితం
సి) పితరార్జితం
డి) పిత్ర ఆర్జితం
జవాబు:
ఎ) పిత్రార్జితం

43. క్రింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) సపరివారం
బి) ప్రత్యేకము
సి) సాదరము
డి) గణేశుడు
జవాబు:
బి) ప్రత్యేకము

44. గురూపదేశం అవసరం – పదాన్ని విడదీయండి.
ఎ) గుర్వ + ఉపదేశం
బి) గురో + ఉపదేశం
సి) గురవ + ఉపదేశం
డి) గురు + ఉపదేశం
జవాబు:
డి) గురు + ఉపదేశం

45. రాగము + ఎత్తి – దీనిని కలిపి రాయండి.
ఎ) రాగమెత్తి
బి) రాగవత్తి
సి) రాగమొత్తి
డి) రాగవొత్తి
జవాబు:
ఎ) రాగమెత్తి

46. కవితలల్లన – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) త్రికసంధి
డి) ఇత్వసంధి
జవాబు:
బి) అత్వసంధి

47. అత్యంత మధురం – దీనిని విడదీయండి.
ఎ) అతె + అంత
బి) అతి + ఎంత
సి) అతి + ఇంత
డి) అతి + అంత
జవాబు:
డి) అతి + అంత

సమాసాలు :

48. ‘వేద శాఖలు‘ ఎన్న? – గీత – గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వేదములు, శాఖలు
బి) వేదములచేత శాఖలు
సి) వేదములందు శాఖలు
డి) వేదముల యొక్క శాఖలు
జవాబు:
డి) వేదముల యొక్క శాఖలు

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

49. ‘కాకతీయుల కదన పాండితి అమోఘము – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) సప్తమీ తత్పురుష సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) బహుప్రీహి సమాసం
జవాబు:
బి) సప్తమీ తత్పురుష సమాసం

50. భక్తితో పాడర – దీనికి సమాస పదం గుర్తించండి.
ఎ) అనుభక్తి
బి) భక్తి యందు పాడర
సి) భక్తి పాడర
డి) పాడర భక్తి
జవాబు:
సి) భక్తి పాడర

51. నవరసమ్ములు రావాలి – రాసిన పదం ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) రూపక సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం

52. భారత ఖండంబు అఖండంబు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) భారతుని యొక్క ఖండం
బి) భరతునితో ఖండము
సి) భరతుని యందు ఖండము
డి) భరతుని వలన ఖండము
జవాబు:
ఎ) భారతుని యొక్క ఖండం

వాక్య ప్రయోగాలు :

53. ‘సీతారాములు అడవికి వెళ్ళారు’ – ఈ వాక్యం ఏ వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) మహా వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం

54. ఆటలు ఆడవద్దు – ఇది ఏ వాక్యం? (ఎ)
ఎ) నిషేధక
బి) ప్రశ్నార్థక
సి) కర్మణ్యర్థక
డి) హేత్వర్థక
జవాబు:
ఎ) నిషేధక

55. పరీక్షలు బాగా రాయాలి – ఇది ఏ వాక్యం?
ఎ) అభ్యర్థకం
బి) ప్రశ్నార్థకం
సి) విధ్యర్థకం
డి) ధాత్వర్థకం
జవాబు:
సి) విధ్యర్థకం

56. చిరకాలం దీవింతురుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశీర్వార్థకం
బి) ప్రశ్నార్థకం
సి) ధాత్వర్థకం
డి) తూమున్నర్థకం
జవాబు:
ఎ) ఆశీర్వార్థకం

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

57. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం

58. నడుస్తూ పనిచేస్తున్నాడు – గీత గీసిన పదం ఏ క్రియకు చెందింది?
ఎ) హేత్వర్థకం
బి) శత్రర్థకం
సి) భావార్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
బి) శత్రర్థకం

59. సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

60. భారతదేశం వృద్ధి పొందింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) భారతదేశం వృద్ధి పొంది యుండదు.
బి) భారతదేశం వృద్ధి పొందకపోవచ్చు.
సి) భారతదేశం వృద్ధి చెందితే బాగుండదు.
డి) భారతదేశం వృద్ధి పొందలేదు.
జవాబు:
డి) భారతదేశం వృద్ధి పొందలేదు.

61. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్ధకం
బి) చేదర్థకం
సి) ఆత్మర్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
బి) చేదర్థకం

62. ఆహా ! ఎంత బాగుందో ! – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) ఆశ్చర్యార్థకం
బి) హేత్వర్థకం
సి) అప్యర్థకం
డి) చేదర్థకం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థకం

విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :

63. వీరులను గూర్చి గానం చేయాలి – గీత గీసిన పదం, ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ద్వితీయా
బి) తృతీయ
సి) పంచమీ
డి) షష్టీ
జవాబు:
ఎ) ద్వితీయా

64. ‘పాట పాడవె చెల్లెలా !’ – గీత గీసిన పదము, ఏ భాషాభాగమో గుర్తించండి.
ఎ) నామవాచకం
బి) సర్వనామము
సి) క్రియ
డి) విశేషణము
జవాబు:
సి) క్రియ

65. తెల్లని పాలు మధురం – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) అవ్యయం
బి) క్రియ
సి) నామవాచకం
డి) విశేషణం
జవాబు:
డి) విశేషణం

66. లోకమంతకు కాక పెట్టనీ – గీత గీసినది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) షష్టి
బి) సప్తమీ
సి) ప్రథమా
డి) ద్వితీయ
జవాబు:
ఎ) షష్టి

AP 7th Class Telugu Important Questions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

67. నీవు అన్నం తిన్నావా? – గీత గీసిన పదం ఏ పరుషకు చెందినది?
ఎ) ఉత్తమ
బి) ప్రథమ
సి) మధ్యమ
డి) అధమ
జవాబు:
సి) మధ్యమ

68. రాముడు అడవికి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) నామవాచకం
బి) సర్వనామం
సి) క్రియ
డి) అవ్యయం
జవాబు:
ఎ) నామవాచకం

సొంతవాక్యాలు :

69. ‘చెలిగిపోవు’ : నా మిత్రుని కృషితో వారి వంశపు అపకీర్తి చెఱిగిపోయింది.
70. జీవగడ్డ : అమరావతి కళలకు జీవగడ్డ.
71. చెవుల విందు : ఘంటసాల వారి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
72. భాగ్యసీమ : భరతావని గొప్ప భాగ్యసీమగా కనిపించింది.
73. చీకటి పోవని : చీకటి పోవని కారడవిలో జంతువులు సంచరిస్తాయి.
74. విస్తరించు : దేశ నలుమూలల్లో అవినీతి బాగా విస్తరించింది.
75. దాస్యం : పరాయి పాలనలో భారతీయులు దాస్యం అనుభవించారు.
76. మేళవించు : రాగాలను మేళవించి మధురంగా గానం చేయాలి.

AP Board 6th Class Telugu వ్యాసాలు

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 6th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu వ్యాసాలు

1. స్వచ్ఛభారత్

‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగా, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు,చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన. పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

2. తెలుగు భాష గొప్పదనం

ఆగస్టు 29వ తేదీ ప్రసిద్ధ భాషావేత్త గిడుగు రామమూర్తి జయంతి. ఆనాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటారు. తెలుగు మన మాతృభాష. మాతృభాష కంటె మించిన సంపద మరొకటి లేదు.

ఎవరి భాషలు వారికి గొప్పవి. కాని ఆంగ్లేయులే మన భాషలోని మాధుర్యాన్ని గమనించి తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని కీర్తించారు. సి.పి. బ్రౌన్ అనే ఇంగ్లీషు దొర వేమన పద్యాలను ఆంగ్లభాషలోకి అనువదించి తన దేశం తీసుకొనిపోయాడు.

మన భారతదేశంలో ఎన్నో. భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నా అందరూ మన తెలుగు భాష విశిష్టతను కీర్తించినవారే. మన తెలుగుభాష ‘అజంత భాష’. ఇలా అచ్చుతో పదం ముగియటం తెలుగు భాషలో తప్ప ఏ భాషలో కనిపించదు. అది మన భాషకు అందాన్ని చేకూరుస్తుంది.

తెలుగు పద్యాలు, గేయాలు, సామెతలు, పొడుపుకథలు మొదలైనవన్నీ మన తెలుగు భాష గొప్పతనాన్ని, తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అందుకే విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మన భాషను ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని పొగిడాడు. ఇంతటి కీర్తిని గన్న మన తెలుగుభాష ప్రాచీన భాషగా కూడా గుర్తింపబడింది.

AP Board 6th Class Telugu వ్యాసాలు

3. ‘భారతదేశం గొప్పదనం’

మన భారతదేశం విశాలమయినది. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన దిక్కుల్లో సముద్రాలు, మన దేశానికి సహజ రక్షణను ఇస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత జనాభా సంఖ్యలో మనదే రెండవ స్థానం.

మన దేశంలో మతాలు – భాషలు వేరయినా ప్రజలంతా ఒకే తాటిపై నిలుస్తారు. మనకు గంగా, గోదావరి వంటి జీవనదులు ఉన్నాయి. కావలసిన పంటలు పండుతాయి. మనది ప్రజాస్వామ్యదేశము. మనదేశంలో భారతము రామాయణము వంటి గొప్ప ఇతి హాసాలు పుట్టాయి. వేదాలు పుట్టాయి.

మనం క్రికెట్ లో ప్రపంచ కప్పు గెలిచాము. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులు మనకు ఉన్నారు. దేశాభివృద్ధికి కావలసిన సహజ వనరులు ఉన్నాయి. ”

4. నన్నయ భట్టు నాకు నచ్చిన కవి

“నన్నయభట్టు” (నాకు నచ్చిన కవి)
రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చాళుక్య సామ్రాజ్యాన్ని పాలించాడు. నన్నయ భట్టు ఆతని ఆస్థానంలో కవి. కులగురువు. సామాన్య జనులకు వేద ధర్మాలలోని గొప్పతనాన్ని తెలపడానికి రాజరాజు నన్నయ భట్టును తెలుగులో భారతాన్ని రచింపమన్నాడు.

ఆనాడు తెలుగులో రచన చేయడానికి ఎటువంటి భాష వాడాలనే విషయంలో ఒక స్పష్టత లేదు. నన్నయభట్టు ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణం రాసి తెలుగు పదాలను ఉపయోగించే పద్ధతిలో ఒక స్పష్టత చేశాడు. వాగను శాసనుడు. శబ్దశాసనుడు అని పేరుగాంచాడు.

వ్యాకరణం రచించిన తరువాత తన మిత్రుడు, సహాధ్యాయి అయిన నారాయణ భట్టు సహాయం తీసుకొని, తెలుగులో భారతం రచించాడు. భారతంలో ఆది సభాపర్వాలను, అరణ్యపర్వంలో మూడు ఆశ్వాసాలను నన్నయ రచించాడు. తెలుగు భాషలో మొదటగా గ్రంథ రచన చేసి ‘ఆదికవి’ అని కీర్తింపబడ్డాడు.

భారతంలో ప్రధానంగా కౌరవపాండవుల కథ రాశాడు. ఆ కథతో పాటు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి వంటి విషయాలు చెప్పాడు. ప్రతి కథలో మంచి సందేశం ఇచ్చాడు. నన్నయ భట్టు తెలుగు వారికి పూజ్యుడైన కవిశేఖరుడు.

5. సర్.సి.వి.

రామన్ సి.వి. రామన్ 1888లో తిరుచునాపల్లిలో పార్వతీ అమ్మాళ్, చంద్రశేఖర అయ్యర్ దంపతులకు జన్మించాడు. బాల్యం నుండి పరిశోధనపై ఆసక్తి ఉండేది. బాలమేధావిగా పేరుపొందాడు. 13 ఏళ్ళకు ఇంటర్ పూర్తిచేసి బి.ఏ. మొదటి తరగతిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. భౌతిక శాస్త్రంలో యమ్.ఎ. చదివాడు.

కలకత్తాలో ఆర్థికశాఖ ఉపశాఖాధికారిగా ఉద్యోగంలో చేరాడు. ‘భారత వైజ్ఞానిక వికాస సంఘం’ సంస్థలో పరిశోధన ప్రారంభించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం సైన్సు కాలేజీలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. ఎంతోమంది భారతీయులను పరిశోధనకు ప్రోత్సహించాడు.

రామన్ నిత్యం పరిశోధనలు చేస్తూ “భారతదేశపు మేధావంతుడైన శాస్త్రజ్ఞుడు” అని పేరు పొందాడు. సూర్యునికాంతి ప్రయాణించేటప్పుడు కొన్ని పదార్థాలు కొన్ని రంగుల్ని గ్రహించి మరి కొన్నింటిని బయటకు విడుస్తాయని రామన్ కనిపెట్టాడు. సముద్రం సూర్యకాంతిలో నీలం రంగును బయటకు విడుస్తుంది. అందువల్లే సముద్రం నీరు నీలంగా ఉంటుందని రామన్ పరిశోధించాడు.

1930లో రామను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం రామనకు సర్ బిరుదాన్ని ఇచ్చింది. రామనకు ఎన్నో బహుమతులు వచ్చాయి. 1934లో రామన్ బెంగుళూరులో “ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్”ను స్థాపించి, దానికి తన ఆస్తిని అంతా రాసి ఇచ్చాడు. రామన్ గొప్ప శాస్త్రవేత్త.

AP Board 6th Class Telugu వ్యాసాలు

6. గ్రంథాలయాలు

తరతరాల విజ్ఞాన సంపదను, అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని, ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికి, సమాజ వికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.

7. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.

విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.

కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

8. పర్యావరణం

పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం. మనచుట్టూ ఉండేది పరిసరం. పరిసరమంతా కాలుష్యంతో నిండిపోయింది. మానవ జీవితంపై యీ పరిసరాల కాలుష్య ప్రభావం ఉంటుంది. అదే అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. అవి :

  1. జలకాలుష్యం
  2. ధ్వని కాలుష్యం
  3. వాతావరణ కాలుష్యం.

1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలుతకడం, పశువుల్ని కడగడం మొదలైన కారణాల వల్ల నీరు కలుషితమౌతుంది.

2) ధ్వనికాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటార్ల హారన్స్, భారీ యంత్రాల కదలికలు, కర్మాగారాల శబ్దాలు మొదలైన వాటివల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది.

3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలు, బస్సులు, కార్లు, స్కూటర్లు మొదలైన వాటి నుండి వ్యర్థ వాయువులు పొగరూపంలో వాతావరణంలో ప్రవేశిస్తాయి. అందువల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యాలను నిరోధించాలంటే ఇంటా బయటా అంతటా చెట్లు విరివిగా పెంచాలి. ఇందువల్ల మంచి గాలి వస్తుంది. పరిసరాలు సమతుల్యం అవుతాయి.

9. అక్షరాస్యత

‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే అక్షరాస్యత.

విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లో రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.

ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనులకోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.

పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునేవారికోసం, మధ్యలో బడి మానేసిన పిల్లలకోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.

మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో మంకు ఆ విద్వాప్పుడు నాలు. ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.

AP Board 6th Class Telugu వ్యాసాలు

10. ఆధునిక సాంకేతిక ప్రగతి

మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం నిత్యకృత్యమయింది. గడియారం, రేడియో, టేప్ రికార్డర్, టి.వి., టెలిఫోన్, ఫ్రిజ్ ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాను చెప్పవచ్చు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాలోకి చెందిన వాటిలో కంప్యూటర్ ముఖ్యంగా పేర్కొదగింది. ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

ఒకనాడు టెలిఫోన్ కనిపెట్టినందుకు, రేడియో తయారు చేసినందుకు ఆశ్చర్యపోయాం . ఇప్పుడు దేశ విదేశాలకు నేరుగా వెంటనే మాట్లాడే అవకాశం ఏర్పడింది. మూవింగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఫోన్లు, కాలెస్ ఫోన్లు, సెల్యులర్ ఫోన్లు ప్రవేశించాయి. ‘షేర్’ అనే అద్భుత సాధనం అందుబాటులోకి వచ్చింది. ‘దూరదర్శన్’ మనకి ఈనాడు అత్యవసర సాధనమయింది. ఇవన్నీ ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనాలే.

కంప్యూటర్‌ను కనుక్కోవడంతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇది కంప్యూటర్ యుగం అనిపించుకుంటోంది. మనిషికన్నా వేగంగా చకచకా శాస్త్రీయంగా కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. “ఇంతింతై వటుడింతయై ……………..” అన్నట్లుగా ఈనాడు కంప్యూటర్ అన్ని రంగాలలో విస్తరించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కంప్యూటర్ తప్ప మరోమాట వినిపించదు.

మనిషి కొన్ని రోజుల్లోగానీ అందించలేని సమాచారం కంప్యూటర్ కొన్ని క్షణాల్లోనే అందిస్తుంది. కంప్యూటర్ లోని ఇంటర్నెట్ సదుపాయంవల్ల ప్రపంచంలో ఏ మూలనైనా జరిగే వింతలు విశేషాలూ క్షణాల్లో తెలుసుకోగలం. ఇంటర్నెట్లో ఉన్న గొప్ప సదుపాయం ఇ – మెయిల్ (e-mail). దీని ద్వారా మనం అనుకున్న సమాచారాన్ని కంప్యూటర్ లో ఇంటర్నెట్ కలిగి ఉన్న మరొక వ్యక్తికి కొన్ని క్షణాల్లోనే అందజేయవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతి దినదినాభివృద్ధి చెందుతోంది.

11. వార్తా పత్రికలు

వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.

వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన ఆంధ్రభాషలో ఈనాడు, వార్త, అంధ్రభూమి, ఆంధ్రప్రభ, సాక్షి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.
వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల ప్రపంచవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. ఇవి ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వార్తాపత్రికలు కరదీపికలలాంటివి. ఇవి జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకు దోహదపడతాయి.

12. దూరదర్శన్ (టి.వి.)

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి – వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరు లేదు.

టి.వి.ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.

విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. మన సంస్కృతిని కళలను కాపాడుకోవడానికి టి.వి. ఎంతగానో ఉపయోగపడుతుంది.

టి.వి.ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వీటివల్ల కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

13. ఒక పండుగ (దీపావళి)

మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతిసంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారు జరుపుకొంటారు.

నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకునిపై యుద్ధానికి వెళ్ళి వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల. చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.

నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూత్న వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

AP Board 6th Class Telugu వ్యాసాలు

14. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)

లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి, తండ్రి శారదా ప్రసాద్.

లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా ‘ పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.

నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. “జై జవాన్, జై కిసాన్” అన్న నినాదంతో భారతదేశాన్ని ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.

15. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)

విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ అంటారు.

పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోడానికి యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే.

16. చలనచిత్రాలు (సినిమాలు)

చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.

కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబాయి సినీరంగాన పేరుగాంచింది.

ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.

నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ఐశ్వర్యవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.

ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.

17. రేడియో (ఆకాశవాణి)

రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలను తెలియజేసే అద్భుత సాధనం రేడియో.

మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.

రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. ఈ

ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలు రేడియోలో ప్రసారం చేయబడతాయి.

అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.

AP Board 6th Class Telugu వ్యాసాలు

18. గ్రామ సచివాలయాలు

2019 అక్టోబరు 2న నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త శకానికి నాంది పలికింది. గ్రామసీమలు స్వచ్ఛంగా ఉండాలని, అందుకు గ్రామ స్వరాజ్యమే ఏకైక మార్గమని గాంధీజీ అభిలషించారు. ఆ అభిలాషకు జీవంపోస్తూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. “ఈ ‘ప్రపంచంలో నీవు చూడాలనుకున్న మార్పు నీతోనే ఆరంభం కావాలి” అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పల్కింది.

1959వ సం||రంలో “బల్వంతరాయ్ కమిటీ” నివేదిక ఆధారంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ అంచెలే గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్. తరువాతి కాలంలో గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ గా వ్యవస్థీకృతమైనాయి. 73 రాజ్యాంగ సవరణ ద్వారా 29 శాఖలకు సంబంధించిన నిధులు, విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు బదలాయింపు జరిగింది.

2001 సం||రంలో గ్రామ సచివాలయం ప్రవేశపెట్టినా గ్రామ ప్రజలకు సేవలు అందించకుండానే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంతేగాక సమాంతర వ్యవస్థల్ని ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ సంస్థల్ని నిర్వీర్యపరిచారు.

ఈ పరిస్థితుల్లో ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణులకు పలు సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల నియామకం జరిగింది.

గ్రామ ప్రజలకు పలు సేవలు అందించే ఉద్దేశ్యంతో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించారు. వీరి ద్వారా గ్రామీణ ప్రజలు ప్రభుత్వపరంగా లభించే సర్టిఫికెట్లు, సేవలు,సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సంక్షేమ కార్యదర్శి, పోలీసు అసిస్టెంటు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ సర్వేయర్, హార్టికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు పోస్టుల్ని మంజూరుచేసింది. గ్రామ సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువపత్రాల జారీ నుంచి విద్యుత్తు బిల్లుల చెల్లింపు, గ్రామపంచాయతీ నిధుల విడుదల వినియోగం తదితర వివరాలు అందుబాటులో ఉంచాలి. రైతులకు మేలైన విత్తనాలు సరఫరా చేయడం, అవసరమైన క్రిమి సంహారక మందులు సరఫరా చేయడం, మేలైన పశువైద్యం, పింఛన్ల పంపిణీ, కుటీర పరిశ్రమలకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ కల్పన, భూములకు సంబంధించిన రికార్డులు త్వరితగతిన అందజేయడం వంటివి జరగాలి. వీటితోపాటు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ నిధుల విడుదల వినియోగంపై సమాచారం కూడా అందజేయవలసిన అవసరం ఉంది. ఇదంతా గ్రామవాలంటీర్ల బాధ్యతే. అందుకని గ్రామవాలంటీర్లు గ్రామ ప్రజలకు, సచివాలయాలకు అందుబాటులో ఉండి శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది.

ఈ దశలో గ్రామ సచివాలయం పటిష్ఠతకు ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంచాయతీలకు నిధులు సకాలంలో సమకూర్చడం, పంచాయతీ సొంత నిధుల వినియోగంపై CFMS తొలగించడం, సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని రాబట్టుకోవాలి. అలాగే సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సాంకేతిక నైపుణ్యం అందజేయడం, నిధుల వినియోగంపై ఆన్లైన్ ద్వారా తనిఖీ చేసే అధికారం పంచాయతీ విస్తరణాధికారికి కల్పించడం వంటివి చేయాల్సి ఉంది. కార్యక్రమాల అమలుకు మండల స్థాయిలో మరొక పంచాయతీ విస్తరణాధికారిని నియమించాలి. నిర్ణీత తేదీల్లో గ్రామ సభలు ఖచ్చితంగా జరిగేలా . చూడాలి. సచివాలయ నిర్ణయాలను మండల స్థాయిలో నెలకొకసారి సమీక్షించడం తప్పనిసరిగా జరగాలి. వీటన్నితోపాటు పంచాయతీ ఉద్యోగుల సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ముఖ్యంగా పంచాయతీ తాత్కాలిక సిబ్బంది సేవల్ని క్రమబద్దీకరించాలి. అన్నిస్థాయిల్లో గల ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డివిజినల్ పంచాయతీ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించడం ద్వారా ఆర్థిక అక్రమాల్ని అరికట్టే అవకాశముంటుంది. గణాంక ఆడిట్ విభాగాల ఏర్పాటు తప్పనిసరి. ఈవిధంగా గ్రామ సచివాలయాల్ని బలోపేతం చేయడం వల్ల మహాత్మాగాంధీ కన్న కలలు నిజమౌతాయి.

19. న్యా యమిత్ర

సామాన్యుడు ఆశించే వ్యవధిలోగా, కేసుల పరిష్కారం లభించాలని న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశ్యం. దిగువస్థాయి న్యాయస్థానాల నుండి జిల్లా కోర్టులకు, అక్కడ నుండి హైకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం, అధికారులు, ప్రజల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, స్వల్పకాలానికి అధికారంలోకి వస్తున్న పార్టీలు వ్యవస్థను అతలాకుతలం చేయడంలో వ్యాజ్యాలు పెరిగాయి. వేలకొలది కేసులు పెండింగ్ లో పడ్డాయి. ఈ కేసుల విషయంలో సామాన్యుని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందుకని సామాన్యునికి సత్వర న్యాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘న్యాయమిత్ర’ పథకాన్ని 2017 వ సం||రంలో ప్రవేశపెట్టింది.

1986వ సం||రంలోనే ‘లా’ కమీషన్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై నివేదికను ఇచ్చింది. 2002 సం||రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2007 నాటికి ప్రతి పదిలక్షలమంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులుండాలి. ఇపుడున్నది కేవలం 16 మంది మాత్రమే.

భారత రాజ్యాంగం 39వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో భాగంగా గ్రామ న్యాయాలయాల ముసాయిదా బిల్లు రాజ్యసభలో 2007 సం||రంలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ బిల్లును అన్ని ప్రభుత్వ శాఖలకు, స్టాండింగ్ కమిటీలకు, న్యాయశాస్త్ర కోవిదులకు పంపించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి, హైకోర్టు రిజిస్ట్రార్లతో ఒక భేటీ నిర్వహించి, వారి అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత ముసాయిదాలో సవరణలు తెచ్చారు. లోక్ సభలో ఆమోదం అనంతరం కేంద్రప్రభుత్వం 2008 సం||రంలోగా బిల్లుగా తీసుకువచ్చింది. ఈ బిల్లు 2 అక్టోబరు 2009 నుండి అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తొలిదశలో 6000 న్యాయాలయాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. పేదలకు వారి ఇంటివద్దనే న్యాయం అందించడమే దీని లక్ష్యం. కొత్త కేసులతో పాటు పాతకేసులను కూడా ఈ న్యాయాలయాలకు బదిలీ చేయాలని తొలుత నిర్ణయించారు.

గ్రామ న్యాయాలయాల్ని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిపాటు వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తర్వాత కాలంలో కేంద్రం కొంతమేర ఆర్థికసాయం చేస్తుంది. కేవలం చట్టాల పరిధికే పరిమితం కాకుండా సహజ న్యాయ సూత్రాలకు లోబడి పనిచేయాలనే కీలక అంశం ఈ గ్రామ న్యాయాలయాల నిర్వహణలో ఉండడం అనేది అందరికీ కలిసొచ్చిన విషయం.

గ్రామాల్లో న్యాయ సహాయాన్ని తక్షణమే అందించేందుకు, సలహా సంప్రదింపులకు, మధ్యవర్తిత్వానికి, లోక్అదాలత్ ఏర్పాటుకు, ఉచిత న్యాయసహాయం, పేదలకు, బాలలకు, మహిళలకు అల్పసంఖ్యాక వర్గాల వారికి తక్షణ సాయం అందించేందుకు వీలుగా గ్రామ న్యాయాలయాలు పనిచేస్తాయి.

గ్రామ న్యాయాలయాల చట్టం – 2008ని హైకోర్టుకు పంపించి గ్రామ న్యాయాధికారుల్ని నియమించాలి. వారికి ప్రథమశ్రేణి మెజిస్టేట్ హెూదాతో పాటు సమాన జీతభత్యాల్ని చెల్లించాలి. ప్రతి నగర పంచాయతీ, గ్రామపంచాయతీల్లో కోర్టుల్ని ఏర్పాటు చేయాలి. మొబైల్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్ని కూడా విచారించే అధికారం ఈ న్యాయాలయాలకు ఉంటుంది. ఆస్తి కొనుగోలు, కాలువనీరు వినియోగంలో వివాదాలు, కనీస వేతన చట్టం అమలు, వ్యవసాయభూమి భాగస్వామ్య వివాదాలు గ్రామ న్యాయాలయాల పరిధిలోకి వస్తాయి. సివిల్ కేసుల్ని తొలుత రాజీమార్గంలో పరిష్కరించాల్సి ఉంటుంది.

గ్రామ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులపై ఒక అప్పీలుకు వీలుంటుంది. తీర్పు అనంతరం 30 రోజుల్లో అసిస్టెంట్ జవద్ద అప్పీలు చేసుకోవచ్చు. తర్వాత ఈ తీర్పులపై అప్పీలుండవు. తద్వారా హైకోర్టులపై భారం తగ్గుతుంది. ఈ చట్టాన్ని 8 చాప్టర్లు, 40 క్లాజులతో రూపొందించారు.

మనదేశంలో 11 రాష్ట్రాల్లో 320 పంచాయతీల్లో మాత్రమే న్యాయాలయాల ఏర్పాటుపై నోటిఫై చేయగా అందులో 204 మాత్రమే తమ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా 50వేల పంచాయతీల్లో ప్రారంభంకానున్నాయి. ఇవి కూడా ప్రారంభమైతే గాంధీజీ కన్నకలలు పండి గ్రామాభ్యుదయం జరుగుతుందనుట నిర్వివాదాంశం.

AP Board 6th Class Telugu వ్యాసాలు

20. సుజల స్రవంతి

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న సాగునీటి వనరుల్ని అభివృద్ధి చెయ్యాలి. ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాల్ని పరిష్కరించడానికై ఒకే ఒక్కమార్గం “బాబూ జగజ్జీవనరామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి” ప్రాజెక్టును పూర్తిచేయడమే తప్ప మరో మార్గం లేదు.

విశాఖపట్టణంలో 3.21 లక్షల ఎకరాలు; విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు; శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు; మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 TMCలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతుల్ని GO.MS No. 3 తేది 02 – 01 – 2009న 7,214. 10 కోట్ల రూపాయలతో పూర్తిచేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి 21 ఫిబ్రవరి 2009న ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. దీన్ని గురించి తర్వాత వచ్చిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ 2014 సం||రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి “ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి” వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ప్రాజెక్టు పనులపైన కొంత దృష్టి సారించింది.

5 సెప్టెంబరు 2017న G.O.MS No. 53 ప్రాజెక్టుకు మొదటి దశ పనులకు 2022.22 కోట్లకు పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది. 2009 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7,214.10 కోట్ల వ్యయం అవుతుంది. ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు వ్యయం కనీసం 30,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించిన విధంగా నిధులు ఇస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికావడానికి కనీసం 176 ఏళ్ళు పడుతుంది.

గోదావరి వరదనీరు వృధాగా సముద్రంలోకి కేవలం 120 రోజులపాటు కాలువల్లోకి ఎత్తిపోసి, 196 కిలోమీటర్లు పొడవునా కాలువలు నిర్మించి నాలుగు రిజర్వాయర్లలో నిలువ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగు నీరు అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును నిర్దేశించారు. పోలవరం ఎడమ కాలువనుండి ఉత్తరాంధ్రకు నీటిని మళ్ళించేందుకు మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటిదశలో 28 మీటర్లు పాపాయిపాలెం వద్ద రెండవదశలో 45 మీటర్లు, చివరి దశలో 4 రిజర్వాయర్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంది. విశాఖజిల్లా రావికమతం వద్దనున్న పెద్దపూడి రిజర్వాయర్, భూదేవి రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని S. కోట వద్దనున్న వీరనారాయణం రిజర్వాయర్ తాటిపూడి వద్ద ఎటెన్షన్ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 4 రిజర్వాయర్లలో 19.70 టి.యం.సీల నీటిని నిలువ చేసేందుకు 339 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.

వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర ‘సుజల స్రవంతి’ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి జీవనాధారమైన ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ,ఆసన్నమైంది.

21. అమ్మ ఒడి

మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకోని సంఖ్య ఇంకను 40% ఉందని చారిత్రకుల అంచనా. పైచదువులు చదువుటకై ఆర్థిక స్తోమత లేనివారు, 30% ఉన్నారు. బాల్యంలో చదువుకొనుటకు ఆర్థిక స్తోమత లేని పేదవారికి ధనసహాయం ప్రభుత్వమే చేసి చదివిస్తుంది. ఇలా సహకారంగా చేయూతనిచ్చే పథకానికి ‘అమ్మ ఒడి’ పథకం అని పేరు. అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యం.

అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం కొన్ని అర్హతల్ని నిర్దేశించింది. అవి (1) ప్రభుత్వం జారీచేసిన తెల్లరేషన్ కార్డు ఉండాలి. (2) లబ్దిదారుని తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. (3) ఈ పథకం 1వ .తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు వర్తిస్తుంది. (4) విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగియుండాలి. (5) ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి పేదతనికి ప్రతిసం||రం రూ. 15,000 రూపాయల్ని ఇస్తుంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల తల్లులకు ఇస్తారు. దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, తద్వారా దాదాపుగా 82 లక్షలమంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం రు. 6456 కోట్లు ఏటా ఖర్చు చేస్తుంది.

భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులు గురించి వారి పిల్లల గురించి ఆలోచించి 9 జనవరి 2020న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. చదువుకు పేదరికం అడ్డురాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే నేటి ప్రభుత్వ లక్ష్యం.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన కావిస్తూ, తప్పనిసరి సబ్జక్టుగా తెలుగును చదవాలి. 2020 – 21 విద్యాసంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ; ఆ తర్వాత సం||రం నుండి 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి దశలవారీగా ప్రతి సం||రం ఒక్కో తరగతిని పెంచుకుంటూ నాలుగేళ్ళలో 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇంగ్లీషు మీడియంలో వ్రాసే విధంగా బోధన జరుగుతుంది.

మధ్యాహ్న భోజన మెనూను మార్చి నాణ్యతను పెంచి పౌష్టికాహారం అందించటానికిగాను 353 కోట్లు .. కేటాయించారు. 21 జనవరి 2020 నుండి దీన్ని ప్రారంభిస్తారు. సోమవారం నాడు అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి, మంగళవారం నాడు పులిహోర, టమాటాపప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం నాడు కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి గురువారం నాడు పెసరపప్పు అన్నం (కిచిడి), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి శనివారం నాడు అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి. ఈ విధంగా బాలబాలికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు, చేసింది.

తర్వాత డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ST, SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ , మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు చేయుట. ఈ ఫీజు రీయింబర్స్మెంటు పథకం – అర్హతకు – వార్షిక ఆదాయం పరిమితి రు.2.5 లక్షలకు పెంపు చేశారు.

అంతేకాకుండా ST.SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేదవిద్యార్థులకు వసతితో భోజనం ఏర్పాటు చేయుటకు అయ్యే ఖర్చు రు. 20,000 రెండు దఫాల్లో ఇస్తారు. మొదటి దఫా రు. 10,000 జనవరి, ఫిబ్రవరిలోను; . రెండవ దఫా రు. 10,000 లు జులై-ఆగష్టులలో చెల్లిస్తారు.

ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో నున్న పేద విద్యార్థులకు మౌఖిక మరియు సాంకేతిక సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పించింది. నిరక్షరాస్యత సమూలంగా నశింపచేస్తారు. ప్రతి పేదవిద్యార్థి ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారు. మేము పేదవాళ్ళం అనే భావన ఉండదు. చదువుకోవాలని ఆసక్తి కల్గుతుంది. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న సూక్తి నేడు నిజం అవుతోంది. దేశభక్తి విద్యార్థుల్లో అభివృద్ధి అవుతుంది. మానవులంతా ఒక్కటే అనే జ్ఞానం కల్గుతుంది. విద్యార్థులంతా కలసి అన్నదమ్ముల్లా మెలగుట వల్ల తరతమ భేదాలు నశిస్తాయి.

ఏమైనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ముదావహం. ప్రతి విద్యార్థి అక్షర జ్ఞానాన్ని సంపాదించుకొని మేధావులవుతారన్నది అక్షరసత్యం.

AP Board 6th Class Telugu వ్యాసాలు

22. నాడు – నేడు (విద్యావ్యవస్థ)

ఈనాటి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండుటవలన నేటి ప్రభుత్వం ‘నాడు – నేడు’ అనే పేరుతో ఒక పథకాన్ని 14 నవంబరు 2019న ప్రారంభించింది. ఇప్పుడున్న పాఠశాల పరిస్థితిని ఫోటో తీసి రికార్డు చేస్తారు. తర్వాత ఆ పాఠశాలకు కావలసిన సౌకర్యాల్ని రూపొందించి ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. పూర్తి అయిన తదుపరి మరల ఫోటోతీస్తారు. నాటికీ – నేటికీ ఉన్న తేడాను గమనిస్తారు. తర్వాత ఇంకను కావలసిన అవసరాలుంటే వాటిని కూడా పూర్తిచేస్తారు. ఇదియే ‘నాడు – నేడు’ పథక ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 నవంబరు 2019న ప్రకాశం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సుమారు 45,000 పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ళ రూపురేఖలు సమూలంగా ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.

పాఠశాలల్లో మౌలిక వసతులైన మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీల్ని నిర్మించుట, క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయుట, ఫర్నిచర్ ను రూపొందించుట, కరెంటు, ఫ్యాన్లను ఏర్పాటు చేయుట, పక్కా భవనాల్ని నిర్మించి వాటికి రంగులు వేయుట ఇవన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయుట, ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని నేటి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిపాఠశాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాబితాను సిద్ధం చేసుకొని పారదర్శకంగా నిర్వహించి పరీక్షిస్తారు. ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల పనుల్ని చేపట్టాలని ఈనాటి ప్రభుత్వం ఆదేశించింది. మూడుదశలుగా ఈ కార్యక్రమాల్ని అమలుచేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీల్ని భాగస్వామ్యం చేస్తారు.

విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, జతబూట్లు పంపిణీ చేస్తారు. అవసరమైన పాఠ్యప్రణాళికలతో విద్యార్థుల సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులుండేలా చర్యలు చేపడతారు. తొలిదశలో 15వేల పాఠశాలల్లో అమలుచేస్తారు. అంతేకాక మండలాల్లో ఉత్తమ హైస్కూల్ ని ఎంపికచేసి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తారు. 500 మంది విద్యార్థులున్న హైస్కూళ్ళను ఈ పరిధిలోకి తెస్తారు. 2020 -2021 విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. 2021 నాటికి 9వ తరగతికి అమలుచేస్తారు. అంతేగాక పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్ట్ బ్యాగ్ తో కూడిన కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రతిపాఠశాలలో ఇంగ్లీషు ల్యాబీలు ఏర్పాటుచేయుట. ఈ పథకం అమలుకు 14 వేల
కోట్లు కేటాయిస్తారు.

పాఠశాలలకు సంబంధించిన పరిపాలనా అంశాలతో పాటు నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. పాఠశాల అభివృద్ధి తర్వాత దశలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటిఐ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళను అభివృద్ధి చేస్తారు.

ఇంకను పాఠశాలలకు కావల్సిన సైన్స్ లాబ్స్, సోషల్ లాబ్, లైబ్రరీలు ఏర్పాటుచేసి, విద్యార్థుల విజ్ఞానానికి దోహదం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా ఎదుగుటకు అవకాశం కల్గుతుంది. అన్ని రంగాల్లో కూడా విజ్ఞానాభివృద్ధిని పెంపొందించుకుంటారు. చదువుతో పాటు ఆటలుకూడా విజ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆటలందు మంచి క్రీడాకారులుగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆటలాడి ఉత్తమ క్రీడాకారులవుతారు.

ఏమైనను నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థ యందు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారు.

23. వలసలు

జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అని అంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఒక ఊరి నుండి మరొక ఊరికి; పల్లె నుండి పట్నానికి ; పట్నం నుండి పల్లెకు ; ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ; ఒక దేశం నుండి మరొక దేశానికి ; ఒక ఖండం నుండి మరొక ఖండానికి జీవనం కొరకు వలసలు వెడుతుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్ళిళ్ళరీత్యా మరియు చదువుల నిమిత్తం కొందరు ; బ్రతుకు దెరువుకై కొందరు ; వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెడుతుంటారు.

వివిధ దినపత్రికలు, టీవీలలో, మాసపత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రం ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాల్ని ప్రవేశపెట్టినప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం ఆనవాయితీ. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న చితక పనులు చేయడానికి మొగ్గుచూపుచున్నారు. వారి సంపాదన తక్కువగా ఉండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపుతుంటారు.

బీహార్ రాష్ట్రం నుంచి వలస కార్మికులు కొంతమంది తెలంగాణాలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవంతులు వ్యసాయం భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధ పండ్లతోటల పెంపకం చేపడుతూ, అందులో పనిచేయడానికి ఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తుల్ని నియమించుకోవడం జరుగుతోంది. అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జిలు, వంతెనలు, ప్రాజెక్టులు, డ్యాముల నిర్మాణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినవారు.

బోర్ వెల్స్ లో పనిచేసే కార్మికుల్లో అత్యధికమంది ఛత్తీస్ డ్ కు చెందిన ఆదివాసులే ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికి పరిమితమై పనిచేస్తూ ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపుతుంటారు.

భాగ్యనగరంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. వారు నామమాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు. పేదరికంతో ముందుగానే వారి వద్ద డబ్బులు తీసికొని అప్పు తీర్చుటకు నెలలకొద్దీ పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణాకు వలసలు వచ్చి పండ్లతోటలలో పనిచేస్తున్నారు.

“ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలసకూలీల బ్రతుకులను మార్చేవారే లేరు సరికదా! అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికి వెళుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

దేశంలో రోజు రోజుకు నిరుద్యోగత పెరిగిపోతోంది. ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. ‘కనుక ముందు ప్రభుత్వాలు మేల్కొని పల్లెల్లో వ్యవసాయానికి తగిన పరిశ్రమలు నెలకొల్పాలి. అర్హత కలిగిన వారికి ఉద్యోగాలివ్వాలి. కూలీలకు శాశ్వతమైన వేతనంతో కూడిన పనిని కల్పించాలి. ప్రజలు వలసలు వెళ్ళకుండా ప్రభుత్వమే అరికట్టాలి.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలసకూలీల పట్ల, శ్రామిక వర్గాల పట్ల అండగా ఉంటూ, రక్షణనిస్తూ, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగా చట్టాల్ని రూపొందించాలి. ఈ వలసల నియంత్రణను కావించాలి. వలసలు వెళ్ళేవారికి ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలి. అప్పుడే మన భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదు.

AP Board 6th Class Telugu వ్యాసాలు

24. కరోనా

కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి అన్ని ప్రాంతాలకు పాకుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్ అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టిందో అన్న విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు తెలిశాయి.

చైనాలో కైట్, కోబ్రా అను రెండూ కూడా విషపూరితమైన సర్పాలు, ఎక్కువగా ఉంటాయి. ఈ విషపూరితమైన … పాములు కరవడం వల్ల లేదంటే వాటిని తినడంవల్లను వైరస్ సోకి ఉండవచ్చు అని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి యాంటీయాక్షన్ మెడిసన్ తయారుచేసే పనిలో నిమగ్నమై పోయింది చైనాదేశం. ఇప్పటికే వేలకొలది మనుష్యులకు వైరస్ సోకిందని చైనా ప్రభుత్వం చెప్తోంది.

కొత్తగా పుట్టుకు వచ్చిన – ‘కరోనా’ వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఇది శ్వాస వ్యవస్థపై పంజా విసరి ప్రాణాల్ని హరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

1937వ సం||రంలో ఈ కరోనా వైరస్ ను కనిపెట్టారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్ళు , చుంచు ఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాల ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమౌతోంది. కొన్నిరకాల కరోనా వైరస్లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూఫీవర్ వంటి స్వల్పకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960 సం||రంలో గుర్తించారు. కాలక్రమేణా ఈ వైరస్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరురకాల హ్యూమన్ కరోనా వైరస్లను గుర్తించారు. వీటినే 229 E – ఆల్ఫా కరోనా వైరస్ ; OC 43 — బీటా కరోనా వైరస్ ; HRU. I – బీటా కరోనా వైరస్ ; సార్స్ కరోనా వైరస్ ; మెర్స్ కరోనా, వైరస్ ; నోవెల్ కరోనా వైరస్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహాన్ – నగరంలో విజృంభిస్తున్న వైరసను నోవెల్ కరోనా వైరస్ గా గుర్తించారు.

ఈ వైరస్ సోకిన రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణా జిట్టి మైల్డ్, మోడరేట్, సేవియర్ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం (రన్నింగ్ నోస్), దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూజ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలుంటాయి. వైరస్లు 1 శ్వాసనాళాలు, శ్వాసకోశాలకు వ్యాపించినపుడు బ్రాంకైటీస్, న్యుమోనియా లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారిలో క్యాన్సర్, ఎయిడ్స్ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో, ఊపిరితిత్తుల వ్యాధుల బాధితులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన “వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ళఫారాలు, జంతు సంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్ళకూడదు. అనుమానితులకు ఇతరులు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మానవాళి జాగ్రత్తలను పాటించినచో మానవులు ఎటువంటి రోగాల బారినపడకుండా సుఖంగా ఉంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ

7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ 1
“ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న1.
పై మాటలు దేని గురించి చెప్తున్నాయి?
జవాబు:
పై మాటలు మన జన్మభూమి అయిన భారతదేశం గురించి చెప్తున్నాయి. ..

2. దేశం పట్ల ఎటువంటి భావనతో ఉండాలి?
జవాబు:
దేశం పట్ల భక్తి, గౌరవ భావనలతో ఉండాలి.

3. జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు:

  1. ఆ జాతి జనుల ప్రాచీన వైభవాన్ని గుర్తించి, కీర్తించాలి.
  2. ఆ జాతి జనుల సంస్కృతీ సంప్రదాయాలను ఆదరించాలి.
  3. ఆ జాతి జనుల ఆధ్యాత్మిక ఘనతను గ్రహించాలి.
  4. ఆ జాతి జనులకు వారసునిగా తాము నిలబడాలి.

4. మీకు తెలిసిన దేశభక్తి గేయాలను పాడండి.
జవాబు:
విద్యార్థులు కొన్ని గేయాలను అభ్యసించగలరు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తోంది ? దీనిలో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి?
జవాబు:
a) 1) ఈ గేయం భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తోంది.
2) భారతీయులు, భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, “వీరులైన రాజులను గురించి, భారతదేశాన్ని గురించి గానం చేయాలని ఈ గేయం చెప్తోంది.

b) దీనిలో దేశభక్తికి సంబంధించిన విషయాలు :

  1. మన భారతదేశం పాడిపంటలకు నిలయమైన సిరిసంపదలు గల దేశం.
  2. భారతదేశంలో వేదాలు, రామాయణం, వ్యాసుని వంటి ఋషులు జన్మించారు.
  3. నవరసాలతో, వీనుల విందుగా కవిత్వం చెప్పిన మహా కవులు భారతదేశంలో ఉన్నారు.
  4. భారతదేశంలో ఎందరో ధీరులు, పాండవుల వంటి వీరులు పుట్టారు.
  5. కాకతీయులు, విజయనగర చక్రవర్తులు వంటి గొప్పరాజులు భారతదేశాన్ని పాలించారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 2.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో రాగయుక్తంగా పాడటం నేర్చుకోవాలి.. మన భారతదేశం సంపదలు గల దేశం. పాడిపంటలు గల భాగ్యదేశం. ఇది వేదాలు, రామాయణం, వ్యాసుడు పుట్టిన పుణ్యభూమి. ఇక్కడ పెద్ద అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి.

మన రాజుల.పరాక్రమ చరిత్రలు, మన బానిసత్వం వల్ల నశించాయి. కిన్నెర మీటుతూ, రాళ్ళను కరగించే రాగంతో, భావి భారతదేశ భాగ్యాన్ని గూర్చి పాడుకోవాలి. నవరసాలతో వీనుల విందుగా కవిత్వం చెప్పిన కవులను గౌరవించాలి.

” దేశ గౌరవాన్నీ, దేశ చరిత్రను విస్తరింపజేసిన వీరపురుషులను కీర్తించాలి. పాండవుల కురుక్షేత్ర యుద్ధాన్ని గూర్చి చక్కని తెలుగు మాటలతో పాడుకోవాలి. కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. చెక్కుచెదరని విజయనగర రాజుల చరిత్రలను పాడుకోవాలి.

ప్రశ్న 3.
భారతదేశాన్ని ‘పుణ్యభూమి’ అని ఎందుకన్నారు?
జవాబు:
భారతదేశంలో వేదశాఖలూ, ఆదికావ్యం రామాయణమూ, వ్యాసుని వంటి ఋషులూ, ఉపనిషత్తులూ పుట్టాయి. అందువల్ల భారతదేశాన్ని పుణ్యభూమి అని అన్నారు.

ప్రశ్న 4.
దేశ గౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.
జవాబు:
పాండవులు, కాకతీయ చక్రవర్తులు, విజయనగర చక్రవర్తులు, శివాజీ, పృథ్వీరాజు మొదలయినవారు భారతీయ వీరులు.

II చదవడం – రాయడం

ప్రశ్న 1.
ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు:

  1. శ్రీలు పొంగిన “జీవగడ్డ”
  2. పాలు పారిన “భాగ్యసీమ”
  3. “భరత ఖండము”
  4. విపుల తత్త్వము విస్తరించిన “విమల తలము”
    – పైన చెప్పిన నాలుగు మాటలు, గేయంలో భారతదేశాన్ని గూర్చి తెలుపుతున్న పదాలు.

ప్రశ్న 2.
ఈ కింది మాటల క్రమాన్ని సరిచేస్తే గేయంలోని పాదాలుగా అవుతాయి. సరిచేసి రాయండి. భావం చెప్పండి.
“దీప్తి దేశ చెందగ గర్వము
చరితము దేశ తేజరిల్లగ
ధీర దేశ పురుషుల మరసిన
తమ్ముడా ! పాడర తెలిసి.”
జవాబు:
గేయ సవరణ ఇలా ఉండాలి.
“దేశ గర్వము దీప్తిచెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !

పై గేయానికి భావం :
దేశ గౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీరపురుషులను – గురించి తెలుసుకొని కీర్తించాలి.

ప్రశ్న 3.
ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ 2

అ) మన దేశం వేదాలకు పుట్టినిల్లు.
జవాబు:
“వేద శాఖలు వెలిసె నిచ్చట.”

ఆ) కాకతీయుల యుద్ధ నైపుణ్యం.
జవాబు:
“కాకతీయుల కదనపాండితి.”

ఇ) లేత మాటలు చెవుల కింపుగ.
జవాబు:
“చివురు పలుకులు చెవుల విందుగ.”

ఈ) ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
జవాబు:
“ఉపనిషన్మధు వొలికె నిచ్చట.”

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 4.
ఈ కింది ప్రశ్నలకు గేయం ఆధారంగా జవాబులు రాయండి..

అ) పాఠానికి ఇంకొక శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
“భారతదేశం” – అన్నది ఈ గేయానికి తగిన మరొక శీర్షిక.

ఆ) మన దేశం పవిత్రభూమి ఎందుకయింది?
జవాబు:
వేదాలూ, వేదాంగాలూ ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యం రామాయణం ఇక్కడే పుట్టింది. భారత భాగవతాలు
రచించిన వేదవ్యాసుడు ఇక్కడే పుట్టాడు. ఉపనిషత్తులూ, తత్త్వబోధన ఇక్కడే విస్తరించాయి. ధర్మసూత్ర రచన ఇక్కడే జరిగింది. పై కారణాల వల్ల మనదేశం పవిత్రభూమి అయ్యింది.

ఇ) భావి భారతపదాన్ని ఏ విధంగా పాడాలి?
జవాబు:
కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరగించగల రాగంతో బిగ్గరగా, పాలవలె తియ్యనైన భావిభారత పదాన్ని పాడాలి.

ఈ) కవి గేయంలో వేటిని గురించి పాడాలని అన్నారు?
జవాబు:

  1. భావి భారత పదాన్ని గురించి పాడాలని చెప్పారు.
  2. దేశాన్ని కాపాడిన వీరపురుషులను గూర్చి పాడాలని చెప్పారు.
  3. పాండవేయుల యుద్దగాథను గూర్చి పాడాలని చెప్పారు.
  4. కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని గూర్చి పాడాలని చెప్పారు.
  5. తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని చెప్పారు.

III. స్వీయరచన

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి పంక్తులలో సమాధానాలు రాయండి.

అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి.
జవాబు:

  1. శివాజీ
  2. ఝాన్సీ లక్ష్మీబాయి
  3. రాణీ రుద్రమదేవి
  4. శ్రీకృష్ణదేవరాయలు
  5. పృథ్వీరాజు
  6. ప్రతాపరుద్రుడు
    వంటి వీర పురుషులు భారతదేశాన్ని కాపాడారు.

ఆ) యుద్దాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వల్ల లాభమా? నష్టమా? ఎందువల్ల?
జవాబు:

  1. ఇతరుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడానికీ, తమ దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోడానికి సామాన్యంగా ఎవరైనా యుద్దాలు చేస్తారు.
  2. యుద్ధాల వల్ల లాభం ఎప్పుడూ ఉండదు. నష్టమే ఉంటుంది.
  3. యుద్దాల వల్ల ప్రాణనష్టం జరుగుతుంది. రెండు పక్షాలలోని సైనికులూ మరణిస్తారు. యుద్ధసామగ్రికి చాలా ఖర్చు అవుతుంది. యుద్ధంలో నష్టపోయిన దేశాలను బాగుచేయడానికి ఎంతో ఖర్చూ, కాలమూ వ్యయమవుతుంది.
  4. దేశాలన్నీ స్నేహంగా ఉండి, యుద్ధాలు చేయకపోతే, ఆ ధనంతో ఆయా దేశాలు తమ దేశాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

ఇ) “బానిసతనం” అంటే ఏమిటి?
జవాబు:
బానిసతనం అంటే దాస్యం. తమకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేకపోవడం, ఇతరుల చెప్పుచేతలలో పడియుండడం ‘అన్నదే బానిసతనం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, మన దేశం బ్రిటిష్ వారి చెప్పుచేతలలో ఉండి, బానిసత్వంను అనుభవించింది. మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పైకి చెప్పుకోలేకపోవడం కూడా బానిసత్వమే.

ఈ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
జవాబు:
మన భరత ఖండం, శ్రీలు పొంగిన జీవగడ్డ. పాలు పారిన భాగ్యసీమ. మనదేశంలో విశాలమైన పంటభూములు, గంగా గోదావరీ వంటి జీవనదులు ఉన్నాయి. పంటలను పండించడానికి కావలసిన మానవ వనరులు ఉన్నాయి. మనదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి కావలసిన లోహాలు, అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముడిసరుకు, . కూలీలు దొరుకుతారు. బుద్ధిమంతులైన యువకులు ఉన్నారు. కాబట్టి మన భరతఖండాన్ని భాగ్యసీమ అని చెప్పవచ్చు.

ఉ) రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
(లేదా)
‘భరతఖండం – భాగ్యసీమని’ – ఎలుగెత్తి పాడిన రాయప్రోలు సుబ్బారావును గూర్చి రాయండి.
జవాబు:
‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ గేయాన్ని శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. వీరు 1892లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. వీరు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలయిన భావ కవిత్వ కావ్యాలు రాశారు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనే ఖండకావ్యాలను; ‘రమ్యాలోకం’ అనే లక్షణ గ్రంథాన్ని రచించారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పదేసి పంక్తులలో సమాధానం రాయండి.

అ) భారతదేశం గొప్పతనాన్ని గురించి మీ సొంతమాటలలో రాయండి.
(లేదా)
శ్రీలు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ’ అయిన మన భరత భూమి గొప్పతనమును గూర్చి మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
భారతదేశం, సంపదలకు నిలయమైన జీవగడ్డ. ఇది పాడిపంటలకు నిలయమైన భాగ్యభూమి. భారతదేశంలో నాలుగు వేదాలు, వేదాంగాలు పుట్టాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహామునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం. – ఈ దేశంలో దట్టమైన చెట్లతో నిండిన విస్తారమైన అడవులు ఉన్నాయి. మధురమైన భావం గల ఉపనిషత్తులు, ఇక్కడే పుట్టాయి. ఇక్కడ వేదాంత తత్త్వసారం, బాగా విస్తరించింది. ఇక్కడే ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు వంటి ఋషులు సూత్ర గ్రంథాలు రచించారు. ప్రపంచ ప్రసిద్ధి గల పరాక్రమం గల రాజులు, ఈ దేశాన్ని పాలించారు.

ఇక్కడ మన కవులు, నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో వీనులవిందుగా కవిత్వాన్ని చెప్పారు. ఈ దేశమును ఎందరో వీర పురుషులు, రక్షించారు. ఇక్కడ ఎందరో దేశభక్తులు, జన్మించారు. కౌరవపాండవులు యుద్ధం చేసిన వీరభూమి కురుక్షేత్రం, ఈ దేశంలోనే ఉంది. కాకతీయ రాజులు, తమ యుద్ధ నైపుణ్యంతో ప్రపంచానికే వేడి పుట్టించారు.

తుంగభద్రా నదీ తీరంలో హరిపి రాజధానిగా ఆకాశాన్ని అంటిన ధైర్యంగల విజయనగర చక్రవర్తులు, ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు.

IV. పదజాలం

1. ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలమ, గేయం ఆధారంగా రాయండి.

అ) అధిక సంపదలు కలిగిన వారికంటే గుణవంతులే గొప్ప. (శ్రీలు)
ఆ) మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. (దాస్యము)
ఇ) మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి. (ధీరపురుషులు)
ఈ) వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది. (కాక)
ఉ) వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు. (బాదరాయణుడు)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాయండి.

అ) మంచి కవితలు వింటే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందరో గొప్పకవులు ఉండటం మనదేశ భాగ్యం.

ఆ) మన దేశం గురించి భక్తితో పాడాలి. అలాగే దేశాన్ని గౌరవించాలి.
జవాబు:
ప్రకృతి – వికృతి
హృదయం – ఎద, ఎడద
భక్తి – బత్తి
భాగ్యం – బాగెము
గౌరవించాలి – గారవించాలి

3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.

అ) విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
జవాబు:
విపినాలు, అరణ్యాలు – (సమానార్థకాలు)

ఆ) ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
జవాబు:
1. ధరణి, గడ్డ (సమానార్థకాలు)
2. వీరులు, పౌరుషవంతులు (సమానార్థకాలు)

ఇ) గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
జవాబు:
కలకాలం, ఎల్లప్పుడూ (సమానార్థకాలు)

ఈ) విశాలమైన మనదేశంలో విస్తారమైన అడవులున్నాయి.
జవాబు:
విశాలమైన, విస్తారమైన (సమానార్థకాలు)

4. కింది వాక్యాలను వ్యతిరేకార్థమిచ్చే వాక్యాలుగా మార్చి రాయండి.

అ) కమల పుస్తకం చదువుతూంది.
జవాబు:
కమల పుస్తకం చదవడం లేదు. (వ్యతిరేకార్థకం)

ఆ) వర్షం జోరుగా కురుస్తూంది.
జవాబు:

  1. వర్షం జోరుగా కురవడం లేదు. (వ్యతిరేకార్థకం)
  2. వర్షం నెమ్మదిగా కురుస్తుంది. (వ్యతిరేకార్థకం)

ఇ) ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తూంది.
జవాబు:

  1. ఈ నది చాలా నెమ్మదిగా ప్రవహిస్తూంది. (వ్యతిరేకార్థకం)
  2. ఈ నది చాలా వేగంగా ప్రవహించడం లేదు. (వ్యతిరేకార్థకం)

ఈ) ఈ చెట్టు కొమ్మలు చాలా పెద్దవి.
జవాబు:
ఈ చెట్టు కొమ్మలు చాలా చిన్నవి. (వ్యతిరేకార్థకం)

ఉ) లీల సంగీతం వింటూంది.
జవాబు:
లీల సంగీతం వినడం లేదు. (వ్యతిరేకార్థకం)

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

5. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) సైనికులకు చేవ ఉండాలి.
జవాబు:
చేవ = శక్తి / ధైర్యం
సొంతవాక్యం : యువకులు మంచి చేవ, ధైర్యం కలిగి ఉండాలి.

ఆ) ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తుంటారు.
జవాబు:
విపినాలలో = అరణ్యా లలో
సొంతవాక్యం : రాముడు పదునాల్గు సంవత్సరాలు విపినాలలో సంచరించాడు.

ఇ) మనందరం భూతలం మీద నివసిస్తున్నాము.
జవాబు:
భూతలం = భూభాగం
సొంతవాక్యం : భారత భూతలంపై శత్రు సైనికులు అడుగుపెడుతున్నారు.

ఈ) ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
జవాబు:
మేళవింపు = కలయిక
సొంతవాక్యం : జీవితం కష్టసుఖముల మేళవింపుగా సాగుతుంది.

ఉ) తేనెటీగలు మధువును ఇస్తాయి.
జవాబు:
మధువు = తేనె
సొంతవాక్యం : గిరిజనులు మధువును సేకరించి అమ్ముతారు.

ఊ) నేటి బాలలే భావి భారత పౌరులు.
జవాబు:
భావి = రాబోవు కాలపు;
సొంతవాక్యం : నేటి పొదుపు భావి సౌఖ్య జీవితానికి మంచి మలుపు.

6. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. భారతదేశము కొంతకాలం బ్రిటిష్ వారికి దాస్యము చేసింది.
2. కౌరవ పాండవులు కురుక్షేత్రంలో కదనం చేశారు.
3. పగలు సూర్యుని దీప్తి వెలుగు నిస్తుంది.
4. బాదరాయణుడు భారతభాగవతాలు రచించాడు.
5. మన కృషియే విజయానికి పాదు.
6. మా తమ్ముని చిట్టి పలుకులు ఎంతో ఇంపుగా, ఉంటాయి.
జవాబు:
1. దాస్యము = బానిసత్వం
2. కదనం = యుద్ధం
3. దీప్తి . = కాంతి
4. బాదరాయణుడు = వేదవ్యాసుడు
5. పాదు = మూలం
6. పలుకులు – మాటలు

7. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జీవగడ్డ . : తెలుగుదేశం, సిరులు పొంగిన జీవగడ్డ.
2. భాగ్యసీమ : భారతదేశం పాడిపంటలకు భాగ్యసీమ.
3. ఆదికావ్యం : రామాయణం భారతీయ సాహిత్యములో ఆదికావ్యం.
4. మధువు : పూల నుండి మధువు ఒలుకుతోంది.
5. శౌర్యచండిమ : విజయనగర రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
6. చెలిగిపోవు : నా మిత్రుని కృషితో వారి వంశపు అపకీర్తి చెఱిగిపోయింది.
7. మేళవించు : నా చెల్లెలు వీణ తీగలను చక్కగా మేళవిస్తుంది.
8. చెవుల విందు : ఘంటసాల వారి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
9. క్రాంతహృదయులు : వాల్మీకి, వ్యాసుడు వంటి కవులు, క్రాంత హృదయులు.
10. తేజరిల్లు .: మా గ్రామం సంక్రాంతి ముగ్గులతో చక్కగా తేజరిల్లుతోంది.
11. కండగల : తిక్కన గారి పద్యాలు, కండగల తెలుగు పదాలతో రచింపబడ్డాయి.
12. కాకపెట్టిన : శివాజీ రణరంగ పాండిత్యం సుల్తానులకు కాక పెట్టింది.
13. చీకిపోవని : తెలుగు వారి తేజస్సు, చీకిపోవని చేవ గలది.

8. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

ధీరుడు × భీరుడు..
భాగ్యము × దౌర్భాగ్యము
తీయని × చేదైన
ఆది × అనాది
చిక్కని × పల్చని
గౌరవించు × అగౌరవించు

V. సృజనాత్మకత

అ. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
జవాబు:
భారతమాత ఆత్మకథ

నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నా భూమిపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.

నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలాపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నా నేలపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి. పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని .. కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.
(లేదా)
ఆ) మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం

ముత్యాల సరములు :
1. సిరులు పొంగిన నదుల సీమిది
పాడిపంటల భాగ్య సీమిది
పూల వనముల పొంగురా ఇది
కన్నతల్లిది “కడియమూ”.

2. జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లె మొల్లలు బంతి తోటలు
కన్నతల్లిర కడియమూ.

3. గలగల పారేటి కాల్వలు
గాలికూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కంటి విందుర కడియమూ.

4. కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతగ
వర్తకమ్మున భాగ్య సంపద.
కలుగు క్షేత్రము కడియమూ.

5. ఆశు కవితలు వధానమ్ములు
భాష్య పాఠాల్ ‘కైత పొంగులు
స్వర్ణకంకణ ధారణమ్ములు
చెళ్ళపిళ్ళా కడియమూ.

VI. ప్రశంస

అ) ఇతర భాషలలోని దేశభక్తి గేయాలను నేర్చుకొని పాడండి. జ. దేశభక్తి గేయాలు :

1) ‘సారే జహాసే అచ్ఛా’. రచయిత : మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూ)

“సారే జహాఁసె అచ్ఛా హిందూస్తాం. హమారా
హమ్ బుల్ బులేఁహై ఇసకె, యేగుల్ సితాఁహమారా||
పరబత్ వో సబ్ సే ఊంఛా, హమ్ సాయా ఆస్మఁకా
వో సంతరీ హమారా! వో పాస్ బాఁ హమారా||

గోదీమె ఖేల్ తీహైఁ, ఇక హజారోఁ నదియాఁ
గుల్షన్ హైజిన్ కేదమ్ సే, రష్ కె జినాఁ హమారా!”
మజ్ – హబ్ నహీఁ సిఖాతా ఆపస్ మె బైర్ ర నా
హిందీ హైఁహమ్, వతన్
హైఁ హిందూస్తాం హమారా!

భావం :
ప్రపంచంలో భారతదేశం ఉత్తమమైనది. ఇది మనందరికీ ఒక పూలతోట. మనమంతా ఇక్కడ బుల్ బుల్ పిట్టలం. ఆకాశాన్ని అంటుతున్న ఎత్తయిన పర్వతం మనల్ని కాస్తూ రక్షిస్తోంది. భారతమాత ఒడిలో వేలకొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో పూచిన పూలతోటను చూచి స్వర్గమే అసూయపడుతుంది. మతము పరస్పర శత్రుత్వాన్ని బోధించదు. మనమంతా భారతీయులం.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

2) ‘ఝండా ఊంఛా రహే హమారా’ (రచయిత : శ్యామ్ లాల్ గుప్త పార్ష్యద్ (హిందీ))

“విజయీ విశ్వతి రంగా ప్యారా
ఝండా ఉంఛా రహే హమారా (ఝండా)

సదాశక్తి బర్సానే వాలా
సేమ సుధా సర్నేనే వాలా
వీరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన మనసారా (ఝండా)

స్వతంత్రతాకీ భీషణ్ రణ్ మే
లగ్ కర్ బడౌ జోష్ క్షణ్ క్షణ్ మే
కావే శత్రుదేఖ్ కర్ మనమే
మిట్ జావే భయ సంకట్ సారా (ఝండా)

భావం :
ప్రీతికరమైన మన త్రివర్ణపతాకం విజయంతో విశ్వంలో ఎగురుగాక! ఎప్పుడూ శక్తిని విరజిమ్మేది ప్రేమామృతం చిలికేది. వీరులకు స్ఫూర్తి నిచ్చేది. మాతృభూమి తనువుకు మనస్సుకు ప్రతీకగా ఉండేది. భీకరమైన స్వాతంత్ర్య పోరాటంలో క్షణక్షణం శత్రువులను ఎదిరించే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ జెండాను చూడగానే మనస్సులో భయభ్రాంతులు తొలగిపోతాయి.

3) జయజయ జయ ప్రియ భారత జనయిత్రి (రచయిత : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (సంస్కృతం))

జయ జయ జయ ప్రియభారత, జనయిత్రీ విశ్వధాత్రి
జయ జయ జయ శతసహస్ర, నరనారీ హృధయనేత్రి
జయజయ సశ్యామల, సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా, చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ, లాక్షారుణ పదయుగళా
జయజయ జయ ప్రియ భారత ……….
జయ దిశాంత గత శకుంత, దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక, గళవిశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ, చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి||

(లేదా)

ఆ) దేశ గౌరవం నిలబెట్టటానికి ఏమేమి చెయ్యాలో చెప్పండి.
జవాబు:
దేశాన్ని ప్రేమించాలి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టాలి. దేశభక్తులను గౌరవించాలి. ఏ దేశం వెళ్ళినా మన దేశాన్ని గూర్చి మరచిపోరాదు. దేశాన్ని గౌరవించాలి. దేశ సంపదను పెంచడానికి శ్రమించాలి. బద్ధకం విడిచి కష్టించి పనిచేసి దేశసంపదను పెంచాలి. దేశ సౌభాగ్యం కోసం శ్రమించిన దేశనాయకులను గౌరవించాలి.

VII. ప్రాజెక్టు పని

(అ) భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
1. ‘వందేమాతరం’ గేయం. (బెంగాలీ భాషలో బంకించంద్ర ఛటర్జీ వ్రాసినది)
జవాబు:
“వందేమాతరం”
“వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధురభాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందేమాతరం”

2. ‘జనగణమన’ ఇది మన జాతీయగీతం (రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసినది).
జవాబు:
“జన గణ మన అధినాయక జయహే !
భారత భాగ్య విధాతా !
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా
ద్రావిడ, ఉత్కల, వంగ !
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్ఛల జలధి తరంగ !
తవ శుభ నామే జాగే !
తవ శుభ ఆశిష మాగే !
గాహే తవ జయ గాథా !
జన గణ మంగళ దాయక జయహే !
భారత భాగ్య విధాతా ! – జయహే !
జయహే ! జయహే ! . జయ జయ జయ జయహే !!”

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : విశ్వ + భిరామ = (అ + అ = ఆ) – విశ్వదాభిరామ

1. సోమ + ద్రి’ : (అ + అ = ఆ) . : సోమనాద్రి
2. రవి + ఇంద్రుడు . = (ఇ + ఇ = ఈ) – – రవీంద్రుడు
3. భాను + దయం ‘ = (ఉ + ఉ = ఊ) – భానూదయం
4. మాతృ + ణం = (ఋ + ఋ = ఋ) = మాత్వణం
గమనిక :
పై వాటిలో మొదటి పదానికి చివర, రెండో పదానికి మొదట, ఒకే రకమైన అచ్చు వస్తున్నది. వీటినే – ‘సవర్ణాలు’ అంటారు. వీటితో ఏర్పడే సంధినే “సవర్ణదీర్ఘ సంధి” అంటారు.

* అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఆ) కింది పదాలనూ కలిపి రాయండి.
ఉదా :
సు + గతం = (ఉ + ఆ = వా) = స్వాగతం
1. అతి + శ = (ఇ + ఆ = యా) = అత్యాశ
2. అణు + అస్తం = (ఉ + అ = వ) = అణ్వస్తం
3. పితృ + ర్జితం = (ఋ + ఆ = రా) = పిత్రార్జితం
గమనిక :
పై పదాల్లో మొదటి వరుసలో ఉన్న వాటికి చివర, (పూర్వస్వరాలుగా) ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. పరస్వరం స్థానంలో వేరే అచ్చులు అంటే అసవర్ణాచ్చులు కలిశాయి. అలా కలిసినపుడు ఇ-‘య’ గాను, ఉ – ‘వ’. గాను, ఋ – ‘ర’ గాను మారడం జరిగింది. దీన్నే ‘యణాదేశ సంధి’ అంటారు.

ఇ). కింది పదాలను విడదీసి, సంధుల పేర్లు రాయండి. సంధులు ఏర్పడు తీరును చర్చించండి.

ఉదా : గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి

1. ‘మహీంద్రుడు = మహీ , + ఇంద్రుడు – (ఈ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
2. అత్యంత = అతి + అంత = (ఇ + అ = య) – యణాదేశ సంధి
3. మాత్రంశ = మాతృ + అంశం = (ఋ + అ = ర) = యణాదేశ సంధి
4. అణ్వాయుధం = “అణు + ఆయుధం. = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి

ఈ) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

1. ఉపనిషన్మధువు = ఉపనిషత్ + మధువు = అనునాసిక సంధి
2. నాట్యమాడగ = నాట్యము + ఆడగ = ఉకారసంధి (లేక) ఉత్వసంధి
3. దేశమరసిన = దేశము + అరసిన = ఉకారసంధి (లేక) ఉత్వసంధి.

ఉ) కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. వేదశాఖలువేదముల యొక్క శాఖలుషష్ఠీ తత్పురుష సమాసం
2. వృక్షవాటికవృక్షముల యొక్క వాటికషష్ఠీ తత్పురుష సమాసం
3. దేశగర్వముదేశము యొక్క గర్వంషష్ఠీ తత్పురుష సమాసం
4. రణకథరణము యొక్క కథషష్ఠీ తత్పురుష సమాసం
5. భాగ్యసీమభాగ్యమునకు సీమషష్ఠీ తత్పురుష సమాసం
6. కదనపాండితికదనము నందు పాండితిసప్తమీ తత్పురుష సమాసం
7. ఆదికావ్యముఆదియైన కావ్యంవిశేషణ పూర్వపద కర్మధారయం
8. చిత్ర దాస్యముచిత్రమైన దాస్యంవిశేషణ పూర్వపద కర్మధారయం
9. మేలికిన్నెరమేలయిన కిన్నెరవిశేషణ పూర్వపద కర్మధారయం
10. నవరసములుతొమ్మిది సంఖ్యగల రసములుద్విగు సమాసం
11. చివురు పలుకులుచివురుల వంటి పలుకులుఉపమాన పూర్వపద కర్మధారయం
12. పదనుకత్తులుపదనైన కత్తులువిశేషణ పూర్వపద కర్మధారయం
13. ఉపనిషన్మధువుఉపనిషత్తు అనే మధువురూపక సమాసము
14. ధీరపురుషులుధీరులైన పురుషులువిశేషణ పూర్వపద కర్మధారయం
15. క్రాంతహృదయులుక్రాంతమైన హృదయము గలవారుబహున్రీహి సమాసము

ఋ) ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాయండి.

1. మన దేశము శ్రీలు పొంగిన భాగ్యసీమ.
2. ఈ మాంస ఖండము రుచిగా ఉంటుంది.
3. నాకు దేవునిపై భక్తి ఎక్కువ.
4. రామాయణ కావ్యము ఆదికావ్యము.
5. మన దేశంలో వాల్మీకి, వసిష్ఠుడు వంటి ఋషులు ఉన్నారు
6. మనదేశం దాస్యమును పోగొట్టడానికి గాంధీజీ శ్రమించాడు.
7. ఈ రణస్థలము ఎంతో భయంకరంగా ఉంది.
8. మన భాగ్యము సమున్నతము.
9. కాకతీయులు భంగము ను పొందని వీరులు.
10. నాకు రామాయణ కథ పై మక్కువ ఎక్కువ ఉన్నారు.
11. నా మిత్రునకు గర్వము కొంచెము కూడా లేదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ఎ) ప్రకృతులు – వికృతులు రాయండి.

ప్రకృతి – వికృతి
1. శ్రీలు – సిరులు
2. ఖండము – కండ
3. భక్తి – బత్తి
4. కావ్యము – కబ్బము
5. ఋషులు – రుసులు
6. దాస్యము – దవసము
7. స్థలము – తల
8. భాగ్యము – బాగెము
9. భంగము – బన్నము
10. కథ – కత
11. గర్వము – గరువము

కవి పరిచయం

కవి : రాయప్రోలు సుబ్బారావుగారు.
జననం : మార్చి 13, 1892. (13.03. 1892).
జన్మస్థలం : గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా.
ప్రతిభ : రాయప్రోలువారు నవ్యకవిత్వ ఉద్యమానికి నాంది పలికి, కనీసం రెండు తరాల యువకులకు, స్ఫూర్తిని ఇచ్చిన ఆచార్యులు.
రచనలు : 1) లలిత, తృణకంకణం, అనుమతి, కష్టకమల, స్నేహలతాదేవి, స్వప్నకుమార మొదలయిన వీరి రచనలు, భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు.
2) ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల – అనే ప్రసిద్ధమైన ఖండకావ్యాలు వీరు రచించారు.
3) ‘రమ్యాలోకం’, ‘మాధురీ దర్శనం’ – అన్నవి పద్యరూపంలోని లక్షణ గ్రంథాలు.
భావకవి : రాయప్రోలువారు గొప్ప ‘భావకవి’.
ప్రతిపాదన : వీరు అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరణం : జూన్ 30, 1984. (30.06.1984)

గేయాలు – అర్ధాలు – భావాలు

1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా !
అర్థాలు :
శ్రీలు = సంపదలు
పొంగిన = ఉప్పొంగిన (నిండిన)
జీవగడ్డయి (జీవగడ్డ + అయి) = చైతన్యంతో తొణికిసలాడు తున్న భూమియై
పాలు పారిన = పాలు ప్రవహించిన (పాడి పంటలతో నిండిన)
భాగ్యసీమయి (భాగ్యసీమ + అయి) = భాగ్యభూమియై
ఈ భరతఖండము = ఈ మన భారతదేశం
వరలినది = వర్ధిల్లింది
తమ్ముడా = సోదరా
భక్తి పాడర = ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో గానము చెయ్యి.

భావం :
తమ్ముడా ! మన భారతదేశం, సిరులు పొంగిన జీవభూమి. ఇది పాడిపంటలు గల భాగ్యసీమ. అటువంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.

I) వేదాలు. నాలుగు :

  1. ఋగ్వేదం
  2. యజుర్వేదం
  3. సామవేదం
  4. అథర్వణవేదం

II) వేదాంగాలు ఆరు :

  1. శిక్ష
  2. వ్యాకరణం
  3. ఛందస్సు
  4. నిరుక్తం
  5. జ్యోతిష్యం
  6. కల్పము.

2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
ఇచ్చట = ఈ భారతదేశంలో
వేదశాఖలు = వేదములు, వేదాంగములు
వెలిసెన్ = వెలిశాయి (పుట్టాయి)
ఇచ్చట = ఈ భారతదేశంలోనే
ఆది కావ్యంబు = మొదటి కావ్యమైన వాల్మీకి రామాయణం
అలరెన్ = పుట్టింది
బాదరాయణ = ‘వ్యాసుడు’ మొదలయిన
పరమ ఋషులకు = గొప్పవారయిన ఋషులకు
ఇది = ఈ భారతదేశం
పాదు సుమ్ము = మూలంసుమా ! (జన్మభూమి)

భావం :
చెల్లెలా ! వేదాలు, వేదాంగాలు ఈ దేశంలోనే వెలిశాయి. ఆదికావ్యం అయిన రామాయణం, ‘ఇక్కడే పుట్టింది. మహాభారతం, భాగవతం రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహర్షులు ఈ పుణ్యభూమిలోనే జన్మించారు.

విశేషం :
బాదరాయణుడు : బదరీవనము నివాసంగా గలవాడు (వ్యాస మహర్షి)

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమల తల మిదె తమ్ముడా !
అర్థాలు :
ఇచ్చట = ఈ భరతభూమిలో
విపిన : = అడవులతో
బంధుర = దట్టమైన
వృక్షవాటిక = = చెట్లతోటలు (ఉన్నాయి)
ఇచ్చట = ఇక్కడ
ఉపనిషత్ + మధువు = ఉపనిషత్తులు అనే తేనె
ఒలికెన్ = చిందింది
తమ్ముడా = ఓ సోదరా
ఇదే = ఇది
విపుల = విస్తారమైన
తత్త్వము = తత్త్వజ్ఞానం
విస్తరించిన = వ్యాపించిన
విమల = నిర్మలమైన
తలము = చోటు

భావం :
తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన, విస్తారమైన అరణ్యాలు ఉన్నాయి. మధురమైన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రభూమి.

ఉపనిషత్తులు : వేదాల అంత్యభాగాలు. (వీటినల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.)
1) ఛాందోగ్యము,
2) ఈశా వాస్యము,
3) కఠోపనిషత్తు,
4) కేనోపనిషత్తు మొ||వి.

4. సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్ర దాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెను చెల్లెలా!
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
సూత్రయుగముల = నీతి ధర్మములను బోధించే సూత్ర గ్రంథాలు రచించిన కాలంనాటి
శుద్ధవాసన = నిర్మలమైన పరిమళం (గొప్పతనము)
క్షాత్రయుగముల = మహారాజులు పాలించిన కాలంనాటి
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత.
చిత్ర దాస్యముచే = మనం పరాయి రాజుల వద్ద చేసిన బానిసత్వముచే
చరిత్రల = చరిత్రల నుండి,
చెఱిగిపోయెను = అంతరించిపోయాయి.

భావం :
ధర్మసూత్ర గ్రంథాలు చెప్పిన కాలంనాటి గొప్పతనం, రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలూ, పరదేశీయుల క్రింద బానిసత్వం వల్ల అంతరించిపోయాయి.

విశేషం :
సూత్ర గ్రంథాలు : నీతి ధర్మ బోధకములైన సూత్రాలు గల గ్రంథాలను మహర్షులు వ్రాశారు.

ఉదా :
(1) ఆపస్తంభుడు – గృహ్యసూత్రాలు వ్రాశాడు.
(2) ఆశ్వలాయనుడు’ – ఋగ్వేద సంబంధమైన శ్రాత సూత్రాలు రచించాడు.
(3) వ్యాసుడు – బ్రహ్మసూత్రాలు వ్రాశాడు.
(4) సూత్రత్రయము :
1) కల్పసూత్రములు,
2) గృహ్య సూత్రములు,
3) ధర్మ సూత్రములు.
ఇటువంటి సూత్రగ్రంథాలు ఎన్నో ఉన్నాయి.

5. మేలికిన్నెర మేళవించి
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
మేలి = శ్రేష్ఠమైన
కిన్నెర = కిన్నెరుల వీణ వంటి వీణను
మేళవించీ = జతపరచి (స్వరమునకు అను ఆ కూలముగా అమర్చి)
రాలు = రాళ్ళు (శిలలు)
కరగగ = కరిగేటట్లు
రాగము + ఎత్తీ = సంగీత రాగము బిగ్గరగా తీసి
పాల తీయని = పాలవలె తియ్యని
భావి భారత పదము = రాబోయే కాలంలోని భారతదేశ భాగ్యాన్ని గూర్చి
పాడర = పాడవోయి.

భావం :
సోదరా ! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరగించగల రాగంతో, బిగ్గరగా గొంతెత్తి, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాటగా పాడు.

6. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
నవరసమ్ములు = శృంగారము మొదలయిన తొమ్మిది రసములు
నాట్యము +ఆడగ = చిందులు వేసేటట్లు (నిండిన)
చివురు పలుకులు = చిగుళ్ళ వంటి మెత్తని మాటలతో
చెవుల విందుగ = వినడానికి సంతోషంగా ఉండేటట్లు
కవితలు + అల్లిన = కవిత్వములు రచించిన
క్రాంతహృదయులన్ = ఇంద్రియములకు గోచరము కాని వాటిని మనస్సుతో గ్రహింపగల (సర్వజ్ఞులను)
గారవింపవే = గౌరవింపుము.

భావం :
నవరసాలతో నిండిన, చిగుళ్ళ వంటి మృదువైన తేట తెలుగు మాటలతో, చెవులకు ఇంపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

విశేషం :
నవరసాలు :
1) శృంగారం
2) కరుణం
3) హాస్యం
4) వీరం
5) అద్భుతం
6) భయానకం
7) బీభత్సం
8) రౌద్రం
9) శాంతం

7. దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
దేశ గర్వము = దేశము యొక్క గర్వం
దీప్తిచెందగ = ప్రకాశించేటట్లుగా
దేశచరితము = దేశము యొక్క చరిత్ర
తేజరిల్లగ = విస్తరించేటట్లుగా
దేశము+అరసిన = దేశాన్ని కాపాడిన
ధీరపురుషుల = వీరులయిన వ్యక్తులను గురించి
తెలిసి = తెలిసికొని
పాడర = పాడుము !

భావం :
దేశాభిమానము ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీర పురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

8. పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = ‘సోదరీ !
పాండవేయుల = పాండురాజు కుమారులైన పాండవుల
పదును కత్తులు = పదునైన కత్తులు (‘పదను’ అన్నది సరియైన మాట. ‘వాడి’ అని దీని అర్థం)
మండి మెఱసిన = ప్రజ్వలించి తళతళలాడిన
మహిత = ప్రసిద్ధికెక్కిన
రణకథ = కౌరవపాండవుల భారత యుద్ధ గాథను
కండగల = సారవంతమైన (చక్కని)
చిక్కని = గట్టి
తెలుంగులన్ = తెలుగు పలుకులతో
కలసి = అందరితో కలసి
పాడవే = పాడుకోవాలి

భావం :
సోదరీ ! పాండవుల కత్తుల పదనుతో తళతళలాడిన కురుక్షేత్రంలో జరిగిన భారత యుద్ధాన్ని గురించి, చక్కని, చిక్కని తెలుగు పదాలతో అందరూ కలసి పాడుకోవాలి.

విశేషం :
పాండవేయులు : పాండురాజు కుమారులు
1) ధర్మరాజు
2) భీముడు
3) అర్జునుడు
4) నకులుడు
5) సహదేవుడు

9. లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా !
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
లోకమంతకు (లోకము + అంతకు) = ప్రపంచానికి అంతటికీ
కాకపెట్టిన = వేడి ఎక్కించిన
కాకతీయుల = కాకతీయ చక్రవర్తుల
కదనపాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
చీకిపోవని = చితికిపోని (శిథిలముకాని)
చేవ పదములన్ ‘ = శక్తి గల మాటలతో (చెట్టుమ్రానులో సారవంతమైన భాగాన్ని ‘చేవ’ అంటారు.)
చేర్చి = కలిపి
పాడర = పాడుకోవాలి.

భావం :
ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని, కలకాలం నిలిచే చేవగల పలుకులతో పాడుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

10. తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడనీ తెలుగునాథుల
పాట పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
తుంగభద్రా = తుంగభద్రా నది యొక్క
భంగములతో = అలలతో (కెరటాలతో)
పొంగి = ఉప్పొంగి
నింగిని = ఆకాశాన్ని
పొడిచి = తాకి
భంగపడనీ = చెల్లాచెదరు కానీ
తెలుగునాథుల = తెలుగు ప్రభువులైన విజయనగర చక్రవర్తులకు సంబంధించిన
పాట = పాటను
పాడవే = పాడు.

భావం : తుంగభద్రానది అలలతోపాటుగా పొంగి, ఆకాశాన్ని అంటినా, చెక్కుచెదరని ధైర్యం గల తెలుగు రాజులయిన విజయనగర ప్రభువుల చరిత్రలను గానం చేయాలి.

విశేషం : తుంగభద్రానదీ తీరాన గల ‘హంపి’ని రాజధానిగా చేసుకొని పాలించిన తెలుగురాజులు, విజయనగర చక్రవర్తులు. వీరిలో శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్ధుడు.

పదాలు – అర్థాలు

అరయు = చూడడం, వెతకడం, జాగ్రత్తగా గమనించడం
అరసిన = చూచిన
భంగము = కెరటం లేక అల
అలరు = శోభించు
ఆదికావ్యం = మొదటి కావ్యం (వాల్మీకి – రామాయణం)
ఋషి = ముని (వసిష్ఠుడు మొదలైన వారు)
ఒలుకు = చిందిపోవు
కండగల = సారవంతమైన
కదనపాండితి = యుద్ధ నైపుణ్యం
కాక = వేడి
కిన్నెర = ఒక విధమైన వీణ
క్రాంతహృదయులు = ఇంద్రియ గోచరము కాని విషయాన్ని గ్రహించిన మనస్సు కలవారు
క్షాత్రయుగము = రాజుల కాలం
చీకిపోవని = శిథిలం కాని
చెఱిగిపోవు = అంతరించు
చేవ = శక్తి / బలం (చెట్టు మ్రానులో = చెక్కుచెదరి సారవంతమైన పదార్థం)
చెవులవిందు ఆ = చెవులకు ఇంపు కలిగించేది
జీవగడ్డ = చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి
తత్త్వము = తత్త్వజ్ఞానం
తేజరిల్లు = ప్రకాశించు
తెలుగునాథులు = తెలుగు ప్రభువులు
దాస్యము = దాసత్వం (బానిసత్వం)
దీప్తి = కాంతి
ధీరపురుషులు = ధైర్యవంతులు
నింగి = ఆకాశం
నవరసములు = తొమ్మిది రసాలు
పొడుచు = పైకి వేయడం
పాఱు = ప్రవహించు
పాదు = మూలం
పాండవేయులు = పాండురాజు పుత్రులు (పాండవులు)
పదను = వాడి
భంగపడని = ఓడిపోని
భరతఖండము = భారతభూమి
భాగ్యసీమ = భాగ్యములకు నిలయమైన ప్రదేశం
బాదరాయణుడు = వేదవ్యాసుడు (బదరీవనమున నివసించేవాడు)
బంధురము = దట్టమైనది
మధువు = తేనె
మెఱసిన = తళతళలాడే కాంతికల్గిన
మహిత = పూజ్య మైనది
మేళవించు = స్వరమునకు అనుకూలంగా అమర్చు
మేలి = మంచి
యుగము = పెక్కు సంవత్సరాల కాలం
రణకథ = యుద్ధకథ
ఱాలు = శిలలు
వరలుట = వర్ధిల్లుట
వేదశాఖలు = వేదాలు, వేదాంగాలు
వెలిసె = పుట్టాయి
విపినం = అరణ్యం
వృక్షవాటిక = చెట్లు కల ప్రదేశం
విమల తలము = నిర్మలమైన చోటు
వాసన = పరిమళం
శ్రీలు = సంపదలు
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
సూత్రము = ధర్మములు మొదలైనవి బోధించే చిన్నవాక్యం

AP 7th Class Maths Notes 1st Lesson Integers

Students can go through AP Board 7th Class Maths Notes 1st Lesson Integers to understand and remember the concept easily.

AP Board 7th Class Maths Notes 1st Lesson Integers

→ Brahmagupta :
The idea of the products involving negative numbers was first considered by Brahmagupta of India in the seventh century AD. It is described in his book Brahmasphuta Siddantham. He makes the definition such as negative times negative is positive to give a single general method for formulizing problems involving a number and its square and for finding their solutions.

→ The collection of natural numbers (1, 2, 3, 4, 5 ) zero (0) and negative numbers (- 1, – 2, – 3, – 4, – 5, ) are integers.

  • The product of two positive integers or two negative integers is positive integer.
  • The product of one positive integer and one negative integer is negative integer.
  • The quotient of two positive integers (or two negative integers) is positive integer.
  • The quotient of one positive integer and one negative integer is negative integer.

AP 7th Class Maths Notes 1st Lesson Integers 1

  • To simplify arithmetic expressions, we must follow the BODMAS rule (Brackets, Of, Division, Multiplication, Addition, Subtraction).
  • The brackets in an expression have to be opened in the order of vinculum, simple brackets, curly brackets and square brackets, i.e., [{(-)}] to be opened from inside to outwards.
  • Numerical value of an integer (without considering its sign) is the absolute value of that integer. Absolute value never be negative.

→ Natural numbers:
The counting numbers 1, 2, 3, …… are called natural numbers, denoted by N.

AP 7th Class Maths Notes 1st Lesson Integers

→ Whole numbers:
The collection of natural numbers (1, 2, 3, ….} together with {0} zero is called the collection of whole numbers, represented by W.

→ Integers:
The collection of natural numbers {1, 2, 3, {0} zero together with negative numbers (-1, – 2, -3, called the collection of integers, represented by I or Z.
For example : 1, – 1, 0, 101 and – 101.

→ They can be ordered by being placed on a number line, the number to the right is always greater than the one to the left.

→ We use integers in our daily life situations :
We use positive integers to measure weights, lengths, height and age etc.

  • Weight of Latha is 32 kg
  • John’s height is 145 cm
  • Length of a pencil is 22 cm
  • Teacher’s age is 32 years

→ We use positive integers to denote money deposited with a bank.
Raju deposited a sum of Rs. 8000 with a bank.

→ We use positive integers to measure the average rain fall of given regions.
Average rain fall of Guntur in December 2020 is mm.

→ We use negative integers to measure the depth below the sea level.
We use negative integers to denote the money borrowed.
Manisha borrowed a sum of Rs. 5000 from her friend.

We use negative integers to denote the temperatures below zero degrees Celsius.
Note: Zero is neither a positive integer nor a negative integer.

  • Every positive integer is greater than zero,
    i. e. 1, 2, 3, 4, …. are greater than zero.
  • Every negative integer is less than zero,
    i. e.-1,-2,-3,-4, …. are lefes than zero.

→ Every integer can be expressed as a sum of any two integers in many ways.
Example :
-12 = 5 + (-17)
= (-6) + (-6)
= (-8) + (-4)
= 16 + (-28) …… etc.

→ Every integer can be expressed as a difference of any two integers in many ways.
Example :
-12 = (-17) – (-5)
= (-6) – (6)
= (-8) – (4)
= 16 – (28) etc.

→ Product of integers :
The product of two positive integers is always a positive integer.
Example :
9 × 4 = 36
3 × 7 = 21
6 × 9 = 54
13 × 7 = 91

→ Product of a positive integer and a negative integer is always a negative integer.
Example :
8 × (-5) = -40
14 × (-6) = -84
3 × (-7) = -21
6 × (-9) = -54
4 × (-1) = -4

→ Product of a negative integer and a positive integer is always a negative integer.
Example :
-7 × (5) = -35
-9 × (4) = -36
-13 × (7) = -91
-3 × (7) = -21
-8 × (1) = -8

AP 7th Class Maths Notes 1st Lesson Integers

→ Product of two negative integers is always a positive integer.
Example :
-9 × -4 = 36
-13 × -7 = 91
-3 × -7 = 21
-6 × -9 = 54

→ From these examples we can conclude that,

  • If two integers have same signs, their product is positive.
  • If two integers have opposite signs, then their product is negative.

→ For any two integers a and b
a × b = ab
-a × b = -ab
a × -b = -ab
-a × -b = ab

→ Division of integers :

  • If a positive integer is divided by a positive integer, the quotient is positive.
    Example : 18 ÷ 6 = 3
  • If a negative integer is divided by a positive integer, the quotient is negative.
    Example : -18 ÷ 6 = -3
  • If a positive integer is divided by a negative integer, the quotient is negative.
    Example : 18 + -6 = -3
  • If a negative integer is divided by a negative integer, the quotient is positive.
    Example : -18 + -6 = 3

From these examples we can conclude that,

  • If two integers have the same signs, their quotient is positive.
  • If two integers have opposite signs, then their quotient is negative.
  • Symbols of belongs to and does not belong to e and g.

Example :

  • 4 is a natural number. We denote it by 4 ∈ N.
  • -4 is not a natural number. We denote it by 4 ∉ N.

→ Properties of integers :
Closure property:
(i) For any two integers a and b, (a + b) is always an integer. In other words integers are closed with respect to addition.
Example:
5 + 3 = 8
-5 + 3 = -2
5 + (-3) = 2
-5 + (-3) = -8

(ii) For any two integers a and b, (a – b) is always an integer. In other words integers
are closed with respect to subtraction.
Example :
5 – 3 = 2
-5 – 3 = -8
5 – (-3) = 8
-5 – (-3) = -2

(iii) For any two integers a and b, (a × b) is always an integer. In other words integers are closed with respect to multiplication.
Example:
5 × 3 =15
-5 × 3 =-15
5 × (-3) = -15
-5 × (-3) =15

(iv) For any two integers a and b, (a + b) is always not an integer. In other words integers are not closed with respect to division.
Example:
15 + 3 = 5
-15 + 3 = -5
15 +(-3) = -5
-15 +(-3) = 5
But (5 + 3), (3 + 5), (-15 + 2) are not integers.
So we conclude that integers are not closed with respect to division.
Also for any integer a, (a+0) is not an integer.

→ Commutative law:
(i) For any two integers a and b, (a + b) is always equals to (b + a). In other words integers are commutative with respect to addition.
Example :
5 + 3 = 8 = 3 + 5
-5 + 3 = -2 = 3 + (-5)
5+ (-3) = 2 = (-3) + 5 and
-5 + (-3) = -8 = (-3) + (-5)

(ii) For any two integers a and b, (a × b) is always equals to (b × a). In other words integers are commutative with respect to multiplication.
Example :
5 × 3 = 15 = 3 × 5
-5 × 3 = -15 = 3 × (-5)
5 × (-3) = -15 = (-3) × 5 and
-5 × (-3) = 15 = (-3) × (-5)

(iii) For any two integers a and b, (a – b) is always not equals to (b – a). In other words integers are not commutative with respect to subtraction.
Example:
5 – 3 ≠ 3 – 5

(iv) For any two integers a and b, (a ÷ b) is always not equals to (b ÷ a). In other words integers are ftot commutative with respect to division. ‘
Example: 15 – 3 ≠ 3 – 5

AP 7th Class Maths Notes 1st Lesson Integers

→ Associative Law: For any three integers a, b and c we have
(a + b) + c is always equal to a + (b + c). In other words integers are associative with respect to addition.
(a + b) + c = a + (b+ c)
Example: (5 + 3) + 8 = 16 = 5 + (3 + 8)

Also, integers are associative with respect to multiplication.
(a × b) × c = a × (b × c)
Example: (5 × 3) × 2 = 30 = 5 × (3 × 2)

But integers are not associative with respect to subtraction.
(a – b) – c = a – (b – c)
Example: (5 – 3) – 2 ≠ 5 – (3 – 2)

Also integers are not associative with respect to division.
(a + b) + c = a + (b + c)
Example: (5 + 3) + 2 ≠ 5 + (3 + 2)
The division of integers by zero is not defined.

→ Additive identity :
For any integer ‘a’ we have
a + 0 = 0 + a = a
Here ‘0’ is called additive identity.

Example:
-5 + 0 = 0 + (-5) = -5

→ Multiplicative identity:
For any integer ‘a’ we have a × 1 = 1 × a = a
Here ‘1’ is called multiplicative identity.

Example:
8 × 1 = 1 × 8 = 8 .
-5 × 1 = 1 × (-5) = -5

For any integer a there exists an integer (-a) such that a + (-a) = 0 = (-a) + a.
Both integers a and – a are called additive inverse of each other.
Example :
7 + (-7) = 0 = (-7) + 7
-9 + 9 = 0 = 9 + (-9)

But the multiplicative inverse of an integer does not exist in the set of integers.
For any three integers a,b and c we have a × (b + c) = a × b + a × c
Example:
5 × (3 + 8) = 5 × 3 + 5 × 8

This is called distributive property of integers over addition.
Also a × (b – c) = a × b – a × c
This is called distributive property of integers over subtraction.

→ The product of n- positive integers is always a positive integer.
Example: 5 × 3 × 7 × 11 is a positive integer.
The product of n- number of negative integers is always a positive integer if ‘n’ is an even number.

Example:
-2 ×-2 = 4
-3 ×-3 × -3 × -3 = 81
-3 × -5 × -4 × -1 = 60

→ The product of ‘n’ number of negative integers is always a negative integer if ‘n’ is an odd number.
Example:
-2 × -2 × -2=-8
-3 × -5 × -4 × -1 ×-2 = -120

→ V BODMAS Rule:
The hierarchy of arithmetic operations in which they have to be carried out is given by a rule called V BODMAS rule.
AP 7th Class Maths Notes 1st Lesson Integers 2

Brackets are symbols used in pairs to group things together.
Types of brackets include : Parentheses or “round brackets ( )” “square brackets” or “box brackets [ ]”, braces or “curly brackets { }”, “angle brackets < >”.

SymbolName
vinculum or bar
( )parentheses as small brackets
{ }Braces or curly brackets
[]square brackets

Example:
15 of 6 – [18 -.{14 – (3 + 2)}]

  • Applying First the bracket rule
    = 15 of 6 – [18 – {14 – 5}]
  • Applying Again the bracket rule
    = 15 of 6 – [18 – 9]
  • Applying Again the bracket rule
    = 15 of 6 – 9
  • Now Multiplication comes before Subtraction
    = 90 – 9 = 81

→ The absolute value of an integer :
AP 7th Class Maths Notes 1st Lesson Integers 3
The absolute value of -8 can be understood as the distance of -8 from the zero ‘0’ on the number line”.
Hence the absolute value of -8 is 8 units.
Similarly absolute value of -9 = 9
Absolute value of -12 = 12

The absolute value of 6 can be understood as the distance of 6 from the zero ‘0’ on the number line”.
Hence the absolute value of 6 is 5 units.
Similarly absolute value of 11 – 11
Absolute value of 2 = 2

So the absolute value of an integer is the numerical value without its sign. It is denoted by | |.
|-5| = 5
|-7| = 7
|9| = 9

AP 7th Class Maths Notes 1st Lesson Integers

→ Number series :
A collection of numbers in which all numbers except the first number are formed by a simple rule.
AP 7th Class Maths Notes 1st Lesson Integers 4

→ Addition series : Each number is formed by adding a specific/fixed number to its previous number.
2, 5, 8, 11, 14, ………….

→ Fibonacci series : Every third number can be the sum of its preceeding two numbers.
3, 5, 8, 13, …………